2014年8月21日 星期四

2014-08-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  తెలుగువన్   
అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ  తెలుగువన్
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన భారతీయ జనతాపార్టీ జాతీయ అమిత్‌ షాతో పవన్‌ కళ్యాణ్ భేటీ అయ్యారు. షాను పవన్ బేగంపేటలోని టూరిజం హోటల్‌లో గురువారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసేన మధ్య రహస్యమైన అవగాహన కుదిరిందని తెలుస్తోంది. మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ...

రహస్య ప్రతిపాదన: అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ   Oneindia Telugu
సర్వే పై పవన్ కళ్యాణ్ వివరణ   News Articles by KSR
అమిత్‌షాతో పవన్‌ భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
బస్సు లోయలో పడి 23 మంది మృతి  తెలుగువన్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర దుర్ఘటన జరిగింది. 40 మంది ప్రయాణికులతో వున్న బస్సు 4 వందల అడుగుల లోతు వున్న లోయలో పడిపోవడంతో 23 మంది ప్రయాణికులు మరణించారు. మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కన్నౌర్ జిల్లాలో సంగ్లా నుంచి కల్పా వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ...

బస్సు లోయలో పడి 23 మంది దుర్మరణం   Andhrabhoomi
బస్సు లోయలో పడి 18 మంది దుర్మరణం   Oneindia Telugu
హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు : 17 మంది దుర్మరణం!   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిద్రిస్తే చనిపోతారనే ప్రచారం!!  వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొనివుంది. మొన్నటికి మొన్న అనేక జిల్లాల్లో భూమి కంపిస్తుందనే పుకార్లు చెలరేగాయి. దీంతో అనేక జిల్లాల వాసులు రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు. తాజాగా అంటే బుధవారం దక్షిణ తెలంగాణలోని ప్రజలు పడుకుటే చనిపోతారనే వదంతులతో కాలక్షేపం చేశారు. చాలా ప్రాంతాల్లో జనాలు ఇళ్లలో ...

పడుకుంటే పరలోకానికే...!   Andhrabhoomi
మొన్న భూకంపమని, నిన్న చనిపోతారని (ఫొటోలు)   Oneindia Telugu
అబద్దానికి ఉన్న బలం అలాంటిదా!   News Articles by KSR
తెలుగువన్   
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
తెలంగాణే లక్ష్యం 2019లో అధికారమే మన టార్గెట్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
... - గడప గడపకూ పార్టీ వెళ్లాలి.. ప్రజల తరఫున పోరాడండి.. ఎన్నికల్లో 23ు ఓట్లు వచ్చాయి - కష్టపడితే మరింత పెరుగుతాయి.. మనం బలపడతాం... నాకు ఆ నమ్మకముంది! - రాష్ట్ర పథకాల అమలు తీరు చూడండి.. తప్పులు ఎండగట్టండి.. నేతలకు అమిత్‌ కర్తవ్యబోధ - అమిత్‌షాతో పవన్‌ చర్చలు.. భవిష్యత్‌ కార్యాచరణపైనే చర్చ.. నేడు బాబు-అమిత్‌ భేటీ? - బీజేపీలో టీఆర్‌ఎల్‌డీ విలీనం.. కాషాయ ...

నిలవాలి.. గెలవాలి   సాక్షి
తెలంగాణ రాష్ట్రం న్యాయమైన ఆకాంక్ష.. అందుకే మద్దతు...   తెలుగువన్
బిజెపి కూడా 2019 టార్గెట్ గా పెట్టుకుందా!   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నారా లోకేష్ మధ్యవర్తిత్వం : టీడీపీలోకి ఆనం బ్రదర్స్ ఎంట్రీ ఖాయం!  వెబ్ దునియా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆనం బ్రదర్స్ (ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)లు సొంత పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైందని చెప్పొచ్చు. టీడీపీ యువనేత నారా లోకేష్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వారు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు ...

లోకేష్‌ నిర్ణయంపై ఆధారపడుంది!   Kandireega
ఆనం బ్రదర్స్ బాధ్యత లోకేష్‌కు, సోమిరెడ్డిలో గుబులు   Oneindia Telugu
ఆనం బ్రదర్స్ భవిష్యత్తు -లోకేష్ చేతిలో!   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జగ్గారెడ్డికే పగ్గాలు  సాక్షి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎట్టకేలకు డీసీసీ అధ్యక్ష పదవి తూర్పు జగ్గారెడ్డినే వరించింది. మెతుకుసీమ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా తూర్పు జయప్రకాశ్‌రెడ్డి పేరును సూచిస్తూ టీపీసీసీ పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ...

మెదక్ లోక్‌సభ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గారెడ్డి?   వెబ్ దునియా
మెదక్ లోక్‌సభ స్థానం నుంచి జగ్గారెడ్డి?   తెలుగువన్
మెదక్ డిసిసి అధ్యక్షుడిగా జగ్గారెడ్డి: మెదక్ అభ్యర్థి?   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
'నీగ్రో' అన్నాను.. అయాం వెరీ సారీ... గోవా సీఎం  తెలుగువన్
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తాను 'నీగ్రో' అనే పదాన్ని ఉపయోగించినందుకు అసెంబ్లీలో క్షమాపణలు చెప్పారు. సాధారణంగా ఆఫ్రికన్ జాతీయులను 'నీగ్రో' అని పిలవడం అమర్యాదకరం.. వారిని 'బ్లాక్స్' అనాలి. గోవా ముఖ్యమంత్రి గోవా అసెంబ్లీలో గోవా ప్రభుత్వం అదుపులో వున్న విదేశీయుల గురించి వివరిస్తూ, ఓ గుర్తు తెలియని ఆఫ్రికన్ నీగ్రో వ్యక్తిని ...

'నీగ్రో' అన్నందుకు గోవా సీఎం సారీ సారీ   వెబ్ దునియా
'నీగ్రో': అసెంబ్లీలో క్షమాపణ చెప్పిన సీఎం, 2 అర్థాలని..   Oneindia Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
కేంద్రానికి సుప్రీం నోటీసు  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 21: నరేంద్ర మోదీ ప్రభుత్వం తనను పదవినుంచి తప్పించిన తీరును సవాలు చేస్తూ ఉత్తరాఖండ్ గవర్నర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో యుపిఏ హయాంలో నియమించిన గవర్నర్ల తొలగింపు వివాదం సుప్రీం కోర్టుకు చేరినట్లయింది. పదవినుంచి తప్పుకోవాలని, లేకపోతే కేంద్రమే ...

గవర్నర్ తొలగింపుపై నోటీసులు   సాక్షి
గవర్నర్ తిరుగుబాటు.. కేంద్రానికి నోటీసులు..   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
బీజేపీలోకి దినేష్‌రెడ్డి, కపిల్‌వాయి  Namasthe Telangana
హైదరాబాద్: పలువురు గ్రేటర్ రాజకీయ నేతలు బీజేపీలో చేరారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహించిన అభినందన సభలో మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ నేత కపిల్‌వాయ్ దిలీప్‌కుమార్ కాశాయతీర్థం పుచ్చుకున్నారు. అమిత్‌షా వారికి బీజేపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ...

దినేష్‌రెడ్డి బీజేపీ తీర్థం?   తెలుగువన్
బిజెపిలోకి దినేష్ రెడ్డి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మావోయిస్టు అగ్రనేత గణపతి తలపై కోటి రూపాయలు  Oneindia Telugu
న్యూఢిల్లీ: మావోయిస్టు పార్టీ సారథి గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు (65) తలకు వెల భారీగా పెరిగింది. మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష తీవ్రవాదానికి దళపతిగా కొనసాగుతున్న ఆయనపై మహారాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల వెలను ప్రకటించింది. 1992లో పీపుల్స్‌వార్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన కాలంలో గణపతిపై రూ.19 లక్షల వెల ఉండేది. ఆయన స్వస్థలం ...

గణపతిని పట్టిస్తే రూ. కోటి   సాక్షి
గణపతి తలకు కోటి వెల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言