టీడీపీ నేత తుమ్మలకు అస్వస్థత... ఒత్తిడితోనే... తెలుగువన్
ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుమ్మలను అత్యవసర విభాగంలో వుంచి వైద్యులు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ...
తుమ్మల టీఆర్ఎస్లోకి: జలగం వర్సెస్ తుమ్మల!?వెబ్ దునియా
తుమ్మల టీఆర్ఎస్ లోకి వచ్చినా...News Articles by KSR
తుమ్మలన్నా....రా...కదిలిరా....సాక్షి
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుమ్మలను అత్యవసర విభాగంలో వుంచి వైద్యులు చికిత్స చేస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ...
తుమ్మల టీఆర్ఎస్లోకి: జలగం వర్సెస్ తుమ్మల!?
తుమ్మల టీఆర్ఎస్ లోకి వచ్చినా...
తుమ్మలన్నా....రా...కదిలిరా....
సింగపూర్ తరహాలో తెలంగాణ అభివృద్ధి: కేసీఆర్ వెబ్ దునియా
సింగపూర్ తరహాలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాదును ప్రపంచ దేశాల గమ్యస్థానంగా చేస్తామన్నారు. హైదరాబాదును స్మార్ట్ సిటీగా ...
సింగపూర్ బాటలో తెలంగాణ...తెలుగువన్
సింగపూర్ అడుగు జాడల్లో తెలంగాణ…Kandireega
ఫలించేనా కేసీఆర్ తాయిలాల మంత్రం10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 18 వార్తల కథనాలు »
సింగపూర్ తరహాలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాదును ప్రపంచ దేశాల గమ్యస్థానంగా చేస్తామన్నారు. హైదరాబాదును స్మార్ట్ సిటీగా ...
సింగపూర్ బాటలో తెలంగాణ...
సింగపూర్ అడుగు జాడల్లో తెలంగాణ…
ఫలించేనా కేసీఆర్ తాయిలాల మంత్రం
వ్యూహం రివర్స్... జగన్పై అనూహ్యంగా టిడిపి ఎదురుదాడి వెబ్ దునియా
అసెంబ్లీ సమావేశాల్లో హత్యారాజకీయాలపై శాసనసభలో చర్చకు తెచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ లోపలా బయటా తెంపు లేకుండా జగన్పై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నాయకులు జగన్ వైఖరిపై ...
తిరగబడిన వ్యూహం: జగన్పై టిడిపి ఎదురుదాడిOneindia Telugu
వైఎస్ జగన్ ఓ సైకో : మంత్రి అయ్యన్నపాత్రుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెనక్కు తగ్గని జగన్, యనమల హితవుAndhraprabha
తెలుగువన్
Andhrabhoomi
Kandireega
అన్ని 39 వార్తల కథనాలు »
అసెంబ్లీ సమావేశాల్లో హత్యారాజకీయాలపై శాసనసభలో చర్చకు తెచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ లోపలా బయటా తెంపు లేకుండా జగన్పై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నాయకులు జగన్ వైఖరిపై ...
తిరగబడిన వ్యూహం: జగన్పై టిడిపి ఎదురుదాడి
వైఎస్ జగన్ ఓ సైకో : మంత్రి అయ్యన్నపాత్రుడు
వెనక్కు తగ్గని జగన్, యనమల హితవు
సీఎంల భేటీ: గవర్నర్పై మోడీ ప్రశంసల జల్లు! వెబ్ దునియా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీకి కారణమైన గవర్నర్ నరసింహన్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కావడానికి చర్యలు తీసుకున్నందుకు మోడీ ప్రశంసించారు. నరసింహన్ శుక్రవారంనాడు మోడీతో సమావేశమయ్యారు. ఇరువురికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ...
కేసీఆర్ సర్వే కథేంటి? మోడీ కూపీ...తెలుగువన్
తెలంగాణ సర్వేపై గవర్నర్ వద్ద మోదీ ఆరా!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇరు రాష్ట్రాల మధ్య చర్చలకు చొరవ చూపండిసాక్షి
Andhrabhoomi
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రుల భేటీకి కారణమైన గవర్నర్ నరసింహన్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కావడానికి చర్యలు తీసుకున్నందుకు మోడీ ప్రశంసించారు. నరసింహన్ శుక్రవారంనాడు మోడీతో సమావేశమయ్యారు. ఇరువురికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ...
కేసీఆర్ సర్వే కథేంటి? మోడీ కూపీ...
తెలంగాణ సర్వేపై గవర్నర్ వద్ద మోదీ ఆరా!
ఇరు రాష్ట్రాల మధ్య చర్చలకు చొరవ చూపండి
మెదక్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దిగ్విజయ్ సింగ్ శనివారం మెదక్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిపై చర్చించారు. సమావేశంలో జిల్లాకు చెందిన దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి, సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. మెదక్లో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు రాజనర్సింహ, జగ్గారెడ్డి, సునీతా ...
మెదక్ బరిలో నిలిచేది ఆమేనా?తెలుగువన్
మెదక్ కాంగ్రెస్ బరిలో సునీతాలక్ష్మారెడ్డిAndhrabhoomi
మెదక్ ఉప ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి!వెబ్ దునియా
Oneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 26 వార్తల కథనాలు »
దిగ్విజయ్ సింగ్ శనివారం మెదక్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిపై చర్చించారు. సమావేశంలో జిల్లాకు చెందిన దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి, సురేష్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. మెదక్లో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు రాజనర్సింహ, జగ్గారెడ్డి, సునీతా ...
మెదక్ బరిలో నిలిచేది ఆమేనా?
మెదక్ కాంగ్రెస్ బరిలో సునీతాలక్ష్మారెడ్డి
మెదక్ ఉప ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి!
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిద్రిస్తే చనిపోతారనే ప్రచారం!! వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొనివుంది. మొన్నటికి మొన్న అనేక జిల్లాల్లో భూమి కంపిస్తుందనే పుకార్లు చెలరేగాయి. దీంతో అనేక జిల్లాల వాసులు రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు. తాజాగా అంటే బుధవారం దక్షిణ తెలంగాణలోని ప్రజలు పడుకుటే చనిపోతారనే వదంతులతో కాలక్షేపం చేశారు. చాలా ప్రాంతాల్లో జనాలు ఇళ్లలో ...
పడుకుంటే పరలోకానికే...!Andhrabhoomi
మొన్న భూకంపమని, నిన్న చనిపోతారని (ఫొటోలు)Oneindia Telugu
అబద్దానికి ఉన్న బలం అలాంటిదా!News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొనివుంది. మొన్నటికి మొన్న అనేక జిల్లాల్లో భూమి కంపిస్తుందనే పుకార్లు చెలరేగాయి. దీంతో అనేక జిల్లాల వాసులు రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు. తాజాగా అంటే బుధవారం దక్షిణ తెలంగాణలోని ప్రజలు పడుకుటే చనిపోతారనే వదంతులతో కాలక్షేపం చేశారు. చాలా ప్రాంతాల్లో జనాలు ఇళ్లలో ...
పడుకుంటే పరలోకానికే...!
మొన్న భూకంపమని, నిన్న చనిపోతారని (ఫొటోలు)
అబద్దానికి ఉన్న బలం అలాంటిదా!
షిండే, చిదంబరం, ఆజాద్లకు అరెస్టు వారెంట్లు... తెలుగువన్
ముగ్గురు మాజీ కేంద్ర మంత్రుల అరెస్ట్కు అనంతపురం కోర్టు వారెంట్లు జారీ చేసింది. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో గత యూపీఏ ప్రభుత్వంలోని జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో యుపిఎ ప్రభుత్వం ...
విభజన: చిద్దూ సహా అగ్రనేతలకు కోర్టు వారంట్లుOneindia Telugu
ఏపీ విభజనపై షిండే, చిదంబరం, ఆజాద్లకు అరెస్టు వారెంట్లు...వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
ముగ్గురు మాజీ కేంద్ర మంత్రుల అరెస్ట్కు అనంతపురం కోర్టు వారెంట్లు జారీ చేసింది. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో గత యూపీఏ ప్రభుత్వంలోని జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో యుపిఎ ప్రభుత్వం ...
విభజన: చిద్దూ సహా అగ్రనేతలకు కోర్టు వారంట్లు
ఏపీ విభజనపై షిండే, చిదంబరం, ఆజాద్లకు అరెస్టు వారెంట్లు...
నారా లోకేష్ మధ్యవర్తిత్వం : టీడీపీలోకి ఆనం బ్రదర్స్ ఎంట్రీ ఖాయం! వెబ్ దునియా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆనం బ్రదర్స్ (ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)లు సొంత పార్టీకి గుడ్బై చెప్పి.. టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైందని చెప్పొచ్చు. టీడీపీ యువనేత నారా లోకేష్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వారు కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు ...
లోకేష్ నిర్ణయంపై ఆధారపడుంది!Kandireega
ఆనం బ్రదర్స్ భవిష్యత్తు -లోకేష్ చేతిలో!News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆనం బ్రదర్స్ (ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)లు సొంత పార్టీకి గుడ్బై చెప్పి.. టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైందని చెప్పొచ్చు. టీడీపీ యువనేత నారా లోకేష్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వారు కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు ...
లోకేష్ నిర్ణయంపై ఆధారపడుంది!
ఆనం బ్రదర్స్ భవిష్యత్తు -లోకేష్ చేతిలో!
చంద్రబాబుతో అమిత్ షా భేటీ-అల్పాహార విందు! వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. అల్పాహారానికి రావాల్సిందిగా బాబు ఆహ్వానం మేరకు ఈ ఉదయం అమిత్ షా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు కిషన్రెడ్డి, ఎల్రమణ, ఎర్రబెల్లి, సుజనాచౌదరి, కంభంపాటి, పరకాల ప్రభాకర్ ఈ విందులో పాల్గొన్నారు.
చంద్రబాబుతో అమిత్ షా భేటీAndhraprabha
చంద్రబాబును కలిసిన అమిత్ షాసాక్షి
టిపై అమిత్ షా, సిఎంలకు గ్రీటింగ్స్, మజ్లిస్పై కిషన్ ఫైర్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 41 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. అల్పాహారానికి రావాల్సిందిగా బాబు ఆహ్వానం మేరకు ఈ ఉదయం అమిత్ షా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు కిషన్రెడ్డి, ఎల్రమణ, ఎర్రబెల్లి, సుజనాచౌదరి, కంభంపాటి, పరకాల ప్రభాకర్ ఈ విందులో పాల్గొన్నారు.
చంద్రబాబుతో అమిత్ షా భేటీ
చంద్రబాబును కలిసిన అమిత్ షా
టిపై అమిత్ షా, సిఎంలకు గ్రీటింగ్స్, మజ్లిస్పై కిషన్ ఫైర్
ఎమ్మెల్యే విఠల్రెడ్డిపై అనర్హత వేటు వేయండి Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 23: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా టి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారికి ఫిర్యాదు చేశారు. శనివారం టి.కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కె. జానారెడ్డి అధ్వర్యంలో ఎమ్మెల్యేలు డి.కె. అరుణ, జి. చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, మల్లు ...
విఠల్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా!News Articles by KSR
ఎమ్మెల్యే విఠల్రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు: జానారెడ్డిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 23: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా టి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారికి ఫిర్యాదు చేశారు. శనివారం టి.కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కె. జానారెడ్డి అధ్వర్యంలో ఎమ్మెల్యేలు డి.కె. అరుణ, జి. చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, మల్లు ...
విఠల్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా!
ఎమ్మెల్యే విఠల్రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు: జానారెడ్డి
沒有留言:
張貼留言