2014年8月19日 星期二

2014-08-20 తెలుగు (India) ప్రపంచం

  తెలుగువన్   
గర్భిణులు పొగతాగితే తరతరాలకూ ప్రమాదం..  తెలుగువన్
మహిళలు పొగతాగితే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. తాజాగా ఓ పరిశోధన గర్భిణులు పొగత్రాగితే వారికి పుట్టే పిల్లలతో పాటు, వారి పిల్లలకు పుట్టే పిల్లలకు కూడా హాని జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలు గర్భంలో ఉన్న సమయంలో పొగత్రాగితే కచ్చితంగా వారి మనవళ్ళు, మనవరాళ్ళ జీవితంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు ...

గర్భిణీ మహిళలు సిగరెట్లు తాగితే మనవళ్లపై..?   వెబ్ దునియా
గర్భిణీలు పొగత్రాగితే వారి మనవళ్లపై తీవ్ర ప్రభావం!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పాకిస్థాన్‌తో మాటల్లేవ్... చర్చలు క్యాన్సిల్: భారత్  వెబ్ దునియా
కాశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంప్రదింపులు జరపడంపై భారత్ సీరియస్ అయ్యింది. పాక్ హైకమిషనర్ చర్యలను ప్రతిఘటిస్తూ.. ఇస్లామాబాద్‌లో ఆగస్ట్ 25న పాకిస్థాన్‌తో జరగనున్న విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి విరమించుకుంటున్నట్లు సోమవారం తేల్చి చెప్పింది. హురియత్ నేత షబ్బీర్ ...

పాకిస్థాన్‌తో మాటల్లేవ్...   తెలుగువన్
పాక్‌తో చర్చలు లేవు!   సాక్షి
భారత్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల భేటీ రద్దు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   


హృద్రోగంతో బాధపడుతున్న అసాంజే!  సాక్షి
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే హృదయ సంబంధిత, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారంటూ సోమవారం మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనకు తక్షణం వైద్య సహాయం అవసరమని పేర్కొన్నాయి. అయితే ఈక్వెడార్ దౌత్య కార్యాలయాన్ని వీడితే అరెస్టు చేస్తారనే భయంతో అసాంజేకు సరైన వైద్యం అందడం లేదని ఆయన మద్దతుదారులను ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
విన్యాసాలు చేసే రోబో సైనికులు వచ్చేశారోచ్!  వెబ్ దునియా
రోబో సినిమా చూసి విధ్వంసానికి కాకుండా మంచి పనులకు ఉపయోగపడే రోబోలుంటే బాగుంటుందని అనుకుంటున్నారా? మీ మైండ్ వాయిస్ హార్వార్డ్ యూనివర్శిటీ పరిశోధకులకు వినిపించినట్లుంది. కిలోబోట్స్ అని పిలిచే ఈ రోబోలను హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త రాధికా నాగ్‌పాల్ బృందం రూపొందించింది. మొత్తం 1,024 రోబోలను వీరు ...

విన్యాసాలు చేసే రోబో సైనికులు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చైన్ స్నాచర్ శివ మృతి: ఒంటరైన ఏకైక కుమారుడు!  వెబ్ దునియా
తల్లిదండ్రులు చేసే దొంగపనికి కుమారుడి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ సభ్యులు విచారణలో వెల్లడించిన అంశాలు పోలీసుల దిమ్మెతిరిగి పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ గ్యాంగ్ గత రెండేళ్లలో సైబరాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో 300 వరకు స్నాచింగ్‌లకు ...

శివ భార్య జూనియర్ ఆర్టిస్ట్, అనుచరులు వీరే (పిక్చర్)   Oneindia Telugu
శ్రీరామ్ సిటీ ఫైనాన్స్‌పై కేసు   Andhrabhoomi
భర్తకు తోడుగా...పతిభక్తి చాటుకున్న నాగలక్ష్మి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


'మక్కా' నిందితుడి హత్య కేసులో చార్జ్‌షీట్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మక్కా మసీదులో జరిగిన పేలుడు కేసులో ఐదో నిందితుడిగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రచారక్ సునీల్ జోషీ హత్య కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ పూర్తి చేసింది. మహారాష్ట్రలోని మాలెగావ్ పేలుళ్లలో నిందితురాలిగా ఉన్న ఠాకూర్ ప్రజ్ఞాసింగ్ సాధ్వీ సహా నలుగురిపై అభియోగాలు నమోదు చేస్తూ ఢిల్లీలోని ఎన్‌ఐఏ ...


ఇంకా మరిన్ని »   


బురఖా తొలగించింది... అవాక్కయేలా చేసింది!  సాక్షి
ఇటీవల లండన్‌లో ఉన్న 'అల్ ఎ ఖబరియా' సౌదీ చానెల్ స్టూడియో నుంచి ఓ యువతి వార్తలు చదివింది. అందులో విశేషమేమీ లేదు కానీ, ఆ సమయంలో ఆమెను చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఎందుకంటే ఆమె బురఖా ధరించలేదు. ఓ ముస్లిం చానెల్లో, ముస్లిం యువతి ఆ విధంగా వార్తలు చదవడం సంచలనాన్ని సృష్టించింది. ఈ చానెల్లో కార్యక్రమాలకు అతిథిగా వచ్చే విదేశీ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
మాదకద్రవ్యాల కేసులో జాకీ చాన్ కుమారుడు జేసీ చాన్ అరెస్టు, ప్రముఖులు పెడదారి ...  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీజింగ్, ఆగస్టు 19 : సుప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ నటుడు జాకీ చాన్ కుమారుడు జేసీ చాన్‌ను చైనా పోలీసులు అరెస్టు చేశారు. జేసీ చాన్ మాదక ద్రవ్యాలకు అలవాటుపడడమే ఈ అరెస్టుకు కారణంగా తెలుస్తున్నది. క్రిందటి గురువారంనాడు బీజింగ్ పోలీసులు జేసీని అరెస్టు చేశారు. తైవాన్ నటుడు కైకోను కూడా ఇవే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ...

జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ అరెస్ట్!   వెబ్ దునియా
జాకీ చాన్ కుమారుడు అరెస్ట్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాల్సిందే : ఇమ్రాన్ ఖాన్  వెబ్ దునియా
పాకిస్థాన్ ప్రధానమంత్రి పీఠం నుంచి నవాజ్ షరీఫ్ రాజీనామా చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గతేడాది జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వారు ఆరోపిస్తూ తాజాగా మరో పార్టీతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెల్సిందే. ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ ...

నవాజ్‌తో 'ఫైనల్ మ్యాచ్'కి రెడీ   Andhrabhoomi

అన్ని 20 వార్తల కథనాలు »   


రండి.. చాకోలెట్‌పై పీహెచ్‌డీ చేయండి!  సాక్షి
లండన్: చాకోలెట్‌పై పీహెచ్‌డీనా? ఎవరీ పిలుపునిచ్చింది? అని ముక్కున వేలేసుకుంటున్నారా? లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు! చాకోలెట్ అంటే ఇష్టపడే శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎవరైనా సరే.. చాకోలెట్‌పై పరిశోధన చేయండి.. పీహెచ్‌డీ సాధించి 'డాక్టర్ ఆఫ్ చాకోలెట్' అని గర్వంగా చెప్పుకోండి! అంటూ ఆ వర్సిటీకి చెందిన ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言