అమెరికాలో భారీ భూకంపం : 6వేల కోట్ల ఆస్తి నష్టం.. రిక్టర్ స్కేలుపై 6గా.. వెబ్ దునియా
అమెరికాలో భూప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. నాపా వ్యాలీ ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 పాయింట్లుగా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఏర్పడిన ఈ భూప్రకంపనలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాదాపు ఆరువేల కోట్ల రూపాయల మేర నష్టం ఏర్పడింది. శాన్ ఫ్రాన్సిస్కో తీరప్రాంతంలో గత పాతికేళ్లలో ...
అమెరికా భూకంప నష్టం 6000 కోట్లుతెలుగువన్
భూకంప నష్టం.. 6వేల కోట్ల పైమాటే!!సాక్షి
అమెరికాను కుదిపేసిన భూకంపంKandireega
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
అమెరికాలో భూప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. నాపా వ్యాలీ ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 పాయింట్లుగా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఏర్పడిన ఈ భూప్రకంపనలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు దాదాపు ఆరువేల కోట్ల రూపాయల మేర నష్టం ఏర్పడింది. శాన్ ఫ్రాన్సిస్కో తీరప్రాంతంలో గత పాతికేళ్లలో ...
అమెరికా భూకంప నష్టం 6000 కోట్లు
భూకంప నష్టం.. 6వేల కోట్ల పైమాటే!!
అమెరికాను కుదిపేసిన భూకంపం
ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లికి రెడీ అట.. కొత్త పాకిస్థాన్లో... వెబ్ దునియా
నూతన పాకిస్థాన్ అనే స్వప్నం నెరవేరిన తర్వాత రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అంటున్నారు తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభానికి తెరతీసిన ఇమ్రాన్ ఖాన్.. రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు. 995లో బ్రిటన్కు చెందిన జెమీమా గోల్డ్స్మిత్ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగాక, 2004లో ...
నవాజ్ రాజీనామా ప్రసక్తి లేదుAndhrabhoomi
నూతన పాకిస్తాన్ లోనే నా పెళ్లి!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
నూతన పాకిస్థాన్ అనే స్వప్నం నెరవేరిన తర్వాత రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అంటున్నారు తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభానికి తెరతీసిన ఇమ్రాన్ ఖాన్.. రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు. 995లో బ్రిటన్కు చెందిన జెమీమా గోల్డ్స్మిత్ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగాక, 2004లో ...
నవాజ్ రాజీనామా ప్రసక్తి లేదు
నూతన పాకిస్తాన్ లోనే నా పెళ్లి!
రేణిగుంటలో 33 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, ఆగష్టు 25 : హౌరా-యశ్వంత్పూర్ రైల్లో ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న 33 మంది బంగ్లాదేశీయులను రేణిగుంట రైల్వేపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ బీఎస్ఎఫ్ జవాన్ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు రేణిగుంటలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బెంగుళూరులో చెత్త సేకరించి ఉపాధి ...
రేణుగుంట రైల్వే స్టేషన్లో 33 మంది బంగ్లాదేశీయుల అరెస్టు!వెబ్ దునియా
పోలీసుల అదుపులో బంగ్లాదేశీయులుAndhrabhoomi
హౌరా ఎక్స్ ప్రెస్ లో బంగ్లా దేశీయుల అరెస్ట్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
తిరుపతి, ఆగష్టు 25 : హౌరా-యశ్వంత్పూర్ రైల్లో ఎటువంటి అధికారిక పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్న 33 మంది బంగ్లాదేశీయులను రేణిగుంట రైల్వేపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ బీఎస్ఎఫ్ జవాన్ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు రేణిగుంటలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బెంగుళూరులో చెత్త సేకరించి ఉపాధి ...
రేణుగుంట రైల్వే స్టేషన్లో 33 మంది బంగ్లాదేశీయుల అరెస్టు!
పోలీసుల అదుపులో బంగ్లాదేశీయులు
హౌరా ఎక్స్ ప్రెస్ లో బంగ్లా దేశీయుల అరెస్ట్
యూఎస్లోనూ మోదీ 'నెంబర్ 1' ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, ఆగస్టు 26: భారత ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ.. అదీ అమెరికాలో..! ఈ ఘనతను సాధించనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీయే. అవును.. అమెరికా పర్యటన సందర్భంగా మోదీ సెప్టెంబర్ 28న న్యూయార్క్లోని సుప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో నిర్వహించనున్న సభలో 25 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ కన్వీనర్ విజయ్ జోల్లీ, ...
నరేంద్ర మోడీ అమెరికా టూర్: రికార్డులు ఖాయం!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
వాషింగ్టన్, ఆగస్టు 26: భారత ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ.. అదీ అమెరికాలో..! ఈ ఘనతను సాధించనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీయే. అవును.. అమెరికా పర్యటన సందర్భంగా మోదీ సెప్టెంబర్ 28న న్యూయార్క్లోని సుప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో నిర్వహించనున్న సభలో 25 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ కన్వీనర్ విజయ్ జోల్లీ, ...
నరేంద్ర మోడీ అమెరికా టూర్: రికార్డులు ఖాయం!
ఎబోలాపై అప్రమత్తం Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 26: పశ్చిమ ఆఫ్రికాదేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తమైంది. లైబేరియా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆరుగురు భారతీయులను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. వివిధ విమానాల్లో మంగళవారం ఒక్కరోజే లైబేరియా ...
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా...10tv
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 26: పశ్చిమ ఆఫ్రికాదేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తమైంది. లైబేరియా నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆరుగురు భారతీయులను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. వివిధ విమానాల్లో మంగళవారం ఒక్కరోజే లైబేరియా ...
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా...
ఏషియాడ్ కబడ్డీ ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్ Andhrabhoomi
ముంబయి, ఆగస్టు 25: ఏషియాడ్గా పిలిచే ఆసియా క్రీడల్లో ఈసారి భారత్, పాకిస్తాన్ జట్లు ఒక గ్రూప్ నుంచి కబడ్డీ విభాగంలో పోటీపడనున్నాయి. 1990లో తొలిసారి కబడ్డీని ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. వరుసగా ఆరు పర్యాయాలు విజేతగా నిలిచింది. ఏడోసారి స్వర్ణ పతకాన్ని సాధించే క్రమంలో చిరకాల ప్రత్యర్థి ...
ఒకే గ్రూపులో భారత్, పాక్ కబడ్డీ జట్లుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ముంబయి, ఆగస్టు 25: ఏషియాడ్గా పిలిచే ఆసియా క్రీడల్లో ఈసారి భారత్, పాకిస్తాన్ జట్లు ఒక గ్రూప్ నుంచి కబడ్డీ విభాగంలో పోటీపడనున్నాయి. 1990లో తొలిసారి కబడ్డీని ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. వరుసగా ఆరు పర్యాయాలు విజేతగా నిలిచింది. ఏడోసారి స్వర్ణ పతకాన్ని సాధించే క్రమంలో చిరకాల ప్రత్యర్థి ...
ఒకే గ్రూపులో భారత్, పాక్ కబడ్డీ జట్లు
ఆసే్ట్రలియాకు మానవ అక్రమ రవాణా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒంగోలు క్రైం, ఆగస్టు 26: శ్రీలంక నుంచి ఆస్ర్టేలియాకు మానవ అక్రమ రవాణాచేసే ముఠా సభ్యులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఒంగో లు డీఎస్పీ పి.జాషువా తెలిపారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీలంకకు చెందిన షణ్ముగ లింగం, తమిళనాడుకు చెందిన డేవిడ్ బర్నబాస్, అతని సహచరిణి మేరీ ...
శ్రీలంక వాసులను తరలిస్తున్న వ్యక్తుల అరెస్టుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఒంగోలు క్రైం, ఆగస్టు 26: శ్రీలంక నుంచి ఆస్ర్టేలియాకు మానవ అక్రమ రవాణాచేసే ముఠా సభ్యులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఒంగో లు డీఎస్పీ పి.జాషువా తెలిపారు. మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీలంకకు చెందిన షణ్ముగ లింగం, తమిళనాడుకు చెందిన డేవిడ్ బర్నబాస్, అతని సహచరిణి మేరీ ...
శ్రీలంక వాసులను తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
పాక్ తెంపరితనానికి కళ్లెం వేస్తాం: అరుణ్ జైట్లీ వెబ్ దునియా
పాకిస్థాన్కు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దు వద్ద పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్కు గట్టి గుణపాఠం చెబుతామని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పాకిస్థాన్, ఆ దేశం కవ్వింపు చర్యలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని జైట్లీ తెలిపారు. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్ సరిహద్దు ...
పాక్ కు తగిన గుణపాఠం చెబుతాం: జైట్లీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
పాకిస్థాన్కు రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దు వద్ద పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్కు గట్టి గుణపాఠం చెబుతామని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పాకిస్థాన్, ఆ దేశం కవ్వింపు చర్యలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని జైట్లీ తెలిపారు. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్ సరిహద్దు ...
పాక్ కు తగిన గుణపాఠం చెబుతాం: జైట్లీ
చెవిలోన జోరీగ.. సాక్షి
లండన్ : చెప్పులోన రాయి.. చెవిలోన జోరీగ.. అని ఓ పద్యం ఉంది. ఇంగ్లండ్ లో ఓ మధ్యవయస్కుడికి సరిగ్గా ఇలాంటి బాధే ఎదురైంది. మూడు రోజుల క్రితం చెవిలో దూరిపోయి, అప్పటినుంచి తలలో గుయ్యిమంటూ తెగ ఇబ్బందిపెడుతున్న ఆ జోరీగను తీయించుకోడానికి రాబ్ ఫీల్డింగ్ (43) అనే వ్యక్తి ఆస్పత్రికి పరుగెత్తాడు. దాంతో అక్కడి వైద్యులు గంటన్నర పాటు కష్టపడి ...
ఇంకా మరిన్ని »
లండన్ : చెప్పులోన రాయి.. చెవిలోన జోరీగ.. అని ఓ పద్యం ఉంది. ఇంగ్లండ్ లో ఓ మధ్యవయస్కుడికి సరిగ్గా ఇలాంటి బాధే ఎదురైంది. మూడు రోజుల క్రితం చెవిలో దూరిపోయి, అప్పటినుంచి తలలో గుయ్యిమంటూ తెగ ఇబ్బందిపెడుతున్న ఆ జోరీగను తీయించుకోడానికి రాబ్ ఫీల్డింగ్ (43) అనే వ్యక్తి ఆస్పత్రికి పరుగెత్తాడు. దాంతో అక్కడి వైద్యులు గంటన్నర పాటు కష్టపడి ...
沒有留言:
張貼留言