భారత్దే విజయం సాక్షి
బెంగళూరు: తొమ్మిదేళ్ల అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్లో భారత జట్టు శుభారంభం చేసింది. రెండు మ్యాచ్ల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో 1-0తో నెగ్గింది. 44వ నిమిషంలో రాబిన్సింగ్ భారత్ తరఫున గోల్ సాధించాడు. అయితే ఈ గోల్ నిజానికి కెప్టెన్ సునీల్ చెత్రి సాధించాడు. కార్నర్ నుంచి ...
పాక్పై భారత్ గెలుపుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
బెంగళూరు: తొమ్మిదేళ్ల అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్లో భారత జట్టు శుభారంభం చేసింది. రెండు మ్యాచ్ల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో 1-0తో నెగ్గింది. 44వ నిమిషంలో రాబిన్సింగ్ భారత్ తరఫున గోల్ సాధించాడు. అయితే ఈ గోల్ నిజానికి కెప్టెన్ సునీల్ చెత్రి సాధించాడు. కార్నర్ నుంచి ...
పాక్పై భారత్ గెలుపు
దళితులను మభ్యపెడుతున్న కేసీఆర్ సర్కారు : జీవన్ రెడ్డి ధ్వజం వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలోని దళితులను ఆ రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతుందని సీఎల్పీ ఉపనేత టి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. దళితులకు భూమి ఇస్తే సరిపోతుందా? సాగు చేసుకోవడానికి నీరెవరిస్తారని ప్రశ్నించారు. భూమి ఇవ్వడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా, వ్యవసాయం చేసుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని ...
'టి.ప్రభుత్వం వద్ద అంత భూమి లేదు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రంలోని దళితులను ఆ రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతుందని సీఎల్పీ ఉపనేత టి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. దళితులకు భూమి ఇస్తే సరిపోతుందా? సాగు చేసుకోవడానికి నీరెవరిస్తారని ప్రశ్నించారు. భూమి ఇవ్వడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా, వ్యవసాయం చేసుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించాలని ...
'టి.ప్రభుత్వం వద్ద అంత భూమి లేదు'
సిగ్గుపడ్తున్నా: బీజేపీ ఎంపీ, భారత్ బాగుంది: క్రిస్ thatsCricket Telugu
కోల్కతా: ఇంగ్లండ్ సిరీస్లో భారత క్రికెట్ జట్టు ప్రదర్శన చూసి సిగ్గుపడుతున్నాని మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు కీర్తి ఆజాద్ విమర్శలు గుప్పించారు. దేశం కోసం ఆడేటపుడు తాను ఎన్నో ప్రశంసలు అందుకున్నానని, అయితే ప్రస్తుత సిరీస్లో జట్టు చెత్త ప్రదర్శనను చూసి సిగ్గుపడుతున్నానని చెప్పారు. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ...
టీమిండియా ప్రదర్శన చూసి సిగ్గుపడుతున్నా : కీర్తి ఆజాద్వెబ్ దునియా
టీమిండియా ప్రదర్శన సిగ్గుచేటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
కోల్కతా: ఇంగ్లండ్ సిరీస్లో భారత క్రికెట్ జట్టు ప్రదర్శన చూసి సిగ్గుపడుతున్నాని మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు కీర్తి ఆజాద్ విమర్శలు గుప్పించారు. దేశం కోసం ఆడేటపుడు తాను ఎన్నో ప్రశంసలు అందుకున్నానని, అయితే ప్రస్తుత సిరీస్లో జట్టు చెత్త ప్రదర్శనను చూసి సిగ్గుపడుతున్నానని చెప్పారు. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ...
టీమిండియా ప్రదర్శన చూసి సిగ్గుపడుతున్నా : కీర్తి ఆజాద్
టీమిండియా ప్రదర్శన సిగ్గుచేటు
ఎవరి హక్కులు హరించం సాక్షి
సాక్షి, మహబూబ్నగర్: 'రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్రకుటుంబ సర్వే, సమాచారం తెలుసుకోవడానికే తప్ప..ఎవరి హక్కులను హరించేందుకు కాదు. సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందజేసేందుకు, ఇంకా ఎవరెవరికి అందాలో తెలుసుకోవడానికే గాని మరే దురుద్ధేశాలు లేవు. సర్వే ఉద్ధేశాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాం.
ఇంకా మరిన్ని »
సాక్షి, మహబూబ్నగర్: 'రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్రకుటుంబ సర్వే, సమాచారం తెలుసుకోవడానికే తప్ప..ఎవరి హక్కులను హరించేందుకు కాదు. సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందజేసేందుకు, ఇంకా ఎవరెవరికి అందాలో తెలుసుకోవడానికే గాని మరే దురుద్ధేశాలు లేవు. సర్వే ఉద్ధేశాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాం.
భారత్ ఘోరపరాజయం Namasthe Telangana
ఓవల్: ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టుమ్యాచ్లో భారత్ ఘోరపరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 94 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 244 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. బిన్నీ 25 పరుగులు నాటౌట్తో నిలవగా మురళీ విజయ్(2), గంభీర్(3), పూజారా(11), కోహ్లీ(20), రహానే(4), ధోని(0) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు ...
ధోని డకౌట్: ఎదురీదుతున్నటీమిండియాసాక్షి
ఇంగ్లండ్ విజయానికి బాటలు వేసిన రూట్ : తీరుమారని భారత్!వెబ్ దునియా
ధోనీ సేన పరువు తీస్తుంటే..: గెలిచిన మహిళలుthatsCricket Telugu
Andhrabhoomi
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 34 వార్తల కథనాలు »
ఓవల్: ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టుమ్యాచ్లో భారత్ ఘోరపరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 94 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 244 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. బిన్నీ 25 పరుగులు నాటౌట్తో నిలవగా మురళీ విజయ్(2), గంభీర్(3), పూజారా(11), కోహ్లీ(20), రహానే(4), ధోని(0) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు ...
ధోని డకౌట్: ఎదురీదుతున్నటీమిండియా
ఇంగ్లండ్ విజయానికి బాటలు వేసిన రూట్ : తీరుమారని భారత్!
ధోనీ సేన పరువు తీస్తుంటే..: గెలిచిన మహిళలు
విజయవాడలో 'గీతాంజలి' జైత్రయాత్ర సాక్షి
సినిమాల్లో సందేశం కంటే.. వినోదానికే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారని గీతాంజని సినిమా నిర్మాత కోన వెంకట్ అన్నారు. సినిమాల్లో హిట్-ఫ్లాప్ అనే రెండు రకాలే ఉంటాయని, ప్రేక్షకులు ఆదరించడానికి పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేదన్నారు. అందుకు గీతాంజలి సినిమా విజయమే నిదర్శనమని చెప్పారు. 'గీతాంజలి' జైత్రయాత్రలో భాగంగా చిత్ర ...
'గీతాంజలి'కి విశేష ప్రేక్షకాదరణAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సినిమాల్లో సందేశం కంటే.. వినోదానికే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారని గీతాంజని సినిమా నిర్మాత కోన వెంకట్ అన్నారు. సినిమాల్లో హిట్-ఫ్లాప్ అనే రెండు రకాలే ఉంటాయని, ప్రేక్షకులు ఆదరించడానికి పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేదన్నారు. అందుకు గీతాంజలి సినిమా విజయమే నిదర్శనమని చెప్పారు. 'గీతాంజలి' జైత్రయాత్రలో భాగంగా చిత్ర ...
'గీతాంజలి'కి విశేష ప్రేక్షకాదరణ
నెట్లో నగ్న చిత్రాలు పెడతామని బెదిరింపులు.. అరెస్ట్! వెబ్ దునియా
మహిళను బెదిరించిన నేరానికి ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట చేశారు. తాము కోరిన డబ్బులు ఇవ్వకపోతే, నగ్న చిత్రాలను నెట్లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆందోళన చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం దర్యాప్తు జరిపిన పోలీసులు ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని హైదర్గూడకు చెందిన ...
నగ్న చిత్రాలు నెట్లో పెడతామని మహిళకు బెదిరింపుOneindia Telugu
'నెట్'లో నీలి చిత్రాలు పెడతామని బెదిరింపులుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మహిళను బెదిరించిన నేరానికి ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట చేశారు. తాము కోరిన డబ్బులు ఇవ్వకపోతే, నగ్న చిత్రాలను నెట్లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆందోళన చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం దర్యాప్తు జరిపిన పోలీసులు ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని హైదర్గూడకు చెందిన ...
నగ్న చిత్రాలు నెట్లో పెడతామని మహిళకు బెదిరింపు
'నెట్'లో నీలి చిత్రాలు పెడతామని బెదిరింపులు
దొంగల పాలిట హిట్లర్ తాతనే! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రభుత్వ పఽథకాలను పొందుతున్న అనర్హులను పట్టుకుని.. అర్హులను గుర్తించేందుకే తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే తలపెట్టిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. ఆంధ్రా వాళ్లను వెళ్లగొట్టడానికే సర్వే చేస్తున్నారనే వాదన శుద్ధ తప్పు అని చెప్పారు. ఒక వేళ తాము చేసే సర్వే జనగణన చట్టానికి విరుద్ధంగా ఉంటే హైకోర్టు ...
అవును.. హిట్లర్కు తాతనే: సీఎం కేసీఆర్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రభుత్వ పఽథకాలను పొందుతున్న అనర్హులను పట్టుకుని.. అర్హులను గుర్తించేందుకే తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే తలపెట్టిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. ఆంధ్రా వాళ్లను వెళ్లగొట్టడానికే సర్వే చేస్తున్నారనే వాదన శుద్ధ తప్పు అని చెప్పారు. ఒక వేళ తాము చేసే సర్వే జనగణన చట్టానికి విరుద్ధంగా ఉంటే హైకోర్టు ...
అవును.. హిట్లర్కు తాతనే: సీఎం కేసీఆర్
ఆధార్లో తప్పుల సవరణ ఇలా.. సాక్షి
అద్దంకి: ఆధార్కార్డు బాధలు తప్పాయిరా దేవుడా అనుకుంటున్న లోపే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆధార్ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. దీంతో ఎక్కడివారు అక్కడ ఆధార్ కార్డు నమోదు కోసం పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కార్డుల్లో వివిధ వివరాలు తప్పులుగా నమోదవుతున్నాయి. అయితే వీటిని సవరించుకొనేందుకు అవకాశం ఉంది. కానీ కార్డులో ఫొటో ...
ఇంకా మరిన్ని »
అద్దంకి: ఆధార్కార్డు బాధలు తప్పాయిరా దేవుడా అనుకుంటున్న లోపే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆధార్ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. దీంతో ఎక్కడివారు అక్కడ ఆధార్ కార్డు నమోదు కోసం పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కార్డుల్లో వివిధ వివరాలు తప్పులుగా నమోదవుతున్నాయి. అయితే వీటిని సవరించుకొనేందుకు అవకాశం ఉంది. కానీ కార్డులో ఫొటో ...
ఎంత నిర్లక్ష్యం.. ఏమిటీ దౌర్భాగ్యం? సాక్షి
సాక్షి ప్రతినిధి, కడప: 'అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు' అన్నట్లుగా ఉంది జిల్లా యంత్రాంగం తీరు. ఒకటిన్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన తెలుగుగంగ కెనాల్ దుస్థితి అందుకు అద్దం పడుతోంది. బ్రహ్మసాగర్కు చేరాల్సిన నీరు భూగర్భంలోకి వెళ్తున్నా పట్టించుకున్న నాధుడే లేడు. స్పందించిన ప్రజాప్రతినిధుల్ని సైతం నీరుగార్చే ...
ఇంకా మరిన్ని »
సాక్షి ప్రతినిధి, కడప: 'అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు' అన్నట్లుగా ఉంది జిల్లా యంత్రాంగం తీరు. ఒకటిన్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన తెలుగుగంగ కెనాల్ దుస్థితి అందుకు అద్దం పడుతోంది. బ్రహ్మసాగర్కు చేరాల్సిన నీరు భూగర్భంలోకి వెళ్తున్నా పట్టించుకున్న నాధుడే లేడు. స్పందించిన ప్రజాప్రతినిధుల్ని సైతం నీరుగార్చే ...
沒有留言:
張貼留言