2014年8月27日 星期三

2014-08-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
వినుకొండ - మార్టూరు బెట్టర్: శివరామకృష్ణన్ కమిటీ  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి వినుకొండ - మార్టూరు ప్రాంతం సరైందేనని శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో ప్రణాళికా విభాగం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాలను రాజధాని ఏర్పాటు కోసం సూచిస్తూ సమాచారాన్ని ఇచ్చింది. ఇవన్నీ మధ్యాంధ్రలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమలోని ...

ఏపీ రాజధాని.. బాబుకు షాక్.. 19 పేజీలతో శివరామకృష్ణన్ రిపోర్ట్!   వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రాజకీయాలొద్దు   తెలుగువన్
వికేంద్రీకరణే ఆంధ్రప్రదేశ్‌కు శరణ్యం-శివరామకృష్ణన్ కమిటీ   10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అధ్యక్షా..! వాకౌట్‌ చేస్తున్నా!  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మండిపడిన జగన్‌.. విపక్ష నేతగా బాబుకు ఇచ్చిన టైమెంతో చెప్పాలని నిలదీత. ఇలాగైతే వాకౌట్‌ చేస్తానని హెచ్చరిక. అది మీ ఇష్టమంటూ స్పీకర్‌ స్పందన. మా సభ్యుల తప్పు కాయండి : నెహ్రూ. చెవిరెడ్డినీ మన్నించాలని వినతి... బడ్జెట్‌ డిమాండ్లిచ్చిన మంత్రులు. సభలో సమయం కోసం సభా సమయాన్ని హరించారు. 'మాట' సాగలేదని సభాపతిపైనే మండిపడ్డారు. చర్చలో తన ముద్ర ...

సభలో మాట్లాడేందుకు జగన్‌కు అనుమతి నిరాకరణ   Andhrabhoomi
బాబు రికార్డ్‌లని జగన్, పెరిగిన తీరు వేరేలా: యనమల   Oneindia Telugu
వాకౌట్ అయ్యారుగా.. సభలో ఎలా కూర్చుంటారు? యనమల   వెబ్ దునియా
తెలుగువన్   
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మీరేనట: పద్మకి ఝలకిచ్చిన రేవంత్, సరైన మొగుడని  Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య బుధవారం ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి తరఫున నామినేషన్‌కు హాజరైన రేవంత్ రెడ్డితో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉండగా ఉపసభాపతి అక్కడకు వచ్చారు. అభివాదాల అనంతరం.. స్టార్ కంపెయినర్ మీరేనట కదా అని రేవంత్ రెడ్డితో పద్మా ...

కేసీఆర్‌కు సరైన మొగుణ్ణి నిలబెట్టాం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కెసిఆర్‌కు జానా లేఖ: సునీతా లక్ష్మారెడ్డి ధీమా  Oneindia Telugu
హైదరాబాద్: మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు భద్రత కుదించడాన్ని ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి తప్పు పట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించుకోవాలని కోరుతూ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు బుధవారంనాడు లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, అదివాదుల నుంచి పలువురు నేతలకు ముప్పు ఉందని తెలిపినా భద్రతను ...

మెదక్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం : సునీతా లక్ష్మారెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆదరణ తథ్యం: పొన్నాల   వెబ్ దునియా
'బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపుతున్నాం'   సాక్షి
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నారావారిపల్లెలో జగన్ పార్టీ గెలవడంతోనే?: కొడాలి నాని  వెబ్ దునియా
నారావారిపల్లెలో జగన్ పార్టీ గెలుపును టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో వైకాపా గెలిచిన నేపథ్యంలో.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొడాలి నాని మాట్లాడారు. నారావారిపల్లెలో జగన్ గెలుపువల్లే టీడీపీ నేతలు వైకాపా నేతలపై విమర్శలు చేస్తున్నారని నాని ...

బాబు ఇలాకాలో జగన్‌పార్టీ గెలుపువల్లే: నాని సంచలనం   Oneindia Telugu
వైఎస్ఆర్ సీపీ గెలవటాన్ని భరించలేకే....   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
పన్నులు పెంచకుండా పరిపాలిస్తారా?  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 27: విద్యుత్తు, ఆర్టీసీ, వ్యాట్, వాటర్ వర్క్స్, మున్సిపల్ పన్నుల్లో కొత్తగా ఒక్క రూపాయి కూడా పెంచబోమని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఉన్నాయా అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసి ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ...

పొంతనలేని లెక్కలు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అక్రమ సంబంధం : భర్తను హత్యచేసిన భార్య.. అనాథలుగా పిల్లలు!  వెబ్ దునియా
తమ అక్రమ సంబంధానికి అడ్డు చెబుతున్నాడని ఒక మహిళ ప్రియుడితో కలిసి భర్తనే హత్యచేసింది. ఈ సంఘటన నందిగామ మండలంలోని అడవిరావులపాడు గ్రామంలో సోమవారం అర్థరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన మార్కపూడి ఆశీర్వాదం (30)కి ఆరేళ్ల క్రితం చందర్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన వేల్పుల ప్రమీలతో వివాహం జరిగింది.
ప్రియుడితో కలసి భర్తని చంపేసింది   తెలుగువన్
ప్రియుడితో కలిసి ఘాతుకం భర్తను హతమార్చిన భార్య   Andhrabhoomi
గ్యాంగ్ రేప్: భర్తను చంపి ప్రియుడితో పరార్   Oneindia Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రౌడీ షీటర్ దారుణ హత్య : కళ్లలో కారం చల్లి వేటకొడవళ్లతో...  వెబ్ దునియా
కర్నూలు జిల్లాలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పంతాలు, పట్టింపులు, ప్రతీకారంతో రగిలిపోయిన ఆరుగురు యువకులు రౌడీషీటర్ కళ్లలో కారం చల్లి హత్య చేసినట్టు మదనపల్లె డీఎస్పీ కె. రాఘవరెడ్డి తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మదనపల్లె, చంద్రాకాలనీకి చెందిన పూల చలపతి, ...

హత్య: కళ్లలో కారం కొట్టి వేటకొడవళ్లతో నరికి చంపారు   Oneindia Telugu
వీడిన రౌడీషీటర్ హత్యకేసు మిస్టరీ!   Andhrabhoomi
రౌడీషీటర్ హత్య   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


అన్నీ కాకి లెక్కలే  సాక్షి
ఉచిత విద్యుత్‌కు రూ. 4,580 కోట్లు అవసరం.. కేటాయింపు రూ. 3,185 కోట్లు వడ్డీ లేని రుణాలకు రూ. 2,560 కోట్లు కావాలి.. కేటాయించింది రూ. 599 కోట్లు సామాజిక పెన్షన్లకు రూ. 3,730 కోట్లు అవసరం.. ఇచ్చింది రూ. 1,338 కోట్లు రైతుల రుణాలే రూ. 87,612 కోట్లున్నాయి.. మాఫీకి ఇచ్చింది రూ. 5 వేల కోట్లు ఈ రుణాలపై వడ్డీ, అపరాధ వడ్డీ లక్షకు రూ. 24 వేలవుతోంది.. ఆ ఊసే లేదు
బడ్జెట్ పై జగన్ లెక్కలు..   10tv

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మెదక్ ఉప ఎన్నికల హీట్: బీజేపీ, టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ!  వెబ్ దునియా
మెదక్ ఉప ఎన్నికల హీట్ రాజుకుంది. అధికార పక్షం టీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా మెదక్ ఎంపీ స్థానం కోసం పోటీపడనున్నాయి. టీఆర్‌ఎస్‌ గెలుపుపై ధీమాగా ఉండి, భారీ మెజారిటీ లక్ష్యంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించబోతుంది. టీఆర్‌ఎస్‌ తరపున ప్రముఖ వ్యాపార వేత్తయిన కొత్త ప్రభాకర్‌ రెడ్డిని రంగంలోకి దించారు. మొదటి నుండి ఈ ...

మెదక్‌ పోరులో నిలిచేది వీరే   Kandireega

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言