కలుద్దాం మళ్లీ మళ్లీ..! Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 17: నిప్పా ఉప్పా అన్న చందంగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సిఎంల భేటీకి ఆదివారం రాజ్భవన్ వేదికైంది. ఉద్యోగుల విభజన, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు భవనాల పంపకం, ఎమ్సెట్ కౌన్సిలింగ్, విద్యుత్ తదితర 12 అంశాల వరకు ఆంధ్ర రాష్ట్ర సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు మధ్య జరిగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి ...
ఇది తొలి అడుగేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఓ అభిప్రాయానికి వచ్చాం: సీఎం కేసీఆర్సాక్షి
చర్చలకు సిద్ధమని గతంలోనే చెప్పాను: కేసీఆర్Namasthe Telangana
10tv
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 17: నిప్పా ఉప్పా అన్న చందంగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సిఎంల భేటీకి ఆదివారం రాజ్భవన్ వేదికైంది. ఉద్యోగుల విభజన, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు భవనాల పంపకం, ఎమ్సెట్ కౌన్సిలింగ్, విద్యుత్ తదితర 12 అంశాల వరకు ఆంధ్ర రాష్ట్ర సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు మధ్య జరిగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి ...
ఇది తొలి అడుగే
ఓ అభిప్రాయానికి వచ్చాం: సీఎం కేసీఆర్
చర్చలకు సిద్ధమని గతంలోనే చెప్పాను: కేసీఆర్
మాఫీపై స్పష్టత లేదు, నందిగామలో పోటీ చేద్దాం: జగన్ Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు చెప్పారని అంటున్నారు. పార్టీ తరఫున ఈసారి అభ్యర్థిని బరిలోకి దింపాల్సిందేనని, ఇటీవల గొట్టిముక్కలలో పార్టీ కార్యకర్త ...
సౌమ్యకే సీటివ్వాలిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు చెప్పారని అంటున్నారు. పార్టీ తరఫున ఈసారి అభ్యర్థిని బరిలోకి దింపాల్సిందేనని, ఇటీవల గొట్టిముక్కలలో పార్టీ కార్యకర్త ...
సౌమ్యకే సీటివ్వాలి
నేడు ఎపి తొలి బడ్జెట్ సమావేశాలు 10tv
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సర్వ సన్నద్దమైంది. వచ్చే నెల 12 వరకు జరగాల్సిన ఈ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ ఏడో తేదితోనే ముగించనున్నారు. ఉదయం 8గంటలకు బీఏసీ సమావేశంలో ఎజెండాను నిర్ణయించనున్నారు. బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గైర్హాజరు కావాలని ...
ఆరునే అసెంబ్లీ ముగింపుAndhrabhoomi
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలుసాక్షి
బడ్జెట్ సమావేశాలపై సర్కార్ కసరత్తుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సర్వ సన్నద్దమైంది. వచ్చే నెల 12 వరకు జరగాల్సిన ఈ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ ఏడో తేదితోనే ముగించనున్నారు. ఉదయం 8గంటలకు బీఏసీ సమావేశంలో ఎజెండాను నిర్ణయించనున్నారు. బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గైర్హాజరు కావాలని ...
ఆరునే అసెంబ్లీ ముగింపు
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
బడ్జెట్ సమావేశాలపై సర్కార్ కసరత్తు
ప్రత్యేక బీచ్, ఎంట్రీ ఫీజు: గర్ల్స్ బికినీలపై కొత్త ప్రతిపాదన Oneindia Telugu
పనాజీ: గోవాలో బికినీల అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా గోవాలో బికినీ భామలకు ఓ ప్రత్యేక బీచ్ను ఏర్పాటు చేద్దామంటూ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. చుట్టూ ఫెన్నింగ్ ఏర్పాటు చేసే ఈ బీచ్లోకి ప్రవేశించాలంటే కొంత మొత్తం ఎంట్రీ ఫీజు వసూలు చేస్తే రాష్ట్ర ఆదాయం కూడా ...
బికినీ బీచ్ ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుదాం : గోవా ఎమ్మెల్యేవెబ్ దునియా
బికినీలపై మళ్లీ రగడ...10tv
బికినీ బీచ్... ఎక్కడోచ్!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
పనాజీ: గోవాలో బికినీల అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా గోవాలో బికినీ భామలకు ఓ ప్రత్యేక బీచ్ను ఏర్పాటు చేద్దామంటూ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. చుట్టూ ఫెన్నింగ్ ఏర్పాటు చేసే ఈ బీచ్లోకి ప్రవేశించాలంటే కొంత మొత్తం ఎంట్రీ ఫీజు వసూలు చేస్తే రాష్ట్ర ఆదాయం కూడా ...
బికినీ బీచ్ ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుదాం : గోవా ఎమ్మెల్యే
బికినీలపై మళ్లీ రగడ...
బికినీ బీచ్... ఎక్కడోచ్!
జగన్ సమావేశానికి 20 మంది ఎమ్మెల్యేలు డుమ్మా Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి హైదరాబాదులోని లోటస్పాండ్లో గల తన నివాసంలో ఆదివారం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అధికార ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి హైదరాబాదులోని లోటస్పాండ్లో గల తన నివాసంలో ఆదివారం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అధికార ...
ఆర్డీఎస్ అధికారుల నిర్బంధం Andhrabhoomi
మానవపాడు, ఆగస్టు 17: ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురువక భూగర్భ జలాల్లో నీరు ఇంకిపోవడంతో కరువు ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క తాగునీరు, మరోపక్క సాగునీటికి ఇబ్బందులు పడుతున్న రైతులు ఆర్డీఎస్ అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఆదివారం మండల పరిధిలోని బూడ్దిపాడు సమీపంలో ఉన్న ఆర్డీఎస్ ...
ఇంకా మరిన్ని »
మానవపాడు, ఆగస్టు 17: ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురువక భూగర్భ జలాల్లో నీరు ఇంకిపోవడంతో కరువు ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క తాగునీరు, మరోపక్క సాగునీటికి ఇబ్బందులు పడుతున్న రైతులు ఆర్డీఎస్ అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ఆదివారం మండల పరిధిలోని బూడ్దిపాడు సమీపంలో ఉన్న ఆర్డీఎస్ ...
5న 'ఒక లైలాకోసం...' Andhrabhoomi
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విజయకుమార్ కొండా దర్శకత్వంలో నాగార్జున రూపొందిస్తున్న 'ఒక లైలాకోసం' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయకుమార్ కొండా మాట్లాడుతూ- రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ...
సెప్టెంబర్లో 'ఒక లైలా కోసం' రెడీవెబ్ దునియా
సెప్టెంబర్ 5న నాగచైతన్య 'ఒక లైలా కోసం'Andhraprabha
అన్ని 5 వార్తల కథనాలు »
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విజయకుమార్ కొండా దర్శకత్వంలో నాగార్జున రూపొందిస్తున్న 'ఒక లైలాకోసం' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయకుమార్ కొండా మాట్లాడుతూ- రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ...
సెప్టెంబర్లో 'ఒక లైలా కోసం' రెడీ
సెప్టెంబర్ 5న నాగచైతన్య 'ఒక లైలా కోసం'
జాతిని కాపాడేది భాషే Andhrabhoomi
విజయవాడ, ఆగస్టు 17: ఒక జాతిని కాపాడగల్గేది ఒక భాష మాత్రమే.. అందుకే హిందీ భాషకు ఏర్పాటు చేసిన విధంగా జాతీయస్థాయిలో తెలుగు భాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కేంద్రంతో చర్చించనున్నామని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు భాష ఉన్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంకుచిత భావాలను ప్రతి ఒక్కరూ విడనాడాలని కోరారు.
రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
విజయవాడ, ఆగస్టు 17: ఒక జాతిని కాపాడగల్గేది ఒక భాష మాత్రమే.. అందుకే హిందీ భాషకు ఏర్పాటు చేసిన విధంగా జాతీయస్థాయిలో తెలుగు భాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కేంద్రంతో చర్చించనున్నామని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు భాష ఉన్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంకుచిత భావాలను ప్రతి ఒక్కరూ విడనాడాలని కోరారు.
రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసింది
జడ్పీ స్థాయి సంఘాల కమిటీల ఏర్పాటు Andhrabhoomi
ఏలూరు, ఆగస్టు 17 : జిల్లా పరిషత్ స్థాయి సంఘాల కమిటీలు ఏర్పాటయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థాయి సంఘాలకు అధ్యక్షులు, సభ్యుల ఎంపిక జరిగింది. ఒకటవ స్థాయి సంఘం అయిన ఆర్ధిక, ప్రణాళికా స్థాయి కమిటీకి అధ్యక్షునిగా జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ...
ఇంకా మరిన్ని »
ఏలూరు, ఆగస్టు 17 : జిల్లా పరిషత్ స్థాయి సంఘాల కమిటీలు ఏర్పాటయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థాయి సంఘాలకు అధ్యక్షులు, సభ్యుల ఎంపిక జరిగింది. ఒకటవ స్థాయి సంఘం అయిన ఆర్ధిక, ప్రణాళికా స్థాయి కమిటీకి అధ్యక్షునిగా జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ...
20న కళ్యాణ్రామ్ రవితేజ చిత్రం ప్రారంభం Andhrabhoomi
నందమూరి కళ్యాణ్రామ్ నేతృత్వంలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై మాస్ హీరో రవితేజ కథానాయకుడిగా ఓ చిత్రం ప్రారంభం కానున్నది. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రారంభం కానున్నది. నందమూరి కళ్యాణ్రామ్ నిర్మాతగా, రవితేజ కథానాయకుడిగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంపై అప్పుడే భారీ ...
నందమూరి హీరో నిర్ణయం బాగుందిOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
నందమూరి కళ్యాణ్రామ్ నేతృత్వంలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై మాస్ హీరో రవితేజ కథానాయకుడిగా ఓ చిత్రం ప్రారంభం కానున్నది. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రారంభం కానున్నది. నందమూరి కళ్యాణ్రామ్ నిర్మాతగా, రవితేజ కథానాయకుడిగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంపై అప్పుడే భారీ ...
నందమూరి హీరో నిర్ణయం బాగుంది
沒有留言:
張貼留言