అమెరికా జర్నలిస్ట్ సిరియాలో కిడ్నాప్.. ఇరాక్లో తల నరికివేత! వెబ్ దునియా
ఇరాక్పై అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న వైమానిక దాడులకు నిరసనగా 2012లో సిరియాలో కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఒక ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లిన తీవ్రవాదులు.. ఫోలే తల నరికి చంపి ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టారు. ఇరాక్పై అమెరికా దాడులు కొనసాగిస్తే మరో అమెరికా ...
అమెరికా జర్నలిస్టు తల నరికేశారు... దారుణంతెలుగువన్
అమెరికా జర్నలిస్టుకు శిరచ్ఛేదంAndhrabhoomi
ఇరాక్లో అమెరికా జర్నలిస్టును హతమార్చిన ఉగ్రవాదులుసాక్షి
Kandireega
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఇరాక్పై అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న వైమానిక దాడులకు నిరసనగా 2012లో సిరియాలో కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఒక ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లిన తీవ్రవాదులు.. ఫోలే తల నరికి చంపి ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టారు. ఇరాక్పై అమెరికా దాడులు కొనసాగిస్తే మరో అమెరికా ...
అమెరికా జర్నలిస్టు తల నరికేశారు... దారుణం
అమెరికా జర్నలిస్టుకు శిరచ్ఛేదం
ఇరాక్లో అమెరికా జర్నలిస్టును హతమార్చిన ఉగ్రవాదులు
కెన్యాలో తెలుగు టెక్కీ మృతి: ఎబోలా కాదు న్యుమోనియా వల్లే..? వెబ్ దునియా
ఆఫ్రికన్ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎబోలా వైరస్ కారణంగా కెన్యాలోని ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించాడనీ, మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటుకురాళ్లు గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డి అని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎబోలా వ్యాధి వల్ల మరణించలేదనీ, న్యుమోనియా కారణంగా మృతి చెందినట్లు అక్కడి ...
కెన్యాలో చిత్తూరు వాసి మృతిAndhrabhoomi
కెన్యా... ఎబోలా కాదు న్యుమోనియాతెలుగువన్
ఎబోలా కాదు.. న్యుమోనియానే!!సాక్షి
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
ఆఫ్రికన్ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎబోలా వైరస్ కారణంగా కెన్యాలోని ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించాడనీ, మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటుకురాళ్లు గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డి అని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎబోలా వ్యాధి వల్ల మరణించలేదనీ, న్యుమోనియా కారణంగా మృతి చెందినట్లు అక్కడి ...
కెన్యాలో చిత్తూరు వాసి మృతి
కెన్యా... ఎబోలా కాదు న్యుమోనియా
ఎబోలా కాదు.. న్యుమోనియానే!!
చిరంజీవి కొంపముంచిన వాస్తు: మెగాస్టార్.. మూగస్టార్గా...? వెబ్ దునియా
ఒకప్పుడు అన్నయ్య అంటేనే పవర్.. మరి ఆ పవర్ ఇప్పుడేమైంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరంజీవికి ఆ పరమితి ఎందుకు దారుణంగా తగ్గిపోయింది. సినిమాల్లో మెగాస్టార్గా రాణించిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం మూగస్టార్గా మారిపోవడానికి కారణమేమిటని ఆరాతీస్తే.. అన్నయ్యకు చిరంజీవి రాజకీయాల్లో పరిపక్వత లేకపోవడం, ప్రజల నమ్మకాన్ని ...
వాస్తు లోపమే చిరంజీవి కొంపముంచిందా?తెలుగువన్
రాజ్నాథ్ 'వాస్తు' ఆలోచన: చిరంజీవికి తాత్కాలిక ఊరటOneindia Telugu
హమ్మయ్య.. ఇప్పట్లో ఇల్లు ఖాళీచేయక్కర్లేదు!Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఒకప్పుడు అన్నయ్య అంటేనే పవర్.. మరి ఆ పవర్ ఇప్పుడేమైంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరంజీవికి ఆ పరమితి ఎందుకు దారుణంగా తగ్గిపోయింది. సినిమాల్లో మెగాస్టార్గా రాణించిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం మూగస్టార్గా మారిపోవడానికి కారణమేమిటని ఆరాతీస్తే.. అన్నయ్యకు చిరంజీవి రాజకీయాల్లో పరిపక్వత లేకపోవడం, ప్రజల నమ్మకాన్ని ...
వాస్తు లోపమే చిరంజీవి కొంపముంచిందా?
రాజ్నాథ్ 'వాస్తు' ఆలోచన: చిరంజీవికి తాత్కాలిక ఊరట
హమ్మయ్య.. ఇప్పట్లో ఇల్లు ఖాళీచేయక్కర్లేదు!
చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ఖాన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇస్లామాబాద్, ఆగస్టు 22: పాకిస్థాన్ రాజకీయ సంక్షోభం మళ్లీ చర్చల పట్టాలెక్కనుంది. ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేస్తే కానీ చర్చలకు వచ్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకు కూర్చున్న ఇమ్రాన్ ఖాన్ బెట్టు సడలించారు. ప్రభుత్వంలో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. తన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కోర్ కమిటీతో భేటీ అనంతరం ఆయన ఈ నిర్ణయానికి ...
దేశవ్యాప్త నిరసనలకు ఇమ్రాన్ పిలుపుసాక్షి
ఇమ్రాన్, ఖాద్రిలకు పాక్ సుప్రీం నోటీసులుAndhrabhoomi
ఇమ్రాన్ ఖాన్ను కలవనున్న నవాజ్ షరీఫ్?!వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్, ఆగస్టు 22: పాకిస్థాన్ రాజకీయ సంక్షోభం మళ్లీ చర్చల పట్టాలెక్కనుంది. ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేస్తే కానీ చర్చలకు వచ్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకు కూర్చున్న ఇమ్రాన్ ఖాన్ బెట్టు సడలించారు. ప్రభుత్వంలో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. తన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కోర్ కమిటీతో భేటీ అనంతరం ఆయన ఈ నిర్ణయానికి ...
దేశవ్యాప్త నిరసనలకు ఇమ్రాన్ పిలుపు
ఇమ్రాన్, ఖాద్రిలకు పాక్ సుప్రీం నోటీసులు
ఇమ్రాన్ ఖాన్ను కలవనున్న నవాజ్ షరీఫ్?!
బురఖా లేకుండా టీవీలో యాంకర్ ముఖం..ఫైర్! వెబ్ దునియా
మహిళా టీవీ యాంకర్ ముఖం టీవీలో కనిపించడంపై సదరు టీవీ చానల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇటీవల లండన్లో ఉన్న అల్ ఎ ఖబరియా సౌదీ చానెల్ స్టూడియో నుంచి ఓ యువతి వార్తలు చదివింది. ఆ సమయంలో ఆమె బురఖా ధరించలేదు. దీంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఓ ముస్లిం చానెల్లో, ముస్లిం యువతి ఆ విధంగా వార్తలు చదవడం సంచలనాన్ని ...
ఇంకా మరిన్ని »
మహిళా టీవీ యాంకర్ ముఖం టీవీలో కనిపించడంపై సదరు టీవీ చానల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇటీవల లండన్లో ఉన్న అల్ ఎ ఖబరియా సౌదీ చానెల్ స్టూడియో నుంచి ఓ యువతి వార్తలు చదివింది. ఆ సమయంలో ఆమె బురఖా ధరించలేదు. దీంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఓ ముస్లిం చానెల్లో, ముస్లిం యువతి ఆ విధంగా వార్తలు చదవడం సంచలనాన్ని ...
నేటి అమెరికా 'నల్ల' నిజం సాక్షి
''శ్వేత జాతీయులు గౌరవించాల్సిన హక్కులేవీ ఆఫ్రికన్ అమెరికన్లకు లేవు.'' 1857 నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజర్ టానీ మాటలే అమెరికాలోని శ్వేతజాతి పోలీసు అధికారులలో చాలా మందికి శిరోధార్యంగా నిలుస్తున్నాయి. కాబట్టే ఈ నెల 9న పద్దెనిమిదేళ్ల మైఖేల్ బ్రౌన్ పోలీసు తూటాలకు బలైపోయాడు. ఫుట్పాత్ మీద కాక రోడ్డు మీద నడవడం బ్రౌన్ ...
నల్లజాతీయులపై కొనసాగుతున్న అమెరికా వివక్ష10tv
అన్ని 3 వార్తల కథనాలు »
''శ్వేత జాతీయులు గౌరవించాల్సిన హక్కులేవీ ఆఫ్రికన్ అమెరికన్లకు లేవు.'' 1857 నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజర్ టానీ మాటలే అమెరికాలోని శ్వేతజాతి పోలీసు అధికారులలో చాలా మందికి శిరోధార్యంగా నిలుస్తున్నాయి. కాబట్టే ఈ నెల 9న పద్దెనిమిదేళ్ల మైఖేల్ బ్రౌన్ పోలీసు తూటాలకు బలైపోయాడు. ఫుట్పాత్ మీద కాక రోడ్డు మీద నడవడం బ్రౌన్ ...
నల్లజాతీయులపై కొనసాగుతున్న అమెరికా వివక్ష
ఎడారిలో జలవృక్షం.. సాక్షి
మండుటెండలకు తోడు మంచినీటికీ కరువును ఎదుర్కొనే ఆఫ్రికా, ఇతర ఎడారి ప్రాంత వాసుల కోసం చైనా డిజైనర్లు రూపొందించిన 'హోప్ ట్రీ' డిజైన్ ఇది. ఆరుబయట పెద్ద చెట్టు మాదిరిగా ఏర్పాటుచేసే హోప్ ట్రీ టవర్ పైభాగం గాలిలోని తేమను ఒడిసిపడుతుంది. తర్వాత తేమలోని నీటి అణువులు కాండంలోకి చేరతాయి. అక్కడ నీరు శుభ్రపడి స్వచ్ఛమైన తాగునీటిగా కిందికి ...
ఇంకా మరిన్ని »
మండుటెండలకు తోడు మంచినీటికీ కరువును ఎదుర్కొనే ఆఫ్రికా, ఇతర ఎడారి ప్రాంత వాసుల కోసం చైనా డిజైనర్లు రూపొందించిన 'హోప్ ట్రీ' డిజైన్ ఇది. ఆరుబయట పెద్ద చెట్టు మాదిరిగా ఏర్పాటుచేసే హోప్ ట్రీ టవర్ పైభాగం గాలిలోని తేమను ఒడిసిపడుతుంది. తర్వాత తేమలోని నీటి అణువులు కాండంలోకి చేరతాయి. అక్కడ నీరు శుభ్రపడి స్వచ్ఛమైన తాగునీటిగా కిందికి ...
ఏపీ పోలీస్: గ్రేహౌండ్స్ దళాలకు కోల్ట్ 7.62 అమెరికన్ గన్స్! వెబ్ దునియా
శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే గ్రేహౌండ్స్ దళాల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే బెస్ట్ పోలీస్గా పేరు వచ్చింది. గ్రేహౌండ్స్ దళాల వల్లే రాష్ట్రంలో మావోయిస్టులు పూర్తిగా అదుపులోకి వచ్చారు. ఇంతే కాదు దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా ఏపీ గ్రేహౌండ్స్ దళాలు శిక్షణ ఇస్తున్నాయి. తాజాగా ...
ఆంధ్రా పోలీస్కు అమెరికా గన్స్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే గ్రేహౌండ్స్ దళాల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే బెస్ట్ పోలీస్గా పేరు వచ్చింది. గ్రేహౌండ్స్ దళాల వల్లే రాష్ట్రంలో మావోయిస్టులు పూర్తిగా అదుపులోకి వచ్చారు. ఇంతే కాదు దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా ఏపీ గ్రేహౌండ్స్ దళాలు శిక్షణ ఇస్తున్నాయి. తాజాగా ...
ఆంధ్రా పోలీస్కు అమెరికా గన్స్
ఆత్మహత్య కోసం స్విట్జర్లాండ్ పయనం!! సాక్షి
లండన్ : ఆత్మహత్య చేసుకోడానికి స్విట్జర్లాండ్ వెళ్లడం ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని 'సూసైడ్ టూరిజం' అంటున్నారు. ఓ భారతీయుడు కూడా ఈమధ్య ఇలా ఆత్మహత్య చేసుకోడానికి స్విస్ వెళ్లినట్లు తాజాగా నిర్ధారణ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ వ్యవహారం బాగా ముదురుతోందని ఇంగ్లండ్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ...
ఇంకా మరిన్ని »
లండన్ : ఆత్మహత్య చేసుకోడానికి స్విట్జర్లాండ్ వెళ్లడం ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని 'సూసైడ్ టూరిజం' అంటున్నారు. ఓ భారతీయుడు కూడా ఈమధ్య ఇలా ఆత్మహత్య చేసుకోడానికి స్విస్ వెళ్లినట్లు తాజాగా నిర్ధారణ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ వ్యవహారం బాగా ముదురుతోందని ఇంగ్లండ్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ...
అనుష్క మోజులో పడిపోయా... అందుకే భయం లేకుండా మొత్తం విప్పేశా.... వెబ్ దునియా
పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అనుష్క అగర్వాల్ కు పంపిన మిలటరీ రహస్య పత్రాలు సీసీఎస్ పోలీసుల చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పతన్ కుమార్ చెప్పిన పలు నిజాలు నిర్ఘాంతపోయేట్లు చేశాయి. ఎంతో రహస్యంగా ఉంచాల్సిన పత్రాల గుట్టును ఆమె ముందు విప్పేసినట్లు సమాచారం. దేశంలోని 12 ఆర్మీ ...
ఇంకా మరిన్ని »
పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అనుష్క అగర్వాల్ కు పంపిన మిలటరీ రహస్య పత్రాలు సీసీఎస్ పోలీసుల చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పతన్ కుమార్ చెప్పిన పలు నిజాలు నిర్ఘాంతపోయేట్లు చేశాయి. ఎంతో రహస్యంగా ఉంచాల్సిన పత్రాల గుట్టును ఆమె ముందు విప్పేసినట్లు సమాచారం. దేశంలోని 12 ఆర్మీ ...
沒有留言:
張貼留言