2014年8月22日 星期五

2014-08-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  వెబ్ దునియా   
టీ సర్వేతో కేసీఆర్ ఉద్దేశ్యమేంటి : నరసింహన్ వద్ద మోడీ ఆరా!  వెబ్ దునియా
ఎంతో వివాదానికి గురైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆ సర్వే వల్లే తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రా ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ సమావేశమయ్యారు. శుక్రవారం ప్రధాని ...

తెలంగాణ సర్వేపై గవర్నర్‌ వద్ద మోదీ ఆరా!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇరు రాష్ట్రాల మధ్య చర్చలకు చొరవ చూపండి   సాక్షి
ప్రధానితో గవర్నర్ భేటీ   Andhrabhoomi
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   


బీజేపీ కార్యకర్తల కుసంస్కారం!!  10tv
ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు సభామర్యాదలు మరిచారు. ప్రధాని మోడీ సమక్షంలోనే జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ను ఎగతాళి చేశారు. వారి వైఖరిపై జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల ప్రవర్తనకు భయపడి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రథ్వీరాజ్‌ చవాన్‌ కూడా ప్రధాని కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. మోడీ సమక్షంలోనే ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
అసెంబ్లీలో 'బఫూన్‌' రగడ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్షమాపణకు అధికారపక్షం పట్టు.. ససేమిరా అన్న ప్రతిపక్షనేత.. స్తంభించిన శాసనసభ పోడియం వద్దకు ఇరుపక్షాలు.. వైఎస్‌ది నరరూప రాక్షస పాలన: టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి ప్రోద్బలంతోనే హత్య.. 14 హత్యలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి : జగన్‌ జగన్‌ వ్యాఖ్యలతో స్తంభించిన సభ. హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అధికార, విపక్ష సభ్యుల విమర్శలు.
నరరూప రాక్షసుడివి... మీరే బఫూన్లు   Andhrabhoomi
అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి కామెంట్స్... హత్యల సంఖ్యదేముందిలే అంటూ...   వెబ్ దునియా
అసెంబ్లీలో జగన్ కామెంట్స్... హత్యల సంఖ్యదేముందిలే...   తెలుగువన్

అన్ని 24 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టీ ఆలస్యంగా తెచ్చిందని భార్యను కత్తితో పొడిచిన భర్త!  వెబ్ దునియా
టీ ఆలస్యంగా ఇచ్చిన పాపానికి కత్తితో భార్యను హత్యచేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ధెంకనల్ జిల్లా గుహాలివల్ గ్రామంలో మహాలియా నాయక్ అనే 56 ఏళ్ల వ్యక్తి ఉన్నాయుడు. అతను తన భార్య ఝానాను టీ తీసుకురమ్మని అడిగాడు. అయితే, టీ ఆలస్యంగా తెచ్చినందుకు ఆమె పైన కేకలు వేశాడు. అంతేకాదు ఆమెతో గొడవకు దిగాడు.
టీ ఇవ్వడం ఆలస్యమైందని భార్యనే...   తెలుగువన్
టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
యు.పి.లో గ్యాంగ్: 40 ఏళ్ల మహిళపై దారుణం.. భర్తను, కొడుకును?  వెబ్ దునియా
యు.పి.లో దారుణం చోటుచేసుకుంది. 40 ఏళ్ల మహిళ యు.పి.లో గ్యాంగ్ రేప్‌కు గురైంది. భర్త, కొడుకును కట్టేసి ఓ మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన అత్యాచారాలకు నిలయమైన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణాలు ...

యు.పి.లో మరో గ్యాంగ్ రేప్   తెలుగువన్
భర్త, కొడుకును కట్టేసి మహిళపై 10మంది గ్యాంగ్‌రేప్   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ముహూర్తం ఖరారు: కారు ఎక్కనున్న తుమ్మల నాగేశ్వరరావు!  వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కారెక్కనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఆగస్టు 26 లేదా 30వ తేదీల్లో భారీ అనుచర గణంతో హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో భారీ సభ ఏర్పాటు చేయటం ద్వారా తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. తుమ్మలతో పాటు జిల్లా పరిషత్ ...

ముహూర్తం ఖరారు: టిఆర్ఎస్‌లోకి తుమ్మల, నేతలు!   Oneindia Telugu
పార్టీ వీడేందుకు తుమ్మల రెడీ?   10tv
తెరాసలోకి తుమ్మల?   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


అమిత్‌షాకు బాబు అల్పాహార విందు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, ఆగస్ట్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భేటీ అయ్యారు. చంద్రబాబు ఆయన్ను తన నివాసానికి అల్పాహార విందుకు ఆహ్వానించారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి అమిత్‌షా బాబు నివాసానికి వచ్చారు. టీడీపీ నేతలు ఎల్‌. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
గణపతి 'తల'వెల రూ.2.45 కోట్లు  సాక్షి
పెద్దపల్లి : మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు తలకు వెల రూ.2 కోట్లు దాటింది. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన రివార్డులను కలిపితే అతి పెద్ద రివార్డుతో గణపతి దేశంలోనే 'మోస్ట్ వాంటెడ్'గా నిలిచాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్‌లోని సారంగాపూర్ మండలం బీర్‌పూర్ గ్రామానికి చెందిన గణపతి 1976లో ఎమర్జెన్సీలో ...

టార్గెట్‌ దళ(గణ)పతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మావోయిస్టు అగ్రనేత గణపతి తలపై కోటి రూపాయలు   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
బిజీబిజీ: సింగపూర్లో కేసీఆర్‌కు శఠగోపం! (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: సింగపూర్ పర్యటనలో తొలి రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిజీబిజీగా గడిపారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్లిన కేసీఆర్ బుధవారం ఉదయం ఆరు గంటలకు సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్‌లోని రిట్జ్ కార్జన్ హోటల్ వద్ద కేసీఆర్‌కు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. 22న ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సు ...

సింగపూర్‌లో కేసీఆర్ బిజీబిజి.. రిట్జ్ కార్టన్ హోటల్‌లో బస!   వెబ్ దునియా
కేసీఆర్ ఇన్ సింగపూర్   తెలుగువన్

అన్ని 33 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఉత్తరాఖండ్ గవర్నర్‌ను తప్పించే యోచన లేదు  Andhrabhoomi
ప్రత్యేక విమానంలో, ఆగస్టు 22: పదవినుంచి తప్పుకోవలసిందిగా ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తోందంటూ ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ చేసిన ఆరోపణలను కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. దీనిపై త్వరలోనే సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తగిన సమాధానం దాఖలు చేస్తుందని ఆయన చెప్పారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వరద పీడిత ప్రాంతాల్లో ...

ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言