మంత్రి నారాయణకు అస్వస్థత ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదివారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులతో మంత్రి నారాయణ హైదరాబాద్కు బయలుదేరారు. బయలుదేరిన ఐదు నిమిషాలకే నారాయణకు వాంతులయ్యాయి. దీంతో విమానాన్ని వెనక్కి ...
మంత్రి నారాయణకు విమానంలో అస్వస్థతAndhrabhoomi
విమానంలో మంత్రి నారాయణకు అస్వస్థతNews Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
తిరుపతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదివారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులతో మంత్రి నారాయణ హైదరాబాద్కు బయలుదేరారు. బయలుదేరిన ఐదు నిమిషాలకే నారాయణకు వాంతులయ్యాయి. దీంతో విమానాన్ని వెనక్కి ...
మంత్రి నారాయణకు విమానంలో అస్వస్థత
విమానంలో మంత్రి నారాయణకు అస్వస్థత
జిల్లాకో స్వర్ణభారత్ రావాలి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, ఆగస్టు 24 (ఆంధ్రజోతి) : 'తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్యనాయుడు. ఆయన పదమూడేళ్ల క్రితం 'స్వర్ణ భారత్' అనే విత్తనాన్ని నాటారు. అది నేడు మహా వృక్షంగా మారింది. తన సేవాకార్యక్రమాలతో ఎందరినో సేదతీరుస్తుంది.' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ...
ఆంధ్రను చూసి దేశం గర్వించాలిAndhrabhoomi
ఆంధ్రప్రదేశ్కి అండగా వుంటాం.. వెంకయ్య...తెలుగువన్
ఆంధ్రప్రదేశ్కు ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుంది : వెంకయ్యవెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
నెల్లూరు, ఆగస్టు 24 (ఆంధ్రజోతి) : 'తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్యనాయుడు. ఆయన పదమూడేళ్ల క్రితం 'స్వర్ణ భారత్' అనే విత్తనాన్ని నాటారు. అది నేడు మహా వృక్షంగా మారింది. తన సేవాకార్యక్రమాలతో ఎందరినో సేదతీరుస్తుంది.' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ...
ఆంధ్రను చూసి దేశం గర్వించాలి
ఆంధ్రప్రదేశ్కి అండగా వుంటాం.. వెంకయ్య...
ఆంధ్రప్రదేశ్కు ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుంది : వెంకయ్య
కేసీఆర్ సింగపూర్ టూర్ ఇలా హిట్.. (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తొలి విదేశీ పర్యటనను ముగించుకని ఆదివారం అర్ధరాత్రి హైదరాబాదుకు తిరిగి వచ్చారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ...
రాష్ట్రానికి చేరుకున్న కేసీఆర్10tv
కేసీఆర్ రిటర్స్న్తెలుగువన్
వచ్చేశారు.. కేసీఆర్Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Namasthe Telangana
అన్ని 16 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తొలి విదేశీ పర్యటనను ముగించుకని ఆదివారం అర్ధరాత్రి హైదరాబాదుకు తిరిగి వచ్చారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ...
రాష్ట్రానికి చేరుకున్న కేసీఆర్
కేసీఆర్ రిటర్స్న్
వచ్చేశారు.. కేసీఆర్
నేడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ పర్యటన చేయున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి చర్చించడం, హైదరాబాద్లో గవర్నర్కి ప్రత్యేక అధికారాలు కల్పించడం లాంటి అంశాల గురించి ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి ...
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడు ఢిల్లీకి చంద్రబాబుAndhrabhoomi
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ పర్యటన చేయున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి చర్చించడం, హైదరాబాద్లో గవర్నర్కి ప్రత్యేక అధికారాలు కల్పించడం లాంటి అంశాల గురించి ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి ...
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
నేడు ఢిల్లీకి చంద్రబాబు
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
పరిటాల రవి హత్య వెనుక వైఎస్సార్ హస్తం : మంత్రి సునీత వెబ్ దునియా
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, నా భర్త పరిటాల రవి అలియాస్ రవీంద్ర హత్య కేసు వెనుక అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హస్తముందని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ఆమె ఆదివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. నా భర్తను వైస్సే హత్య చేయించారని ఆరోపించారు. ఇకపోతే.. శాసనసభలో వైఎస్ వారసుడు జగన్ ...
పరిటల హత్య వెనుక వైఎస్ ఫ్యామిలీ!: జగన్పై సునీతOneindia Telugu
జగన్ శైలి సరికాదన్న పరిటాల సునీతNews Articles by KSR
పరిటాల కేసు పునర్విచారణAndhrabhoomi
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, నా భర్త పరిటాల రవి అలియాస్ రవీంద్ర హత్య కేసు వెనుక అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హస్తముందని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ఆమె ఆదివారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. నా భర్తను వైస్సే హత్య చేయించారని ఆరోపించారు. ఇకపోతే.. శాసనసభలో వైఎస్ వారసుడు జగన్ ...
పరిటల హత్య వెనుక వైఎస్ ఫ్యామిలీ!: జగన్పై సునీత
జగన్ శైలి సరికాదన్న పరిటాల సునీత
పరిటాల కేసు పునర్విచారణ
దిగ్విజయ్ సింగ్, పొన్నాలపై కార్యకర్తల ఆగ్రహం సాక్షి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు భయపడినట్లే జరిగింది! పార్టీ కార్యాచరణ సదస్సు విషయంలో అంతా అనుకున్నట్లే అయ్యింది!! భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఆదివారం నాడు మొదలైన కీలక సదస్సు ఆదిలోనే రసాభాసగా మారింది. వేదికపై ముఖ్య నేతలు ప్రసంగిస్తుండగానే కార్యకర్తలు అడ్డుతగిలారు. అంతా మీ వల్లే అంటూ చీవాట్లు పెట్టారు.
మేధోమథనం గందరగోళంAndhrabhoomi
టీ. కాంగ్రెస్ మేధోమధన సదస్సులో గందరగోళంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ మేధోమథనంలో కార్యకర్తల సస్పెన్షన్Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు భయపడినట్లే జరిగింది! పార్టీ కార్యాచరణ సదస్సు విషయంలో అంతా అనుకున్నట్లే అయ్యింది!! భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఆదివారం నాడు మొదలైన కీలక సదస్సు ఆదిలోనే రసాభాసగా మారింది. వేదికపై ముఖ్య నేతలు ప్రసంగిస్తుండగానే కార్యకర్తలు అడ్డుతగిలారు. అంతా మీ వల్లే అంటూ చీవాట్లు పెట్టారు.
మేధోమథనం గందరగోళం
టీ. కాంగ్రెస్ మేధోమధన సదస్సులో గందరగోళం
కాంగ్రెస్ మేధోమథనంలో కార్యకర్తల సస్పెన్షన్
కులాలవారీగా ముఖ్యమంత్రులు ఉంటారా! News Articles by KSR
భవిష్యత్తులో కుల రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఉదాహరణగా ఉండవచ్చు.తనకు కులం వల్లే తాను ఈ పదవిలోకి వచ్చానని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పినట్లు వచ్చిన కధనం ఆసక్తికరంగా ఉంది.తనకు ఈ పదవి కాపు గా ఉన్నందువల్లే వచ్చిందని స్పష్టం చేశారు.అయితే మరో కాపు నాయకుడు బిఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రానికి ...
కాపులు ఐక్యంగా ఉండాలిసాక్షి
ముంపు మండలాల సభ్యుల చేరికతో తూర్పు జడ్పీలో 45కు పెరిగిన టీడీపీ బలంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
భవిష్యత్తులో కుల రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఉదాహరణగా ఉండవచ్చు.తనకు కులం వల్లే తాను ఈ పదవిలోకి వచ్చానని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పినట్లు వచ్చిన కధనం ఆసక్తికరంగా ఉంది.తనకు ఈ పదవి కాపు గా ఉన్నందువల్లే వచ్చిందని స్పష్టం చేశారు.అయితే మరో కాపు నాయకుడు బిఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రానికి ...
కాపులు ఐక్యంగా ఉండాలి
ముంపు మండలాల సభ్యుల చేరికతో తూర్పు జడ్పీలో 45కు పెరిగిన టీడీపీ బలం
బీజేపీకే టీడీపీ మద్దతు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : మెదక్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకటించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తెలంగాణ శాసనసభలో టీడీపీ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో ఆదివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీటీడీఎల్పీ ఉప ...
మెదక్ బరిలో బీజేపీసాక్షి
26న మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ప్రకటనNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్ : మెదక్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకటించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తెలంగాణ శాసనసభలో టీడీపీ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో ఆదివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీటీడీఎల్పీ ఉప ...
మెదక్ బరిలో బీజేపీ
26న మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ప్రకటన
మంగళగిరి ఎమ్మెల్యేకి బెదిరింపులు News Articles by KSR
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని ,ఇసుక మాఫీయాలను అణచి వేస్తామని గంభీరమైన ప్రకటనలు చేస్తున్నా,ఇసుక మాఫీయాలు ఏకంగా శాసనసభ్యులకే బెదరింపు కాల్స్ చేస్తున్నట్లు వస్తున్న కధనాలు ఆశ్చర్యంగా ఉన్నాయి.గుంటూరు జిల్లా, మంగళగిరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే ఆళ్ల ...
ఎమ్మెల్యే ఆళ్లకు ఇసుక మాఫియా బెదిరింపుసాక్షి
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బెదిరింపు లేఖఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని ,ఇసుక మాఫీయాలను అణచి వేస్తామని గంభీరమైన ప్రకటనలు చేస్తున్నా,ఇసుక మాఫీయాలు ఏకంగా శాసనసభ్యులకే బెదరింపు కాల్స్ చేస్తున్నట్లు వస్తున్న కధనాలు ఆశ్చర్యంగా ఉన్నాయి.గుంటూరు జిల్లా, మంగళగిరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే ఆళ్ల ...
ఎమ్మెల్యే ఆళ్లకు ఇసుక మాఫియా బెదిరింపు
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బెదిరింపు లేఖ
బిస్మిల్లా యువపురస్కార్ ప్రదానం సాక్షి
కూచిపూడి: కృష్ణాజిల్లాకు చెందిన యువ కూచిపూడి నాట్య కళాకారుడు వేదాంతం సత్యనరసింహశాస్త్రి 'ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్ 2012' అందుకున్నారు. శనివారం రాత్రి త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య ఈ అవార్డును ప్రదానం చేశా రు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డు కింద రూ.25 వేల ...
ఇంకా మరిన్ని »
కూచిపూడి: కృష్ణాజిల్లాకు చెందిన యువ కూచిపూడి నాట్య కళాకారుడు వేదాంతం సత్యనరసింహశాస్త్రి 'ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్ 2012' అందుకున్నారు. శనివారం రాత్రి త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య ఈ అవార్డును ప్రదానం చేశా రు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డు కింద రూ.25 వేల ...
沒有留言:
張貼留言