2014年8月31日 星期日

2014-09-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  తెలుగువన్   
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య: పట్టిచ్చిన రాకీ (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల సుమిత్రానగర్‌ బస్‌ షెల్టర్‌లో ఆదివారం ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ గొంతుపై పదునైన వస్తువుతో కోసిన గాయం కనిపించింది. మృతదేహం పక్కన కండోమ్‌ ఉంది.
కూకట్‌పల్లిలో కలకలం   Andhrabhoomi
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య   సాక్షి
కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శాడిస్టుమొగుడు నిర్వాకం... భార్య నగ్న ఫోటోలు వీడియోలు...  వెబ్ దునియా
ఓ శాడిస్ట్ మొగుడి ఉదంతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బయటపడింది. రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన భాస్కర్‌కి అదే ప్రాంతానికే చెందిన యువతితో ఆరు నెలల క్రితం వివాహమయింది. పెళ్ళయిన నాటి నుంచి ఈ శాడిస్టు మొగుడు భాస్కర్ అనేకసార్లు తన భార్యను నగ్నంగా ఫోటోలతోపాటు వీడియో కూడా తీస్తూ వచ్చాడు. తన భార్యను ...

బరితెగించిన శాడిస్టుమొగుడు... వీడియోలు...   తెలుగువన్
భార్య నగ్న చిత్రాలు నెట్లో పెడతానని భర్త బెదిరింపు!   Oneindia Telugu
శాడిస్ట్ భర్తపై భార్య ఫిర్యాదు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వద్దని బొత్సపై దేవినేని, అంతా సీఎంలని కేసీఆర్‌పై సర్వే  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అద్యక్షులు బొత్స సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించబోమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం అన్నారు. చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. రాజధానిని ఇంకా ఎంపిక చేయకుండానే ముఖ్యమంత్రి పైన ...

బొత్సవి చౌకబారు ఆరోపణలు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రబాబుకు ఇకపై నిద్రలేని రాత్రులే : చిరంజీవి విసుర్లు  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై ఇకపై నిద్రలేని రాత్రులు గడపక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇష్టం వచ్చిన ...

చంద్రబాబుకు ఇక నిద్రలేని రాత్రులే: చిరంజీవి   సాక్షి
కాపులకు చెప్పింది కొండంత కాని...చిరంజీవి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తుమ్మల గులాబీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు..  సాక్షి
సాక్షి, ఖమ్మం : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 5న ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన వెంటనే తన స్వగ్రామం దమ్మపేట మండలం గండుగులపల్లికి బయలుదేరి వెళ్లారు. కాగా, ఆదివారం సత్తుపల్లిలో ...

మంత్రి: తుమ్మలకి కేసీఆర్ డబుల్ ఆఫర్, వ్యూహమే..   Oneindia Telugu
కన్నీటితో టీడీపీని వీడిన మాజీ మంత్రి తుమ్మల : 5న తెరాసలోకి...   వెబ్ దునియా
టిడిపిని వీడిన నేతలు   Andhrabhoomi
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
10tv   
అన్ని 39 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
'కొండవీటి' ఇకలేరు  సాక్షి
మునుగోడు :తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, చిన్నకొం డూరు మాజీ ఎమ్మెల్యే కొండవీటి గురునాథ్‌రెడ్డి(94) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. మండలంలోని పలివెల గ్రామానికి చెందిన కొండవీటి లక్ష్మీనర్సయ్య, నర్సమ్మల దంపతుల నలుగురు సంతానంలో మూడోవారు గురునాథ్‌రెడ్డి. ఈయన 1920లో జన్మించారు. అతను అప్పటి బ్రిటీష్ పాలన పాఠశాలో నాల్గోతరగతి ...

మునుగోడు మాజీ ఎమ్మేల్యే కొండవీటి కన్నుమూత   Namasthe Telangana
తెలంగాణ సాయుధపోరాట యోధుడు గుర్నాధ్‌రెడ్డి మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   


దేవీప్రసాద్ కు ఏదో కొత్త పదవి ఇస్తారా!  News Articles by KSR
తెలంగాణ ఎన్.జి.ఓ సంఘం నేత దేవీ ప్రసాద్ తాను పోటీచేయాలని అనుకున్న మాట వాస్తవమేనని చెప్పారు.అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచన మేరకు పోటీ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు. ప్రభుత్వానికి,ఉద్యోగులకు వారధిగా ఉండాలని కెసిఆర్ సూచించారని ఆయన అన్నారు.మెదక్ లో దేవీప్రసాద్ కు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని కొన్ని ...

పోటీ చేయాలనుకున్న మాట వాస్తవమే:దేవీప్రసాద్   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


హెచ్‌సీఏ ఎన్నికల్లో రాజుకున్న వేడి  సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు గడ్డం వినోద్, అర్షద్ అయూబ్‌ల ప్యానెళ్లు ఎన్నికల సంగ్రామంలో నిలిచాయి. ఈ రెండు ప్యానెళ్ల వారు సమరానికి సై అంటున్నారు. అప్పుడే ప్రచారాన్ని మొదలు పెట్టడమే కాదు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి.

ఇంకా మరిన్ని »   


తెలంగాణలో జర్నలిస్టుల సంఘం ఒక్కటే..  సాక్షి
హన్మకొండ సిటీ : తెలంగాణ రాష్ట్రంలో 'తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే)' మాత్రమే ఉందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. రాష్ర్టంలో ఇది తప్ప మరే సంఘం రిజిష్టర్ కాలేదని ఆయన పేర్కొన్నారు. హన్మకొండలోని నందన గార్డెన్స్‌లో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రథ మ మహాసభ ...


ఇంకా మరిన్ని »   

  Oneindia Telugu   
సీటు వద్దంటే రూ.లక్ష ఇవ్వాలి, జోక్యం వద్దని టీ చైర్మన్  Oneindia Telugu
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్‌లో సీటు వచ్చినా ఏదో ఒక కారణం చెప్పి తప్పుకోవాలనుకుంటే లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. శనివారం ప్రారంభమైన ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో జరిమానా నిబంధనను కొత్తగా ఈ ఏడాది నుంచి అమలులోకొచ్చేలా విధించారు. మొదటి కౌన్సెలింగ్‌లో ఒక కాలేజీలో సీటు పొంది, దానిని రెండో విడత కౌన్సెలింగ్‌ పొందిన సీటు కోసం ...

ప్రశాంతంగా మెడికల్ కౌన్సిలింగ్   Andhrabhoomi
ఎంబీబీఎస్‌ సీటు వదులుకుంటే రూ.లక్ష ఫైన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం   సాక్షి
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言