సింధుకి కాంస్యమే..! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోపెన్హెగెన్: ప్రపంచ చాంపియన్షిప్లో భారత ఏస్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి కాంస్య పతకంతోనే సరిపెట్టుకుంది. క్వార్టర్స్లో చైనా డ్రాగన్, రెండోసీడ్ షిజియాన్కు షాకిచ్చిన సింధు... సెమీఫైనల్లో మాత్రం తొమ్మిదో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్) జోరుకు తలొంచింది. ఇక భారత టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి క్వార్టర్ఫైనలో ్లనే ఇంటిదారి ...
కాంస్య 'సింధూ'రంసాక్షి
కాంస్య సింధుNamasthe Telangana
ఆంధ్రా అమ్మాయి.. అదరగొట్టిందోచ్.. పతకం ఖాయం!వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 19 వార్తల కథనాలు »
కోపెన్హెగెన్: ప్రపంచ చాంపియన్షిప్లో భారత ఏస్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి కాంస్య పతకంతోనే సరిపెట్టుకుంది. క్వార్టర్స్లో చైనా డ్రాగన్, రెండోసీడ్ షిజియాన్కు షాకిచ్చిన సింధు... సెమీఫైనల్లో మాత్రం తొమ్మిదో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్) జోరుకు తలొంచింది. ఇక భారత టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి క్వార్టర్ఫైనలో ్లనే ఇంటిదారి ...
కాంస్య 'సింధూ'రం
కాంస్య సింధు
ఆంధ్రా అమ్మాయి.. అదరగొట్టిందోచ్.. పతకం ఖాయం!
సేఫ్ జోన్లో ధోనీ సేన Andhrabhoomi
ట్రెంట్ బ్రిడ్జి, ఆగస్టు 30: మహేంద్ర సింగ్ ధోనీ సేన సేఫ్ జోన్లోకి అడుగుపెట్టింది. ఇంగ్లాండ్తో శనివారం జరిగిన మూడో వన్డేను ఆరు వికెట్ల తేడాతో గెల్చుకొని, ఐదు మ్యాచ్ల సిరీస్పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దుకాగా, రెండో మ్యాచ్లో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. మూడో మ్యాచ్ని కూడా సొంతం చేసుకొని ...
రాయల్గా.. రాయుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇక బేఫికర్..!సాక్షి
కూల్చేసి..కుమ్మేసిNamasthe Telangana
thatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ట్రెంట్ బ్రిడ్జి, ఆగస్టు 30: మహేంద్ర సింగ్ ధోనీ సేన సేఫ్ జోన్లోకి అడుగుపెట్టింది. ఇంగ్లాండ్తో శనివారం జరిగిన మూడో వన్డేను ఆరు వికెట్ల తేడాతో గెల్చుకొని, ఐదు మ్యాచ్ల సిరీస్పై 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దుకాగా, రెండో మ్యాచ్లో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. మూడో మ్యాచ్ని కూడా సొంతం చేసుకొని ...
రాయల్గా.. రాయుడు
ఇక బేఫికర్..!
కూల్చేసి..కుమ్మేసి
భారత్-ఇంగ్లండ్ మూడో వన్డే టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాటింగ్హోమ్, ఆగష్టు 30 : ఇంగ్లండ్తో మరో ఆసక్తికర పోరుకు టీం ఇండియా సిద్ధమైంది. వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ అదే ఊపులో కొనసాగించాలని అనుకుంటోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే శనివారం నాటింగ్హోమ్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో రోహిత్శర్మ స్థానంలో మురళీ విజయ్ చోటు ...
ఇంగ్లండ్ - ఇండియా వన్డే రికార్డ్స్..10tv
గాయపడిన రోహిత్ శర్మ, వన్డేలకు దూరంthatsCricket Telugu
రోహిత్ శర్మకు గాయం : ఇంగ్లండ్ వన్డే సిరీస్కు దూరం!వెబ్ దునియా
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
నాటింగ్హోమ్, ఆగష్టు 30 : ఇంగ్లండ్తో మరో ఆసక్తికర పోరుకు టీం ఇండియా సిద్ధమైంది. వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ అదే ఊపులో కొనసాగించాలని అనుకుంటోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే శనివారం నాటింగ్హోమ్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో రోహిత్శర్మ స్థానంలో మురళీ విజయ్ చోటు ...
ఇంగ్లండ్ - ఇండియా వన్డే రికార్డ్స్..
గాయపడిన రోహిత్ శర్మ, వన్డేలకు దూరం
రోహిత్ శర్మకు గాయం : ఇంగ్లండ్ వన్డే సిరీస్కు దూరం!
రైతులకు ఊరటనిచ్చిన వర్షాలు Andhrabhoomi
వరంగల్, ఆగస్టు 30: జిల్లాలో వారంరోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలతో రైతులు కుదుటపడుతున్నారు. వర్షాభావం తో మూడింట రెండువంతుల సాగుభూముల్లో రైతులు పంటలు వేయలేకపోగా, వేసిన పంటలు కూడా వర్షాలు లేక ఎండిపోతుండటంతో రైతులు దిగాలు చెందవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలతో ఎండిపోతున్న ...
జిల్లాలో విస్తారంగా వర్షాలుసాక్షి
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉభయ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు10tv
అన్ని 10 వార్తల కథనాలు »
వరంగల్, ఆగస్టు 30: జిల్లాలో వారంరోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలతో రైతులు కుదుటపడుతున్నారు. వర్షాభావం తో మూడింట రెండువంతుల సాగుభూముల్లో రైతులు పంటలు వేయలేకపోగా, వేసిన పంటలు కూడా వర్షాలు లేక ఎండిపోతుండటంతో రైతులు దిగాలు చెందవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలతో ఎండిపోతున్న ...
జిల్లాలో విస్తారంగా వర్షాలు
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు
ఉభయ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు
హాకీ ప్రపంచంలో 'ధ్యాన్ చంద్ 10tv
నియంతను మెప్పించిన మొనగాడు. మణికట్టు మాయాజాల మాంత్రికుడు. స్టిక్ వర్క్తోనే అదుర్స్ అనిపించాడు. హాకీ ప్రపంచంలోనే ఆయనో లెజెండ్. భారత క్రీడాపుస్తకంలో ప్రత్యేక పేజీలు దక్కించుకున్నాడు. జాతీయక్రీడలో ఒకే ఒక్కడిగా నిలిచాడు. దేశంలోని క్రీడాకారులకు ఆదర్శమయ్యాడు. అందుకే ఆ ఆటగాడి జయంతి రోజు మనకు క్రీడా దినోత్సవమైంది. భారత జాతీయ ...
ధ్యాన్చంద్కు హాకీ నివాళిAndhrabhoomi
దండేసి వదిలేద్దామా?సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
నియంతను మెప్పించిన మొనగాడు. మణికట్టు మాయాజాల మాంత్రికుడు. స్టిక్ వర్క్తోనే అదుర్స్ అనిపించాడు. హాకీ ప్రపంచంలోనే ఆయనో లెజెండ్. భారత క్రీడాపుస్తకంలో ప్రత్యేక పేజీలు దక్కించుకున్నాడు. జాతీయక్రీడలో ఒకే ఒక్కడిగా నిలిచాడు. దేశంలోని క్రీడాకారులకు ఆదర్శమయ్యాడు. అందుకే ఆ ఆటగాడి జయంతి రోజు మనకు క్రీడా దినోత్సవమైంది. భారత జాతీయ ...
ధ్యాన్చంద్కు హాకీ నివాళి
దండేసి వదిలేద్దామా?
బాలల రక్షణ పై ప్రత్యేక అవగాహన Andhrabhoomi
ఏలూరు, ఆగస్టు 30: బాలల రక్షణకు ప్రతి పాఠశాలలో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్లో శనివారం జరిగిన సమగ్ర బాలల సంరక్షణా కమిటీ, బాల్యవివాహ నిషేధ, దత్తత, అక్రమ రవాణా నిర్మూలన, చైల్డ్లైన్ సలహా మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ...
బాలల రక్షణకు ప్రత్యేక ప్రణాళికసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఏలూరు, ఆగస్టు 30: బాలల రక్షణకు ప్రతి పాఠశాలలో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్లో శనివారం జరిగిన సమగ్ర బాలల సంరక్షణా కమిటీ, బాల్యవివాహ నిషేధ, దత్తత, అక్రమ రవాణా నిర్మూలన, చైల్డ్లైన్ సలహా మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ...
బాలల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక
ఇంగ్లండ్ పై టీమిండియా ఘనవిజయం సాక్షి
నాటింగ్ హమ్:టెస్టుల్లో ఘోరంగా చతికిలబడ్డ టీమిండియా.. వన్డేల్లో చెలరేగిపోతోంది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ ఆకట్టుకుంటూ ఇంగ్లండ్ పై జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ధోనీ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది. తొలి వన్డే వర్షం ...
ఇంగ్లండ్తో మూడో వన్డే : భారత విజయ లక్ష్యం 227 పరుగులువెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
నాటింగ్ హమ్:టెస్టుల్లో ఘోరంగా చతికిలబడ్డ టీమిండియా.. వన్డేల్లో చెలరేగిపోతోంది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ ఆకట్టుకుంటూ ఇంగ్లండ్ పై జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ధోనీ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది. తొలి వన్డే వర్షం ...
ఇంగ్లండ్తో మూడో వన్డే : భారత విజయ లక్ష్యం 227 పరుగులు
రవిశాస్త్రి నింపిన ఆత్మ విశ్వాసంతోనే రెచ్చిపోయా : సురేష్ రైనా వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టుకు డైరక్టర్గా నియమితులైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి నింపిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో రెచ్చిపోయినట్టు టీమిండియా యువ క్రికెటర్ సురేష్ రైనా అన్నాడు. కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో రైనా సెంచరీతో వీరవిహారం చేసిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్లో 75 బంతులను ఎదుర్కొన్న సురేష్ రైనా.. 12 ఫోర్లు, 3 ...
రవిశాస్ర్తి విశ్వాసం నింపాడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రవిశాస్త్రి మాటలు జట్టులో సూర్తిని నింపాయి: రైనాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
భారత క్రికెట్ జట్టుకు డైరక్టర్గా నియమితులైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి నింపిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో రెచ్చిపోయినట్టు టీమిండియా యువ క్రికెటర్ సురేష్ రైనా అన్నాడు. కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో రైనా సెంచరీతో వీరవిహారం చేసిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్లో 75 బంతులను ఎదుర్కొన్న సురేష్ రైనా.. 12 ఫోర్లు, 3 ...
రవిశాస్ర్తి విశ్వాసం నింపాడు
రవిశాస్త్రి మాటలు జట్టులో సూర్తిని నింపాయి: రైనా
యుఎస్ ఓపెన్ : డొమ్నికా సిబుల్కోపై బెలిస్ సంచలనం! వెబ్ దునియా
యుఎస్ ఓపెన్ టెన్నిస్లో ఓ సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, 12వ సీడ్ అయిన డొమ్నికా సిబుల్కోవా 6-1, 4-6, 6-4 సెట్ల స్కోరుతో తేడాతో క్యాథరిన్ కార్టన్ బెలిస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అన్నా కోర్నికోవా తర్వాత 15 ఏళ్ళ వయస్సులో యుఎస్ ఓపెన్లో మ్యాచ్ గెలిచిన ఘనతను క్యాథరిన్ కార్టన్ బెలిస్ సాధించింది. అయితే, బెలిస్ వయస్సు కేవలం ...
పదిహేనేళ్ళ అమ్మాయి.. ఇరగదీసింది...తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
యుఎస్ ఓపెన్ టెన్నిస్లో ఓ సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా ఓపెన్ రన్నరప్, 12వ సీడ్ అయిన డొమ్నికా సిబుల్కోవా 6-1, 4-6, 6-4 సెట్ల స్కోరుతో తేడాతో క్యాథరిన్ కార్టన్ బెలిస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో అన్నా కోర్నికోవా తర్వాత 15 ఏళ్ళ వయస్సులో యుఎస్ ఓపెన్లో మ్యాచ్ గెలిచిన ఘనతను క్యాథరిన్ కార్టన్ బెలిస్ సాధించింది. అయితే, బెలిస్ వయస్సు కేవలం ...
పదిహేనేళ్ళ అమ్మాయి.. ఇరగదీసింది...
అది గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టెస్టు మ్యాచ్ల్లో చెత్తగా ఓడిన భారత జట్టు కార్డిఫ్ వన్డేలో అభిమానుల్ని థ్రిల్కు గురిచేసింది. వన్డే ఫార్మాట్ భారత డీఎన్ఏలోనే ఉందేమోనని అనిపిస్తోంది. రెండో వన్డేలో భారత ఆరంభం అంత బాగా లేకపోయినా ఆ తర్వాత చెలరేగిపోయారు. టీ-20 మ్యాచ్లు పుష్కలంగా ఆడిన అనుభవం ఇక్కడ భారత్కు ఉపకరించిందనుకుంటా. ఈ మ్యాచ్లో సురైష్ రైనా గురించి ...
పరువు నిలుపుకున్న టీం ఇండియాKandireega
సురేష్ రైనా... మెస్మరైజ్ షాట్లతో ఆలరించాడు : కెప్టెన్ ధోనీవెబ్ దునియా
ఒక్కటీ గెలవలేం: కుక్, రైనాని ఆకాశానికెత్తిన ధోనిthatsCricket Telugu
అన్ని 23 వార్తల కథనాలు »
టెస్టు మ్యాచ్ల్లో చెత్తగా ఓడిన భారత జట్టు కార్డిఫ్ వన్డేలో అభిమానుల్ని థ్రిల్కు గురిచేసింది. వన్డే ఫార్మాట్ భారత డీఎన్ఏలోనే ఉందేమోనని అనిపిస్తోంది. రెండో వన్డేలో భారత ఆరంభం అంత బాగా లేకపోయినా ఆ తర్వాత చెలరేగిపోయారు. టీ-20 మ్యాచ్లు పుష్కలంగా ఆడిన అనుభవం ఇక్కడ భారత్కు ఉపకరించిందనుకుంటా. ఈ మ్యాచ్లో సురైష్ రైనా గురించి ...
పరువు నిలుపుకున్న టీం ఇండియా
సురేష్ రైనా... మెస్మరైజ్ షాట్లతో ఆలరించాడు : కెప్టెన్ ధోనీ
ఒక్కటీ గెలవలేం: కుక్, రైనాని ఆకాశానికెత్తిన ధోని
沒有留言:
張貼留言