'జన్ ధన్' కోసం ఘర్షణ, కాల్పులు సాక్షి
లక్నో: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎగబడడంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో మహిళతో పాటు ముగ్గురు గాయపడ్డారు. ముఫార్డ్ గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాల కోసం పేద ప్రజలు ...
ప్రతి ఇంటికీ బ్యాంకు ఖాతాNamasthe Telangana
పేదరిక నిర్మూలనకు నాందిAndhrabhoomi
పింఛన్లు.. ప్రభుత్వ పథకాల సొమ్ము.. అన్నీ బ్యాంకు ఖాతాలోకే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 44 వార్తల కథనాలు »
లక్నో: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎగబడడంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో మహిళతో పాటు ముగ్గురు గాయపడ్డారు. ముఫార్డ్ గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాల కోసం పేద ప్రజలు ...
ప్రతి ఇంటికీ బ్యాంకు ఖాతా
పేదరిక నిర్మూలనకు నాంది
పింఛన్లు.. ప్రభుత్వ పథకాల సొమ్ము.. అన్నీ బ్యాంకు ఖాతాలోకే!
సదానంద కుమారుడిపై రేప్ కేసు Andhrabhoomi
బెంగళూరు, ఆగస్టు 28: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కుమారుడు కార్తీక్ తనపై అత్యాచారం చేశాడని కన్నడ వర్ధమాన నటి మైత్రేయ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కార్తీక్పై సెక్షన్ 420, 376 కింద కేసు నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. నటి మైత్రేయ ఆరోపణలపై సమగ్ర విచారణ ...
వివాదాల సుడిలో సదానందఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కార్తీక్ నా భర్తసాక్షి
మైత్రేయ రేప్ ఆరోపణలు : లుక్కేసిన అమిత్ షా.. సదానందకు చిక్కులు!వెబ్ దునియా
తెలుగువన్
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
బెంగళూరు, ఆగస్టు 28: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కుమారుడు కార్తీక్ తనపై అత్యాచారం చేశాడని కన్నడ వర్ధమాన నటి మైత్రేయ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కార్తీక్పై సెక్షన్ 420, 376 కింద కేసు నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. నటి మైత్రేయ ఆరోపణలపై సమగ్ర విచారణ ...
వివాదాల సుడిలో సదానంద
కార్తీక్ నా భర్త
మైత్రేయ రేప్ ఆరోపణలు : లుక్కేసిన అమిత్ షా.. సదానందకు చిక్కులు!
నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం సాక్షి
హైదరాబాద్: శివరాంపల్లిలోని నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న మనోముక్తి మావన్ అనే ఐపీఎస్ అధికారి మృతి చెందారు. ఈత కొలనులో గాయపడడంతో అతడిని జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. మనోముక్తి మావన్ హిమచల్ ప్రదేశ్ క్యాడర్ చెందిన అధికారి. ఆయన మృతి పట్ల ...
పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ దుర్మరణంతెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: శివరాంపల్లిలోని నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న మనోముక్తి మావన్ అనే ఐపీఎస్ అధికారి మృతి చెందారు. ఈత కొలనులో గాయపడడంతో అతడిని జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. మనోముక్తి మావన్ హిమచల్ ప్రదేశ్ క్యాడర్ చెందిన అధికారి. ఆయన మృతి పట్ల ...
పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ దుర్మరణం
ప్రపంచం ఉన్నంతకాలం రేప్లు జరుగుతాయి సాక్షి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా ...
మానవ మనుగడ ఉన్నంతవరకు అత్యాచారాలను ఆపలేంAndhrabhoomi
జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు : తృణమూల్ ఎంపీవెబ్ దునియా
'భూమి వున్నంతవరకు అత్యాచారాలు వుంటాయి'తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా ...
మానవ మనుగడ ఉన్నంతవరకు అత్యాచారాలను ఆపలేం
జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు : తృణమూల్ ఎంపీ
'భూమి వున్నంతవరకు అత్యాచారాలు వుంటాయి'
పోస్టింగ్ల కోసం రాజ్నాథ్ తనయుడు లంచాలు స్వీకరించారా? వెబ్ దునియా
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు కోరిన పోస్టింగ్లు ఇప్పించేందుకు తన కుమారుడు పంకజ్ సింగ్ లంచాలు స్వీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ లంచాల వ్యవహారంపై ప్రధాని మోడీ, పంకజ్ను తన ఛాంబర్కు పిలిపించుకుని తండ్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో గట్టిగా మందలించారని కొద్ది రోజులుగా ...
హాట్ టాపికైన హోంమంత్రి కొడుకు వ్యవహారంKandireega
ఆ వార్తలు అవాస్తవంAndhrabhoomi
రాజ్నాథ్ తనయుడిపై వివాదంసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు కోరిన పోస్టింగ్లు ఇప్పించేందుకు తన కుమారుడు పంకజ్ సింగ్ లంచాలు స్వీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ లంచాల వ్యవహారంపై ప్రధాని మోడీ, పంకజ్ను తన ఛాంబర్కు పిలిపించుకుని తండ్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో గట్టిగా మందలించారని కొద్ది రోజులుగా ...
హాట్ టాపికైన హోంమంత్రి కొడుకు వ్యవహారం
ఆ వార్తలు అవాస్తవం
రాజ్నాథ్ తనయుడిపై వివాదం
మణిపూర్ గవర్నర్ రాజీనామా : తొమ్మిదో వికెట్ పడింది! వెబ్ దునియా
కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. ఇందులోభాగంగా గురువారం మణిపూర్ గవర్నర్ వీకే దుగ్గల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. దీంతో యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లు రాజీనామా ...
తొమ్మిదో వికెట్ కూడా పడింది!!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. ఇందులోభాగంగా గురువారం మణిపూర్ గవర్నర్ వీకే దుగ్గల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. దీంతో యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లు రాజీనామా ...
తొమ్మిదో వికెట్ కూడా పడింది!!
ఓఎంసీ బెయిల్ ముడుపుల కేసు వాయిదా సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో ఓఎంసీ ఇనుప గనుల అక్రమ తవ్వకం కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డికి బెయిల్ కోసం కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలతో అరెస్టయి ఆ తర్వాత బెయిల్ పొందిన నిందితులకు ఆ బెయిల్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం విచారించింది.
ఇంకా మరిన్ని »
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో ఓఎంసీ ఇనుప గనుల అక్రమ తవ్వకం కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డికి బెయిల్ కోసం కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలతో అరెస్టయి ఆ తర్వాత బెయిల్ పొందిన నిందితులకు ఆ బెయిల్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం విచారించింది.
రాజ్నాథ్, సుష్మాలను కలిసిన విద్యాసాగర్(పిక్చర్స్) Oneindia Telugu
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు బుధవారం ఇక్కడ పలువురు కేంద్రమంత్రులను కలిశారు. మహారాష్ట్ర గవర్నర్గా నియామకమైన నేపథ్యంలో విద్యాసాగర్ రావు.. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ...
30న విద్యాసాగర్రావు ప్రమాణస్వీకారంసాక్షి
'సాగర్'కు గవర్నర్ గిరిAndhrabhoomi
గర్వంగా ఉంది.. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటా : చెన్నమనేని!వెబ్ దునియా
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు బుధవారం ఇక్కడ పలువురు కేంద్రమంత్రులను కలిశారు. మహారాష్ట్ర గవర్నర్గా నియామకమైన నేపథ్యంలో విద్యాసాగర్ రావు.. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్లను కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ...
30న విద్యాసాగర్రావు ప్రమాణస్వీకారం
'సాగర్'కు గవర్నర్ గిరి
గర్వంగా ఉంది.. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటా : చెన్నమనేని!
మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 28 : పాకిస్తాన్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ దేశ దళాలకు భారత్ సేనలు గట్టి జవాబు ఇచ్చాయి. గడిచిన రెండు వారాల్లో దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజాగా ప్లాగ్ మీట్ జరిగిన ప్రాంతంలోనే మూడు బీఎస్్ఎఫ్ స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం ...
పర్గ్వాల్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్!వెబ్ దునియా
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్సాక్షి
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులుNamasthe Telangana
10tv
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 28 : పాకిస్తాన్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ దేశ దళాలకు భారత్ సేనలు గట్టి జవాబు ఇచ్చాయి. గడిచిన రెండు వారాల్లో దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజాగా ప్లాగ్ మీట్ జరిగిన ప్రాంతంలోనే మూడు బీఎస్్ఎఫ్ స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం ...
పర్గ్వాల్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్!
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు
వదోదరలో మోడీ వారసుడు రంజన్బెన్ భట్టా! వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేసి రాజీనామా చేసిన వడోదరలో వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో తన వారసుడిగా పోటీ చేసేందుకు బీజేపీ తరపున రంజన్ బెన్ భట్టాను ఎంపిక చేశారు. గత ఎన్నికల సందర్భంగా వారణాసి, వడోదర లోక్ సభ స్థానాల నుంచి నుండి గెలిచిన నరేంద్ర మోడీ వారణాసి స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతూ, వదోదర స్థానం నుంచి రాజీనామా చేసిన విషయం ...
వదోదర నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్బెన్ భట్టాతెలుగువన్
వడోదర: బీజేపీ అభ్యర్దిగా రంజన్బెన్ భట్టాOneindia Telugu
వడోదర ఎంపీ అభ్యర్థిగా రంజన్ బెన్ భట్టాNamasthe Telangana
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేసి రాజీనామా చేసిన వడోదరలో వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో తన వారసుడిగా పోటీ చేసేందుకు బీజేపీ తరపున రంజన్ బెన్ భట్టాను ఎంపిక చేశారు. గత ఎన్నికల సందర్భంగా వారణాసి, వడోదర లోక్ సభ స్థానాల నుంచి నుండి గెలిచిన నరేంద్ర మోడీ వారణాసి స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతూ, వదోదర స్థానం నుంచి రాజీనామా చేసిన విషయం ...
వదోదర నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్బెన్ భట్టా
వడోదర: బీజేపీ అభ్యర్దిగా రంజన్బెన్ భట్టా
వడోదర ఎంపీ అభ్యర్థిగా రంజన్ బెన్ భట్టా
沒有留言:
張貼留言