వెబ్ దునియా
ఆ ఇళ్లే పాముల పుట్ట... ఒక్కసారిగా 56 పాములు పట్టివేత..!
వెబ్ దునియా
పాములంటే దాదాపు అందరికీ భయమే. అలాంటిది ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా ఓ యాభై పైన పాములను, అదీ ఒకే ఇంట్లో ఒకేసారి చూస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటన మెదక్ జిల్లాలో ఒక ఇంట్లో ఒక్క సారిగా 56 పాములు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్కు చెందిన మాచునూరి కృష్ణ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ...
ఆ ఇంటి నిండా పాములే పాములుతెలుగువన్
మెదక్ : ఓ ఇంట్లో పాముల కలకలంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాములంటే దాదాపు అందరికీ భయమే. అలాంటిది ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా ఓ యాభై పైన పాములను, అదీ ఒకే ఇంట్లో ఒకేసారి చూస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటన మెదక్ జిల్లాలో ఒక ఇంట్లో ఒక్క సారిగా 56 పాములు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్కు చెందిన మాచునూరి కృష్ణ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ...
ఆ ఇంటి నిండా పాములే పాములు
మెదక్ : ఓ ఇంట్లో పాముల కలకలం
వెబ్ దునియా
ఫ్యాబ్ ఇండియా షోరూం ట్రయల్ రూమ్ లో సిసి కెమెరా... పట్టించిన కేంద్ర మంత్రి ...
వెబ్ దునియా
గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూం మహిళలు ట్రయల్ రూమ్ లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గుర్తించారు. తాను దుస్తులు మార్చుకోవడానికి వెళ్లి ఈ విషయాన్ని పసిగట్టారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు యజమాని సహా నలుగురిని అరెస్టు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను నాలుగు నెలలుగా ...
దుస్తుల గదిలో రహస్య కెమెరాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర మంత్రికి కెమెరా షాక్సాక్షి
గోవా షోరూంలో స్మృతికి షాక్Andhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూం మహిళలు ట్రయల్ రూమ్ లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గుర్తించారు. తాను దుస్తులు మార్చుకోవడానికి వెళ్లి ఈ విషయాన్ని పసిగట్టారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు యజమాని సహా నలుగురిని అరెస్టు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను నాలుగు నెలలుగా ...
దుస్తుల గదిలో రహస్య కెమెరా
కేంద్ర మంత్రికి కెమెరా షాక్
గోవా షోరూంలో స్మృతికి షాక్
తెలుగువన్
నేడు చంద్రగ్రహణం.. జాగ్రత్తలు...
తెలుగువన్
శనివారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.17 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. కన్య, తుల, కుంభ, మిథున రాశులపై దాని ప్రభావం ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. కన్యారాశిలోని హస్త నక్షత్రంపై గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గర్భిణులు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం చేసి గ్రహణ సమయంలో సూర్యకాంతి శరీరంపై పడకుండా ...
ఇంకా మరిన్ని »
తెలుగువన్
శనివారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.17 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. కన్య, తుల, కుంభ, మిథున రాశులపై దాని ప్రభావం ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. కన్యారాశిలోని హస్త నక్షత్రంపై గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గర్భిణులు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం చేసి గ్రహణ సమయంలో సూర్యకాంతి శరీరంపై పడకుండా ...
వెబ్ దునియా
2050 నాటికి అత్యధికంగా ముస్లీంలను కలిగిన దేశంగా భారత్
వెబ్ దునియా
ప్రపంచంలో ఇప్పటికే అత్యధిక ముస్లీంలను కలిగిన దేశాలలో భారత్ 3 స్థానంలో ఉందనీ, అది 2050 మొదటి స్థానానికి వస్తుందనీ సర్వేలు చెబుతున్నాయి. జనాభా, మతపరమైన అంశంపై అద్యయనం చేసిన 'ప్యూ రీసెర్చ్ సెంటర్' అనే అమెరికన్ సంస్థ అంచనాల వివరాలను వెల్లడించింది. క్రైస్తవుల, హిందువుల జనాభాలో వృద్ధి ఆ స్థాయిలో ఉండదని విశ్లేషిస్తోంది. వివరాలిలా ...
అత్యధిక ముస్లింలు భారత్లో!సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచంలో ఇప్పటికే అత్యధిక ముస్లీంలను కలిగిన దేశాలలో భారత్ 3 స్థానంలో ఉందనీ, అది 2050 మొదటి స్థానానికి వస్తుందనీ సర్వేలు చెబుతున్నాయి. జనాభా, మతపరమైన అంశంపై అద్యయనం చేసిన 'ప్యూ రీసెర్చ్ సెంటర్' అనే అమెరికన్ సంస్థ అంచనాల వివరాలను వెల్లడించింది. క్రైస్తవుల, హిందువుల జనాభాలో వృద్ధి ఆ స్థాయిలో ఉండదని విశ్లేషిస్తోంది. వివరాలిలా ...
అత్యధిక ముస్లింలు భారత్లో!
Oneindia Telugu
చిత్తూరు జిల్లాలో పెప్సికో అతిపెద్ద ప్లాంట్
Namasthe Telangana
హైదరాబాద్ : శీతల పానియాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ పెప్సికో.. దేశంలో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని నేడు ప్రారంభించింది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్లో ఏర్పాటైన ఈ ప్లాంట్ను కంపెనీ సీఈవో, చైర్మన్ ఇంద్రానూయి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూయి మాట్లాడుతూ.. భారత్లో దీర్ఘకాలికంగా వ్యాపారం నిర్వహించాలనే ...
శ్రీసిటీలో పరిశ్రమల సందడిAndhrabhoomi
అన్ని 32 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్ : శీతల పానియాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ పెప్సికో.. దేశంలో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని నేడు ప్రారంభించింది. రూ.1,200 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్లో ఏర్పాటైన ఈ ప్లాంట్ను కంపెనీ సీఈవో, చైర్మన్ ఇంద్రానూయి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూయి మాట్లాడుతూ.. భారత్లో దీర్ఘకాలికంగా వ్యాపారం నిర్వహించాలనే ...
శ్రీసిటీలో పరిశ్రమల సందడి
వెబ్ దునియా
మరియమ్ ఆసిఫ్ సిద్ధికీ
సాక్షి
'ధ్రువతార' అనే మాట మరియమ్ ఆసిఫ్ సిద్ధికీకి వయసుకు మించిన అన్వయమే అవుతుంది. కానీ పన్నెండేళ్ల ఈ ముంబై బాలిక.. మత వైషమ్యాలు లేని భవిష్యత్ ప్రపంచాన్ని దృగ్గోచరం చేయించే ధ్రువతారగా వెలుగొందడం చూస్తుంటే 'ఫర్వాలేదు, మానవజాతి సురక్షితమైన చేతుల్లోకే వెళ్లబోతోంది' అని నమ్మకం కలుగుతుంది. ఇంతకీ మరియమ్ సాధించిందేమిటి? తనైతే ఏమీ ...
భగవద్గీత పోటీలో ముస్లిం బాలిక టాప్Andhrabhoomi
భగవద్గీత పోటీల్లో ముస్లిం చిన్నారికి ఫస్ట్ ప్రైజ్!Namasthe Telangana
భగవద్గీతపై పోటీ... మరియంసిద్దిఖీ విజేతTV5
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
'ధ్రువతార' అనే మాట మరియమ్ ఆసిఫ్ సిద్ధికీకి వయసుకు మించిన అన్వయమే అవుతుంది. కానీ పన్నెండేళ్ల ఈ ముంబై బాలిక.. మత వైషమ్యాలు లేని భవిష్యత్ ప్రపంచాన్ని దృగ్గోచరం చేయించే ధ్రువతారగా వెలుగొందడం చూస్తుంటే 'ఫర్వాలేదు, మానవజాతి సురక్షితమైన చేతుల్లోకే వెళ్లబోతోంది' అని నమ్మకం కలుగుతుంది. ఇంతకీ మరియమ్ సాధించిందేమిటి? తనైతే ఏమీ ...
భగవద్గీత పోటీలో ముస్లిం బాలిక టాప్
భగవద్గీత పోటీల్లో ముస్లిం చిన్నారికి ఫస్ట్ ప్రైజ్!
భగవద్గీతపై పోటీ... మరియంసిద్దిఖీ విజేత
వెబ్ దునియా
రాజేంద్రనగర్-కోకాపేట ఔటర్ రింగ్రోడ్డుపై ప్రమాదం.. మెడికో మృతి!
వెబ్ దునియా
రాజేంద్రనగర్-కోకాపేట ఔటర్ రింగ్రోడ్డు పై జరిగిన ప్రమాదంలో ఓ మెడికో మృతి చెందాడు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్గా మారింది. తాజాగా రింగ్రోడ్డుపై శుక్రవారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోకాపేట వద్ద రెండు కార్లు అతివేగంగా ఢీకొన్న ఘటనలో సల్మాన్ అనే మెడికో ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురికి తీవ్రంగా ...
ఔటర్ రింగ్రోడ్డుపై కారు పల్టీAndhrabhoomi
రాజేంద్రనగర్-కోకాపేట ఔటర్ రింగ్రోడ్డుపై ప్రమాదం..TV5
వైద్య విద్యార్థుల కారు బోల్తా: ఒకరు మృతిVaartha
సాక్షి
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజేంద్రనగర్-కోకాపేట ఔటర్ రింగ్రోడ్డు పై జరిగిన ప్రమాదంలో ఓ మెడికో మృతి చెందాడు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్గా మారింది. తాజాగా రింగ్రోడ్డుపై శుక్రవారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోకాపేట వద్ద రెండు కార్లు అతివేగంగా ఢీకొన్న ఘటనలో సల్మాన్ అనే మెడికో ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురికి తీవ్రంగా ...
ఔటర్ రింగ్రోడ్డుపై కారు పల్టీ
రాజేంద్రనగర్-కోకాపేట ఔటర్ రింగ్రోడ్డుపై ప్రమాదం..
వైద్య విద్యార్థుల కారు బోల్తా: ఒకరు మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భూసేకరణ బిల్లును అన్ని పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 3 : భూ సేకరణ బిల్లును అన్ని పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. కేంద్రం తీసుకువస్తున్న బిల్లులో రైతులకు నష్టం కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. 80 శాతం మంది రైతుల ఆమోదంతోనే భూములను సేకరించాలనే క్లాజును తొలగించారని ఆయన విమరించారు. శుక్రవారం ...
టిడిపి-టిఆర్ఎస్లకు చిత్తశుద్ధి ఉంటే.. భూ ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలిAndhrabhoomi
మోడీ, వెంకయ్య నాయుడులు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు..TV5
భూసేకరణ బిల్లు రాజ్యసభలో పాస్ అవదుNamasthe Telangana
సాక్షి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఏప్రిల్ 3 : భూ సేకరణ బిల్లును అన్ని పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. కేంద్రం తీసుకువస్తున్న బిల్లులో రైతులకు నష్టం కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. 80 శాతం మంది రైతుల ఆమోదంతోనే భూములను సేకరించాలనే క్లాజును తొలగించారని ఆయన విమరించారు. శుక్రవారం ...
టిడిపి-టిఆర్ఎస్లకు చిత్తశుద్ధి ఉంటే.. భూ ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలి
మోడీ, వెంకయ్య నాయుడులు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు..
భూసేకరణ బిల్లు రాజ్యసభలో పాస్ అవదు
వెబ్ దునియా
అమెరికాలో వ్యవసాయ పరిశోధక విద్యార్థిని మృతి
వెబ్ దునియా
భవిష్యత్తుపై గంపెడాశతో ఎక్కడో సముద్రాలకు ఆవల ఉన్న అమెరికా దేశానికి వెళ్లిన ఓ తెలుగు పరిశోధక విద్యార్థిని అక్కడే శవమై తేలారు. తాను పరిశోధన చేస్తున్న అలబామా విశ్వవిద్యాలయంలోనే ఆమె నీటి గుంటలో చచ్చి పడి ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హజరత్బాబు, శివమ్మల మూడో ...
అమెరికాలో అనుమానాస్పద స్థితిలో ఆంధ్ర అమ్మాయి మృతిOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భవిష్యత్తుపై గంపెడాశతో ఎక్కడో సముద్రాలకు ఆవల ఉన్న అమెరికా దేశానికి వెళ్లిన ఓ తెలుగు పరిశోధక విద్యార్థిని అక్కడే శవమై తేలారు. తాను పరిశోధన చేస్తున్న అలబామా విశ్వవిద్యాలయంలోనే ఆమె నీటి గుంటలో చచ్చి పడి ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హజరత్బాబు, శివమ్మల మూడో ...
అమెరికాలో అనుమానాస్పద స్థితిలో ఆంధ్ర అమ్మాయి మృతి
10tv
పాతబస్తీలో కోరలు చాస్తున్న అరబ్ షేక్లు
10tv
హైదరాబాద్:ఎక్కడి నుంచో ఇక్కడకు వస్తారు. సొమ్ములు చేతపట్టుకుని వచ్చి పాగా వేస్తారు. నిరుపేద ముస్లిం యువతులపై కన్నేస్తారు. మైనర్ లేదు మేజర్ లేదు. కంటికి ఇంపుగా కన్పిస్తే చాలు కరెన్సీ కట్టలతో పేదరికానికి ఎర చూపిస్తారు. మాయమాటలు చెప్పి దేశాలు దాటించి నరకం చూపిస్తారు. కళ్ల నిండా అమాయకత్వం... దైవత్వాన్ని గుర్తుకుతెచ్చేలా ఒంటినిండా ...
ఇంకా మరిన్ని »
10tv
హైదరాబాద్:ఎక్కడి నుంచో ఇక్కడకు వస్తారు. సొమ్ములు చేతపట్టుకుని వచ్చి పాగా వేస్తారు. నిరుపేద ముస్లిం యువతులపై కన్నేస్తారు. మైనర్ లేదు మేజర్ లేదు. కంటికి ఇంపుగా కన్పిస్తే చాలు కరెన్సీ కట్టలతో పేదరికానికి ఎర చూపిస్తారు. మాయమాటలు చెప్పి దేశాలు దాటించి నరకం చూపిస్తారు. కళ్ల నిండా అమాయకత్వం... దైవత్వాన్ని గుర్తుకుతెచ్చేలా ఒంటినిండా ...
沒有留言:
張貼留言