2014年8月20日 星期三

2014-08-21 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
హైదరాబాద్‌కు వస్తున్న అమిత్ షా .. 2 రోజులు చర్చలేచర్చలు!  వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మొదటిసారి దక్షిణాది రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనకు ఘనమైన స్వాగతం పలకడానికి తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ...

నేడు నగరానికి అమిత్ షా   Namasthe Telangana
నేడు హైదరాబాద్‌కి అమిత్ షా రాక   తెలుగువన్
నేడు హైదరాబాద్‌కు అమిత్ షా   Andhrabhoomi
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
అభివృద్ధి కూత  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 20 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ప్రభుత్వం 2014-15 సంవత్సరానికి భారీ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రాష్ట్రాన్ని 'స్వర్ణాంధ్ర'గా రూపొందించేందుకు మార్గం వేస్తూ బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 1,11,824 కోట్లు కాగా, ఇందులో ప్రణాళికా వ్యయం 26,673 ...

రాజధానికి నిధులు.. కేంద్రం ఇస్తుంది: యనమల   సాక్షి
అంకెల్లో ఆశలు చూపిన యనమల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్...   తెలుగువన్
అంకెలతో ఆశలు చూపిన యనమల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇదే!   వెబ్ దునియా
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 24 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
పునఃనిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకే టిఆర్‌ఎస్‌లోకి చేరా: విజయారెడ్డి  Andhrabhoomi
ఖైరతాబాద్, ఆగస్టు 20: తెలంగాణ పునఃనిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకే టీఆర్‌ఎస్‌లో చేరినట్టు పి.విజయారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. బుధవారం ఉదయం ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో ఉన్న తన తండ్రి విగ్రహానికి పూల మాలలు వేసి, అనంతరం మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ...

కాంగ్రెస్, టీడీపీ కుంభకోణాలను బయటపెడ్తాం   సాక్షి
కారెక్కిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి   తెలుగువన్
పీజేఆర్ ప్రజల నాయకుడు:ఎంపీ కవిత   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అన్ని వర్గాలకు తీవ్ర నిరుత్సాహం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): కోట్లాది రైతన్నలు, మహిళా స్వయం సహాయక బృందాలు, మరెంతోమంది చేనేత కార్మికులను టీడీపీ సర్కారు ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్‌ తీవ్ర నిరాశకు, నిరుత్సాహానికి గురిచేసిందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు వార్షిక బడ్జెట్‌పై తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌ కోట్లాది మందిని ...

తక్షణ అవసరాలకు మొండిచెయ్యే   సాక్షి
విజయవాడకు వ్యతిరేకం కాదు-జగన్   News Articles by KSR
బెజవాడ ఓకే, కానీ: రాజధానిపై జగన్, బాబు కోరికలని..   Oneindia Telugu
వెబ్ దునియా   
Andhraprabha   
అన్ని 8 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
బడ్జెట్ గురించి నీకేం తెలుసు  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 20: 'నీకు అసలు బడ్జెట్ గురించి తెలుసా..?' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. 'అదిగో బాబు...ఇదిగో రుణమాఫీ..' అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన రుణ మాఫీ ఏమైంది? అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఎం చంద్రబాబును ఎదురు ప్రశ్నించారు. బుధవారం రాష్ట్ర ...

తాత్కాలిక లెక్కలతోనే...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల్నే మార్చాం: బాబు   సాక్షి
జీరో బేస్డ్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టాం: చంద్రబాబు   వెబ్ దునియా
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
అన్నీ సర్దుకుంటాయి  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్య జరిగిన ముఖాముఖి సమావేశం సమస్యల పరిష్కారాన్ని సుగమం చేస్తుందని ఉమ్మడి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. అయితే రాత్రికి రాత్రే అన్ని సమస్యలు పరిష్కారమైపోవని, నెమ్మది నెమ్మదిగా అన్ని సర్దుకుంటాయన్న ఆశాభావాన్ని ...

నా అధికారాలు తేల్చండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గవర్నర్ అధికారాల పరిధిపై కేంద్రం దృష్టి   సాక్షి
హైదరాబాద్‌పై గవర్నర్‌ పెత్తనం ఒప్పుకోం.. ఎంపీ వినోద్   తెలుగువన్
వెబ్ దునియా   
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 26 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కెసిఆర్ బిజీ బిజీ  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 20: సింగపూర్‌కు బుధవారం ఉదయం చేరుకున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బిజీ బిజీగా గడిపారు. సింగపూర్‌లోని రిట్జ్ కార్టన్ హోటల్లో వద్ద కెసిఆర్‌కు ఐఐఎం పూర్వ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఐఐఎం పూర్వ విద్యార్థులు గురువారం కార్యక్రమం నిర్వహించనున్న స్టేడియాన్ని కెసిఆర్ సందర్శించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ...

సింగపూర్‌లో సీఎంకు ఘన స్వాగతం   సాక్షి
సింగపూర్‌లో అడుగుపెట్టిన కేసీఆర్ బృందం : తొలిసారి విదేశీ టూర్!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మహిళా ఎన్యుమరేటర్‌ను బూతులు తిట్టడమే కాకుండా?  వెబ్ దునియా
మహిళా ఎన్యుమరేటర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నేతపై కేసు నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా బోరబండలోని ఆదిత్యానగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సోమవారంనాడు ప్రీ సర్వే నిర్వహించడానికి వచ్చిన మహిళా అధికారితో రాజు నాయుడు అనే టిడిపి నేత వాదనకు దిగడమే కాకుండా ఆమెను బూతులు తిట్టాడని, ఆమె ...

లేడీ ఎన్యుమరేటర్‌పై టిడిపి నేత బూతులు: కేసు   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఏపీ బడ్జెట్ 2014-15 : యనమల ప్రసంగం విశేషాలు... కొన్ని...  వెబ్ దునియా
రూ.లక్ష కోట్లకుపైగా కేటాయింపులతో రూపకల్పన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ 2014 - 15ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. రూ. 1,11, 824 కోట్లతో బడ్జెట్ రూపకల్పన. రూ.85 వేల 151 కోట్ల ప్రణాళికేతర వ్యయం. రూ.26 వేల కోట్ల ప్రణాళికా వ్యయం. రూ. రెవెన్యూ లోటు ...

ఏపీ బడ్జెట్ ప్రసంగం విశేషాలు... కొన్ని...   తెలుగువన్
ఏపీలో మరో రెండు ట్రిపుల్ ఐటీలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
మెదక్ లోకసభ టికెట్ రేసులో నేనున్నా: సర్వే  సాక్షి
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతల్లో రేసు మొదలైంది. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఈ రేసులో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పోటికి సిద్దంగా ఉన్నామంటూ అధిష్టానానికి సంకేతాలిచ్చారు. అయితే ...

దామోదర గట్టి పోటీ ఇస్తారా!   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言