2015年7月13日 星期一

2015-07-14 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


ఆంధ్రజ్యోతి
   
ఏపీ ఉద్యోగులకు వెంటనే జీతాలివ్వండి   
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికత పేరుతో రిలీవ్ చేసిన ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ట్రాన్స్‌కో, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ స్థానికత పేరుతో రిలీవ్ చేసిన తమకు జూన్ 10 నుంచి టీ ట్రాన్స్‌కో, పంపిణీ సంస్థలు ...

ఏపీ మూలాల పేరుతో రిలీవ్‌ చేసిన ఉద్యోగులకు తక్షణమే జీతాలివ్వండి..టీ విద్యుత్‌ ...   ఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్‌పై రఘువీరా, జీతాలివ్వండి... 'ఏపీ' ఉద్యోగులపై కెసిఆర్‌కు హైకోర్టులో షాక్   Oneindia Telugu
ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ఊరట.. టీ సర్కారే జీతాలు చెల్లించాలి : హైకోర్టు   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పవన్ కళ్యాణ్ సీరియస్!: తదుపరి ప్రశ్నించేది జగన్‌నేనా?   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన నిన్నటి వరకు నటుడు శివాజీ, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వరుసగా స్పందిస్తున్నారు. ఇటీవలి వరకు ప్రత్యేక హోదా కోసం శివాజీ పలు విధాల్లో తన నిరసనను తెలియజేశారు. ఆయన నిరసనలకు మంచి స్పందన లభించింది. ఆయన గతంలోనే భారతీయ జనతా పార్టీలో చేరారు. అయినప్పటికీ, ప్రత్యేక హోదా ...

ప్రత్యేక హోదాపై పవన్ ప్రశ్నలే... ప్రశ్నలు...? ఈ పర్యాయం కాంగ్రెస్‌ను..   వెబ్ దునియా
'పవన్ కల్యాణ్ కు ఆ విషయం తెలియదు'   సాక్షి
ఈసారి కాంగ్రెస్ పై….   Kandireega
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
Vaartha   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హైదరాబాద్ రాలేనండీ... ఎందుకంటే...? ఏసీబీకి రేవంత్ రెడ్డి సమాచారం....   
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. కాకపోతే ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తూ కాదు... తన సమస్య గురించి ఏసీబీకి చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించి సోమవారం నాడు ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఏసీబీ రేవంత్ రెడ్డికి ఆదేశాలు ...

రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందే..   సాక్షి
హైకోర్టు చెప్పింది, అందుకే: కోర్టుకు రాని రేవంత్, రావాల్సిందేనన ఏసీబీ కోర్టు   Oneindia Telugu
ఆగష్టు 3న హాజరుకావాలి...రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం   ఆంధ్రజ్యోతి
Namasthe Telangana   
Vaartha   
ప్రజాశక్తి   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ పుష్కరాలకు నీటి కొరత..! చేతులెత్తేసిన మహారాష్ట్ర..!!   
వెబ్ దునియా
తెలంగాణలో తొలి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలనుకున్న ప్రభుత్వానికి చుక్కెదరువుతోంది. నీటి కొరత ఏర్పడి అన్ని ఘాట్లలో నీరు ఉండే పరిస్థితి కనిపించలేదు. మహారాష్ట్ర నుంచి నీటిని తెచ్చుకోవచ్చునకున్న తెలంగాణకు ఆ ప్రభుత్వం రిక్త హస్తం చూపింది. తగినన్ని నీరు లేకపోవడం వలన వదలలేకపోతున్నామంటూ చేతులెత్తేసింది. దీంతో తెలంగాణ వీలైనన్ని ...

తెలంగాణకు పుష్కరాలకు నీరివ్వలేం: మహారాష్ట్ర   ఆంధ్రజ్యోతి
పుష్కరాలకు నీరు వదల్లేం-మహారాష్ట్ర   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అప్పట్లో భక్తులు పోటెత్తారు   
సాక్షి
ఏలూరు : గత పుష్కరాల సందర్భంగా జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతాలలోని 42 ఆలయాలను 60 లక్షల మంది భక్తులు సందర్శించారు. 2003 జూలై 30 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జరిగిన గోదావరి పుష్కరాల్లో భక్తులు పెద్ద ఎత్తున ఆయా ఆలయాలను సందర్శించారు. మొదటి రోజు జూలై 30న 1,59,051, 31న 2,15,948, ఆగస్టు1 న 5,15,373, 2న 8,14,799, 3న 14,72,933, 4న 6,90,628, 5 న 4,59,067, 6న 4 ...

పుష్కరాలను ప్రారంభించిన మంత్రులు.. గోదావరి తీరానికి పోటెత్తిన భక్తులు   ఆంధ్రజ్యోతి
గోదావరి పుష్కరాలకు సీఎం దంపతులు.. పోటెత్తిన భక్తులు   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వ్యాపం: సీబీఐ బృందంలో 40 మంది, గోప్యత   
Oneindia Telugu
భోపాల్: దేశంలో అలజడి సృష్టించిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసు దర్యాప్తు వేగవంతం అయింది. వ్యాపం స్కాం కుంభకోణం దర్యాప్తు చెయ్యడానికి 40 మంది సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం నుండి కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. సీబీఐ ప్రత్యేక బృందం అధికారులు ...

నేటి నుంచి వ్యాపం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు   ఆంధ్రజ్యోతి
ఆ కేసు అంతు తేల్చేందుకు 40 మంది   సాక్షి
వ్యాపంపై క‌దిలిన సీబీఐ   ప్రజాశక్తి
Namasthe Telangana   
Vaartha   
వెబ్ దునియా   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వైసీపీ, జనసేనలకు యనమల ఫోన్: శ్రీకృష్ణ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బాబు   
Oneindia Telugu
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాలకు అన్ని పార్టీలకు ఆహ్వానం అందింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్ని పార్టీలకు ఫోన్ చేసి పుష్కరాలకు ఆహ్వానించారు. గోదావరి పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా పుష్కరాలకు రావాలని ఏపీలోని అన్ని పార్టీల ...

'గోదావరి పుష్కరాలకు రండి'   సాక్షి
పుష్కరాల్లో పాల్గొనాలని అన్నిపార్టీల ప్రముఖులకు యనమల ఆహ్వానం   ఆంధ్రజ్యోతి
పుష్కరాలకు రండి- పార్టీలకు యనమల ఆహ్వానం   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కార్మికులను విచ్ఛిన్నం చేసింది కేసీఆరే: కిషన్‌రెడ్డి   
ఆంధ్రజ్యోతి
వరంగల్, జూలై 13‌: మునిసిపల్ కార్మిక సంఘాల మధ్య చీలికలు తెచ్చింది కేసీఆరేనని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ విభజించు పాలించు సిద్ధాంతాన్నికార్మికులపై ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్మికులను సమిష్టిగా లేకుండా చేస్తూ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తూన్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.
కెసిఆర్‌కే నష్టం!: రేవంత్ ఇష్యూపై కిషన్ ఆసక్తికర వ్యాఖ్య, టిడిపితో పొత్తుపై ...   Oneindia Telugu
ఓటుకు నోటు కేసుతో తెరాసకే ఎక్కువ నష్టం : కిషన్ రెడ్డి   వెబ్ దునియా
టీడీపీ కంటే టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం... కిషన్ రెడ్డి   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


Kandireega
   
పాలమూరుపై ఫిర్యాదు చేయడం తప్పు :విద్యాసాగర్ రావు   
Kandireega
పాలమూరుపై ఫిర్యాదు చేయడం తప్పు :విద్యాసాగర్ రావు నదుల అనుసంధానికి తాము వ్యతిరేకులం కాదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన నీటిలో తాము ఒక్క చుక్క నీటిని ఒదులుకొమని ఆయన స్పష్టం చేసారు. పాలమూరు ఎత్తిపోతలపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు ...

నికర జలాలు చుక్కకూడా వదులుకోం   సాక్షి
నదుల అనుసందానానికి టి. సర్కార్ ఒకే   ఆంధ్రజ్యోతి
నదుల అనుసంధానానికి వ్యతిరేకం కాదు:విద్యాసాగర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాలిక పట్ల పిజ్జా డెలివరీ బాయ్ అసభ్య ప్రవర్తన   
Oneindia Telugu
ఢిల్లీ: ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పిజ్జా డెలివరీ బాయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ అనే వ్యక్తి డొమినోస్ పిజ్జాలో బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆర్డర్‌పై డెలివరీ నిమిత్తం దక్షిణ ఢిల్లీలోని ఓ ఆపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. పిజ్జా డెలివరీ అనంతరం ఆ ...

బాలికపై లైంగిక వేధింపులు.. పిజ్జా డెలివరీ బాయ్ అరెస్టు..   వెబ్ దునియా
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పిజ్జా బాయ్ అరెస్ట్   Vaartha
పిజ్జా డెలివరీకి వెళ్లి.. దారుణం   సాక్షి
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言