బాపు మృతి సాహితీ లోకానికి తీరని లోటు : గవర్నర్ నరసింహన్ వెబ్ దునియా
దర్శక దిగ్గజం బాపు మృతి తెలుగు సాహితీ ప్రపంచానికి తీరని లోటని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. బాపు మరణంపై ఆయన స్పందిస్తూ బాపు మృతి తీరనిలోటు. తెలుగు సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, రచయితగా సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. ఆయన మృతితో తెలుగు సాహితీలోకానికి భర్తీ చేయలేని నష్టం కలిగిందన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ...
బాపు మృతి తీరని లోటుAndhrabhoomi
సాహితీలోకానికి తీరని లోటుసాక్షి
బాపు మృతి: జగన్, బాలకృష్ణ సంతాపంOneindia Telugu
10tv
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
దర్శక దిగ్గజం బాపు మృతి తెలుగు సాహితీ ప్రపంచానికి తీరని లోటని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. బాపు మరణంపై ఆయన స్పందిస్తూ బాపు మృతి తీరనిలోటు. తెలుగు సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, రచయితగా సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. ఆయన మృతితో తెలుగు సాహితీలోకానికి భర్తీ చేయలేని నష్టం కలిగిందన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ...
బాపు మృతి తీరని లోటు
సాహితీలోకానికి తీరని లోటు
బాపు మృతి: జగన్, బాలకృష్ణ సంతాపం
నాటి 'సాక్షి' నుంచి నేటి 'శ్రీరామరాజ్యం' వరకు బాపు దృశ్యకావ్యాలే! వెబ్ దునియా
తెలుగు వెండి తెరకు కొత్త పాఠాలు నేర్పిన బాపు ఇక లేరు. ఆదివారం సాయంత్రం 4.20 గంటల సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. ఆయనకు వయస్సు 80 యేళ్లు. ఆయన తొలి చిత్రం "సాక్షి" నుంచి చివరి చిత్రం "శ్రీరామరాజ్యం" వరకు ప్రతిదీ ఓ దృశ్యకావ్యమే. తెలుగు చిత్ర పరిశ్రమలో బాపు ...
బాపు ఇక లేరుAndhrabhoomi
బాపు అస్తమయం గుండెపోటుతో తుదిశ్వాసఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రమణగారు లేని జీవితం కష్టంగా ఉందండీ!సాక్షి
Namasthe Telangana
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 41 వార్తల కథనాలు »
తెలుగు వెండి తెరకు కొత్త పాఠాలు నేర్పిన బాపు ఇక లేరు. ఆదివారం సాయంత్రం 4.20 గంటల సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. ఆయనకు వయస్సు 80 యేళ్లు. ఆయన తొలి చిత్రం "సాక్షి" నుంచి చివరి చిత్రం "శ్రీరామరాజ్యం" వరకు ప్రతిదీ ఓ దృశ్యకావ్యమే. తెలుగు చిత్ర పరిశ్రమలో బాపు ...
బాపు ఇక లేరు
బాపు అస్తమయం గుండెపోటుతో తుదిశ్వాస
రమణగారు లేని జీవితం కష్టంగా ఉందండీ!
బ్లాక్లో టిక్కెట్ కొని చూసేవాడిని- మహేష్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''నేను చెన్నైలో ఉన్నప్పుడు శంకర్గారి సినిమాలను మొదటి రోజు ఉదయం బ్లాక్లో టిక్కెట్ కొని చూసేవాడిని. అలాంటి శంకర్గారు 'ఆగడు' ఆడియోకి రావడం ఆనందంగా ఉంది. 'దూకుడు' నా కెరీర్లో టర్నింగ్ పాయింట్ అయింది. 'ఆగడు' ఇంకో టర్నింగ్ పాయింట్ అవుతుంది. వాయిస్ మాడ్యులేషన్ నుంచి, డైలాగ్ డెలివరీల వరకు శ్రీనువైట్ల ఏం చెబితే అప్పుడూ, ఇప్పుడూ అదే ...
బ్లాక్లో టిక్కెట్ కొన్న మహేష్ బాబుతెలుగువన్
మహేష్ సినిమాలు పెద్దగా చూడలేదుKandireega
శంకర్ సినిమాల కోసం బ్లాక్లో టిక్కెట్లు కొన్నా : మహేష్వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
''నేను చెన్నైలో ఉన్నప్పుడు శంకర్గారి సినిమాలను మొదటి రోజు ఉదయం బ్లాక్లో టిక్కెట్ కొని చూసేవాడిని. అలాంటి శంకర్గారు 'ఆగడు' ఆడియోకి రావడం ఆనందంగా ఉంది. 'దూకుడు' నా కెరీర్లో టర్నింగ్ పాయింట్ అయింది. 'ఆగడు' ఇంకో టర్నింగ్ పాయింట్ అవుతుంది. వాయిస్ మాడ్యులేషన్ నుంచి, డైలాగ్ డెలివరీల వరకు శ్రీనువైట్ల ఏం చెబితే అప్పుడూ, ఇప్పుడూ అదే ...
బ్లాక్లో టిక్కెట్ కొన్న మహేష్ బాబు
మహేష్ సినిమాలు పెద్దగా చూడలేదు
శంకర్ సినిమాల కోసం బ్లాక్లో టిక్కెట్లు కొన్నా : మహేష్
తలను కాపాడుకోలేని గణేషుడు... ఇతరులనెలా కాపాడుతాడు... వర్మ చేతి దూల... వెబ్ దునియా
రాంగోపాల్ వర్మ ఈసారి ఏకంగా గణనాథునిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్లో తనపై తిట్ల వర్షం కురిపించుకున్న తర్వాత వెనువెంటనే క్షమాపణలు తెలిపారు. ఇంతకుముందు ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సారీ చెప్పని వర్మ తొలిసారిగా గణేష్ మహరాజ్ పై చేసిన ట్వీట్స్ పై క్షమాపణలు తెలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
రామ్గోపాల్ వర్మపై కేసుAndhrabhoomi
గణనాథునిపై రాంగోపాల్ వర్మ వివాదస్పద వ్యాఖ్యలు...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వివాదస్పద వ్యాఖ్యలపై వర్మ క్షమాపణ!సాక్షి
News Articles by KSR
Oneindia Telugu
Kandireega
అన్ని 17 వార్తల కథనాలు »
రాంగోపాల్ వర్మ ఈసారి ఏకంగా గణనాథునిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్లో తనపై తిట్ల వర్షం కురిపించుకున్న తర్వాత వెనువెంటనే క్షమాపణలు తెలిపారు. ఇంతకుముందు ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సారీ చెప్పని వర్మ తొలిసారిగా గణేష్ మహరాజ్ పై చేసిన ట్వీట్స్ పై క్షమాపణలు తెలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
రామ్గోపాల్ వర్మపై కేసు
గణనాథునిపై రాంగోపాల్ వర్మ వివాదస్పద వ్యాఖ్యలు...
వివాదస్పద వ్యాఖ్యలపై వర్మ క్షమాపణ!
అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు.. నో బాంబ్! వెబ్ దునియా
కోలీవుడ్ అందాల హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో హీరోగా మంచి గుర్తింపు ఉన్న అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. ఈ ఉదయం తెల్లవారుజామును ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి... అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు సమాచారమిచ్చాడు. దీంతో, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన అజిత్ ఇంటికి చేరుకుని.
సినీ హీరో ఇంట్లో బాంబు బూచీతెలుగువన్
నటుడు అజిత్ ఇంటికి బాంబు బెదిరింపుOneindia Telugu
హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
కోలీవుడ్ అందాల హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో హీరోగా మంచి గుర్తింపు ఉన్న అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. ఈ ఉదయం తెల్లవారుజామును ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి... అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్టు సమాచారమిచ్చాడు. దీంతో, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన అజిత్ ఇంటికి చేరుకుని.
సినీ హీరో ఇంట్లో బాంబు బూచీ
నటుడు అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు
హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు
ఆ సినిమాలో ఆ సీన్ కాపీ కొట్టలేదు: రాజమౌళి వెబ్ దునియా
తాజాగా శాంభవి ఐపీఎస్ చిత్రంలోని ఓ సీన్ను రాజమౌళి కాపీ చేశారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై రాజమౌళి మాట్లాడుతూ.. 'శాంభవి ఐపీఎస్' సినిమాలోని ఓ సీన్ను 'విక్రమార్కుడు' సినిమా కోసం కాపీ కొట్టలేదని వివరణ ఇచ్చారు. ''ఇంతకు ముందు నేను కొన్ని చిత్రాల నుంచి, నవలల నుంచి కాపీ చేశాను. కానీ, శాంభవి ఐపీఎస్ చిత్రంలోని సీన్ను ...
అది తప్ప....చాలా కాపీ కొట్టా: రాజమౌళి వివరణOneindia Telugu
శాంభవి ఐపీఎస్ సీన్ ను కాపీ కొట్టలేదు: రాజమౌళిసాక్షి
రాజమౌళి ఆ సీన్ కాపీ కొట్టాడా?Kandireega
అన్ని 6 వార్తల కథనాలు »
తాజాగా శాంభవి ఐపీఎస్ చిత్రంలోని ఓ సీన్ను రాజమౌళి కాపీ చేశారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై రాజమౌళి మాట్లాడుతూ.. 'శాంభవి ఐపీఎస్' సినిమాలోని ఓ సీన్ను 'విక్రమార్కుడు' సినిమా కోసం కాపీ కొట్టలేదని వివరణ ఇచ్చారు. ''ఇంతకు ముందు నేను కొన్ని చిత్రాల నుంచి, నవలల నుంచి కాపీ చేశాను. కానీ, శాంభవి ఐపీఎస్ చిత్రంలోని సీన్ను ...
అది తప్ప....చాలా కాపీ కొట్టా: రాజమౌళి వివరణ
శాంభవి ఐపీఎస్ సీన్ ను కాపీ కొట్టలేదు: రాజమౌళి
రాజమౌళి ఆ సీన్ కాపీ కొట్టాడా?
అమితాబ్ కు అస్వస్థత News Articles by KSR
ప్రఖ్యాత బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ రద్దు అయింది. అమితాబ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. షుజిత్ సర్కార్ దర్శకత్వంలో \'పీకూ\', షమితాబ్ చిత్రాల షూటింగ్ తో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో అమితాబ్ బిజీగా ఉన్నారు. తాను జ్వరంతో ...
అమితాబ్కి అనారోగ్యం.. షూటింగ్స్ కేన్సిల్తెలుగువన్
అమితాబ్ కు అస్వస్థత, షూటింగ్ లు రద్దు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రఖ్యాత బాలివుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ రద్దు అయింది. అమితాబ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. షుజిత్ సర్కార్ దర్శకత్వంలో \'పీకూ\', షమితాబ్ చిత్రాల షూటింగ్ తో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో అమితాబ్ బిజీగా ఉన్నారు. తాను జ్వరంతో ...
అమితాబ్కి అనారోగ్యం.. షూటింగ్స్ కేన్సిల్
అమితాబ్ కు అస్వస్థత, షూటింగ్ లు రద్దు!
552 అడుగులకు పెరిగిన సాగర్ నీరు Andhrabhoomi
నాగార్జునసాగర్, ఆగస్టు 31: నాగార్జునసాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులకు గాను ఆదివారం సాయంత్రానికి 552అడుగులకు పెరిగింది. సాగర్ ఎగువన శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లో శనివారం కంటే కొద్దిమేరకు తగ్గిన ఆదివారం సాయంత్రానికి 1,53,895క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటుంది. కాగా శ్రీశైల జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం ...
నిండుకుండలా శ్రీశైలంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిండుకుండలా జలాశయాలుసాక్షి
జలాశయాలకు భారీగా వరద నీరు..10tv
అన్ని 12 వార్తల కథనాలు »
నాగార్జునసాగర్, ఆగస్టు 31: నాగార్జునసాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులకు గాను ఆదివారం సాయంత్రానికి 552అడుగులకు పెరిగింది. సాగర్ ఎగువన శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లో శనివారం కంటే కొద్దిమేరకు తగ్గిన ఆదివారం సాయంత్రానికి 1,53,895క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంటుంది. కాగా శ్రీశైల జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం ...
నిండుకుండలా శ్రీశైలం
నిండుకుండలా జలాశయాలు
జలాశయాలకు భారీగా వరద నీరు..
హాట్ లేడీ వస్తోంది..22ఏళ్ళ తరువాత తెలుగువన్
ఎవరు తెరపై కనిపిస్తే...గుండె వేగం పెరుగుతుందో...ఎవరు చిందేస్తే... ఎక్కడలేని హుషారు వచ్చేస్తుందో...ఎవరు కవ్విస్తే... వంట్లో నరాలు జివ్వుమంటాయో...ఆమే 'జయమాలిని'. నాటి తరం ప్రేక్షకుల్లో ఈ నిండు అందాల సుందరిని తెలియనివారుండరు. 1975 నుంచి మొదలుపెట్టి దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేక్షకులను... తన డాన్సులతో, సెక్సీ రోల్స్ తో మగవాళ్లకు ఓ రేంజ్ లో కిక్ ...
హాట్ లేడీ హైదరాబాద్ రాక!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఎవరు తెరపై కనిపిస్తే...గుండె వేగం పెరుగుతుందో...ఎవరు చిందేస్తే... ఎక్కడలేని హుషారు వచ్చేస్తుందో...ఎవరు కవ్విస్తే... వంట్లో నరాలు జివ్వుమంటాయో...ఆమే 'జయమాలిని'. నాటి తరం ప్రేక్షకుల్లో ఈ నిండు అందాల సుందరిని తెలియనివారుండరు. 1975 నుంచి మొదలుపెట్టి దాదాపు 15 ఏళ్ల పాటు ప్రేక్షకులను... తన డాన్సులతో, సెక్సీ రోల్స్ తో మగవాళ్లకు ఓ రేంజ్ లో కిక్ ...
హాట్ లేడీ హైదరాబాద్ రాక!
'లింగా'కు 50 లక్షల హిట్స్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రజనీకాంత్ నటిస్తున్న సినిమా 'లింగా'. అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా నాయికలు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్లైన్ వెంకటేష్ నిర్మాత. రాక్లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ...
రజినీకాంత్ 'లింగా' ఫస్ట్ లుక్... మొదటి రోజునే 50లక్షల హిట్స్వెబ్ దునియా
ఆకట్టుకుంటున్న సూపర్స్టార్ ఫస్ట్లుక్Kandireega
అన్ని 4 వార్తల కథనాలు »
రజనీకాంత్ నటిస్తున్న సినిమా 'లింగా'. అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా నాయికలు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్లైన్ వెంకటేష్ నిర్మాత. రాక్లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతోంది. ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ...
రజినీకాంత్ 'లింగా' ఫస్ట్ లుక్... మొదటి రోజునే 50లక్షల హిట్స్
ఆకట్టుకుంటున్న సూపర్స్టార్ ఫస్ట్లుక్
沒有留言:
張貼留言