ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో నర్సుపై ఇద్దరు వ్యక్తుల గ్యాంగ్ రేప్! వెబ్ దునియా
ఒకవైపు దేశ రాజధానిలోని ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగుర వేస్తుండగా, మరోవైపు ఇదే ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఓ నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ గ్యాంగ్ రేప్ ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను చూసుకోవడానికి 27 ...
ఫైవ్ స్టార్ హోటల్లో నర్సుపై పలుమార్లు గ్యాంగ్ రేప్Oneindia Telugu
ఢిల్లీ ఫైవ్స్టార్ హోటల్లో నర్స్ మీద గ్యాంగ్ రేప్తెలుగువన్
ఢిల్లీ 5 స్టార్ హోటల్లో నర్సుపై గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఒకవైపు దేశ రాజధానిలోని ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగుర వేస్తుండగా, మరోవైపు ఇదే ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఓ నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ గ్యాంగ్ రేప్ ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను చూసుకోవడానికి 27 ...
ఫైవ్ స్టార్ హోటల్లో నర్సుపై పలుమార్లు గ్యాంగ్ రేప్
ఢిల్లీ ఫైవ్స్టార్ హోటల్లో నర్స్ మీద గ్యాంగ్ రేప్
ఢిల్లీ 5 స్టార్ హోటల్లో నర్సుపై గ్యాంగ్ రేప్
కాశ్మీర్ భారత్లో భాగం కాదు: అస్లాం, తెగబడ్డ పాక్ Oneindia Telugu
ఇస్లామాబాద్: ఇన్నాళ్లుగా జమ్ము-కాశ్మీర్ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ వస్తున్న పాకిస్థాన్ మాట మార్చేసింది. కాశ్మీర్ భారత్లో భాగం కాదని తెగేసి చెప్పింది. కాశ్మీర్లోని హురియత్ నాయకులతో భారత్లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చర్చలు జరపడంతో ఆగ్రహించిన భారత్ ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది.
కశ్మీర్ భారత్లో భాగం కాదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే కాదుAndhrabhoomi
తాబేదార్లం కాదుసాక్షి
10tv
అన్ని 10 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: ఇన్నాళ్లుగా జమ్ము-కాశ్మీర్ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ వస్తున్న పాకిస్థాన్ మాట మార్చేసింది. కాశ్మీర్ భారత్లో భాగం కాదని తెగేసి చెప్పింది. కాశ్మీర్లోని హురియత్ నాయకులతో భారత్లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చర్చలు జరపడంతో ఆగ్రహించిన భారత్ ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది.
కశ్మీర్ భారత్లో భాగం కాదు
కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే కాదు
తాబేదార్లం కాదు
ఏరివేతలో తప్పని అవస్థలు Andhrabhoomi
కడప,ఆగస్టు 19: జిల్లాలో బోగస్ రేషన్కార్డుల ఏరివేతలో అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు, రెవిన్యు అధికారులు సంయుక్తంగా గ్రామస్థాయి నుంచి రేషన్కార్డులు కలిగిన వారందరి ఇళ్లకూ వెళ్తున్నారు. రేషన్ కార్డులతోపాటు ఓటరు కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అడుగుతున్నారు. ప్రతి కార్డుదారునికి ఆధార్ నెంబరును ...
7850 బోగస్ కార్డులు రద్దుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
కడప,ఆగస్టు 19: జిల్లాలో బోగస్ రేషన్కార్డుల ఏరివేతలో అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు, రెవిన్యు అధికారులు సంయుక్తంగా గ్రామస్థాయి నుంచి రేషన్కార్డులు కలిగిన వారందరి ఇళ్లకూ వెళ్తున్నారు. రేషన్ కార్డులతోపాటు ఓటరు కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అడుగుతున్నారు. ప్రతి కార్డుదారునికి ఆధార్ నెంబరును ...
7850 బోగస్ కార్డులు రద్దు
యు.పి.ని ముంచెత్తిన వరదలు : 49 మంది మృతి వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల్లో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది. తొమ్మిది జిల్లాలో ఇంకా వరద ఉధృతి తీవ్రంగా ఉంది. బహరైచ్ జిల్లాలో 22 మంది, శ్రవస్తి జిల్లాలో 10 మంది, బలరామ్ పూర్ జిల్లాలో ఇద్దరు, లఖింపూర్ జిల్లాలో 11 మంది, సితాపూర్ జిల్లాలో నలుగురు వ్యక్తులు వరద కారణంగా మరణించారు. ఇప్పటికీ ...
ఉత్తరప్రదేశ్ లో 49మంది మృత్యువాతసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల్లో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది. తొమ్మిది జిల్లాలో ఇంకా వరద ఉధృతి తీవ్రంగా ఉంది. బహరైచ్ జిల్లాలో 22 మంది, శ్రవస్తి జిల్లాలో 10 మంది, బలరామ్ పూర్ జిల్లాలో ఇద్దరు, లఖింపూర్ జిల్లాలో 11 మంది, సితాపూర్ జిల్లాలో నలుగురు వ్యక్తులు వరద కారణంగా మరణించారు. ఇప్పటికీ ...
ఉత్తరప్రదేశ్ లో 49మంది మృత్యువాత
మోడీ హవా మీద ఆధారపడవద్దు: గడ్కరీ సాక్షి
పూణే: ప్రధాని నరేంద్రమోడీ హవా మీద ఆధారపడి ఉండవద్దని బీజేపీ కార్యకర్తలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ కార్యకర్తలు నిర్లక్ష్య వైఖరిని, అలసత్వాన్ని వదులకోవాలని గడ్కరీ సూచించారు. దేశంలో మోడీ హవా ఉందనేది వాస్తవం అని గడ్కరీ అన్నారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లోకి ...
ఇంకా మరిన్ని »
పూణే: ప్రధాని నరేంద్రమోడీ హవా మీద ఆధారపడి ఉండవద్దని బీజేపీ కార్యకర్తలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ కార్యకర్తలు నిర్లక్ష్య వైఖరిని, అలసత్వాన్ని వదులకోవాలని గడ్కరీ సూచించారు. దేశంలో మోడీ హవా ఉందనేది వాస్తవం అని గడ్కరీ అన్నారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లోకి ...
మావోలపై కాల్పులు : ముగ్గురు జవాన్లకు గాయాలు! వెబ్ దునియా
మావోయిస్టులకు, కోబ్రా జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. చత్తీస్ గఢ్ దంతెవాడ అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం కూంబింగ్ లో పాల్గొని సీఆర్పీఎఫ్, కోబ్రా జవాన్లు, పోలీసులు తిరిగి ...
ఇంకా మరిన్ని »
మావోయిస్టులకు, కోబ్రా జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. చత్తీస్ గఢ్ దంతెవాడ అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం కూంబింగ్ లో పాల్గొని సీఆర్పీఎఫ్, కోబ్రా జవాన్లు, పోలీసులు తిరిగి ...
బీహార్లో ఆటో యాక్సిడెంట్: 20 మంది మృతి, మోడీ సంతాపం వెబ్ దునియా
బీహార్లో జరిగిన ఆటో యాక్సిడెంట్ పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరహాలోనే రైలు - ఆటోరిక్షా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. రాప్తి గంగా ఎక్స్ప్రెస్ రైలు ఆటో రిక్షాను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది ...
బీహార్ ప్రమాదం.. మోడీ సంతాపం...తెలుగువన్
ఆటో రిక్షాను ఢీకొట్టిన రైలుసాక్షి
బీహార్ లో ఆటోను ఢీకొన్న రైలు: 20 మంది మృతిNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
బీహార్లో జరిగిన ఆటో యాక్సిడెంట్ పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తరహాలోనే రైలు - ఆటోరిక్షా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. రాప్తి గంగా ఎక్స్ప్రెస్ రైలు ఆటో రిక్షాను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది ...
బీహార్ ప్రమాదం.. మోడీ సంతాపం...
ఆటో రిక్షాను ఢీకొట్టిన రైలు
బీహార్ లో ఆటోను ఢీకొన్న రైలు: 20 మంది మృతి
భారత్.. ఓ హిందూ దేశం : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వెబ్ దునియా
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ముమ్మాటికీ హిందూ దేశమేనని పునరుద్ఘాటించారు. 'భారతదేశం హిందూ రాజ్యం.. హిందుత్వమనేది దాని గుర్తింపు. హిందుత్వం అన్ని మతాలను తనలోనే ఇముడ్చుకుంది' అని ఆదివారం ముంబైలో జరిగిన శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని వ్యాఖ్యానించారు. గతంలో ఓసారి ...
ఇండియా హిందూ దేశమే... భగవత్...తెలుగువన్
భారత్.. హిందూ దేశమే!సాక్షి
మళ్లీ... ఆరెస్సెస్ చీఫ్ సంచలనం, ఇద్దరని డిగ్గీ కౌంటర్Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ముమ్మాటికీ హిందూ దేశమేనని పునరుద్ఘాటించారు. 'భారతదేశం హిందూ రాజ్యం.. హిందుత్వమనేది దాని గుర్తింపు. హిందుత్వం అన్ని మతాలను తనలోనే ఇముడ్చుకుంది' అని ఆదివారం ముంబైలో జరిగిన శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని వ్యాఖ్యానించారు. గతంలో ఓసారి ...
ఇండియా హిందూ దేశమే... భగవత్...
భారత్.. హిందూ దేశమే!
మళ్లీ... ఆరెస్సెస్ చీఫ్ సంచలనం, ఇద్దరని డిగ్గీ కౌంటర్
అమిత్ షాకు చెక్ పెట్టేందుకే.. అమర్ సింగ్-ములాయం ఏకమవుతున్నారా? వెబ్ దునియా
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అమిత్ సింగ్ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ములాయం, అమర్ సింగ్లు ఏకమవ్వడమే కాకుండా.. మయావతిని కూడా తమ కూటమిలోకి చేరాలని పిలుపునిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం అన్ని ప్రధాన పార్టీలను చావుదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మలుపులు రసవత్తరంగా ...
అమిత్ షాకు చెక్ పెట్టేందుకు...సాక్షి
అమర్ సింగ్..వెలుగు చీకట్ల రాజకీయ పయనం10tv
అన్ని 7 వార్తల కథనాలు »
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో అమిత్ సింగ్ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ములాయం, అమర్ సింగ్లు ఏకమవ్వడమే కాకుండా.. మయావతిని కూడా తమ కూటమిలోకి చేరాలని పిలుపునిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం అన్ని ప్రధాన పార్టీలను చావుదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మలుపులు రసవత్తరంగా ...
అమిత్ షాకు చెక్ పెట్టేందుకు...
అమర్ సింగ్..వెలుగు చీకట్ల రాజకీయ పయనం
బికినీ బీచ్లలో టూ పీస్ టోల్ టాక్స్లు వసూలు చేద్ధాం : గోవా ఎమ్మెల్యే! వెబ్ దునియా
గోవా రాష్ట్ర రాజకీయాలు ఇపుడు బికినీల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. దేశ సంస్కృతిని కాపాడాల్సిన పాలకులే మన సంప్రదాయాలకు పాతరేస్తున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం మానేసి అనవసర విషయాలపై హడావుడి చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డ వంటి గురించి పట్టించుకోని ఈ గోవా రాజకీయ నేతలు 'బికినీ'పై మాత్రం బాగా ...
ప్రత్యేక బీచ్, ఎంట్రీ ఫీజు: గర్ల్స్ బికినీలపై కొత్త ప్రతిపాదనOneindia Telugu
బికినీ బీచ్... ఎక్కడోచ్!సాక్షి
బికినీలపై మళ్లీ రగడ...10tv
అన్ని 8 వార్తల కథనాలు »
గోవా రాష్ట్ర రాజకీయాలు ఇపుడు బికినీల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. దేశ సంస్కృతిని కాపాడాల్సిన పాలకులే మన సంప్రదాయాలకు పాతరేస్తున్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం మానేసి అనవసర విషయాలపై హడావుడి చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డ వంటి గురించి పట్టించుకోని ఈ గోవా రాజకీయ నేతలు 'బికినీ'పై మాత్రం బాగా ...
ప్రత్యేక బీచ్, ఎంట్రీ ఫీజు: గర్ల్స్ బికినీలపై కొత్త ప్రతిపాదన
బికినీ బీచ్... ఎక్కడోచ్!
బికినీలపై మళ్లీ రగడ...
沒有留言:
張貼留言