2014年8月15日 星期五

2014-08-16 తెలుగు (India) ఇండియా

  వెబ్ దునియా   
బుల్లెట్ ప్రూఫ్ లేకుండా మోడీ స్పీచ్ అదుర్స్!.. హై అలెర్ట్  వెబ్ దునియా
ఎర్రకోట నుంచి దేశ ప్రధాని ప్రసంగించే సమయంలో ఆయన చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండటం గమనించే ఉంటాం. కానీ, ప్రస్తుత ప్రధాని మోడీ తన విశిష్టతను మరోసారి చాటుకున్నారు. తనకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వద్దని చెప్పారు. సెక్యూరిటీ ఏజన్సీలు వారించినప్పటికీ ఆయన వద్దన్నట్టు సమాచారం. దీంతో, చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాట్లు లేకుండానే ...

బుల్లెట్ ప్రూఫ్ లేకుండా మోడీ ప్రసంగం: కీలక వ్యాఖ్యలు   Oneindia Telugu
'బుల్లెట్ ప్రూఫ్'ను బ్రేక్ చేసిన మోడీ   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రాహుల్ నామ జపంలో కాంగ్రెస్ సీనియర్లు  10tv
హైదరాబాద్: ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా రాహుల్ దే అనే వారు కాంగ్రెస్ పరివారం. ఓడింది కాబట్టి మాత్రం సమిష్టి బాధ్యత అంటున్నారు హస్తం నేతలు. ఇన్నాళ్లు యువరాజు పట్టాభిషేకమంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్‌ లీడర్లు ఇప్పుడు రాహుల్‌ను కాపాడుకునే పనిలో పడ్డారు. అమూల్‌ బేబీగా ముద్రపడ్డ యువరాజును రక్షించేందుకు ...

'మోదీ మాయే' ముంచేసింది!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు   Andhrabhoomi
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ   సాక్షి
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మోదీ మార్గం! (సంపాదకీయం)  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటమీద నుంచి చేసిన తొలి ప్రసంగానికి ప్రత్యేకత ఉంది. విధివిధానాలకు, సంప్రదాయానికీ భిన్నంగా వెళ్ళడం కనిపిస్తోంది. తయారుచేసుకున్న పాఠం అంటూ ఒకటి తన ముందు లేకుండా గంటకు పైగా సాగిన ఈ ప్రసంగాన్ని 'ప్రధాన సేవకుడి' నంటూ ప్రారంభించడం సామాన్యులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సమాజం ఎదుర్కొంటున్న చాలా ...

మీ ప్రధాన సేవకుడిని   సాక్షి
ప్రగతి ప్రజ్వలన!   Andhrabhoomi
ఎర్రకోటపై మోడీ స్పీచ్ అదుర్స్: ప్రధాన సేవకుడిగా..   వెబ్ దునియా
Andhraprabha   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం: నవాజ్ షరీఫ్ స్పందన  వెబ్ దునియా
భారత్‌, పాక్‌ల సంబంధాలకు కాశ్మీర్‌ అంశమే ప్రధాన అవరోధంగా నిలుస్తోందని పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అన్నారు. దీనికి శాంతియుత పరిష్కారాన్ని అన్వేషిస్తే భారత్‌తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు కొత్త దారులు వెతకవచ్చని చెప్పారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్‌ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఉద్రిక్తతలకు మూలం కాశ్మీరే!   Andhrabhoomi
కశ్మీరే ప్రధాన అవరోధం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉద్రిక్తతకు కాశ్మీర్ సమస్యే కారణం:నవాజ్ షరీష్   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  సాక్షి   
భూషణ్ వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలి  సాక్షి
న్యూఢిల్లీ: ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సామర్థ్యానికి సవాలువిసురుతూ శాంతిభూషణ్ చేసిన వ్యాఖ్యలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆ పార్టీ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి హితవు పలికారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆప్‌కు ఆయన భీష్మ పితామహుడి వంటి వ్యక్తి అని, అందువల్ల ఆయన మాట ల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ...

కేజ్రీవాల్‌కు రాజకీయాల్లో రాణించే లక్షణాలు లేవు!   వెబ్ దునియా
కేజ్రీవాల్‌కు కార్యదక్షత లేదన్న శాంతిభూషణ్ : తండ్రి వ్యాఖ్యలకు దూరంగా ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పార్టీని నడిపే నైపుణ్యం కేజ్రీవాల్‌కు లేదు   Andhrabhoomi
Namasthe Telangana   
10tv   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బందిపోటు రాణి పూలన్ దేవి హత్య : షేర్ సింగ్‌కు జీవిత శిక్ష!  వెబ్ దునియా
దేశాన్ని గడగడలాడించిన బందిపోటు రాణి పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన హంతకుడైన షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు.. లక్ష రూపాయల అపరాధం కూడా విధించింది. గత 13 యేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. ఈ నెల 8న కోర్టు షేర్ సింగ్ రాణాను దోషిగా నిర్ధారించింది.
ఫూలన్‌దేవి హంతకుడికి జీవిత ఖైదు   తెలుగువన్
'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదు   సాక్షి
పూలన్ దేవి హత్య: షేర్ సింగ్‌ రాణాకు జీవిత ఖైదు   Oneindia Telugu
Andhraprabha   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఎప్పటికైనా వాళ్లిద్దర్ని కలుపుతాను: లాలూ  సాక్షి
పాట్నా: భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టేందుకు సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మయావతిల మధ్య మైత్రిని కుదిర్చేందుకు ప్రయత్నిస్తానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీజేపీ కమండల రాజకీయాలకు ధీటుగా మండల రాజకీయాలను తెరపైకి తెస్తామన్నారు. మత శక్తులను అడ్డుకునేందకు కులాలన్నింటిని ఏకం చేస్తామని ...

లాలూ చొరవ తీసుకుంటే బీఎస్పీతో దోస్తీ: ములాయం   వెబ్ దునియా
ములాయంతో చేతులు కలిపేదే లేదు.. మాయావతి   తెలుగువన్
ములాయంకి మాయా నో, దొంగిలించు: మోడీపై సోనియా   Oneindia Telugu
Andhraprabha   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఉద్యోగుల విభజనను 8 నెలల్లో పూర్తి చేస్తాం!: కేంద్ర మంత్రి  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల విభజనను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చెప్పారు. గురువారం ఉదయం రాజ్యసభలో ఉద్యోగుల విభజనపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ.. ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రత్యూష్ కమిటీ నివేదిక సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం అఖిలభారత సర్వీసులకు చెందిన అధికారుల విభజన జరుగుతోందని ...

ఏకాభిప్రాయంతోనే అధికారుల విభజన: కేంద్ర మంత్రి   Oneindia Telugu
ఉద్యోగుల విభజన త్వరలో పూర్తి చేస్తాం ఏకాభిప్రాయంతోనే సీనియర్ల విభజన రాజ్యసభలో ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉద్యోగుల విభజన త్వరగా పూర్తిచేస్తాం: కేంద్రమంత్రి   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బాణమతి చేసిందని నగ్నంగా ఊరేగించారు.. ఘోరం...  వెబ్ దునియా
బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో ఘోరం జరిగింది. చేతబడి (బాణమతి) చేస్తోందన్న ఆరోపణలతో ఓ యువతిని నగ్నంగా ఊరేగించారు. కనియాదేవి అనే యువతిని గ్రామస్థులంతా తిట్టి, కొట్టి, ఆమెను తీవ్రంగా అవమానించారు. గ్రామంలో ఓ బాలుడు మరణించడంతో ఈమే చేతబడి చేసిందన్న అనుమానంతో ఈ పనికి పాల్పడ్డారు. ఈ కేసులో ఆరుగురు నిందితులపై స్థానిక ...

చేతబడి చేసిందని మహిళను నగ్నంగా ఊరేగించారు   Oneindia Telugu
చేతబడి చేస్తోందని.. నగ్నంగా ఊరేగింపు!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  సాక్షి   
న్యాయ నియామకాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఆగస్టు 14: జాతీయ న్యాయ నియామకాల బిల్లు(నేషనల్‌ జ్యుడీషియల్‌ అపామెంట్స్‌ కమిషన్‌ బిల్లు)కు గురువారం రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. దీంతో 20 ఏళ్లుగా సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల్లో కీలకపాత్ర పోషిస్తున్న కొలీజియం స్థానంలో ఆరుగురు సభ్యుల జ్యుడీషియల్‌ సభ్యుల కమిషన్‌ అమల్లోకి వచ్చేందుకు మార్గం ...

పారదర్శకతకు పెద్ద పీట!   Andhrabhoomi
రాజ్యసభలో జ్యూడీషియల్ బిల్లుకు ఆమోదముద్ర!   వెబ్ దునియా
'జ్యుడీషియల్' కమిషన్ కు రాజ్యసభ ఆమోదం   సాక్షి
10tv   
Oneindia Telugu   
అన్ని 25 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言