వామప్ మ్యాచ్లో గెలిచారోచ్ : మెరిసిన కోహ్లీ, రాయుడు వెబ్ దునియా
ప్రతిష్టాత్మకమైన వన్డే సిరీస్కు ముందు మిడిల్సెక్స్తో శుక్రవారం జరిగిన పరిమిత ఓవర్ల వామప్ మ్యాచ్లో టీమిండియా 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (71), అంబటి రాయుడు (72) అర్ధ శతకాలు నమోదు చేసి ఆదుకున్నారు. అయితే మిగతా బ్యాట్స్మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. దీంతో భారత్ 50 ఓవర్ల కోటాను కూడా పూర్తిగా ఆడలేక, ...
విశ్వాసం పెరిగేలా...సాక్షి
కోహ్లీ, రాయుడు అర్ధ శతకాలుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రతిష్టాత్మకమైన వన్డే సిరీస్కు ముందు మిడిల్సెక్స్తో శుక్రవారం జరిగిన పరిమిత ఓవర్ల వామప్ మ్యాచ్లో టీమిండియా 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (71), అంబటి రాయుడు (72) అర్ధ శతకాలు నమోదు చేసి ఆదుకున్నారు. అయితే మిగతా బ్యాట్స్మెన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. దీంతో భారత్ 50 ఓవర్ల కోటాను కూడా పూర్తిగా ఆడలేక, ...
విశ్వాసం పెరిగేలా...
కోహ్లీ, రాయుడు అర్ధ శతకాలు
బిగ్బజార్లో బిగ్ చోరీ తెలుగువన్
హైదరాబాద్లోని కాచిగూడలో వున్న బిగ్బజార్లో భారీ చోరీ జరిగింది. సంస్థలో గతంలో పనిచేసిన సెక్యూరిటీ గార్డులే దొంగలుగా మారి 50 లక్షలకు పైగా విలువైన లాప్ట్యాప్లు, స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దోచుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగింది. గతంలో బిగ్బజార్ లో పనిచేసి, మానివేసిన ముగ్గురు సెక్యూరిటీ ...
బిగ్బజార్లో భారీ చోరీసాక్షి
కాచిగూడ బిగ్ బజార్లో భారీ చోరీAndhrabhoomi
బిగ్బజార్లో 15ల్యాప్టాప్స్, 35ఫోన్స్ చోరీ(పిక్చర్స్)Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్లోని కాచిగూడలో వున్న బిగ్బజార్లో భారీ చోరీ జరిగింది. సంస్థలో గతంలో పనిచేసిన సెక్యూరిటీ గార్డులే దొంగలుగా మారి 50 లక్షలకు పైగా విలువైన లాప్ట్యాప్లు, స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దోచుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగింది. గతంలో బిగ్బజార్ లో పనిచేసి, మానివేసిన ముగ్గురు సెక్యూరిటీ ...
బిగ్బజార్లో భారీ చోరీ
కాచిగూడ బిగ్ బజార్లో భారీ చోరీ
బిగ్బజార్లో 15ల్యాప్టాప్స్, 35ఫోన్స్ చోరీ(పిక్చర్స్)
ఆ వార్తలు పచ్చి అబద్ధాలు.. అనుష్క... తెలుగువన్
బాలీవుడ్ నటి అనుష్క శర్మ - క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య వున్న సంబంధం గురించి రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. అయితే వాటి మీద ఇప్పటి వరకు అనుష్క శర్మ స్పందించలేదు. అయితే తాజాగా ఆమె స్పందించారు. విరాట్ కోహ్లితో త్వరలో తన వివాహం జరగనుందన్న వార్తల్ని అనుష్క శర్మ ఖండించారు. ఆ వార్తలు వాస్తవం కాదని, పచ్చి అబద్ధాలని పేర్కొంటూ అనుష్క ...
ఆ వార్తలు నిజం కాదుసాక్షి
కోహ్లీ అనుష్కతో త్వరలో పెళ్లన్నాడు.. మీడియాకూ చెప్తానన్నాడు!వెబ్ దునియా
త్వరలో పెళ్లి అన్నారు.. అందుకే పంపించాం!Kandireega
thatsCricket Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 19 వార్తల కథనాలు »
బాలీవుడ్ నటి అనుష్క శర్మ - క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య వున్న సంబంధం గురించి రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. అయితే వాటి మీద ఇప్పటి వరకు అనుష్క శర్మ స్పందించలేదు. అయితే తాజాగా ఆమె స్పందించారు. విరాట్ కోహ్లితో త్వరలో తన వివాహం జరగనుందన్న వార్తల్ని అనుష్క శర్మ ఖండించారు. ఆ వార్తలు వాస్తవం కాదని, పచ్చి అబద్ధాలని పేర్కొంటూ అనుష్క ...
ఆ వార్తలు నిజం కాదు
కోహ్లీ అనుష్కతో త్వరలో పెళ్లన్నాడు.. మీడియాకూ చెప్తానన్నాడు!
త్వరలో పెళ్లి అన్నారు.. అందుకే పంపించాం!
విండీస్దే సిరీస్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గ్రెనడా: బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను వెస్టిండీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. శనివారమిక్కడ జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 247 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (58), డారెన్ బ్రావో (53) అర్ధశతకాలతో రాణించారు. లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 24.4 ఓవర్లలో 70 ...
బంగ్లాదేశ్ 70 ఆలౌట్సాక్షి
పొలార్డ్ అదుర్స్ : బంగ్లాదేశ్పై 3 వికెట్ల తేడాతో విండీస్ విన్!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
గ్రెనడా: బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను వెస్టిండీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. శనివారమిక్కడ జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 247 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (58), డారెన్ బ్రావో (53) అర్ధశతకాలతో రాణించారు. లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 24.4 ఓవర్లలో 70 ...
బంగ్లాదేశ్ 70 ఆలౌట్
పొలార్డ్ అదుర్స్ : బంగ్లాదేశ్పై 3 వికెట్ల తేడాతో విండీస్ విన్!
రివార్డు కోసం కాదు.. అనారోగ్యంతోనే.?: మావో వెబ్ దునియా
అనారోగ్యంతోనే ప్రభుత్వానికి లొంగిపోయామని మాజీ మావోయిస్టు రవీందర్ దంపతులు తెలిపారు. గతనెల రాష్ట్ర డిజిపి ఎదుట చంబాల రవీందర్ దంపతులు లొంగిపోయారు. రివార్డు కోసం లొంగిపోయారన్న వాదనలో నిజం. లేదని రవీందర్ దంపతులు మీడియాకు తెలిపారు. తన భార్య రణితకు టిబి, అల్సర్ వ్యాధులు ఉన్నాయని రవీందర్ చెప్పారు. ప్రస్తుతం ఉద్యమంలో ...
అనారోగ్యమే: మావోయిస్టు దంపతులు (పిక్చర్స్)Oneindia Telugu
అనారోగ్యంతోనే లొంగిపోయాంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
అనారోగ్యంతోనే ప్రభుత్వానికి లొంగిపోయామని మాజీ మావోయిస్టు రవీందర్ దంపతులు తెలిపారు. గతనెల రాష్ట్ర డిజిపి ఎదుట చంబాల రవీందర్ దంపతులు లొంగిపోయారు. రివార్డు కోసం లొంగిపోయారన్న వాదనలో నిజం. లేదని రవీందర్ దంపతులు మీడియాకు తెలిపారు. తన భార్య రణితకు టిబి, అల్సర్ వ్యాధులు ఉన్నాయని రవీందర్ చెప్పారు. ప్రస్తుతం ఉద్యమంలో ...
అనారోగ్యమే: మావోయిస్టు దంపతులు (పిక్చర్స్)
అనారోగ్యంతోనే లొంగిపోయాం
సీఆర్పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్, ఆగష్టు 21 : జిల్లాలోని పుల్కల్ మండలం శివంపేట దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి చోటు చేసుకుంది. శిక్షణలో భాగంగా బుల్లెట్ మిస్ఫైర్ అయి పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆమెను సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి బుల్లెట్ను తొలగించి అనంతరం మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడ ...
ఫైరింగ్ రేంజ్ ను ఎత్తివేయాలి..10tv
మహిళ తలలోంచి బుల్లెట్....తెలుగువన్
మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
మెదక్, ఆగష్టు 21 : జిల్లాలోని పుల్కల్ మండలం శివంపేట దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి చోటు చేసుకుంది. శిక్షణలో భాగంగా బుల్లెట్ మిస్ఫైర్ అయి పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆమెను సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి బుల్లెట్ను తొలగించి అనంతరం మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడ ...
ఫైరింగ్ రేంజ్ ను ఎత్తివేయాలి..
మహిళ తలలోంచి బుల్లెట్....
మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
వినాయక మండపాలకు అనుమతి తీసుకోవాలి Andhrabhoomi
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 23: వినాయక ఉత్సవాల మండపాలకు తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న సూచించారు. శనివారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలన్నారు. మండపాల వద్ద డీజే సౌండ్లకు అనుమతి ...
గణేష్ ఉత్సవాలుప్రశాంతంగా జరగాలిసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 23: వినాయక ఉత్సవాల మండపాలకు తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న సూచించారు. శనివారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలన్నారు. మండపాల వద్ద డీజే సౌండ్లకు అనుమతి ...
గణేష్ ఉత్సవాలుప్రశాంతంగా జరగాలి
శాశ్వతనిద్రలోకి జారుకున్న పౌర హక్కుల నేత ఎంటీ ఖాన్! వెబ్ దునియా
పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు, మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ అలియాస్ ఎంటీ ఖాన్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయనకు వయస్సు 89 యేళ్లు. స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ...
ఇంకా మరిన్ని »
పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు, మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ అలియాస్ ఎంటీ ఖాన్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయనకు వయస్సు 89 యేళ్లు. స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ...
రేపే ప్రపంచ కప్ పరీక్ష.. 10tv
టెస్టులో ఘోర పరాభవం నుండి టీమిండియా కోలుకోనే లేదు ఈలోగానే వన్డే పరీక్ష వచ్చేసింది. ప్రపంచ కప్ కు జట్టు ఎంపిక ముందు విదేశాల్లో జరుగుతున్న ఆఖరి పరీక్ష ఇదే. ఈనెల 25వ తేదీన బ్రిస్టల్ లో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ ల వన్డే, సింగిల్ టీ-20 సిరీస్ లకు సిద్ధమౌతోంది. టెస్ట్ సిరీస్ ముగియడంతో గౌతం గంభీర్, మురళీ విజయ్, ఇషాంత్ శర్మ,వరుణ్ ఆరోన్, పంకజ్ ...
క్రికెటర్లకు దేశభక్తి లేదు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
టెస్టులో ఘోర పరాభవం నుండి టీమిండియా కోలుకోనే లేదు ఈలోగానే వన్డే పరీక్ష వచ్చేసింది. ప్రపంచ కప్ కు జట్టు ఎంపిక ముందు విదేశాల్లో జరుగుతున్న ఆఖరి పరీక్ష ఇదే. ఈనెల 25వ తేదీన బ్రిస్టల్ లో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ ల వన్డే, సింగిల్ టీ-20 సిరీస్ లకు సిద్ధమౌతోంది. టెస్ట్ సిరీస్ ముగియడంతో గౌతం గంభీర్, మురళీ విజయ్, ఇషాంత్ శర్మ,వరుణ్ ఆరోన్, పంకజ్ ...
క్రికెటర్లకు దేశభక్తి లేదు!
భారత మహిళల పరాజయం సాక్షి
స్కార్బోరో: స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్లో విఫలమైన భారత మహిళల జట్టు... ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలోనూ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఆతిథ్య జట్టు 2-0తో గెలుచుకుంది. నార్త్ మెరైన్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో... భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 214 ...
అమ్మాయిల ఓటమిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
స్కార్బోరో: స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్లో విఫలమైన భారత మహిళల జట్టు... ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలోనూ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఆతిథ్య జట్టు 2-0తో గెలుచుకుంది. నార్త్ మెరైన్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో... భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 214 ...
అమ్మాయిల ఓటమి
沒有留言:
張貼留言