వెబ్ దునియా
నిట్ సీట్లు : ఏపీకి రికార్డు స్థాయిలో సీట్లు కేటాయింపు
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు నష్టం కలుగరాదంటూ ఏపీ సర్కారు చేసిన వినతి పట్ల కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి-నిట్)కి రికార్డు స్థాయిలో 540 సీట్లు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ సంస్థలో ...
వరంగల్ నిట్లో 50% సీట్లు తెలంగాణకే!సాక్షి
ఏపీకి 300 నిట్ సీట్లు.. ఏలూరు బదులు తాడేపల్లిలో! వరంగల్ నిట్ సీట్లు తెలంగాణకేఆంధ్రజ్యోతి
కొలిక్కి వచ్చిన 'నిట్' వివాదంAndhrabhoomi
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు నష్టం కలుగరాదంటూ ఏపీ సర్కారు చేసిన వినతి పట్ల కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి-నిట్)కి రికార్డు స్థాయిలో 540 సీట్లు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ సంస్థలో ...
వరంగల్ నిట్లో 50% సీట్లు తెలంగాణకే!
ఏపీకి 300 నిట్ సీట్లు.. ఏలూరు బదులు తాడేపల్లిలో! వరంగల్ నిట్ సీట్లు తెలంగాణకే
కొలిక్కి వచ్చిన 'నిట్' వివాదం
వెబ్ దునియా
రివర్స్ గేర్ : పోలీసోడిపై భార్య గొడ్డలితో దాడి.. పరిస్థితి విషమం
వెబ్ దునియా
పోలీసోడు.. బయట వ్యవహరించినట్టే ఇంట్లో కూడా వ్యవహరించడం మొదలు పెట్టాడు. తాగి వచ్చి భార్యను నానా హింసలు పెట్టే వాడు. చాలా కాలంగా సహించిన భార్య పోలీసుపై తిరుగుబాటు చేసింది. అట్టా ఇట్టా కాదు. భర్తని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేసింది. భార్య చేతిలో గాయలపాలయైన పోలీసు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ...
కానిస్టేబుల్ భర్తపై గొడ్డలితో భార్య దాడిఆంధ్రజ్యోతి
భర్తపై భార్య గొడ్డలితో దాడిసాక్షి
బాలికపై అత్యాచారం: భర్తపై గొడ్డలితో దాడి చేసిన భార్యOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పోలీసోడు.. బయట వ్యవహరించినట్టే ఇంట్లో కూడా వ్యవహరించడం మొదలు పెట్టాడు. తాగి వచ్చి భార్యను నానా హింసలు పెట్టే వాడు. చాలా కాలంగా సహించిన భార్య పోలీసుపై తిరుగుబాటు చేసింది. అట్టా ఇట్టా కాదు. భర్తని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేసింది. భార్య చేతిలో గాయలపాలయైన పోలీసు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ...
కానిస్టేబుల్ భర్తపై గొడ్డలితో భార్య దాడి
భర్తపై భార్య గొడ్డలితో దాడి
బాలికపై అత్యాచారం: భర్తపై గొడ్డలితో దాడి చేసిన భార్య
సాక్షి
ఇంటికే పుష్కర జలం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఊరూరికి గోదావరి జలాలు... తపాలా శాఖ తాజా నినాదమిది. పుష్కరాల సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానం చేయాలన్న తపన ఉండి వెళ్లలేకపోయేవారి ఇంటికి గోదావరి నీటిని సరఫరా చేస్తామంటూ తపాలా శాఖ ముందుకొచ్చింది. వృద్ధాప్యం, అనారోగ్యం, పేదరికం, పని ఒత్తిడి తదితర కారాణాలతో పుష్కర నదీ స్నానానికి వెళ్లలేకపోయినవారు తమకు ఆర్డర్ ఇస్తే ...
పుష్కరాలకు వెళ్లలేదా..అయితే చింతెందుకు ?10tv
పోస్టులో పుష్కర జలాలుప్రజాశక్తి
ఇంటింటికీ పుష్కర జలం: భక్తులకు పోస్టల్ శాఖ ఆఫర్ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఊరూరికి గోదావరి జలాలు... తపాలా శాఖ తాజా నినాదమిది. పుష్కరాల సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానం చేయాలన్న తపన ఉండి వెళ్లలేకపోయేవారి ఇంటికి గోదావరి నీటిని సరఫరా చేస్తామంటూ తపాలా శాఖ ముందుకొచ్చింది. వృద్ధాప్యం, అనారోగ్యం, పేదరికం, పని ఒత్తిడి తదితర కారాణాలతో పుష్కర నదీ స్నానానికి వెళ్లలేకపోయినవారు తమకు ఆర్డర్ ఇస్తే ...
పుష్కరాలకు వెళ్లలేదా..అయితే చింతెందుకు ?
పోస్టులో పుష్కర జలాలు
ఇంటింటికీ పుష్కర జలం: భక్తులకు పోస్టల్ శాఖ ఆఫర్
ఆంధ్రజ్యోతి
రేవంత్ కేసులో కాల్ డేటాతో ఏసీబీ కుస్తీ.. మత్తయ్యను అరెస్టు చేయకపోవడం వెనుకా ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తీగ లాగుతోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ నేత రేవంత్ రెడ్డి డబ్బులిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో దొరకడంతో పాథ్రమిక దర్యాప్తులో పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండా పోయింది. అయితే... నలుగురు నిందితులతోపాటు ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరికొందరి ...
ఏ-4 జెరూసలేం మత్తయ్యను ఎందుకు వదిలేశారు..? బయటే ఉన్నా పట్టించుకోలేదెందుకు?వెబ్ దునియా
టీడీపీ ఎమ్మెల్యేలకు రేవంత్ 'నో ఎంట్రీ'సాక్షి
ఎమ్మెల్యేలను కలవడానికి ఇష్టపడని రేవంత్రెడ్డిNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తీగ లాగుతోంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ నేత రేవంత్ రెడ్డి డబ్బులిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో దొరకడంతో పాథ్రమిక దర్యాప్తులో పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండా పోయింది. అయితే... నలుగురు నిందితులతోపాటు ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరికొందరి ...
ఏ-4 జెరూసలేం మత్తయ్యను ఎందుకు వదిలేశారు..? బయటే ఉన్నా పట్టించుకోలేదెందుకు?
టీడీపీ ఎమ్మెల్యేలకు రేవంత్ 'నో ఎంట్రీ'
ఎమ్మెల్యేలను కలవడానికి ఇష్టపడని రేవంత్రెడ్డి
వెబ్ దునియా
ముదురుతున్న మ్యాగీ నూడుల్స్ వివాదం... తెలుగు రాష్ట్రాల్లో శాంపిల్స్ సేకరణ
వెబ్ దునియా
మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించి సీసం ఉన్నట్టు వస్తున్న నివేదికలతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది. జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ను మ్యాగీ వివాదాన్ని పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బుధవారం ఈ అంశంపై స్పందించారు. మ్యాగీ వివాదంలో వాస్తవాలను ...
ఢిల్లీలో మ్యాగీపై నిషేధంసాక్షి
ఉడుకుతున్న మ్యాగీప్రజాశక్తి
మ్యాగీ కోసం కోర్టు మెట్లెక్కుతున్న స్టార్స్Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 43 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించి సీసం ఉన్నట్టు వస్తున్న నివేదికలతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది. జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ను మ్యాగీ వివాదాన్ని పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బుధవారం ఈ అంశంపై స్పందించారు. మ్యాగీ వివాదంలో వాస్తవాలను ...
ఢిల్లీలో మ్యాగీపై నిషేధం
ఉడుకుతున్న మ్యాగీ
మ్యాగీ కోసం కోర్టు మెట్లెక్కుతున్న స్టార్స్
Oneindia Telugu
పాక్కు ఆంధ్రా మిర్చితో ఘాటెక్కించాం, గణేషుడి కళ్లు చిన్నవిగా: పారికర్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రా మిర్చి ఘాటుతో పాకిస్తాన్కు మంట ఎక్కించామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా.. ఉగ్రవాదుల పైకి ఉగ్రవాదులనే ప్రయోగిస్తున్నామని గతంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం పాకిస్తాన్ పైన మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి మీడియా ...
ఆంధ్రా మిరపకాయతో పాకిస్థాన్కు మంటెక్కించాం: మనోహర్ పారికర్వెబ్ దునియా
ఆంధ్రా మిర్చితో పాక్కు మంటెక్కించాం: రక్షణమంత్రి పర్రీకర్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఆంధ్రా మిర్చి ఘాటుతో పాకిస్తాన్కు మంట ఎక్కించామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా.. ఉగ్రవాదుల పైకి ఉగ్రవాదులనే ప్రయోగిస్తున్నామని గతంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం పాకిస్తాన్ పైన మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి మీడియా ...
ఆంధ్రా మిరపకాయతో పాకిస్థాన్కు మంటెక్కించాం: మనోహర్ పారికర్
ఆంధ్రా మిర్చితో పాక్కు మంటెక్కించాం: రక్షణమంత్రి పర్రీకర్
Oneindia Telugu
'రేవంత్ ఇష్యూతో పెనుమార్పులు, ఏసీబీ వద్ద బాబు ఫోన్ రికార్డ్లు'
Oneindia Telugu
వరంగల్: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం నేపథ్యంలో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని డిమాండ్లు ...
వరంగల్ : రేవంత్ వ్యవహారంతో రాజకీయాల్లో పెనుమార్పులు - హోంశాఖ మంత్రి నాయినిఆంధ్రజ్యోతి
రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి: నాయినిVaartha
రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నయి:నాయినిNamasthe Telangana
News Articles by KSR
తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
వరంగల్: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారం నేపథ్యంలో రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని డిమాండ్లు ...
వరంగల్ : రేవంత్ వ్యవహారంతో రాజకీయాల్లో పెనుమార్పులు - హోంశాఖ మంత్రి నాయిని
రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి: నాయిని
రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నయి:నాయిని
సాక్షి
మళ్లీ ఇండియాకు వస్తా : తస్లిమా నస్రీన్
ప్రజాశక్తి
కొల్కతా: తన ప్రాణాలకు ముప్పు లేదని అనిపించిన మరుక్షణం తాను ఇండియాకు చేరుకుంటానని ప్రఖ్యాత బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదుల నుంచి ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తస్లీమా ఇటీవలే భారత్ను వదిలి అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ బ్లాగ్ రచయితలు అవిజిత్ రారు, వాషికర్ ...
మళ్లీ ఇండియాకు తిరిగి వస్తా...సాక్షి
అమెరికాలో తస్లీమా నస్రీన్: అమెరికాలో హల్దీరాం భుజియా తింటున్నా..వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
కొల్కతా: తన ప్రాణాలకు ముప్పు లేదని అనిపించిన మరుక్షణం తాను ఇండియాకు చేరుకుంటానని ప్రఖ్యాత బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదుల నుంచి ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తస్లీమా ఇటీవలే భారత్ను వదిలి అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ బ్లాగ్ రచయితలు అవిజిత్ రారు, వాషికర్ ...
మళ్లీ ఇండియాకు తిరిగి వస్తా...
అమెరికాలో తస్లీమా నస్రీన్: అమెరికాలో హల్దీరాం భుజియా తింటున్నా..
వెబ్ దునియా
తెలంగాణ పార్టీ పగ్గాలు తీసుకోవడానికి షర్మిల సిద్ధం.. 9 నుంచి నల్లగొండలో పరామర్శ ...
వెబ్ దునియా
వైఎస్ షర్మిల తెలంగాణలో తమ పార్టీ బాధ్యతలను భుజనా వేసుకుకోవడానికి రంగం సిద్ధమైంది. అందుకు ఆమెకు కూడా అంగీకరించారు. సోదరి షర్మిల రెండో విడత పరామర్శ యాత్రను ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఓదార్పు యాత్ర మిగిలిపోవడంతో జగన్ బదులు షర్మిల దానిని పరామర్శ యాత్ర రూపంలో కొనసాగించనున్నారు. వైఎస్ మరణించిన ...
తెలంగాణాలో మళ్ళీ షర్మిల పరామర్శ యాత్ర!తెలుగువన్
9 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్రసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైఎస్ షర్మిల తెలంగాణలో తమ పార్టీ బాధ్యతలను భుజనా వేసుకుకోవడానికి రంగం సిద్ధమైంది. అందుకు ఆమెకు కూడా అంగీకరించారు. సోదరి షర్మిల రెండో విడత పరామర్శ యాత్రను ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఓదార్పు యాత్ర మిగిలిపోవడంతో జగన్ బదులు షర్మిల దానిని పరామర్శ యాత్ర రూపంలో కొనసాగించనున్నారు. వైఎస్ మరణించిన ...
తెలంగాణాలో మళ్ళీ షర్మిల పరామర్శ యాత్ర!
9 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
సాక్షి
స్టేట్హోం నుంచి 11మంది యువతుల పరారీ
సాక్షి
హైదరాబాద్ : నగరంలోని యూసుఫ్గూడ స్టేట్హోం నుంచి 11మంది యువతులు అధికారుల కళ్లుగప్పి బుధవారం ఉదయం పరారయ్యారు. వీరిలో ఇటీవలే ప్రసవించిన ఒకామె తన ఆరునెలల బాలుడ్ని కూడా తీసుకొని వెళ్లిందని అధికారులు గుర్తించారు. వెళ్లిపోయిన వారిలో కొందరు బాలికలు కూడా ఉన్నారు. వీరిలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ బాలిక (15) ...
11 మంది అమ్మాయిలు.. స్టేట్ హోం నుంచి పరార్ఆంధ్రజ్యోతి
స్టేట్ హోంలో కిటికీ ఊచలు తొలగించి 11మంది యువతులు పరారీOneindia Telugu
కిటికీ ఊచలు తొలగించి.. 11 మంది యువతులు పరార్..వెబ్ దునియా
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : నగరంలోని యూసుఫ్గూడ స్టేట్హోం నుంచి 11మంది యువతులు అధికారుల కళ్లుగప్పి బుధవారం ఉదయం పరారయ్యారు. వీరిలో ఇటీవలే ప్రసవించిన ఒకామె తన ఆరునెలల బాలుడ్ని కూడా తీసుకొని వెళ్లిందని అధికారులు గుర్తించారు. వెళ్లిపోయిన వారిలో కొందరు బాలికలు కూడా ఉన్నారు. వీరిలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ బాలిక (15) ...
11 మంది అమ్మాయిలు.. స్టేట్ హోం నుంచి పరార్
స్టేట్ హోంలో కిటికీ ఊచలు తొలగించి 11మంది యువతులు పరారీ
కిటికీ ఊచలు తొలగించి.. 11 మంది యువతులు పరార్..
沒有留言:
張貼留言