2014年8月25日 星期一

2014-08-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  వెబ్ దునియా   
హస్తం వీడి కారెక్కనున్న సబితా ఇంద్రారెడ్డి-కార్తీక్?  వెబ్ దునియా
సంయుక్తాంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మాజీ హోం మంత్రి, టీ కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ కారెక్కేందుకు అడుగులు వేస్తున్నట్టుగా ఉన్నారు. ఇందులోభాగంగానే ఆదివారం టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆమెతో పాటు.. ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు డుమ్మా కొట్టారు. వీరిద్దరితో పాటు ...

పార్టీ మారనున్న సబితా ఇంద్రారెడ్డి?   తెలుగువన్
తెరాసలోకి కుమారుడితో సహా సబితా ఇంద్రారెడ్డి?   Oneindia Telugu
పార్టీకి వీరిద్దరూ దూరమవుతున్నారా?   Kandireega
సాక్షి   
News Articles by KSR   
Andhrabhoomi   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నారా లోకేష్ : తుమ్మలకు బుజ్జగింపులు.. కారెక్కవద్దని..  వెబ్ దునియా
టీఆర్ఎస్‌లో చేరుతారని భావిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ బుజ్జగించే పనిలో పడ్డారు. అస్వస్థతతో తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ఆస్పత్రిలో చేరడంతో పాటు, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు టిఆర్ఎస్‌లో చేరుతారనే ...

నష్ట నివారణ: తుమ్మలకు నారా లోకేష్ బుజ్జగింపులు   Oneindia Telugu
టిడిపిలో లోకేష్ కీలకపాత్ర   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పుస్తక అనువాదకుడిగా కెసిఆర్  News Articles by KSR
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు పుస్తక అనువాదకుడిగా మారాలని అనుకుంటున్నారు. సింగపూర్ దేశాన్ని సందర్శించి వచ్చిన కెసిఆర్ తన అనుభవాలను, అనుభూతులను తనను కలిసిన నేతలతో పంచుకున్న సందర్భంగా ఈ విషయం వెల్లడించారు.సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ రాసిన పుస్తకం సింగపూర్ ఫ్రమ్ ధర్డ్ వరల్డ్ టు ఫస్ట్ అనే పుస్తకాన్ని తాను ...

సింగపూర్ ఇలా అద్భుతం: కెసిఆర్, ప్రతినిధులందర్నీ..   Oneindia Telugu
సింగపూర్ పర్యటన అద్బుతమైన అనుభూతి: కేసీఆర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


బడ్జెట్‌పై చర్చ... అసెంబ్లీలో రచ్చ  10tv
హైదరాబాద్:నిన్న హత్యా రాజకీయాలు.. ఇవాళ బడ్జెట్‌ లెక్కలు.. అంశం ఏదైనా చర్చకు వచ్చిందంటే చిట్టా చాంతాడంతగా మారిపోతోంది.. నేతల నోళ్ల నిండా పాత సంగతులే పద్యాల్లా బయటకొస్తున్నాయి.. లెక్కలంటే మావి.. అభివృద్ధంటే మేం చేసింది.. రాష్ట్రం ముందుకెళ్లిందంటే అది మా హయాంలోనేనని టీడీపీ అంటే.. అంతా వైఎస్సై చేశారని వైసీపీ సభ్యులు అన్నారు.
మాట ఇవ్వడం.. తప్పడం బాబుకు కొత్తకాదు   సాక్షి
బాబు కంటే వైఎస్‌ హయాంలోనే అభివృద్ధి నిరాశపరిచేలా...తప్పుదోవపట్టించేలా బడ్జెట్‌ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యనమల బడ్జెట్ నిరాశాజనకం   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   


ప్రజావాణి అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదు - కలెక్టర్  Andhrabhoomi
మచిలీపట్నం , ఆగస్టు 25: ప్రజావాణి అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదని జిల్లా కలెక్టర్ ఎం రఘునందనరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన గడువు లోపు అర్జీలను పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేయాలన్నారు. ఒకసారి ...

ప్రజలకు న్యాయం చేయండి   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
నీ జాగీరా, పులివెందులనా: జగన్‌ను ఏకిన మంత్రులు  Oneindia Telugu
హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, రావెల కిశోర్ బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. అసెంబ్లీ జగన్‌ జాగీరు కాదని, లోటస్‌పాండ్‌లోనో, పులివెందులలోనో వ్యవహరించినట్లు అసెంబ్లీలోనూ ఉంటానంటే కుదరదని ఏపీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్‌బాబు జగన్‌పై ...

అసెంబ్లీ జగన్‌ జాగీరు కాదు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మెదక్ లోక్‌సభ బై పోల్ : బీజేపీ విజయానికి టీడీపీ సహకారం!  వెబ్ దునియా
సెప్టెంబర్ 13వ తేదీన జరుగనున్న మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి విజయానికి తమ పార్టీ సహకరిస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్. రమణలు ప్రకటించారు. అలాగే, ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాను బీజేపీ, టీడీపీ నేతలు ఉమ్మడిగా ఆదివారం ప్రకటన చేశారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తమ ...

టీడీపీ, బీజేపీ కలిసే..: లేదని తేల్చేసిన కిషన్ (పిక్చర్స్)   Oneindia Telugu
బీజేపీకే టీడీపీ మద్దతు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్ బరిలో బీజేపీయే!   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ప్రేమించాలంటూ ఎఎస్ఐ భార్యపై బ్లేడ్‌తో యువకుడి దాడి  Oneindia Telugu
విశాఖపట్నం: తనను ప్రేమించాలంటూ ఒక యువకుడు మూడు నెలలుగా ఒక ఏఎస్‌ఐ భార్య వెంట పడ్డాడు. దీనికి ఆమె నిరాకరించడమే కాకుండా తీవ్రంగా హెచ్చరించింది. దాంతో అతను ఆమెపై బ్లేడ్‌తో దాడి చేసి, తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. స్వల్పంగా గాయపడిన వివాహిత ప్రాథమికచికిత్స తర్వాత ఇంటికి వెళ్లిపోగా తీవ్రగాయాలైన యువకుడు కేజీహెచ్‌లో చికిత్స ...

ఏఎస్‌ఐ భార్యపై బ్లేడుతో దాడి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ప్రధానిని కలిసిన చంద్రబాబు  సాక్షి
న్యూఢిల్లీ: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర ఆర్థిక లోటును సరిదిద్దేందుకు నిధుల విషయం చర్చించినట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి ప్రధానిని ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని చంద్రబాబు అడినట్లు సమాచారం. అంతకు ...

ఢిల్లీలో బాబు బిజీ: మోడీతో భేటీ, ప్యాకేజీపైనే..   Oneindia Telugu
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన చంద్రబాబు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఢిల్లీకి చేరిన చంద్రబాబు.. 4 గంటలకు నరేంద్ర మోడీతో భేటీ!   వెబ్ దునియా
తెలుగువన్   
అన్ని 13 వార్తల కథనాలు »   


28న బాబు చేతుల మీదుగా 'పిఎం జన్‌ధన్' ప్రారంభం  Andhrabhoomi
కాకినాడ, ఆగస్టు 25: ఈ నెల 28న దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న ప్రధాని నరేంద్ర మోది మానస పుత్రిక 'ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన'ను ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రూపీ ...

28న సీఎం చంద్రబాబు రాక   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言