2014年8月18日 星期一

2014-08-19 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
భారత్.. ఓ హిందూ దేశం : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్  వెబ్ దునియా
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ముమ్మాటికీ హిందూ దేశమేనని పునరుద్ఘాటించారు. 'భారతదేశం హిందూ రాజ్యం.. హిందుత్వమనేది దాని గుర్తింపు. హిందుత్వం అన్ని మతాలను తనలోనే ఇముడ్చుకుంది' అని ఆదివారం ముంబైలో జరిగిన శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని వ్యాఖ్యానించారు. గతంలో ఓసారి ...

ఇండియా హిందూ దేశమే... భగవత్...   తెలుగువన్
భారత్.. హిందూ దేశమే!   సాక్షి
మళ్లీ... ఆరెస్సెస్ చీఫ్ సంచలనం, ఇద్దరని డిగ్గీ కౌంటర్   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
ఆటోని ఢీకొన్న రైలు... 20 మంది మృతి  తెలుగువన్
బీహార్‌లో దారుణం జరిగింది. మెదక్ జిల్లా మాసాయిపేట తరహా ఘోర ప్రమాదం జరిగింది. రాప్తి గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ఆటో రిక్షాను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఎనిమిది మంది చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు చంపారన్ జిల్లాలోని సెమ్రా, సుగౌలి రైల్వే స్టేషన్ల ...

ఆటో రిక్షాను ఢీకొట్టిన రైలు   సాక్షి
బీహార్ లో ఆటోను ఢీకొన్న రైలు: 20 మంది మృతి   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గోవా తరహాలో విశాఖపట్నం బీచ్ : అయ్యన్నపాత్రుడు  వెబ్ దునియా
విశాఖపట్నం బీచ్‌ను గోవా తరహాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. కొద్ది రోజుల క్రితమే టెక్నికల్ కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించిందని అయ్యన్న పాత్రులు తెలిపారు. అచ్యుతాపురంలో ఎయిర్‌పోర్ట్ ...

'గోవా తరహాలో విశాఖ బీచ్'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
భర్తతో ఫ్రెండ్‌ను రేప్ చేయించింది: బ్లూఫిలిం చూపిస్తూ..  Oneindia Telugu
బెంగళూరు: భర్తతో ఓ మహిళను రేప్ చేయించిన ఉదంతం కర్నాటకలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే, ఆ భార్య బాధితురాలికి బ్లూఫిలిం కూడా చూపించిందట. ఆమె ఆ బ్లూఫిలిం చూస్తున్న సమయంలో తన భర్తను లోపలకు పంపించి గడియ పెట్టిందట. దీంతో, సదరు భర్త బ్లూ ఫిలిం చూస్తూ ఆమె పైన అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గత నెల 27న జరిగింది. కాగా, ఇంటి ...


ఇంకా మరిన్ని »   


సమాజ్‌వాదీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు : అమర్ సింగ్!  వెబ్ దునియా
తాను తిరిగి సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నట్టు వచ్చిన మీడియా వార్తలను రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ తోసిపుచ్చారు. అలాగే, ఎస్పీ నేతలు కూడా ముక్తకంఠంతో ఖండించారు. రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఎప్పుడైనా సమాజ్ వాదీ పార్టీలోకి వెళ్లవచ్చంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. ఆయన పార్టీలోకి తిరిగి రావడం లేదని ఎస్పీ సీనియర్ ...

అమర్ సింగ్..వెలుగు చీకట్ల రాజకీయ పయనం   10tv
అమర్ సింగ్ ను పార్టీలో చేర్చుకోం: యాదవ్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


యాప్‌లో రెహమాన్ రాగాలు..  సాక్షి
న్యూఢిల్లీ: మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ అభిమానులకో శుభవార్త. ఈ ఆస్కార్ అవార్డు గ్రహీత తన అభిమానుల కోసం ఒక యాప్‌ను ప్రారంభిస్తున్నాడు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో రెహమాన్‌ను అనుసరిస్తున్న దాదాపు రెండున్నర కోట్ల మంది ఇక ఇప్పుడు 'ఏఆర్ రెహమాన్' అనే యాప్ ద్వారా అతని గురించి సత్వరం తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా తన అభిమానులతో ...


ఇంకా మరిన్ని »   


ముంచెత్తుతున్న వరదలు  సాక్షి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకూ 48 మంది మరణించారు. ఆదివారమే 28 మంది మృత్యువాతపడగా.. సోమవారం మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బహరైచ్ జిల్లాలో తొమ్మిది మంది, శ్రవస్తి జిల్లాలో ఎనిమిది మంది, బలరామ్‌పూర్ జిల్లాల్లో ఇద్దరు, లఖింపూర్ జిల్లాలో ఒకరు వరద సంబంధిత ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోల్‌కత జాతికి అంకితం  Andhrabhoomi
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కోల్‌కతను శనివారం ముంబయి నేవల్ డాక్‌యార్డులో జాతికి అంకితం చేసిన అనంతరం, నౌకను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. Related Article. తెలంగాణకు తొలి చాన్స్ · 13న ఉప ఎన్నికలు · కమలానికి కొత్త టీం · మరింత విస్తృతంగా 'సంఘ్' కార్యక్రమాలు · ఉత్తరాఖండ్‌లో కొండచరియలు ...

మన బలమే.. మనకు రక్ష   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐఎన్ఎస్ కోల్కతాను జాతికి అంకితం చేసిన పీఎం నరేంద్ర మోడీ   వెబ్ దునియా
ఐఎన్ఎస్ కోల్‌కతా జాతికి అంకితం: మోడీ(ఫొటో)   Oneindia Telugu
సాక్షి   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమిత్ షా జట్టులో ఆర్ఎస్ఎస్ నేతలకు పెద్దపీట!  వెబ్ దునియా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన కొత్త కార్యవర్గంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు అధిక ప్రాధాన్యం లభించింది. గతంలో ఏ బీజేపీ అధ్యక్షుడి జట్టులో లేనంత మంది ఆరెస్సెస్ నేతలకు అమిత్ షా జట్టులో స్థానం కల్పించడం గమనార్హం. గత నెలలో పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, తన కొత్త జట్టును శనివారం ప్రకటించారు.
బిజెపి లో 4 గురు తెలుగువారికి ప్రాముఖ్యం   News Articles by KSR
తెలుగువారికి పెద్దపీట   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమిత్‌షా కొత్త బృందం!   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బికినీ బీచ్‌లలో టూ పీస్ టోల్ టాక్స్‌లు వసూలు చేద్ధాం : గోవా ఎమ్మెల్యే!  వెబ్ దునియా
గోవా రాష్ట్ర రాజకీయాలు ఇపుడు బికినీల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. దేశ సంస్కృతిని కాపాడాల్సిన పాలకులే మన సంప్రదాయాలకు పాతరేస్తున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం మానేసి అనవసర విషయాలపై హడావుడి చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డ వంటి గురించి పట్టించుకోని ఈ గోవా రాజకీయ నేతలు 'బికినీ'పై మాత్రం బాగా ...

ప్రత్యేక బీచ్, ఎంట్రీ ఫీజు: గర్ల్స్ బికినీలపై కొత్త ప్రతిపాదన   Oneindia Telugu
బికినీ బీచ్... ఎక్కడోచ్!   సాక్షి
బికినీలపై మళ్లీ రగడ...   10tv

అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言