ప్రత్యేక బీచ్, ఎంట్రీ ఫీజు: గర్ల్స్ బికినీలపై కొత్త ప్రతిపాదన Oneindia Telugu
పనాజీ: గోవాలో బికినీల అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా గోవాలో బికినీ భామలకు ఓ ప్రత్యేక బీచ్ను ఏర్పాటు చేద్దామంటూ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. చుట్టూ ఫెన్నింగ్ ఏర్పాటు చేసే ఈ బీచ్లోకి ప్రవేశించాలంటే కొంత మొత్తం ఎంట్రీ ఫీజు వసూలు చేస్తే రాష్ట్ర ఆదాయం కూడా ...
బికినీ బీచ్ ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుదాం : గోవా ఎమ్మెల్యేవెబ్ దునియా
బికినీలపై మళ్లీ రగడ...10tv
బికినీ బీచ్... ఎక్కడోచ్!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
పనాజీ: గోవాలో బికినీల అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా గోవాలో బికినీ భామలకు ఓ ప్రత్యేక బీచ్ను ఏర్పాటు చేద్దామంటూ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. చుట్టూ ఫెన్నింగ్ ఏర్పాటు చేసే ఈ బీచ్లోకి ప్రవేశించాలంటే కొంత మొత్తం ఎంట్రీ ఫీజు వసూలు చేస్తే రాష్ట్ర ఆదాయం కూడా ...
బికినీ బీచ్ ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుదాం : గోవా ఎమ్మెల్యే
బికినీలపై మళ్లీ రగడ...
బికినీ బీచ్... ఎక్కడోచ్!
మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్ సాక్షి
శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 20 బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇటీవలి కాలంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఆదివారం కూడా జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ ...
కాల్పుల విరమణకు మళ్లీ పాక్ తూట్లుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 20 బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇటీవలి కాలంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఆదివారం కూడా జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ ...
కాల్పుల విరమణకు మళ్లీ పాక్ తూట్లు
అంగరంగ వైభవం.. శ్రీకృష్ణ జన్మాష్టమి Andhrabhoomi
శ్రీకాకుళం, ఆగస్టు 17: జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పలుచోట్ల శ్రీకృష్ణుని అవతారాలను ప్రదర్శించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. సుందర సత్సంగం వ్యవస్థాపక అధ్యక్షులు పెరంబుదూరు సూరిబాబు నేతృత్వంలో స్థానికంగా నిర్వహించిన వేడుకలు అంబరాన్ని తాకాయి. ఇందులో డాక్టర్లు ...
నేడు ఇస్కాన్లో కృష్ణాష్టమి వేడుకలుసాక్షి
దేశవ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
శ్రీకాకుళం, ఆగస్టు 17: జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పలుచోట్ల శ్రీకృష్ణుని అవతారాలను ప్రదర్శించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. సుందర సత్సంగం వ్యవస్థాపక అధ్యక్షులు పెరంబుదూరు సూరిబాబు నేతృత్వంలో స్థానికంగా నిర్వహించిన వేడుకలు అంబరాన్ని తాకాయి. ఇందులో డాక్టర్లు ...
నేడు ఇస్కాన్లో కృష్ణాష్టమి వేడుకలు
దేశవ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
పోతే.. పోండి! సాక్షి
సాక్షి, బెంగళూరు : స్వార్థంతో పార్టీని వీడేవారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను ఆపబోనని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అన్నారు. పార్టీ నుంచి ఎందరు నాయకులు బయటకు వెళ్లినా తాను భయపడనని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకూ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. జేడీఎస్ నేతలు జమీర్ ఖాన్, చెలువరాయస్వామితో పాటు ...
ఇంకా మరిన్ని »
సాక్షి, బెంగళూరు : స్వార్థంతో పార్టీని వీడేవారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను ఆపబోనని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అన్నారు. పార్టీ నుంచి ఎందరు నాయకులు బయటకు వెళ్లినా తాను భయపడనని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకూ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. జేడీఎస్ నేతలు జమీర్ ఖాన్, చెలువరాయస్వామితో పాటు ...
అమిత్ షా జట్టులో ఆర్ఎస్ఎస్ నేతలకు పెద్దపీట! వెబ్ దునియా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన కొత్త కార్యవర్గంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు అధిక ప్రాధాన్యం లభించింది. గతంలో ఏ బీజేపీ అధ్యక్షుడి జట్టులో లేనంత మంది ఆరెస్సెస్ నేతలకు అమిత్ షా జట్టులో స్థానం కల్పించడం గమనార్హం. గత నెలలో పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, తన కొత్త జట్టును శనివారం ప్రకటించారు.
బిజెపి లో 4 గురు తెలుగువారికి ప్రాముఖ్యంNews Articles by KSR
తెలుగువారికి పెద్దపీటఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమిత్షా కొత్త బృందం!సాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన కొత్త కార్యవర్గంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు అధిక ప్రాధాన్యం లభించింది. గతంలో ఏ బీజేపీ అధ్యక్షుడి జట్టులో లేనంత మంది ఆరెస్సెస్ నేతలకు అమిత్ షా జట్టులో స్థానం కల్పించడం గమనార్హం. గత నెలలో పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, తన కొత్త జట్టును శనివారం ప్రకటించారు.
బిజెపి లో 4 గురు తెలుగువారికి ప్రాముఖ్యం
తెలుగువారికి పెద్దపీట
అమిత్షా కొత్త బృందం!
యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్కత జాతికి అంకితం Andhrabhoomi
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతను శనివారం ముంబయి నేవల్ డాక్యార్డులో జాతికి అంకితం చేసిన అనంతరం, నౌకను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. Related Article. తెలంగాణకు తొలి చాన్స్ · 13న ఉప ఎన్నికలు · కమలానికి కొత్త టీం · మరింత విస్తృతంగా 'సంఘ్' కార్యక్రమాలు · ఉత్తరాఖండ్లో కొండచరియలు ...
మన బలమే.. మనకు రక్షఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐఎన్ఎస్ కోల్కతాను జాతికి అంకితం చేసిన పీఎం నరేంద్ర మోడీవెబ్ దునియా
ఐఎన్ఎస్ కోల్కతా జాతికి అంకితం: మోడీ(ఫొటో)Oneindia Telugu
సాక్షి
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతను శనివారం ముంబయి నేవల్ డాక్యార్డులో జాతికి అంకితం చేసిన అనంతరం, నౌకను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. Related Article. తెలంగాణకు తొలి చాన్స్ · 13న ఉప ఎన్నికలు · కమలానికి కొత్త టీం · మరింత విస్తృతంగా 'సంఘ్' కార్యక్రమాలు · ఉత్తరాఖండ్లో కొండచరియలు ...
మన బలమే.. మనకు రక్ష
ఐఎన్ఎస్ కోల్కతాను జాతికి అంకితం చేసిన పీఎం నరేంద్ర మోడీ
ఐఎన్ఎస్ కోల్కతా జాతికి అంకితం: మోడీ(ఫొటో)
పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్పై బూటు విసిరిన నిరుద్యోగి! వెబ్ దునియా
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్పై ఓ నిరుద్యోగ యువకుడు తన బూటును విసిరాడు. ఈ ఘటన శుక్రవారం పంజాబ్లోని లూథియానాకు 50కి.మీల దూరంలోని ఇస్రూలోని నిర్వహించిన రాజకీయ సదస్సులో బాదల్ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. కాగా, యువకుడు విసిరిసన బూటు ఆయనకు కొద్ది దూరంలో పడింది. దీనికి కారణమైన యువకుడిని పోలీసులు ...
పంజాబ్ సీఎం బాదల్పైకి బూటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పంజాబ్ సీఎంపై బూటు విసిరిన యువకుడుసాక్షి
ఆ ముఖ్యమంత్రిపై బూటు విసిరారుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్పై ఓ నిరుద్యోగ యువకుడు తన బూటును విసిరాడు. ఈ ఘటన శుక్రవారం పంజాబ్లోని లూథియానాకు 50కి.మీల దూరంలోని ఇస్రూలోని నిర్వహించిన రాజకీయ సదస్సులో బాదల్ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. కాగా, యువకుడు విసిరిసన బూటు ఆయనకు కొద్ది దూరంలో పడింది. దీనికి కారణమైన యువకుడిని పోలీసులు ...
పంజాబ్ సీఎం బాదల్పైకి బూటు
పంజాబ్ సీఎంపై బూటు విసిరిన యువకుడు
ఆ ముఖ్యమంత్రిపై బూటు విసిరారు
రాహుల్ నామ జపంలో కాంగ్రెస్ సీనియర్లు 10tv
హైదరాబాద్: ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా రాహుల్ దే అనే వారు కాంగ్రెస్ పరివారం. ఓడింది కాబట్టి మాత్రం సమిష్టి బాధ్యత అంటున్నారు హస్తం నేతలు. ఇన్నాళ్లు యువరాజు పట్టాభిషేకమంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు రాహుల్ను కాపాడుకునే పనిలో పడ్డారు. అమూల్ బేబీగా ముద్రపడ్డ యువరాజును రక్షించేందుకు ...
'మోదీ మాయే' ముంచేసింది!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదుAndhrabhoomi
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీసాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా రాహుల్ దే అనే వారు కాంగ్రెస్ పరివారం. ఓడింది కాబట్టి మాత్రం సమిష్టి బాధ్యత అంటున్నారు హస్తం నేతలు. ఇన్నాళ్లు యువరాజు పట్టాభిషేకమంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు రాహుల్ను కాపాడుకునే పనిలో పడ్డారు. అమూల్ బేబీగా ముద్రపడ్డ యువరాజును రక్షించేందుకు ...
'మోదీ మాయే' ముంచేసింది!
కాంగ్రెస్ ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ
జెండా సాక్షిగా చెబుతున్నా.. జాతిని నిర్మిస్తా! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎర్రకోటపై మోదీ మాటల మంత్రం.. ఆర్థిక, అభివృద్ధి లక్ష్యాలపై ప్రకటన ప్రణాళిక సంఘానికి స్వస్తి.. త్వరలోనే కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యవస్థ ఎంపీలకు 'ఆదర్శ గ్రామాలు'.. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు కార్పొరేట్ కంపెనీలకు బాధ్యత.. 65 నిమిషాలపాటు అనర్గళ ప్రసంగం. ప్రణాళిక సంఘానికి స్వస్తి.. ఎన్డీఆర్సీ ఏర్పాటు.. పేదలకు 'జన ధన యోజన'... బ్యాంకు ఖాతా, లక్ష ...
ప్రధాన సేవకుడినేAndhrabhoomi
ఎర్రకోటపై మోడీ స్పీచ్ అదుర్స్: ప్రధాన సేవకుడిగా..వెబ్ దునియా
ప్రధాన మంత్రిని కాను..ప్రధాన సేవకుడినిAndhraprabha
అన్ని 11 వార్తల కథనాలు »
ఎర్రకోటపై మోదీ మాటల మంత్రం.. ఆర్థిక, అభివృద్ధి లక్ష్యాలపై ప్రకటన ప్రణాళిక సంఘానికి స్వస్తి.. త్వరలోనే కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యవస్థ ఎంపీలకు 'ఆదర్శ గ్రామాలు'.. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు కార్పొరేట్ కంపెనీలకు బాధ్యత.. 65 నిమిషాలపాటు అనర్గళ ప్రసంగం. ప్రణాళిక సంఘానికి స్వస్తి.. ఎన్డీఆర్సీ ఏర్పాటు.. పేదలకు 'జన ధన యోజన'... బ్యాంకు ఖాతా, లక్ష ...
ప్రధాన సేవకుడినే
ఎర్రకోటపై మోడీ స్పీచ్ అదుర్స్: ప్రధాన సేవకుడిగా..
ప్రధాన మంత్రిని కాను..ప్రధాన సేవకుడిని
భారీ వర్షాలకు 24 మంది మృతి: మోడీ సంతాపం సాక్షి
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు 24 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఈ ఘటనల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇళ్లు కూలి కొంతమంది చనిపోగా, కొండచరియలు విరిగిపడి మరికొంతమంది మరిణించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన పట్ల ...
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు: 17మంది మృతివెబ్ దునియా
ఉత్తరాఖండ్ అల్లకల్లోల్లంతెలుగువన్
చిగురుటాకుల వణుకుతున్న ఉత్తరాది10tv
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు 24 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఈ ఘటనల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇళ్లు కూలి కొంతమంది చనిపోగా, కొండచరియలు విరిగిపడి మరికొంతమంది మరిణించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన పట్ల ...
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు: 17మంది మృతి
ఉత్తరాఖండ్ అల్లకల్లోల్లం
చిగురుటాకుల వణుకుతున్న ఉత్తరాది
沒有留言:
張貼留言