2014年8月16日 星期六

2014-08-17 తెలుగు (India) ప్రపంచం

  సాక్షి   
పాక్‌ ప్రధానిపై హత్య కేసు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లాహోర్‌ : పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కష్టాల్లో పడ్డారు. షరీఫ్‌తో పాటు ఆయన సోదరుడు, పంజాబ్‌ సీఎం షాబాజ్‌, మరో 19 మందిపై హత్య కేసు నమోదు చేయాలని లాహోర్‌లోని సెషన్స్‌ కోర్టు ఆదేశించింది. ఈ సంవత్సరం జూన్‌ 17న లాహోర్‌లోని పాకి స్థాన్‌ అవామీ తహ్రీక్‌ (పీఏటి) ప్రధాన కార్యాలయం దగ్గర జరిగిన హింసాకాండలో 14 మంది పీఏటి కార్యకర్తలు చనిపోయారు.
నవాజ్ వైదొలిగే వరకూ ఆందోళన   సాక్షి
పాకిస్థాన్ అల్లకల్లోలం: బిక్కుబిక్కుమంటున్న సామాన్య జనం!   వెబ్ దునియా
పాకిస్థాన్‌లో పరిస్థితి ఘోరం...   తెలుగువన్
Oneindia Telugu   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 18 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అమెరికన్ డాక్టర్‌ను తాకిన ఎబోలా! కోలుకుంటున్నారట!  వెబ్ దునియా
ఎబోలా వైరస్ అమెరికాను తాకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ బారిన ఓ అమెరికన్ డాక్టర్ పడ్డారు. పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా బారిన పడ్డ రోగులకు వైద్య చికిత్స అందించడానికి అమెరికన్ డాక్టర్ కెంట్ బ్రాంట్లీ వచ్చారు. బాధితులకు చికిత్స అందించే క్రమంలో ఆయన కూడా ఎబోలా బారిన పడ్డారు. దీంతో ఆయనను అట్లాంటాలోని ఎమరీ ...

లైబీరియాలో అమెరికా డాక్టర్ కు ఇబోలా!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  సాక్షి   
చందమామపై గ్రహాంతరవాసి!  సాక్షి
చంద్రుడి ఉపరితలంపై నిలుచున్న మనిషి. ఆ మనిషి తాలూకు నీడ..! ఇంకేం.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది కచ్చితంగా గ్రహాంతరవాసి(ఏలియన్) అయి ఉండవచ్చని ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఉపగ్రహం తీసిన ఈ ఫొటో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షల మంది దాకా చూసేశారు. గూగుల్ ఎర్త్‌లాగా.
చంద్రుడిపై గ్రహాంతర వాసి... నాసా ఫోటోలో మనిషి నీడ! (వీడియో)   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
31న జపాన్‌ పర్యటనకు నరేంద్ర మోడీ: 4 రోజుల టూర్!  వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జపాన్‌లో పర్యటించనున్నారు. వాస్తవానికి జూలై నెలలోనే మోడీ జపాన్ పర్యటన ఖరారైంది. అయితే ఆ సమయంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగడంతో జపాన్ టూర్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న జపాన్‌కు మోడీ వెళ్లనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకు నాలుగు రోజుల పాటు నరేంద్ర మోడీ జపాన్‌లో పర్యటించనున్నట్లు ...

31న జపాన్‌లో మోడీ పర్యటన   Namasthe Telangana
జపాన్ లో నాలుగు రోజుల పాటు మోడీ పర్యటన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ముసుగు వేసేయ్..  సాక్షి
ముసుగులు వేసుకున్న ఈ మగువలను చూశారా? ప్రస్తుతం చైనాలోని బీచ్‌ల వద్ద ఈ ముసుగుల సందడే ఎక్కువగా కనిపిస్తోంది. 'ఫేస్ కినీ'లుగా పిలుస్తున్న ఈ ముసుగుల ట్రెండ్ ప్రస్తుతం చైనాలో ఎక్కువగా నడుస్తోంది. కొందరు ఈ ముసుగులకే పరిమితమవుతుండగా.. మరికొందరు దీంతోపాటు వచ్చే ఫుల్ బాడీ సూట్‌లను ధరిస్తున్నారు. చూడ్డానికి విచిత్రంగా కనిపిస్తున్నా ...


ఇంకా మరిన్ని »   


ఫోన్ చేస్తే చాలు పోలీసులు వాలిపోతారు!  సాక్షి
అమెరికాలో ప్రజలు తమకు ఏ ఆపద ఎదురైనా వెంటనే 911కు ఫోన్ చేస్తారు. నిమిషాల్లో పోలీసులు వాలిపోయి సమస్య పరిష్కరిస్తారు. అందువల్ల ఈ నంబర్ ఎల్లప్పుడు అమెరికాలో బిజీగా ఉంటుంది. హ్యుస్టన్‌లో తన తండ్రికి గుండెపోటు రాగా, ఒక 6 సంవత్సరాల బాలిక పోలీసులకు ఫోన్ చేసి, ప్రాణాలను కాపాడుకున్న సంఘటనను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సంచార పోలీస్ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
200 ఏళ్లనాటి మద్యం సీసా దొరికిందోచ్!  వెబ్ దునియా
అవునా.. నిజమేనండి. బాల్టిక్ సముద్ర గర్భంలో 200 ఏళ్లనాటి మద్యం సీసా ఒకటి తాజాగా దొరికింది. ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితం సముద్రంలో మునిగిపోయిన ఓ నౌక శిథిలాల్లోంచి ఇది బయటపడింది. అది వోడ్కానో, జిన్నో ఇంతవరకు తెలియలేదు. అయితే.. ఆ మందు మాత్రం ఇప్పటికీ తాగడానికి భేషుగ్గా పనికొస్తుందని, ఏమాత్రం పాడవ్వలేదని, దాని వాసన కూడా చాలా ...


ఇంకా మరిన్ని »   


యూత్ ఒలింపిక్స్ ప్రారంభం  Namasthe Telangana
నాన్జింగ్: ప్రాణంతక ఎబోలా వైరస్ వ్యాప్తి అందోళనల మధ్య చైనాలోని నాన్జింగ్ నగరంలో రెండో యూత్ ఒలింపిక్స్ శనివారం ప్రారంభమయ్యాయి. విశ్వక్రీడల తర్వాత తర్వాత అంతటి ప్రాముఖ్యం కల్గిన ఈ ప్రతిష్ఠాత్మక గేమ్స్‌ను చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌లు ప్రారంభించారు.12రోజుల పాటు జరిగే ...

చైనాకు 'ఎబోలా' భయం!   Andhrabhoomi
నాన్జింగ్‌.. జింగ్‌.. జింగ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


ఇరాక్ ప్రధాని రాజీనామా  సాక్షి
బాగ్దాద్: అంతర్యుద్ధంతో అట్టడుకుతున్న ఇరాక్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాని నౌరి అల్-మాలికి తన పదవికి రాజీనామా చేశారు. ఇరాక్ లో ప్రభుత్వ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఇరాక్ లో చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. 2011లో అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఇరాక్ ...


ఇంకా మరిన్ని »   


39 మంది భారతీయులు క్షేమమే కానీ ...  సాక్షి
న్యూఢిల్లీ: ఇరాక్ లో అంతరుద్ధ్యం నేపథ్యంలో అపహరణకు గురైన 39 మంది భారతీయులు క్షేమంగానే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇరాక్ లో ఆ దేశ విదేశాంగా అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ విలేకర్లతో మాట్లాడుతూ... భారతీయులు ఇప్పటికీ బందీలుగానే ఉన్నారని తెలిపారు. వారిని విడిపించేందుకు చర్యలు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言