2014年8月23日 星期六

2014-08-24 తెలుగు (India) ఇండియా

  తెలుగువన్   
పాక్ కాల్పులు... ఇద్దరి మృతి  తెలుగువన్
పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. శనివారం నాడు జమ్మూ కాశ్మీర్‌లోని ఆరెస్ పురా, ఆర్నియాల్లో పాక్ రేంజర్లు 22 సరిహద్దు సైనిక శిబిరాలు, 13 గ్రామాలపై భారీగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతిచెందగా ఒక బీఎస్‌ఎఫ్ జవాను సహా ఆరుగురు గాయపడ్డారు. పాక్ జమ్మూ ...

హద్దుమీరిన పాక్ ఉల్లంఘన   Andhrabhoomi
పాక్ కాల్పుల్లో ఇద్దరి మృతి   సాక్షి
పాకిస్థాన్ వంకర బుద్ధి : కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన!   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఖురేషిని రాజీనామా చేయమని కోరలేదు: రాజ్ నాథ్ సింగ్  వెబ్ దునియా
ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ రాజీనామా విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఖురేషిని తాము రాజీనామా చేయమని కోరలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు నియమితుడినైన తనను రాజీనామా చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎలా ఆదేశిస్తారని ప్రశ్నంచిన ఖురేషీ, కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ...

ఉత్తరాఖండ్ గవర్నర్‌ను తప్పించే యోచన లేదు   Andhrabhoomi
ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్   సాక్షి
గవర్నర్ తిరుగుబాటు.. కేంద్రానికి నోటీసులు..   తెలుగువన్
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు : 23కి చేరిన మృతులు!  వెబ్ దునియా
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ బస్సు 400 అడుగుల లోతులో ఉండే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొలుత 15 మంది మరణించారని భావించగా, ప్రస్తుతం ఈ సంఖ్య 23కు చేరింది. ఈ ప్రమాదం ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాకు 250 కిలోమీటర్ల దూరంలో రోహతుంగ్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో 15 మంది మృతి చెందగా మరో ...

బస్సు లోయలో పడి 23 మంది మృతి   తెలుగువన్
బస్సు లోయలో పడి 23 మంది దుర్మరణం   Andhrabhoomi
బస్సు లోయలో పడి 18 మంది దుర్మరణం   Oneindia Telugu
సాక్షి   
Andhraprabha   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టీ ఆలస్యంగా తెచ్చిందని భార్యను కత్తితో పొడిచిన భర్త!  వెబ్ దునియా
టీ ఆలస్యంగా ఇచ్చిన పాపానికి కత్తితో భార్యను హత్యచేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ధెంకనల్ జిల్లా గుహాలివల్ గ్రామంలో మహాలియా నాయక్ అనే 56 ఏళ్ల వ్యక్తి ఉన్నాయుడు. అతను తన భార్య ఝానాను టీ తీసుకురమ్మని అడిగాడు. అయితే, టీ ఆలస్యంగా తెచ్చినందుకు ఆమె పైన కేకలు వేశాడు. అంతేకాదు ఆమెతో గొడవకు దిగాడు.
టీ ఇవ్వడం ఆలస్యమైందని భార్యనే...   తెలుగువన్
టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
దేశ సౌభాగ్యం కోసం బీజేపీలో చేరాను : మాజీ డీజీపీ దినేష్ రెడ్డి  వెబ్ దునియా
దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీ లో చేరానని మాజీ డిజిపి వి.దినేష్ రెడ్డి చెప్పారు. మోడీగారి నాయకత్వంపై దేశ ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో గత ఎన్నికలలో రుజువు అయిందని, అందువల్ల తాను కూడా ఆ పార్టీలో చేరాలని ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారంటే, అది ఒక ప్రాంతీయ పార్టీ కనుక దానిని ...

దేశం కోసమే బీజేపీలో చేరాను...   తెలుగువన్
బిజెపికి దినేష్ రెడ్డి లేట్ కమర్ అవుతారా!   News Articles by KSR
బీజేపీలోకి దినేష్‌రెడ్డి, కపిల్‌వాయి   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'నీగ్రో' అని గబుక్కున అన్నాను.. అయాం సారీ... గోవా సీఎం క్షమాపణ  వెబ్ దునియా
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తాను 'నీగ్రో' అనే పదాన్ని ఉపయోగించినందుకు అసెంబ్లీలో సారీ అని చెప్పారు. ఆఫ్రికన్ జాతీయులను 'నీగ్రో' అని పిలవడం అమర్యాదకరమనీ, ఐతే 'బ్లాక్స్' అనాల్సింది పోయి పొరబాటున నీగ్రో అని అన్నందుకు సారీ చెప్పారు. గోవా ముఖ్యమంత్రి గోవా అసెంబ్లీలో గోవా ప్రభుత్వం అదుపులో వున్న విదేశీయుల గురించి వివరిస్తూ, ...

'నీగ్రో' అన్నాను.. అయాం వెరీ సారీ... గోవా సీఎం   తెలుగువన్
'నీగ్రో': అసెంబ్లీలో క్షమాపణ చెప్పిన సీఎం, 2 అర్థాలని..   Oneindia Telugu
సారీ చెప్పిన గోవా సీఎం   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
గణపతి 'తల'వెల రూ.2.45 కోట్లు  సాక్షి
పెద్దపల్లి : మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు తలకు వెల రూ.2 కోట్లు దాటింది. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన రివార్డులను కలిపితే అతి పెద్ద రివార్డుతో గణపతి దేశంలోనే 'మోస్ట్ వాంటెడ్'గా నిలిచాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్‌లోని సారంగాపూర్ మండలం బీర్‌పూర్ గ్రామానికి చెందిన గణపతి 1976లో ఎమర్జెన్సీలో ...

టార్గెట్‌ దళ(గణ)పతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గణపతి తల ఖరీదు కోటి రూపాయలు   వెబ్ దునియా
ఆ తల ఖరీదు కోటి రూపాయలు   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
యు.పి.లో గ్యాంగ్: 40 ఏళ్ల మహిళపై దారుణం.. భర్తను, కొడుకును?  వెబ్ దునియా
యు.పి.లో దారుణం చోటుచేసుకుంది. 40 ఏళ్ల మహిళ యు.పి.లో గ్యాంగ్ రేప్‌కు గురైంది. భర్త, కొడుకును కట్టేసి ఓ మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన అత్యాచారాలకు నిలయమైన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణాలు ...

యు.పి.లో మరో గ్యాంగ్ రేప్   తెలుగువన్
భర్త, కొడుకును కట్టేసి మహిళపై 10మంది గ్యాంగ్‌రేప్   Oneindia Telugu
మహిళపై సామూహిక అత్యాచారం   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మోడీ సభలో సీఎంకు చేదు, ఎగ్గొట్టనని కర్నాటక సీఎం  Oneindia Telugu
రాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో పాల్గొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు గురువారం చేదు అనుభవం ఎదురయింది. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడాలకు చేదు అనుభవం ఎదురయింది. తాజాగా జార్ఖండ్‌ ముఖ్యమంత్రికి కూడా ఎదురైంది. మోడీతోపాటు బహిరంగ సభల్లో ...

బీజేపీ కార్యకర్తల కుసంస్కారం!!   10tv
సోరెన్‌కూ తప్పని అవమానం   సాక్షి
మోదీ సభల్లో షేమ్‌ షేమ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   

  10tv   
ఎల్‌వోపీపై నిర్ణయాన్ని సమర్థించుకున్న స్పీకర్  సాక్షి
ఇండోర్: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత (ఎల్‌వోపీ) హోదాను కాంగ్రెస్‌కు కట్టబెట్టేందుకు నిరాకరించడాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ మరోసారి సమర్థించుకున్నారు. నిబంధనలు, గత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించినట్టు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో తనకు వ్యతిరేకంగా ఏమీ వ్యాఖ్యానించలేదన్నారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష ...

ప్రతిపక్ష హోదాపై కేంద్రాన్ని వివరణ కోరిన సుప్రీం   10tv
ప్రతిపక్ష నిబంధనపై సుప్రీం దృష్టి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రతిపక్ష హోదాపై స్పష్టత ఇవ్వండి : సుప్రీం   Namasthe Telangana

అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言