లవర్లకి, భార్యలకి 'టూర్'లలో నో ఎంట్రీ తెలుగువన్
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ ఘోర వైఫల్యానికి ప్రధాన కారణం టూర్ సందర్భంగా విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మతో ప్రేమ కలాపాలు నడపటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టూర్కి తనతోపాటు అనుష్క శర్మ కూడా వచ్చేలా విరాట్ కోహ్లీ బీసీసీఐ నుంచి అధికారికంగా అనుమతి తీసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి అనుమతి క్రికెటర్ల ...
భార్యలు, ప్రియురాళ్లకు ఇకపై 'టూర్' కష్టమే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇకపై భార్యలకూ అనుమతి లేదు!సాక్షి
బీసీసీఐ ఝలక్: ఇక అనుష్కకు నో, భార్యలపై..thatsCricket Telugu
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ ఘోర వైఫల్యానికి ప్రధాన కారణం టూర్ సందర్భంగా విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మతో ప్రేమ కలాపాలు నడపటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టూర్కి తనతోపాటు అనుష్క శర్మ కూడా వచ్చేలా విరాట్ కోహ్లీ బీసీసీఐ నుంచి అధికారికంగా అనుమతి తీసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి అనుమతి క్రికెటర్ల ...
భార్యలు, ప్రియురాళ్లకు ఇకపై 'టూర్' కష్టమే!
ఇకపై భార్యలకూ అనుమతి లేదు!
బీసీసీఐ ఝలక్: ఇక అనుష్కకు నో, భార్యలపై..
సీఆర్పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్, ఆగష్టు 21 : జిల్లాలోని పుల్కల్ మండలం శివంపేట దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి చోటు చేసుకుంది. శిక్షణలో భాగంగా బుల్లెట్ మిస్ఫైర్ అయి పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆమెను సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి బుల్లెట్ను తొలగించి అనంతరం మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడ ...
ఫైరింగ్ రేంజ్ ను ఎత్తివేయాలి..10tv
మహిళ తలలోంచి బుల్లెట్....తెలుగువన్
మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
మెదక్, ఆగష్టు 21 : జిల్లాలోని పుల్కల్ మండలం శివంపేట దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి చోటు చేసుకుంది. శిక్షణలో భాగంగా బుల్లెట్ మిస్ఫైర్ అయి పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆమెను సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి బుల్లెట్ను తొలగించి అనంతరం మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడ ...
ఫైరింగ్ రేంజ్ ను ఎత్తివేయాలి..
మహిళ తలలోంచి బుల్లెట్....
మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
ఇందిరాగాంధీ హంతకులపై తీసిన సినిమా విడుదల నిలిపివేత Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 21: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల జీవితాల ఆధారంగా తీసిన వివాదాస్పద పంజాబీ సినిమా 'కౌమ్ దే హీరే' విడుదలను కేంద్ర ప్రభుత్వం గురువారం నిలిపివేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి తలెత్తవచ్చన్న భయాలను కారణాలుగా చూపిస్తూ శుక్రవారం విడుదల కావలసిన ఈ సినిమాను ప్రభుత్వం నిలుపుదల చేసింది.
ఇంకా మరిన్ని »
న్యూఢిల్లీ, ఆగస్టు 21: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల జీవితాల ఆధారంగా తీసిన వివాదాస్పద పంజాబీ సినిమా 'కౌమ్ దే హీరే' విడుదలను కేంద్ర ప్రభుత్వం గురువారం నిలిపివేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి తలెత్తవచ్చన్న భయాలను కారణాలుగా చూపిస్తూ శుక్రవారం విడుదల కావలసిన ఈ సినిమాను ప్రభుత్వం నిలుపుదల చేసింది.
తొలి మ్యాచ్లో భారత మహిళల ఓటమి Andhrabhoomi
స్కార్బరో, ఆగస్టు 21: ఐసిసి మహిళల చాంపి యన్షిప్లో భాగంగా గురువారం ఇంగ్లాండ్ను ఢీకొన్న భారత్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైం ది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్ని తొలుత 47 ఓవర్లకు కుదించారు. ఇంగ్లాం డ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తిరిగి ఆట నిలిచిపోగా, డక్వర్త్ లూయస్ విధానంలో ఇంగ్లాండ్ను గెలిచి నట్టు ప్రకటించారు. 2017 వరల్డ్ ...
అమ్మాయిల ఓటమిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత మహిళల ఓటమిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
స్కార్బరో, ఆగస్టు 21: ఐసిసి మహిళల చాంపి యన్షిప్లో భాగంగా గురువారం ఇంగ్లాండ్ను ఢీకొన్న భారత్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైం ది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్ని తొలుత 47 ఓవర్లకు కుదించారు. ఇంగ్లాం డ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తిరిగి ఆట నిలిచిపోగా, డక్వర్త్ లూయస్ విధానంలో ఇంగ్లాండ్ను గెలిచి నట్టు ప్రకటించారు. 2017 వరల్డ్ ...
అమ్మాయిల ఓటమి
భారత మహిళల ఓటమి
పోలార్డ్ విజృంభణ Andhrabhoomi
గ్రెనడా, ఆగస్టు 21: కీరన్ పొలార్డ్ విజృంభణ, వికెట్కీపర్-బ్యాట్స్మన్ దనీష్ రాందీన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ వెస్టిండీస్కు బంగ్లాదేశ్పై మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాయి. మూడు మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో విండీస్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని ఈ జట్టు 39.4 ఓవర్లలో ఏడు ...
బంగ్లాపై విండీస్ విజయంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
గ్రెనడా, ఆగస్టు 21: కీరన్ పొలార్డ్ విజృంభణ, వికెట్కీపర్-బ్యాట్స్మన్ దనీష్ రాందీన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ వెస్టిండీస్కు బంగ్లాదేశ్పై మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాయి. మూడు మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్లో విండీస్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని ఈ జట్టు 39.4 ఓవర్లలో ఏడు ...
బంగ్లాపై విండీస్ విజయం
శాశ్వతనిద్రలోకి జారుకున్న పౌర హక్కుల నేత ఎంటీ ఖాన్! వెబ్ దునియా
పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు, మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ అలియాస్ ఎంటీ ఖాన్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయనకు వయస్సు 89 యేళ్లు. స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ...
హక్కుల నేత ఎంటి ఖాన్కు తుది వీడ్కోలు (పిక్చర్స్)Oneindia Telugu
హక్కుల నేత ఎంటీ ఖాన్ కన్నుమూతసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు, మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ అలియాస్ ఎంటీ ఖాన్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయనకు వయస్సు 89 యేళ్లు. స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ...
హక్కుల నేత ఎంటి ఖాన్కు తుది వీడ్కోలు (పిక్చర్స్)
హక్కుల నేత ఎంటీ ఖాన్ కన్నుమూత
వదంతుల కలకలం సాక్షి
సాక్షి నెట్వర్క్ : జిల్లాలో వదంతులు కలకలం సృష్టించాయి. అప్పుడే పుట్టిన శిశువు మాట్లాడిందని... దీంతో అనర్ధం జరుగుతుందని... పిల్లలను పడుకోనివ్వవద్దని... లేకుంటే భూకంపం వస్తుందనే ప్రచారం దావనలంలా వ్యాపించింది. సెల్ఫోన్ సౌకర్యంతో ఒక మండలం నుంచి మరో మండలానికి, ఒక గ్రామం నుంచి మరో గ్రామం, తండాలకు.. ఇలా జిల్లావ్యాప్తంగా పుకార్లు ...
ఇంకా మరిన్ని »
సాక్షి నెట్వర్క్ : జిల్లాలో వదంతులు కలకలం సృష్టించాయి. అప్పుడే పుట్టిన శిశువు మాట్లాడిందని... దీంతో అనర్ధం జరుగుతుందని... పిల్లలను పడుకోనివ్వవద్దని... లేకుంటే భూకంపం వస్తుందనే ప్రచారం దావనలంలా వ్యాపించింది. సెల్ఫోన్ సౌకర్యంతో ఒక మండలం నుంచి మరో మండలానికి, ఒక గ్రామం నుంచి మరో గ్రామం, తండాలకు.. ఇలా జిల్లావ్యాప్తంగా పుకార్లు ...
మద్యం దుకాణం వద్దంటూ రాస్తారోకో సాక్షి
గుడుపల్లె : ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చిచ్చు పెట్టొద్దు. గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దు అని మహిళలు నినదించారు. దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ కుప్పం నుంచి ద్రవిడ వర్సిటీకి వెళ్లే రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఈ కార్యక్రమం మండలంలోని కనమనపల్లెలో గురువారం జరిగింది. గ్రామంలోని ద్రవిడ వర్సిటీకి వెళ్లే ...
ఇంకా మరిన్ని »
గుడుపల్లె : ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చిచ్చు పెట్టొద్దు. గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దు అని మహిళలు నినదించారు. దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ కుప్పం నుంచి ద్రవిడ వర్సిటీకి వెళ్లే రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఈ కార్యక్రమం మండలంలోని కనమనపల్లెలో గురువారం జరిగింది. గ్రామంలోని ద్రవిడ వర్సిటీకి వెళ్లే ...
రవి'శాస్త్రీయం' గట్టెక్కిస్తుందా? సాక్షి
ఇంగ్లండ్ సిరీస్ లో ఘోర పరాజయంతో విమర్శకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విదేశీ గడ్డపై దారుణ ఓటమికి భాద్యతగా కోచ్ డంకన్ ఫ్లెచర్, కెప్టెన్ ధోనిపై వేటు వేయాలని ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రవిశాస్త్రిని రంగంలోకి దించింది. భారతజట్టుకు మరమత్తులు చేసేందుకు భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని ...
అనుభవలేమే అసలు శత్రువుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కోచ్ డంకన్ ఫ్లెచర్ మెడపై కత్తి: రేసులో రాహుల్ ద్రవిడ్?వెబ్ దునియా
ధోనీనే కొనసాగించాలి: సన్నీ, తప్పు లేదని..thatsCricket Telugu
అన్ని 23 వార్తల కథనాలు »
ఇంగ్లండ్ సిరీస్ లో ఘోర పరాజయంతో విమర్శకుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విదేశీ గడ్డపై దారుణ ఓటమికి భాద్యతగా కోచ్ డంకన్ ఫ్లెచర్, కెప్టెన్ ధోనిపై వేటు వేయాలని ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రవిశాస్త్రిని రంగంలోకి దించింది. భారతజట్టుకు మరమత్తులు చేసేందుకు భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని ...
అనుభవలేమే అసలు శత్రువు
కోచ్ డంకన్ ఫ్లెచర్ మెడపై కత్తి: రేసులో రాహుల్ ద్రవిడ్?
ధోనీనే కొనసాగించాలి: సన్నీ, తప్పు లేదని..
కెప్టెన్సీ టెస్టు స్థాయిలో లేదు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్: భారత కెప్టెన్ ధోనీ కెప్టెన్సీ టెస్టు స్థాయికి తగినట్టుగా లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రియర్లీ తీవ్ర విమర్శలు గుప్పించాడు. 'ఈ సిరీస్లో పిచ్లు ఇంగ్లండ్కు అనుకూలంగా సిద్ధం చేశారు. ఈ వికెట్లు భారత బ్యాట్స్మెన్కు అగ్ని పరీక్షగా నిలిచాయి. ధోనీ సారథ్యం, కీపింగ్ టెస్టు ప్రమాణాలకు ఏ మాత్రం తగిన విధంగా లేవు. టెస్టులకు జడేజా ...
భారత్-ఇంగ్లండ్ మహిళల తొలి వన్డే నేడుNamasthe Telangana
భారత్తో వన్డే సిరీస్ : ఇంగ్లండ్ జట్టులోవెబ్ దునియా
సరైన నిర్ణయం: గవాస్కర్సాక్షి
10tv
అన్ని 25 వార్తల కథనాలు »
లండన్: భారత కెప్టెన్ ధోనీ కెప్టెన్సీ టెస్టు స్థాయికి తగినట్టుగా లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రియర్లీ తీవ్ర విమర్శలు గుప్పించాడు. 'ఈ సిరీస్లో పిచ్లు ఇంగ్లండ్కు అనుకూలంగా సిద్ధం చేశారు. ఈ వికెట్లు భారత బ్యాట్స్మెన్కు అగ్ని పరీక్షగా నిలిచాయి. ధోనీ సారథ్యం, కీపింగ్ టెస్టు ప్రమాణాలకు ఏ మాత్రం తగిన విధంగా లేవు. టెస్టులకు జడేజా ...
భారత్-ఇంగ్లండ్ మహిళల తొలి వన్డే నేడు
భారత్తో వన్డే సిరీస్ : ఇంగ్లండ్ జట్టులో
సరైన నిర్ణయం: గవాస్కర్
沒有留言:
張貼留言