2014年8月28日 星期四

2014-08-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  News Articles by KSR   
మరో బషీర్‌బాగ్ ఉద్యమం తప్పదు  సాక్షి
సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ...

బషీర్‌బాగ్ కాల్పులు: టీలో జగన్, రోజా ఇలా..(పిక్చర్స్)   Oneindia Telugu
బషీర్ బాగ్ దురాగతానికి 14ఏళ్లు..!   10tv
విద్యుత్ విధానాలు మార్చుకోవాలి : వామపక్షాలు   Namasthe Telangana
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సమైక్యవాదికి టికెట్టా?: టీఆర్‌ఎస్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌/నర్సాపూర్‌, ఆగస్టు28 (ఆంధ్రజ్యోతి) : తొలినుంచీ సమైక్యవాదిగా ఉన్న జగ్గారెడ్డికి మెదక్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలా కల్పించారని బీజేపీని.. టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అలాంటి పార్టీకి.. తమ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ...

జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారు?: కవిత   సాక్షి
పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే..   News Articles by KSR
పవన్ కళ్యాణ్ వస్తే రాళ్లతో కొడతారు... ఓయూ జేఏసీ   వెబ్ దునియా
తెలుగువన్   
Kandireega   
Oneindia Telugu   
అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వాయిదా తీర్మానం తిరస్కారం  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 28: డ్వాక్రా మహిళా సంఘాల రుణాలను మాఫీ చేయాలని కోరుతూ వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని గురువారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. అంతకు ముందు స్పీకర్ వైకాపా ఎమ్మెల్యే రోజాకు ఒక నిమిషం మాట్లాడేందుకు సమయం ఇచ్చారు.
డ్వాక్రా రుణాలపై చర్చకు వైకాపా ఎమ్మెల్యే రోజా పట్టు!   వెబ్ దునియా
శాసనసభ 10 నిమిషాలు వాయిదా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డ్వాక్రా రుణాలపై రోజా వ్యాఖ్యలు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తెలంగాణలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్రంలో 60 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పుణేకి చెందిన ఎన్‌రిచ్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో 'సోలార్ పార్క్ కానె్సప్ట్' కింద ఈ ప్రాజెక్టును నెలకొల్పేందుకు తమకు అనుమతి లభించిందని ఎన్‌రిచ్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో 60మెగావాట్ల సౌర ప్లాంట్!   Namasthe Telangana
టిలో సౌర వెలుగులు: 60మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు   Oneindia Telugu
తెలంగాణలోనూ సౌరకాంతులు!!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం  సాక్షి
హైదరాబాద్: శివరాంపల్లిలోని నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న మనోముక్తి మావన్ అనే ఐపీఎస్ అధికారి మృతి చెందారు. ఈత కొలనులో గాయపడడంతో అతడిని జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. మనోముక్తి మావన్ హిమచల్ ప్రదేశ్ క్యాడర్ చెందిన అధికారి. ఆయన మృతి పట్ల ...

పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ దుర్మరణం   తెలుగువన్

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ప్రకంపనలు  10tv
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర హోం శాఖకు అందించిన నివేదికలో అనేక సలహాలు సూచనలు చేసింది. ఐతే.. కమిటీ నివేదికలోని అంశాలపై ఏపీ మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కమిటీ నివేదికపై అధికార పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. కమిటీ రిపోర్ట్ పై మంత్రులు తలోమాట మాట్లాడుతూ ...

నిర్ణయం జరిగిపోయింది!   Andhrabhoomi
రాజధానిపై ఊహాగానాలు వద్దు!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీడీపీలో 'రాజధాని' కలకలం   సాక్షి
వెబ్ దునియా   
తెలుగువన్   
Kandireega   
అన్ని 54 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
స్నేక్ గ్యాంగ్ వెనుక ఎంఐఎం హస్తం : కిషన్ రెడ్డి ధ్వజం  వెబ్ దునియా
హైదరాబాద్‌లో ఎందరో యువతుల జీవితాలతో చెలగాటమాడిన స్నేక్ గ్యాంగ్ వెనుక ఎంఐఎం హస్తముందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఎందరో యువతుల జీవితాలతో ఆడుకుని, సెటిల్‌మెంట్ల పేరిట ఎందరో అమాయకుల కలలను ఛిద్రం చేసి, కాబోయే భర్త కళ్ల ముందే యువతిని సామూహిక అత్యాచారం చేసిన స్నేక్ ...

తెలంగాణలో పడకేసిన పాలన   Andhrabhoomi
ప్రజా సమస్యలపై మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ముద్ర వేస్తున్నారు : కిషన్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'జన్‌ధన్'పై కిషన్, స్నేక్ గ్యాంగ్ వెనుక మజ్లిస్ హస్తం   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
టీఆర్‌ఎస్‌లో చేరిన ఫరీదుద్దీన్, నరేంద్రనాథ్  సాక్షి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన చాగన్ల నరేంద్రనాథ్, మెదక్ జిల్లాకే చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత స్వామిచరణ్ సైతం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్‌రావు ఈ ...

టిఆర్ఎస్‌లోకి ఫరీద్, నరేంద్రనాథ్!: జగ్గారెడ్డికి షాక్   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
విద్యార్థి ఆత్మహత్యతో కలకలం  సాక్షి
నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఎంఎంఈ బ్రాంచికి చెందిన వికలాంగ విద్యార్థి వెంట్రపాటి శ్రీకాంత్ ప్రసన్నకుమార్ ఆత్మహ త్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృ ష్టించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో ఐ-2 బ్లాక్‌లోని హాస్టల్ భవనం నాలుగో నుంచి దూకి ఆత్మహత్య ...

అనుమానాస్పదస్థితిలో నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య!   వెబ్ దునియా
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   


ఇగో టీ.. ఇనాం..  సాక్షి
కొత్తగూడెం(ఖమ్మం) : మూడు నెలలుగా సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంక్రిమెంట్‌ను ఎట్టకేలకు యాజమాన్యం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం సింగరేణి డెరైక్టర్ (పా) టి.విజయ్‌కుమార్ సర్క్యులర్‌ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా స్పెషల్ ఇంక్రిమెంట్‌ను కార్మికులకు అందించాలని సీఎం కేసీఆర్ ...

సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంటు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言