2014年8月15日 星期五

2014-08-16 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
నాగార్జునసాగర్ వద్ద 100 ఎకరాల్లో డిఆర్‌డిఓ కీలక విభాగం  వెబ్ దునియా
నాగార్జున‌ సాగర్ వద్ద 100 ఎకరాలతో ఒక ముఖ్యమైన విభాగాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) ముందుకు వచ్చింది. ఈ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం కోసం దేశంలో అనేక ప్రాంతాలను అన్వేషించినప్పటికీ దీనికి అనువైన ప్రాంతంగా నాగార్జునసాగర్‌ను ఎంపిక చేసుకున్నట్టు డిఆర్‌డిఓ అధికారులు ముఖ్యమంత్రి కె ...

సాగర్‌లో డీఆర్‌డీఓ యూనిట్   సాక్షి
'సాగర్' వద్ద రక్షణ విభాగం   Andhrabhoomi
నాగార్జున సాగర్ వద్ద డీఆర్‌డీవో ఏర్పాటు   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
చెత్త బ్యాటింగ్  Andhrabhoomi
లండన్, ఆగస్టు 15: పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉందన్న టీమిండియా గర్వాన్ని ఇంగ్లాండ్ బౌలర్లు పటాపంచలు చేశారు. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన ఇనె్వస్టెక్ సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులోనూ అదే పంథాను అనుసరించే ...

అదే కథ   Namasthe Telangana
భారత్ 148 ఆలౌట్, ధోని ఒంటరిపోరాటం   సాక్షి
ఓవల్ టెస్ట్‌లో భారత్ బ్యాట్ తడబాటు... 148 పరుగులకే ఆలౌట్!!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
thatsCricket Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  సాక్షి   
ధోనీసేనకు ఏమైంది?  సాక్షి
లండన్: రాజు గుర్రం రాను రాను.. అన్నట్టుగా ఇంగ్లండ్ లో టీమిండియా పరిస్థితి తయారైంది. ఇంగ్లండ్ తో ఐదు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ ను భారత్ డ్రాగా ముగించింది. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో నెగ్గి ధోనీసేన ప్రశంసలు అందుకుంది. ఈ వేదికపై టీమిండియా సుదీర్ఘ విరామం తర్వాత నెగ్గడం విశేషం. ఇంగ్లండ్ లో ధోనీసేన ...

ఆఖరి ఛాన్స్: ఇంగ్లండ్ గడ్డపై భారత్ చావో రేవో!   వెబ్ దునియా
5వ టెస్ట్: మార్పులేదన్న ధోనీ, మాదేనన్న కుక్   thatsCricket Telugu
హైదరాబాద్‌లో తొలి టెస్టు   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 14 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
ధోనీకి పద్మభూషణ్: కోహ్లీ, మిథాలీకి పద్మశ్రీ!  thatsCricket Telugu
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీకి పద్మభూషణ్, యువ ఆటగాడు విరాట్ కోహ్లీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, హైదరాబాదీ మిథాలీ రాజ్ పేరును కూడా పద్మశ్రీకి నామినేట్ చేసింది. ధోనీకి 2009లో పద్మశ్రీ అవార్డు లభించిని విషయం ...

ధోనీకి పద్మభూషణ్   Andhrabhoomi
'పద్మ' అవార్డులకు ధోనీ, కోహ్లీ, మిథాలీ?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ధోనికి పద్మభూషణ్.. కోహ్లీకి పద్మశ్రీ ఇవ్వండి!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వైభవంగా కోనేరు హంపి, అన్వేష్ వివాహం (పిక్చర్స్)  Oneindia Telugu
ప్రపంచ నెంబర్‌ 3 చెస్‌ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి వివాహం దాసరి అన్వేష్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి విజయవాడలోని 'ఎ' కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వీరి వివాహానికి అతిథులు భారీ సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ప్రముఖ చెస్ క్రీడాకారిణి, తెలుగుతేజం కోనేరు హంపి పెళ్లి కూతురైంది. బుధవారం రాత్రి హంపి ...

వైభవంగా హంపి వివాహం   Andhrabhoomi
హంపి పెళ్లికూతురాయెనే...   సాక్షి
పెళ్లికూతురుగా ముస్తాబైన కోనేరు హంపి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 8 వార్తల కథనాలు »   


రెండో టెస్టులో పాక్ ఎదురీత  Andhrabhoomi
కొలంబో, ఆగస్టు 15: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ ఎదురీదుతోంది. రెండో రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. లంక జట్టు కంటే ఇంకా 76 పరుగులు వెనుకంజలో నిలిచిన పాక్ చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మ్యాచ్ మొదటి రోజున తన ...

హెరాత్ విజృంభణ   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బెజవాడ: మళ్లీ పట్టాలపై మెట్రో ప్రాజెక్టు ఎక్కనుందా?  వెబ్ దునియా
బెజవాడను తాత్కాలిక రాజధానిగా పెద్ద పీట వేస్తారనే వార్తల నేపథ్యంలో మెట్రో ప్రాజెక్టు మళ్ళీ పట్టాలపై ఎక్కించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. తాత్కాలిక రాజధాని ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్న క్రమంలో మూడు నెలల కాల వ్యవధిలో మెట్రో ప్రాజెక్టుకు ఒక రూపు ...

బెజవాడలో 'మెట్రో రైలు'కు కదలిక!   సాక్షి
విశాఖ, విజయవాడ మెట్రో తొలి అడుగు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


ఎట్టకేలకు సైనాకు దక్కిన సొమ్ము!!  సాక్షి
హైదరాబాద్ : అవును.. రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు ఎట్టకేలకు ఆమెకు దక్కాల్సిన సొమ్ము దక్కింది. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించినందుకు తనకు ఇస్తానని ప్రకటించిన రూ. 50 లక్షలు ఇంతవరకు ఇవ్వలేదంటూ ఆమె ఇటీవలి కాలంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం ...

కామన్వెల్త్‌లో మెరిసిన భారత్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అర్జున అవార్డులకు 15 మంది.. అదీ ఒక్క రాష్ట్రం నుంచే!  వెబ్ దునియా
15 మందిని అర్డున అవార్డులను సిఫార్సు చేస్తే.. అందులో అధికశాతం మందిని ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఎంపిక చేశారని హాకీ సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రా ప్రశ్నించారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అర్జున్ అవార్డులకు నియమించబడ్డ కమిటీ చేసిన సిఫార్సులపై వివాదం చెలరేగుతోంది. అత్యున్నత క్రీడాకారులను మాత్రమే ఖేల్ రత్న ఎంపిక చేయాలని ...

ఒక్క రాష్ట్రం నుంచే అన్ని పేర్లు సిఫార్సు చేస్తారా?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  సాక్షి   
దళితులకు భూ పంపిణీ  సాక్షి
సాక్షి, మహబూబ్‌నగర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దళితులకు మూడెకరాల భూపంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పంద్రాగస్టు సందర్భంగా జిల్లాకేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన వేడుకలకు అతిథిగా విచ్చేసిన పంచాయతీరాజ్, సమాచార, సాంకేతికరంగ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించింది. జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన ...

భూ పంపిణీకి శ్రీకారం   Andhrabhoomi
తొలివిడత భూపంపిణీకి.. 20 మంది ఎంపిక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言