2014年8月31日 星期日

2014-09-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  తెలుగువన్   
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య: పట్టిచ్చిన రాకీ (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో గల సుమిత్రానగర్‌ బస్‌ షెల్టర్‌లో ఆదివారం ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ గొంతుపై పదునైన వస్తువుతో కోసిన గాయం కనిపించింది. మృతదేహం పక్కన కండోమ్‌ ఉంది.
కూకట్‌పల్లిలో కలకలం   Andhrabhoomi
మహిళపై గ్యాంగ్ రేప్, హత్య   సాక్షి
కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శాడిస్టుమొగుడు నిర్వాకం... భార్య నగ్న ఫోటోలు వీడియోలు...  వెబ్ దునియా
ఓ శాడిస్ట్ మొగుడి ఉదంతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బయటపడింది. రాజధాని నగరం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన భాస్కర్‌కి అదే ప్రాంతానికే చెందిన యువతితో ఆరు నెలల క్రితం వివాహమయింది. పెళ్ళయిన నాటి నుంచి ఈ శాడిస్టు మొగుడు భాస్కర్ అనేకసార్లు తన భార్యను నగ్నంగా ఫోటోలతోపాటు వీడియో కూడా తీస్తూ వచ్చాడు. తన భార్యను ...

బరితెగించిన శాడిస్టుమొగుడు... వీడియోలు...   తెలుగువన్
భార్య నగ్న చిత్రాలు నెట్లో పెడతానని భర్త బెదిరింపు!   Oneindia Telugu
శాడిస్ట్ భర్తపై భార్య ఫిర్యాదు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
వద్దని బొత్సపై దేవినేని, అంతా సీఎంలని కేసీఆర్‌పై సర్వే  Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అద్యక్షులు బొత్స సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించబోమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం అన్నారు. చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. రాజధానిని ఇంకా ఎంపిక చేయకుండానే ముఖ్యమంత్రి పైన ...

బొత్సవి చౌకబారు ఆరోపణలు   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చంద్రబాబుకు ఇకపై నిద్రలేని రాత్రులే : చిరంజీవి విసుర్లు  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై ఇకపై నిద్రలేని రాత్రులు గడపక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చిరంజీవి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇష్టం వచ్చిన ...

చంద్రబాబుకు ఇక నిద్రలేని రాత్రులే: చిరంజీవి   సాక్షి
కాపులకు చెప్పింది కొండంత కాని...చిరంజీవి   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నాటి 'సాక్షి' నుంచి నేటి 'శ్రీరామరాజ్యం' వరకు బాపు దృశ్యకావ్యాలే!  వెబ్ దునియా
తెలుగు వెండి తెరకు కొత్త పాఠాలు నేర్పిన బాపు ఇక లేరు. ఆదివారం సాయంత్రం 4.20 గంటల సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. ఆయనకు వయస్సు 80 యేళ్లు. ఆయన తొలి చిత్రం "సాక్షి" నుంచి చివరి చిత్రం "శ్రీరామరాజ్యం" వరకు ప్రతిదీ ఓ దృశ్యకావ్యమే. తెలుగు చిత్ర పరిశ్రమలో బాపు ...

బాపు ఇక లేరు   Andhrabhoomi
బాపు అస్తమయం గుండెపోటుతో తుదిశ్వాస   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రమణగారు లేని జీవితం కష్టంగా ఉందండీ!   సాక్షి
Namasthe Telangana   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 41 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
సాహితీలోకానికి తీరని లోటు  సాక్షి
సాక్షి, హైదరాబాద్: బాపు మృతి తీరనిలోటు. తెలుగు సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, రచయితగా సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. ఆయన మృతితో తెలుగు సాహితీలోకానికి భర్తీ చేయలేని నష్టం కలిగింది. - గవర్నర్ నరసింహన్ దర్శకుడిగా, చిత్రకారుడిగా, రచయితగా బాపు సినీ, కళా, సాహిత్య రంగాలకు ఎంతో సేవ చేశారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. బాపు మరణం తెలుగు ...

బాపు మృతి తీరని లోటు   Andhrabhoomi
బాపు మృతి : చిరంజీవి - చంద్రబాబు - కేసీఆర్ - రామానాయుడు సంతాపం...   వెబ్ దునియా
బాపు మృతి: జగన్, బాలకృష్ణ సంతాపం   Oneindia Telugu
10tv   
అన్ని 17 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
బ్లాక్‌లో టిక్కెట్‌ కొని చూసేవాడిని- మహేష్‌  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''నేను చెన్నైలో ఉన్నప్పుడు శంకర్‌గారి సినిమాలను మొదటి రోజు ఉదయం బ్లాక్‌లో టిక్కెట్‌ కొని చూసేవాడిని. అలాంటి శంకర్‌గారు 'ఆగడు' ఆడియోకి రావడం ఆనందంగా ఉంది. 'దూకుడు' నా కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌ అయింది. 'ఆగడు' ఇంకో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది. వాయిస్‌ మాడ్యులేషన్‌ నుంచి, డైలాగ్‌ డెలివరీల వరకు శ్రీనువైట్ల ఏం చెబితే అప్పుడూ, ఇప్పుడూ అదే ...

బ్లాక్‌లో టిక్కెట్ కొన్న మహేష్ బాబు   తెలుగువన్
మహేష్ సినిమాలు పెద్దగా చూడలేదు   Kandireega
శంకర్ ఆవిష్కరించిన ఆగడు గీతాలు!   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
పేచీ లేకుండా, రాజధానికి 4.5 లక్షల కోట్లు: కమిటీ  Oneindia Telugu
హైదరాబాద్: రాజధాని వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్‌లో ఎలాంటి పేచీలు లేకుండా అభివృద్ధి సాధించవచ్చని శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయటంతోపాటు వివిధ అంశాలపై అధ్యయనానికి ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రూపొందించిన సమగ్ర నివేదికను శుక్రవారం అందుకున్న ...

శివరామ కమిటీ నివేదికను పట్టించుకోకపోవచ్చు!   News Articles by KSR

అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తుమ్మల గులాబీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు..  సాక్షి
సాక్షి, ఖమ్మం : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 5న ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన వెంటనే తన స్వగ్రామం దమ్మపేట మండలం గండుగులపల్లికి బయలుదేరి వెళ్లారు. కాగా, ఆదివారం సత్తుపల్లిలో ...

రిజైన్: ఏడ్చిన తుమ్మల, వందమంది: బాబు (పిక్చర్స్)   Oneindia Telugu
కన్నీటితో టీడీపీని వీడిన మాజీ మంత్రి తుమ్మల : 5న తెరాసలోకి...   వెబ్ దునియా
నియంతలా వ్యవహరిస్తున్న నామ   Andhrabhoomi
News Articles by KSR   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 39 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తలను కాపాడుకోలేని గణేషుడు... ఇతరులనెలా కాపాడుతాడు... వర్మ చేతి దూల...  వెబ్ దునియా
రాంగోపాల్ వర్మ ఈసారి ఏకంగా గణనాథునిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్‌లో తనపై తిట్ల వర్షం కురిపించుకున్న తర్వాత వెనువెంటనే క్షమాపణలు తెలిపారు. ఇంతకుముందు ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా సారీ చెప్పని వర్మ తొలిసారిగా గణేష్ మహరాజ్ పై చేసిన ట్వీట్స్ పై క్షమాపణలు తెలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
రామ్‌గోపాల్ వర్మపై కేసు   Andhrabhoomi
గణనాథునిపై రాంగోపాల్‌ వర్మ వివాదస్పద వ్యాఖ్యలు...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వివాదస్పద వ్యాఖ్యలపై వర్మ క్షమాపణ!   సాక్షి
News Articles by KSR   
Oneindia Telugu   
అన్ని 17 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言