మైకు విరిగే.. సభ ఊగే! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీ అసెంబ్లీలో మళ్లీ రభస.. బడ్జెట్పై ప్రసంగానికి జగన్ యత్నం ఒకసారి మాట్లాడేశారంటూ మైకు నిరాకరణ.. రెచ్చిపోయిన వైసీపీ పోడియం వద్ద నిరసనలు.. మైకు విరగ్గొట్టి వీరంగం.. ఇద్దరి సస్పెన్షన్ - వరుసగా రెండోరోజూ రభస ! - బడ్జెట్పై ప్రసంగానికి జగన్ యత్నం - వారించిన స్పీకర్.. రెచ్చిపోయిన వైసీపీ మైకు విరిచి.. స్పీకర్పై వీరంగం. మళ్లీ అదే సీను! మరోసారీ మైకు ...
ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్Andhrabhoomi
వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్సన్Kandireega
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్!వెబ్ దునియా
తెలుగువన్
సాక్షి
News Articles by KSR
అన్ని 22 వార్తల కథనాలు »
ఏపీ అసెంబ్లీలో మళ్లీ రభస.. బడ్జెట్పై ప్రసంగానికి జగన్ యత్నం ఒకసారి మాట్లాడేశారంటూ మైకు నిరాకరణ.. రెచ్చిపోయిన వైసీపీ పోడియం వద్ద నిరసనలు.. మైకు విరగ్గొట్టి వీరంగం.. ఇద్దరి సస్పెన్షన్ - వరుసగా రెండోరోజూ రభస ! - బడ్జెట్పై ప్రసంగానికి జగన్ యత్నం - వారించిన స్పీకర్.. రెచ్చిపోయిన వైసీపీ మైకు విరిచి.. స్పీకర్పై వీరంగం. మళ్లీ అదే సీను! మరోసారీ మైకు ...
ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్
వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్సన్
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేల సస్పెన్షన్!
ఉప ఎన్నిక ఖాయం సాక్షి
నందిగామ : నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు పార్టీ ప్రకటించడంతో పోటీ అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ఉప ఎన్నిక జరుగనుంది. చనిపోయిన వారి స్థానంలో ...
నందిగామ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్Andhrabhoomi
నందిగామ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు!వెబ్ దునియా
నందిగామ కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావుతెలుగువన్
News Articles by KSR
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
నందిగామ : నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు పార్టీ ప్రకటించడంతో పోటీ అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ఉప ఎన్నిక జరుగనుంది. చనిపోయిన వారి స్థానంలో ...
నందిగామ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్
నందిగామ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు!
నందిగామ కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావు
ఒక్కసారి కాదు.. 17సార్లు మైక్ కట్ చేశారు: జగన్ ఫైర్ వెబ్ దునియా
అసెంబ్లీలో తాను ప్రసంగిస్తుండగా 17సార్లు మైక్ కట్ చేశారని ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే అదికార పక్షం అడ్డంపడుతోందన్నారు. ఇంత అన్యాయంగా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడూ జరుగలేదని జగన్ ధ్వజమెత్తారు. వాకౌట్ చేస్తానన్నా ...
17 సార్లు కట్ చేశారు.. జగన్ ఆక్రోశం...తెలుగువన్
జగన్ మాట్లాడుతుండగా 17 సార్లు మైక్ కట్ చేశారా!News Articles by KSR
స్పీకర్ మైక్ లాగిన ఎమ్మెల్యే, గంటన్నరే ఇచ్చారు: జగన్Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
అసెంబ్లీలో తాను ప్రసంగిస్తుండగా 17సార్లు మైక్ కట్ చేశారని ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే అదికార పక్షం అడ్డంపడుతోందన్నారు. ఇంత అన్యాయంగా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడూ జరుగలేదని జగన్ ధ్వజమెత్తారు. వాకౌట్ చేస్తానన్నా ...
17 సార్లు కట్ చేశారు.. జగన్ ఆక్రోశం...
జగన్ మాట్లాడుతుండగా 17 సార్లు మైక్ కట్ చేశారా!
స్పీకర్ మైక్ లాగిన ఎమ్మెల్యే, గంటన్నరే ఇచ్చారు: జగన్
ఆంధ్రప్రదేశ్లోనూ టీఆర్ఎస్ బ్రాంచ్ : కేసీఆర్కు లేఖ! వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుంటూరుకు చెందిన రామస్వామి రెడ్డి అనే న్యాయవాది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి లేఖ రాశారు. తెలంగాణలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీకి కేవలం ఆ ప్రాంతానికే పరిమితం చేయాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ...
ఏపీలోనూ టీఆర్ఎస్ శాఖ...తెలుగువన్
ఏపిలో టిఆర్ఎస్ శాఖ: కెసిఆర్కు ఏపి న్యాయవాది లేఖOneindia Telugu
ఏపీలో టీఆరెస్ శాఖ ప్రారంభించాలని కేసీఆర్కు లేఖNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్ర సమితి శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుంటూరుకు చెందిన రామస్వామి రెడ్డి అనే న్యాయవాది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి లేఖ రాశారు. తెలంగాణలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీకి కేవలం ఆ ప్రాంతానికే పరిమితం చేయాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ...
ఏపీలోనూ టీఆర్ఎస్ శాఖ...
ఏపిలో టిఆర్ఎస్ శాఖ: కెసిఆర్కు ఏపి న్యాయవాది లేఖ
ఏపీలో టీఆరెస్ శాఖ ప్రారంభించాలని కేసీఆర్కు లేఖ
ఎల్లంగౌడ్ అరెస్టు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట కేంద్రంగా నకిలీ నోట్ల తయారీకి, కర్ణాటక, నాందేడ్, బీదర్లో దోపిడీలకు పాల్పడి.. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల గుండెల్లో కత్తి గుచ్చి పరారైన కరడుగట్టిన నేరగాడు అంబటి ఎల్లంగౌడ్ను సైబరాబాద్లో పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. వారం రోజుల క్రితం లొంగిపోయిన అతణ్ని ...
'నకిలీ'దందా.. హత్యాపంథాసాక్షి
'శివ' హెచ్చరిక: మీడియా ముందు ఎల్లంగౌడ్(పిక్చర్స్)Oneindia Telugu
సెటిల్మెంట్ల మాస్టర్ ఎల్లంగౌడ్తెలుగువన్
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట కేంద్రంగా నకిలీ నోట్ల తయారీకి, కర్ణాటక, నాందేడ్, బీదర్లో దోపిడీలకు పాల్పడి.. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల గుండెల్లో కత్తి గుచ్చి పరారైన కరడుగట్టిన నేరగాడు అంబటి ఎల్లంగౌడ్ను సైబరాబాద్లో పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. వారం రోజుల క్రితం లొంగిపోయిన అతణ్ని ...
'నకిలీ'దందా.. హత్యాపంథా
'శివ' హెచ్చరిక: మీడియా ముందు ఎల్లంగౌడ్(పిక్చర్స్)
సెటిల్మెంట్ల మాస్టర్ ఎల్లంగౌడ్
హైదరాబాద్లో గ్యాంగ్ రేప్ : కృష్ణాలో భర్త మర్మాంగం కోసిన భార్య! వెబ్ దునియా
రాజధాని నగరం హైదరాబాదుతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఓ మహిళ హత్యకు గురికాగా, కృష్ణా జిల్లా నందిగామ మండలంలో ఓ వివాహిత తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, ఆ తర్వాత లవర్తో కలిసి పారిపోయింది. ఈ రెండు సంఘటనలు మంగళవారం వెలుగులోకి ...
ప్రియుడితో కలిసి ఘాతుకం భర్తను హతమార్చిన భార్యAndhrabhoomi
గ్యాంగ్ రేప్: భర్తను చంపి ప్రియుడితో పరార్Oneindia Telugu
భర్తను హత్యచేసి ప్రియుడితో పరార్!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
రాజధాని నగరం హైదరాబాదుతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఓ మహిళ హత్యకు గురికాగా, కృష్ణా జిల్లా నందిగామ మండలంలో ఓ వివాహిత తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, ఆ తర్వాత లవర్తో కలిసి పారిపోయింది. ఈ రెండు సంఘటనలు మంగళవారం వెలుగులోకి ...
ప్రియుడితో కలిసి ఘాతుకం భర్తను హతమార్చిన భార్య
గ్యాంగ్ రేప్: భర్తను చంపి ప్రియుడితో పరార్
భర్తను హత్యచేసి ప్రియుడితో పరార్!
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: రైల్వే పోలీసులు సాక్షి
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు తమ దర్యాప్తు పూర్తి చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, దక్షిణ మధ్య రైల్వే, కాకతీయ టెక్నో స్కూల్ కు రైల్వే పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. కాకతీయ టెక్నో స్కూల్ కు ...
మాసాయిపేట స్కూల్బస్సు ప్రమాదంపై విచారణపూర్తిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ప్రమాద ఘటనపై రైల్వే పోలీసులు తమ దర్యాప్తు పూర్తి చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని వారు తమ నివేదికలో పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, దక్షిణ మధ్య రైల్వే, కాకతీయ టెక్నో స్కూల్ కు రైల్వే పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. కాకతీయ టెక్నో స్కూల్ కు ...
మాసాయిపేట స్కూల్బస్సు ప్రమాదంపై విచారణపూర్తి
ఐతే మీరివ్వండి: జగన్ అద్దె కట్టమని నేతలకి చెప్పారా? Oneindia Telugu
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని లోటస్ పాండుకు మార్చాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయం అద్దె, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ.10 లక్షల వరకు అవుతుందట. ఈ కారణంగానే ఖాళీ ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని లోటస్ పాండుకు మార్చాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయం అద్దె, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ.10 లక్షల వరకు అవుతుందట. ఈ కారణంగానే ఖాళీ ...
మెదక్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి Namasthe Telangana
హైదరాబాద్: మెదక్ లోక్సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్పార్టీ అభ్యర్థి ఖరారైంది. ఆపార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దింపుతున్నట్టు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈమేరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. గతంలో ఆమె నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ...
మెదక్ ఎంపీ అభ్యర్థుల ఖరారుసాక్షి
మెదక్లో త్రిముఖ పోరుAndhrabhoomi
మెదక్ బై పోల్ : టీఆర్ఎస్ అభ్యర్థి రూ.వెయ్యి కోట్ల ఆస్తిపరుడా?!వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 29 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెదక్ లోక్సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్పార్టీ అభ్యర్థి ఖరారైంది. ఆపార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలోకి దింపుతున్నట్టు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈమేరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. గతంలో ఆమె నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ...
మెదక్ ఎంపీ అభ్యర్థుల ఖరారు
మెదక్లో త్రిముఖ పోరు
మెదక్ బై పోల్ : టీఆర్ఎస్ అభ్యర్థి రూ.వెయ్యి కోట్ల ఆస్తిపరుడా?!
ఆళ్లగడ్డ ఎన్నికలపై హైకోర్టు విచారణ Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 26: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాలో శోభానాగిరెడ్డి పేరును అలానే ఉంచడంపై తన చర్యను కేంద్ర ఎన్నికల కమిషన్ సమర్ధించుకుంది. పోలింగ్కు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థిగా ఆమె పేరు ...
ఇంకా మరిన్ని »
హైదరాబాద్, ఆగస్టు 26: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాలో శోభానాగిరెడ్డి పేరును అలానే ఉంచడంపై తన చర్యను కేంద్ర ఎన్నికల కమిషన్ సమర్ధించుకుంది. పోలింగ్కు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థిగా ఆమె పేరు ...
沒有留言:
張貼留言