వెబ్ దునియా
కొచ్చి ఎయిర్పోర్టులో 10 కిలోల బంగారం పట్టివేత
వెబ్ దునియా
కొచ్చి ఎయిర్పోర్టలో అక్రమంగా రవాణా అవుతున్న 10 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఐరిస్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం మద్యాహ్నం దుబాయ్ నుంచి కొచ్చికి వచ్చిన ఎమిరేట్స్ విమానంలో తాను ధరించిన బ్లేజర్ లో 10 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఐరిష్ జాతీయుడ్ని కస్టమ్స్ ...
బ్లేజర్ లో బంగారం: ఎయిర్ పోర్ట్ లో 10 కేజీల గోల్డ్ సీజ్Oneindia Telugu
బ్లేజర్ లో 10 కేజీల బంగారంసాక్షి
బ్లేజర్లో 10 కేజీల బంగారంVaartha
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొచ్చి ఎయిర్పోర్టలో అక్రమంగా రవాణా అవుతున్న 10 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఐరిస్ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం మద్యాహ్నం దుబాయ్ నుంచి కొచ్చికి వచ్చిన ఎమిరేట్స్ విమానంలో తాను ధరించిన బ్లేజర్ లో 10 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఐరిష్ జాతీయుడ్ని కస్టమ్స్ ...
బ్లేజర్ లో బంగారం: ఎయిర్ పోర్ట్ లో 10 కేజీల గోల్డ్ సీజ్
బ్లేజర్ లో 10 కేజీల బంగారం
బ్లేజర్లో 10 కేజీల బంగారం
Oneindia Telugu
పార్టీకి విరాళాలివ్వాల్సిందిగా కేజ్రీవాల్ విన్నపం
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజలకు విరాళాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీకి ఉన్న నిధులన్ని పూర్తిగా ఖర్చు అయిపోయినందున విరాళాలిచ్చి అదుకోవాల్సిందిగా ప్రజల్ని కోరారు. తమ పార్టీకి ప్రజలు చేసిన సహాయానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటుందని, కాని రోజువారి చర్యల నిమిత్తం నిధులు అవసరం ...
పార్టీకి నిధుల్లేవ్, సాయం చేయండి: ప్రజలకు కేజ్రీOneindia Telugu
ఇతనేం ముఖ్యమంత్రి అని అడగొచ్చు.. మేం అలాంటి వాళ్లం కాదు: కేజ్రీవెబ్ దునియా
మా ప్రభుత్వానికి విరాళాలివ్వండి : కేజ్రీవాల్Vaartha
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజలకు విరాళాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీకి ఉన్న నిధులన్ని పూర్తిగా ఖర్చు అయిపోయినందున విరాళాలిచ్చి అదుకోవాల్సిందిగా ప్రజల్ని కోరారు. తమ పార్టీకి ప్రజలు చేసిన సహాయానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటుందని, కాని రోజువారి చర్యల నిమిత్తం నిధులు అవసరం ...
పార్టీకి నిధుల్లేవ్, సాయం చేయండి: ప్రజలకు కేజ్రీ
ఇతనేం ముఖ్యమంత్రి అని అడగొచ్చు.. మేం అలాంటి వాళ్లం కాదు: కేజ్రీ
మా ప్రభుత్వానికి విరాళాలివ్వండి : కేజ్రీవాల్
వెబ్ దునియా
సుష్మమ్మ మనస్సు వెన్న.. అత్యుత్తమ పనితీరు కూడా ఆమెదే.. : వెంకయ్య
వెబ్ దునియా
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి సాయం చేసి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు అండగా నిలిచారు. సుష్మమ్మ మనస్సు చాలా మంచిదని, ఆమె పనితీరు అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరలో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి సాయం చేసి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు అండగా నిలిచారు. సుష్మమ్మ మనస్సు చాలా మంచిదని, ఆమె పనితీరు అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరలో జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ...
సాక్షి
నా గొలుసు కొట్టేసింది.. కేసు పెట్టండి
సాక్షి
కాన్పూర్: కోతి చేష్టలతో అందరికీ ఇబ్బందే. అంతమాత్రాన వానరాలను పోటా లాంటి చట్టాల కింద అదుపులోకి తీసుకోవాలంటే ఎలా? సరిగ్గా ఇలాగే డిమాండ్ చేసి వార్తల్లో నిలిచింది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ. తన మెడలోని బంగారు గొలుసును దొగిలించిన కోతిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టింది. ఆమె ఒత్తిడికి తలొగ్గి ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధమైన పోలీసులు.
'దొంగతనం చేసింది.. కోతిపై కేసు నమోదు చేయండి'Oneindia Telugu
మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన కోతి... కేసుపెట్టలేక పోలీసులు తికమక..వెబ్ దునియా
దొంగతనం చేసిన కోతిని అరెస్టు చేయండిప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
కాన్పూర్: కోతి చేష్టలతో అందరికీ ఇబ్బందే. అంతమాత్రాన వానరాలను పోటా లాంటి చట్టాల కింద అదుపులోకి తీసుకోవాలంటే ఎలా? సరిగ్గా ఇలాగే డిమాండ్ చేసి వార్తల్లో నిలిచింది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ. తన మెడలోని బంగారు గొలుసును దొగిలించిన కోతిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టింది. ఆమె ఒత్తిడికి తలొగ్గి ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధమైన పోలీసులు.
'దొంగతనం చేసింది.. కోతిపై కేసు నమోదు చేయండి'
మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన కోతి... కేసుపెట్టలేక పోలీసులు తికమక..
దొంగతనం చేసిన కోతిని అరెస్టు చేయండి
వెబ్ దునియా
మరాఠీ నటిపై గ్యాంగ్ రేప్.. నిందితుల అరెస్ట్
వెబ్ దునియా
పారితోషకం తీసుకోవాలంటూ పిలిచి ఓ మరాఠీ నటిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కిడ్నాప్ చేసి 60కి.మీ తీసుకెళ్ళి ఆపై ఐదు మంది విరుచుకుపడ్డారు. వారిలో పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆనంద్ మఘాడే అనే డైరెక్టర్ తన స్నేహితుడైన గోవింద్ చిట్లాంగేకు.. సినిమా కోసం ఓ హీరోయిన్ కావాలని చెప్పాడు.
సినీనటిపై గ్యాంగ్ రేప్.. ఒకరి అరెస్టుసాక్షి
మరాఠీ నటిపై సామూహిక లైంగికదాడిNamasthe Telangana
సినీ నటిపై గ్యాంగ్ రేప్, చేసింది దర్శకుడి ఫ్రెండే...FIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పారితోషకం తీసుకోవాలంటూ పిలిచి ఓ మరాఠీ నటిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కిడ్నాప్ చేసి 60కి.మీ తీసుకెళ్ళి ఆపై ఐదు మంది విరుచుకుపడ్డారు. వారిలో పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆనంద్ మఘాడే అనే డైరెక్టర్ తన స్నేహితుడైన గోవింద్ చిట్లాంగేకు.. సినిమా కోసం ఓ హీరోయిన్ కావాలని చెప్పాడు.
సినీనటిపై గ్యాంగ్ రేప్.. ఒకరి అరెస్టు
మరాఠీ నటిపై సామూహిక లైంగికదాడి
సినీ నటిపై గ్యాంగ్ రేప్, చేసింది దర్శకుడి ఫ్రెండే...
Oneindia Telugu
అబ్బే అమిత్ షా అలా అనలేదు: బీజేపీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారతదేశం పూర్తిగా అభివృద్ధి జరిగి అంతా మంచి జరగాలంటే 25 సంవత్సరాలు పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అంటే ప్రజలు సంతోషంగా ఉండాలంటే 25 సంవత్సరాలు వేచి చూడాలా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దెబ్బతో ఉలిక్కిపడిన బీజేపీ ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించాయి. మంగళవారం ...
'25 ఏళ్లేంటి.. ఆయనలా అనలేదు'సాక్షి
అమిత్ షా అసలు అలాంటి మాటలే అనలేదు: బీజేపీ వివరణవెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారతదేశం పూర్తిగా అభివృద్ధి జరిగి అంతా మంచి జరగాలంటే 25 సంవత్సరాలు పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అంటే ప్రజలు సంతోషంగా ఉండాలంటే 25 సంవత్సరాలు వేచి చూడాలా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దెబ్బతో ఉలిక్కిపడిన బీజేపీ ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించాయి. మంగళవారం ...
'25 ఏళ్లేంటి.. ఆయనలా అనలేదు'
అమిత్ షా అసలు అలాంటి మాటలే అనలేదు: బీజేపీ వివరణ
వెబ్ దునియా
భారత్లో కాశ్మీర్ అంతర్భాగం.. రాజ్నాథ్ : కాశ్మీర్ లేకుండా భారత్తో చర్చలు లేవ్ .. పాక్
వెబ్ దునియా
కాశ్మీర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అంశంపై భారత్, పాకిస్థాన్లు పోటీపడి మాట్లాడుతున్నాయి. భారత్లో కాశ్మీర్ ఓ అంతర్భాగమని చెపుతుంటే... కాశ్మీర్ అంశం లేకుండా భారత్తో చర్చలు జరిపే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. నాసిక్లో కుంభమేళాను ప్రారంభించిన తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్థాన్ మరోమారు ...
ముంబై దాడుల విచారణకు మరిన్ని సాక్ష్యాధారాలు అవసరంVaartha
అజెండాలో కాశ్మీర్ లేకుంటే భారత్ తో చర్చల్లేవు: పాక్సాక్షి
ముంబై పేలుళ్లపై ఇంకా ఆధారాలు కావాలి.. కాశ్మీర్ అంశం లేకపోతే చర్చలు లేనట్లే: పాక్ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాశ్మీర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అంశంపై భారత్, పాకిస్థాన్లు పోటీపడి మాట్లాడుతున్నాయి. భారత్లో కాశ్మీర్ ఓ అంతర్భాగమని చెపుతుంటే... కాశ్మీర్ అంశం లేకుండా భారత్తో చర్చలు జరిపే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. నాసిక్లో కుంభమేళాను ప్రారంభించిన తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పాకిస్థాన్ మరోమారు ...
ముంబై దాడుల విచారణకు మరిన్ని సాక్ష్యాధారాలు అవసరం
అజెండాలో కాశ్మీర్ లేకుంటే భారత్ తో చర్చల్లేవు: పాక్
ముంబై పేలుళ్లపై ఇంకా ఆధారాలు కావాలి.. కాశ్మీర్ అంశం లేకపోతే చర్చలు లేనట్లే: పాక్
Vaartha
జయలలిత ఆరోగ్యంపై తమిళనాడులో ఉత్కంఠ
Vaartha
చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తమిళనాడులో ఉత్కంఠ నెలకొంది. ఆమెకు ఏమైందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అన్నాడీఎంకే శ్రేణుల కంటే, వివిధ పార్టీల నేతలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. అందుకే జయలలిత ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ...
జయకు ఏమైంది: స్వామి ట్వీట్,వేడెక్కిన తమిళనాడుOneindia Telugu
జయలలిత ఆరోగ్య పరిస్థితిపై జోరుగా ప్రచారాలు: లివర్ ప్రాబ్లమ్తో..వెబ్ దునియా
అమ్మకు ఏమైంది?సాక్షి
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Vaartha
చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తమిళనాడులో ఉత్కంఠ నెలకొంది. ఆమెకు ఏమైందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అన్నాడీఎంకే శ్రేణుల కంటే, వివిధ పార్టీల నేతలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. అందుకే జయలలిత ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ...
జయకు ఏమైంది: స్వామి ట్వీట్,వేడెక్కిన తమిళనాడు
జయలలిత ఆరోగ్య పరిస్థితిపై జోరుగా ప్రచారాలు: లివర్ ప్రాబ్లమ్తో..
అమ్మకు ఏమైంది?
Oneindia Telugu
ఫ్లై ఓవర్ పై స్కూల్ బస్సు బోల్తా, గాయాలు
Oneindia Telugu
న్యూఢిల్లీ: స్కూల్ బస్సు బోల్తా పడి విద్యార్థులకు తీవ్రగాయాలైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు, ప్రయివేటు స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు. ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద మంగళవారం ఈ సంఘటన జరిగింది. గాయాలైన విద్యార్థులను వెంటనే ...
ఫ్లైఓవర్ పై స్కూల్ బస్సు బోల్తాసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: స్కూల్ బస్సు బోల్తా పడి విద్యార్థులకు తీవ్రగాయాలైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు, ప్రయివేటు స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు. ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద మంగళవారం ఈ సంఘటన జరిగింది. గాయాలైన విద్యార్థులను వెంటనే ...
ఫ్లైఓవర్ పై స్కూల్ బస్సు బోల్తా
వెబ్ దునియా
ఆరోగ్యంపై అసత్య వార్తలు.. 'రిడీఫ్.కామ్' వెబ్సైట్పై జయలలిత పరువునష్టం దావా!
వెబ్ దునియా
తన ఆరోగ్యంపై అసత్యవార్తలతో ఓ కథనాన్ని ప్రచురించిన రిడీఫ్ డాట్ కామ్పై తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పరువునష్టం దావా వేశారు. తన ఆరోగ్యంపై నిరాధారమైన కథనాలను ప్రచురించారంటూ ఈ మేరకు ఆ వెబ్సైట్కు నోటీసులు పంపారు. ఈ కథనంలో ఎలాంటి వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా, అమ్మ ఇమేజ్ను దిగజార్చాలన్న ఉద్దేశంతో.
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
తన ఆరోగ్యంపై అసత్యవార్తలతో ఓ కథనాన్ని ప్రచురించిన రిడీఫ్ డాట్ కామ్పై తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పరువునష్టం దావా వేశారు. తన ఆరోగ్యంపై నిరాధారమైన కథనాలను ప్రచురించారంటూ ఈ మేరకు ఆ వెబ్సైట్కు నోటీసులు పంపారు. ఈ కథనంలో ఎలాంటి వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా, అమ్మ ఇమేజ్ను దిగజార్చాలన్న ఉద్దేశంతో.
沒有留言:
張貼留言