2014年8月15日 星期五

2014-08-16 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  తెలుగువన్   
తాత్కాలిక రాజధానిపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్  తెలుగువన్
విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రభావం రాజధాని కోసం ఏర్పాటు చేయబడిన శివరామకృష్ణన్ కమిటీపై పడుతుందని, అందువల్ల ఆ కమిటీ సభ్యుల ఆ ప్రభావానికి లోనుకాకుండా తమ నివేదిక ఇవ్వాలని ఎపిసిసి అద్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉన్న వనరులను గుర్తించి, తదనుగుణంగా ...

మరో తాత్కాలిక రాజధాని ఎందుకు: రఘువీరా   Oneindia Telugu
తాత్కాలిక రాజధాని-కమిటీ పై ప్రభావం   News Articles by KSR
హైదరాబాద్ ఉండగా.. విజయవాడ ఎందుకు!?   Andhrabhoomi
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   

  సాక్షి   
ఊరడింపు వరాలు  సాక్షి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కర్నూలులో రాజధాని ఏర్పాటు లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాలను వల్లె వేస్తూ.. కొత్తదనం లేని హామీలతో సరిపెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి వేడుకకు కర్నూలు నగరం వేదిక కాగా.. శుక్రవారం జెండా పండుగ ...

కన్నుల పండువగా స్వాతంత్య్ర వేడుకలు   Andhrabhoomi
కర్నూలు ప్రజలకు చంద్రబాబు వరాల వర్షం!   వెబ్ దునియా
కర్నూలు రాజధాని ఇష్యూ: తేల్చేసిన చంద్రబాబు   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhraprabha   
అన్ని 28 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
స్వాతంత్ర్య వేడుకల్లో టి, ఏపి కాంగ్రెస్ నేతలు(పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. గాంధీ భవన్ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎంపి ...

అంబరాన్ని అంటిన సంబరాలు   Andhrabhoomi
ఘనంగా జెండావిష్కరణలు..   10tv
ఆంధ్రప్రదేశ్‌లో వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
తెలుగువన్   
సాక్షి   
అన్ని 27 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కొలిక్కి వచ్చిన అసెంబ్లీ భవనాల కేటాయింపు  సాక్షి
హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలోని భవనాల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీల స్పీకర్లు ఏకాభిప్రాయానికి వ చ్చారు. రెండు రాష్ట్రాలకు భవనాలు కేటారుుస్తూ గవర్నర్ నరసింహన్ ఇప్పటికే జీవో విడుదల చేశారు. తాజాగా ఇద్దరు స్పీకర్ల మధ్య ఒక అవగాహన కుదిరింది. అరుుతే రెండు రాష్ట్రాలకు చెందిన నేతలకు ఎవరికి ఏ గది కేటాయించాలన్న దానిపై ...

ఒకే ఒరలో రెండు కత్తులు!?   Andhrabhoomi
ఓల్డ్ అసెంబ్లీ బిల్డింగ్ ఏపీకే : కొత్త అసెంబ్లీలోటికి 2 ఫ్లోర్లు!   వెబ్ దునియా
కొత్త అసెంబ్లీలోని మంత్రులు చాంబర్లు చెరిసగం : స్పీకర్ కోడెల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   

  సాక్షి   
నిలుపుదలకు అనుబంధ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు ఎవరినీ బలవంతపెట్టబోమన్న ...  సాక్షి
హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నిలిపేయడానికి హైకోర్టు నిరాకరించింది. సర్వే సందర్భంగా పౌరుల నుంచి బలవంతంగా వివరాలు సేకరించబోమని, స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారి నుంచే వివరాలు నమోదు చేసుకుంటామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో పిటిషన్‌ను కోర్టు ...

తెలంగాణ సర్వేకు హైకోర్టు ఓకే గానీ... ఒత్తిడి చేస్తే అంతేసంగతులు!   వెబ్ దునియా
ఇష్టమైతేనే సమగ్ర సర్వేకు సమాచారం, ప్రజలను బలవంతంపెట్టి వివరాలు అడగవద్దు, సర్వేకు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రజల ఇష్టం: టి సర్వేపై హైకోర్టు, ఇబ్బంది పెట్టొద్దని..   Oneindia Telugu
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కుటుంబ సర్వేకు శిక్షణ (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రాష్టవ్య్రాప్తంగా ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు అందులో చెప్పారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని చెప్పారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు కచ్చితమైన ఆధారాలు ...

సమగ్ర కుటుంబ సర్వే నోటిఫికేషన్ జారీ...   తెలుగువన్
'సర్వే'కు నోటిఫికేషన్ జారీ   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   

  సాక్షి   
ప్రారంభమైన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కూకట్‌పల్లి/హైదరాబాద్‌/కేయూ క్యాంపస్‌/వరంగల్‌: తెలంగాణలో ఎట్టకేలకు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. గత కౌన్సెలింగ్‌కు భిన్నంగా ఈసారి.. పరిశీలన అనంతరం సర్టిఫికెట్లను విద్యార్థులకే తిరిగి ఇచ్చేస్తున్నారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ అనంతరం సీటు ...

తెలంగాణలో తొలి రోజు 6100 మంది హాజరు   Andhrabhoomi
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ   సాక్షి
ఉమ్మడిగానే సీట్ల కేటాయింపు: 17 నుండి వెబ్ ఆప్షన్లు!   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 23 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
సర్వే: కేంద్రం ఆరా తీయలేదట...  తెలుగువన్
తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న చేయ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని సమాచారం కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తమను ఎలాంటి సమాచారం కోరలేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 19న సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ సర్వే మీద టీడీపీ ...

తెలంగాణ సర్వేపై కేంద్రం ఆరా తీయలేదు   సాక్షి
సమగ్ర సర్వే సమాచార సేకరణ ఎందుకు : హోం శాఖ ప్రశ్న!   వెబ్ దునియా

అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రాహుల్ నామ జపంలో కాంగ్రెస్ సీనియర్లు  10tv
హైదరాబాద్: ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా రాహుల్ దే అనే వారు కాంగ్రెస్ పరివారం. ఓడింది కాబట్టి మాత్రం సమిష్టి బాధ్యత అంటున్నారు హస్తం నేతలు. ఇన్నాళ్లు యువరాజు పట్టాభిషేకమంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్‌ లీడర్లు ఇప్పుడు రాహుల్‌ను కాపాడుకునే పనిలో పడ్డారు. అమూల్‌ బేబీగా ముద్రపడ్డ యువరాజును రక్షించేందుకు ...

'మోదీ మాయే' ముంచేసింది!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు   Andhrabhoomi
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ   సాక్షి
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కాంగ్రెస్, టీడీపీలపై హరీష్ రావు ఫైర్: 60 రోజుల్లో ఎలా?  వెబ్ దునియా
రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నాయకుల మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని భారీనీటిపారుదల, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్, టిడిపి పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని, ఆరవై ఏళ్లలో వీళ్లు సాధించలేని అభివృద్ధిని అరవై రోజుల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించలేదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు.
నవ్వులపాలవుతున్న కాంగ్రెస్, టిడిపి   Andhrabhoomi
చంద్రబాబు ఒక్కటైనా చేశారా!   News Articles by KSR
అరవై ఏళ్లలో చేయలేనిది 60 రోజుల్లో చేస్తమా?:హరీష్ రావు   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言