2014年8月16日 星期六

2014-08-17 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
ఐదో టెస్టు: పేలవంగా భారత్ బౌలింగ్  సాక్షి
ఓవల్:ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టులో భారత్ బౌలర్లు పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి టీమిండియి వెన్నువిరిస్తే.. మన బౌలర్లు మాత్రం ఆకట్టుకోలేకపోయారు. కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసి ఇంగ్లండ్ ను ఆధిక్యంలోకి నెట్టారు. ఈ సిరీస్ లో ఒక టెస్టు మినహా మిగతా టెస్టు ...

ఇంగ్లండ్ టూర్: అమ్మాయిలు గెలిచారు.. ధోనీ సేన ఏమౌతుందో?   వెబ్ దునియా
ఆఖరి టెస్టులోనూ చేతులెత్తేసిన బ్యాట్స్ మెన్లు   10tv
మళ్లీ అంతే..   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 16 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
భారత్ అంతే: ఇంగ్లాండు ఆధిక్యత 237 పరుగులు  thatsCricket Telugu
ఓవల్: చివరి, ఐదో టెస్ట్‌లో ఆతిథ్య జట్టు పట్టు బిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 62/0తో శనివారం ఆటకొనసాగించిన ఇంగ్లండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లకు 385 పరుగులు చేసింది. జో రూట్‌ (91 బ్యాటింగ్‌)కు తోడు, కెప్టెన్‌ కుక్‌ (79), బ్యాలెన్స్‌ (64) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కుక్‌సేనకు ఇప్పటికే 237 పరుగుల ఆధిక్యం ...

చెత్త బ్యాటింగ్   Andhrabhoomi
అదే కథ   Namasthe Telangana
భారత్ 148 ఆలౌట్, ధోని ఒంటరిపోరాటం   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నెట్‌లో నగ్న చిత్రాలు పెడతామని బెదిరింపులు.. అరెస్ట్!  వెబ్ దునియా
మహిళను బెదిరించిన నేరానికి ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట చేశారు. తాము కోరిన డబ్బులు ఇవ్వకపోతే, నగ్న చిత్రాలను నెట్‌లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆందోళన చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం దర్యాప్తు జరిపిన పోలీసులు ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని హైదర్‌గూడకు చెందిన ...

నగ్న చిత్రాలు నెట్‌లో పెడతామని మహిళకు బెదిరింపు   Oneindia Telugu
'నెట్'లో నీలి చిత్రాలు పెడతామని బెదిరింపులు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
లొంగిపోయిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రిని, అసెంబ్లీని కించపరిచే కార్యక్రమాన్ని ప్రసారం చేసిన కేసులో టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రూ.25వేల వ్యక్తిగత బాండ్, ఇద్దరు ఉద్యోగుల ష్యూరిటీతోపాటు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు ...

టీవీ9పై ఎఫ్‌ఐఆర్ నమోదు   Namasthe Telangana
పోలీసులకు లొంగిపోయిన టీవీ9 రవిప్రకాష్   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
ధోనీసేనకు ఏమైంది?  సాక్షి
లండన్: రాజు గుర్రం రాను రాను.. అన్నట్టుగా ఇంగ్లండ్ లో టీమిండియా పరిస్థితి తయారైంది. ఇంగ్లండ్ తో ఐదు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ ను భారత్ డ్రాగా ముగించింది. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో నెగ్గి ధోనీసేన ప్రశంసలు అందుకుంది. ఈ వేదికపై టీమిండియా సుదీర్ఘ విరామం తర్వాత నెగ్గడం విశేషం. ఇంగ్లండ్ లో ధోనీసేన ...

ఆఖరి ఛాన్స్: ఇంగ్లండ్ గడ్డపై భారత్ చావో రేవో!   వెబ్ దునియా
5వ టెస్ట్: మార్పులేదన్న ధోనీ, మాదేనన్న కుక్   thatsCricket Telugu
హైదరాబాద్‌లో తొలి టెస్టు   Andhrabhoomi

అన్ని 13 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
58ఏళ్ల తర్వాత కర్నూలులో బాబు: శకటాలు(పిక్చర్స్)  Oneindia Telugu
కర్నూలు: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి కర్నూలు నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాగా, స్వాతంత్య్ర వేడుకలను కర్నూలులో 58 ఏళ్ల తర్వాత మరో మారు నిర్వహించడం విశేషం. నగరంలోని ఎపిఎస్‌పి బెటాలియన్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన ...

ఆకట్టుకున్న శకటాలు   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
హైదరాబాద్ ప్లేబాయ్ క్లబ్‌కు చిక్కులు?  Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్లేబాయ్ క్లబ్‌కు చిక్కులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమైన స్థితిలో పోలీసులు మాట మార్చి క్లబ్ పేరు మార్చుకోవాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. క్లబ్ ఇప్పుడు మొదలైంది కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2012 డిసెంబర్ 21వ తేదీన దానికి అనుమతి వచ్చిందని హైదరాబాదు ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
అర్జున అవార్డులకు 15 మంది.. అదీ ఒక్క రాష్ట్రం నుంచే!  వెబ్ దునియా
15 మందిని అర్డున అవార్డులను సిఫార్సు చేస్తే.. అందులో అధికశాతం మందిని ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఎంపిక చేశారని హాకీ సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రా ప్రశ్నించారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అర్జున్ అవార్డులకు నియమించబడ్డ కమిటీ చేసిన సిఫార్సులపై వివాదం చెలరేగుతోంది. అత్యున్నత క్రీడాకారులను మాత్రమే ఖేల్ రత్న ఎంపిక చేయాలని ...

ఒక్క రాష్ట్రం నుంచే అన్ని పేర్లు సిఫార్సు చేస్తారా?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బెజవాడ: మళ్లీ పట్టాలపై మెట్రో ప్రాజెక్టు ఎక్కనుందా?  వెబ్ దునియా
బెజవాడను తాత్కాలిక రాజధానిగా పెద్ద పీట వేస్తారనే వార్తల నేపథ్యంలో మెట్రో ప్రాజెక్టు మళ్ళీ పట్టాలపై ఎక్కించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. తాత్కాలిక రాజధాని ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్న క్రమంలో మూడు నెలల కాల వ్యవధిలో మెట్రో ప్రాజెక్టుకు ఒక రూపు ...

బెజవాడలో 'మెట్రో రైలు'కు కదలిక!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  సాక్షి   
దళితులకు భూ పంపిణీ  సాక్షి
సాక్షి, మహబూబ్‌నగర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం దళితులకు మూడెకరాల భూపంపిణీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పంద్రాగస్టు సందర్భంగా జిల్లాకేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన వేడుకలకు అతిథిగా విచ్చేసిన పంచాయతీరాజ్, సమాచార, సాంకేతికరంగ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించింది. జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన ...

భూ పంపిణీకి శ్రీకారం   Andhrabhoomi
తొలివిడత భూపంపిణీకి.. 20 మంది ఎంపిక   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言