టీ సర్వేతో కేసీఆర్ ఉద్దేశ్యమేంటి : నరసింహన్ వద్ద మోడీ ఆరా! వెబ్ దునియా
ఎంతో వివాదానికి గురైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆ సర్వే వల్లే తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. శుక్రవారం ప్రధాని ...
తెలంగాణ సర్వేపై గవర్నర్ వద్ద మోదీ ఆరా!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇరు రాష్ట్రాల మధ్య చర్చలకు చొరవ చూపండిసాక్షి
ప్రధానితో గవర్నర్ భేటీAndhrabhoomi
తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
ఎంతో వివాదానికి గురైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై ఉమ్మడి గవర్నర్ నరసింహన్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఆ సర్వే వల్లే తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. శుక్రవారం ప్రధాని ...
తెలంగాణ సర్వేపై గవర్నర్ వద్ద మోదీ ఆరా!
ఇరు రాష్ట్రాల మధ్య చర్చలకు చొరవ చూపండి
ప్రధానితో గవర్నర్ భేటీ
అసెంబ్లీలో 'బఫూన్' రగడ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్షమాపణకు అధికారపక్షం పట్టు.. ససేమిరా అన్న ప్రతిపక్షనేత.. స్తంభించిన శాసనసభ పోడియం వద్దకు ఇరుపక్షాలు.. వైఎస్ది నరరూప రాక్షస పాలన: టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి ప్రోద్బలంతోనే హత్య.. 14 హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : జగన్ జగన్ వ్యాఖ్యలతో స్తంభించిన సభ. హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అధికార, విపక్ష సభ్యుల విమర్శలు.
నరరూప రాక్షసుడివి... మీరే బఫూన్లుAndhrabhoomi
అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి కామెంట్స్... హత్యల సంఖ్యదేముందిలే అంటూ...వెబ్ దునియా
అసెంబ్లీలో జగన్ కామెంట్స్... హత్యల సంఖ్యదేముందిలే...తెలుగువన్
Oneindia Telugu
Kandireega
News Articles by KSR
అన్ని 22 వార్తల కథనాలు »
క్షమాపణకు అధికారపక్షం పట్టు.. ససేమిరా అన్న ప్రతిపక్షనేత.. స్తంభించిన శాసనసభ పోడియం వద్దకు ఇరుపక్షాలు.. వైఎస్ది నరరూప రాక్షస పాలన: టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి ప్రోద్బలంతోనే హత్య.. 14 హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి : జగన్ జగన్ వ్యాఖ్యలతో స్తంభించిన సభ. హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అధికార, విపక్ష సభ్యుల విమర్శలు.
నరరూప రాక్షసుడివి... మీరే బఫూన్లు
అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి కామెంట్స్... హత్యల సంఖ్యదేముందిలే అంటూ...
అసెంబ్లీలో జగన్ కామెంట్స్... హత్యల సంఖ్యదేముందిలే...
ముహూర్తం ఖరారు: కారు ఎక్కనున్న తుమ్మల నాగేశ్వరరావు! వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కారెక్కనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఆగస్టు 26 లేదా 30వ తేదీల్లో భారీ అనుచర గణంతో హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో భారీ సభ ఏర్పాటు చేయటం ద్వారా తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. తుమ్మలతో పాటు జిల్లా పరిషత్ ...
ముహూర్తం ఖరారు: టిఆర్ఎస్లోకి తుమ్మల, నేతలు!Oneindia Telugu
పార్టీ వీడేందుకు తుమ్మల రెడీ?10tv
తెరాసలోకి తుమ్మల?Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కారెక్కనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఆగస్టు 26 లేదా 30వ తేదీల్లో భారీ అనుచర గణంతో హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో భారీ సభ ఏర్పాటు చేయటం ద్వారా తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. తుమ్మలతో పాటు జిల్లా పరిషత్ ...
ముహూర్తం ఖరారు: టిఆర్ఎస్లోకి తుమ్మల, నేతలు!
పార్టీ వీడేందుకు తుమ్మల రెడీ?
తెరాసలోకి తుమ్మల?
అమిత్షాకు బాబు అల్పాహార విందు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఆగస్ట్ 22 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా భేటీ అయ్యారు. చంద్రబాబు ఆయన్ను తన నివాసానికి అల్పాహార విందుకు ఆహ్వానించారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డితో కలిసి అమిత్షా బాబు నివాసానికి వచ్చారు. టీడీపీ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు ...
తెలంగాణపై అమిత్ షా: 2019లో తెలంగాణలో కమలం జెండావెబ్ దునియా
చంద్రబాబును కలిసిన అమిత్ షాసాక్షి
చంద్రబాబుతో అమిత్ షా భేటీతెలుగువన్
News Articles by KSR
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 45 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్ట్ 22 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా భేటీ అయ్యారు. చంద్రబాబు ఆయన్ను తన నివాసానికి అల్పాహార విందుకు ఆహ్వానించారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డితో కలిసి అమిత్షా బాబు నివాసానికి వచ్చారు. టీడీపీ నేతలు ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు ...
తెలంగాణపై అమిత్ షా: 2019లో తెలంగాణలో కమలం జెండా
చంద్రబాబును కలిసిన అమిత్ షా
చంద్రబాబుతో అమిత్ షా భేటీ
అభివృద్ధి కూత Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 20 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ప్రభుత్వం 2014-15 సంవత్సరానికి భారీ బడ్జెట్ను ప్రతిపాదించింది. రాష్ట్రాన్ని 'స్వర్ణాంధ్ర'గా రూపొందించేందుకు మార్గం వేస్తూ బడ్జెట్ను రూపొందించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 1,11,824 కోట్లు కాగా, ఇందులో ప్రణాళికా వ్యయం 26,673 ...
పునాదుల నుంచి స్వర్ణాంధ్ర నిర్మాణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజధానికి నిధులు.. కేంద్రం ఇస్తుంది: యనమలసాక్షి
ప్లాన్ లేకుండా విభజన చేసేశారు: యనమలవెబ్ దునియా
Namasthe Telangana
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 25 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 20 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ప్రభుత్వం 2014-15 సంవత్సరానికి భారీ బడ్జెట్ను ప్రతిపాదించింది. రాష్ట్రాన్ని 'స్వర్ణాంధ్ర'గా రూపొందించేందుకు మార్గం వేస్తూ బడ్జెట్ను రూపొందించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 1,11,824 కోట్లు కాగా, ఇందులో ప్రణాళికా వ్యయం 26,673 ...
పునాదుల నుంచి స్వర్ణాంధ్ర నిర్మాణం
రాజధానికి నిధులు.. కేంద్రం ఇస్తుంది: యనమల
ప్లాన్ లేకుండా విభజన చేసేశారు: యనమల
తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవి దున్న: కేసీఆర్ కోసం వెయిటింగ్! వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర జంతువుగా "అడవి దున్న''ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింకను ఎంపిక చేసిన నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర జంతువుగా 'అడవి దున్న' (ఇండియన్ బైపన్) ఎంపికైంది. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్)ని ఖరారు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర చెట్టుగా ...
తెలంగాణ రాష్ట్ర జంతువు 'అడవి దున్న'తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర జంతువుగా "అడవి దున్న''ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింకను ఎంపిక చేసిన నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర జంతువుగా 'అడవి దున్న' (ఇండియన్ బైపన్) ఎంపికైంది. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్)ని ఖరారు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర చెట్టుగా ...
తెలంగాణ రాష్ట్ర జంతువు 'అడవి దున్న'
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిద్రిస్తే చనిపోతారనే ప్రచారం!! వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొనివుంది. మొన్నటికి మొన్న అనేక జిల్లాల్లో భూమి కంపిస్తుందనే పుకార్లు చెలరేగాయి. దీంతో అనేక జిల్లాల వాసులు రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు. తాజాగా అంటే బుధవారం దక్షిణ తెలంగాణలోని ప్రజలు పడుకుటే చనిపోతారనే వదంతులతో కాలక్షేపం చేశారు. చాలా ప్రాంతాల్లో జనాలు ఇళ్లలో ...
పడుకుంటే పరలోకానికే...!Andhrabhoomi
మొన్న భూకంపమని, నిన్న చనిపోతారని (ఫొటోలు)Oneindia Telugu
అబద్దానికి ఉన్న బలం అలాంటిదా!News Articles by KSR
తెలుగువన్
Namasthe Telangana
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొనివుంది. మొన్నటికి మొన్న అనేక జిల్లాల్లో భూమి కంపిస్తుందనే పుకార్లు చెలరేగాయి. దీంతో అనేక జిల్లాల వాసులు రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు. తాజాగా అంటే బుధవారం దక్షిణ తెలంగాణలోని ప్రజలు పడుకుటే చనిపోతారనే వదంతులతో కాలక్షేపం చేశారు. చాలా ప్రాంతాల్లో జనాలు ఇళ్లలో ...
పడుకుంటే పరలోకానికే...!
మొన్న భూకంపమని, నిన్న చనిపోతారని (ఫొటోలు)
అబద్దానికి ఉన్న బలం అలాంటిదా!
సీఎం పవర్ను పలుచన చేయం సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్లో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ అధికారాలను పలుచన చేసే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం ఇక్కడి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖమంత్రి రాజ్నాథ్సింగ్తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. గవర్నర్కు ప్రత్యేక అధికారాల ...
కుదింపు ఉండదుAndhrabhoomi
తెరాస ఎంపీలకు షాకిచ్చిన రాజ్నాథ్ : చట్టం మేరకే గవర్నర్ పెత్తనం!వెబ్ దునియా
గవర్నర్కి అధికారాలు వద్దు: టీఆర్ఎస్ ఎంపీలుతెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Andhraprabha
అన్ని 36 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్లో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ అధికారాలను పలుచన చేసే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం ఇక్కడి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖమంత్రి రాజ్నాథ్సింగ్తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. గవర్నర్కు ప్రత్యేక అధికారాల ...
కుదింపు ఉండదు
తెరాస ఎంపీలకు షాకిచ్చిన రాజ్నాథ్ : చట్టం మేరకే గవర్నర్ పెత్తనం!
గవర్నర్కి అధికారాలు వద్దు: టీఆర్ఎస్ ఎంపీలు
పునఃనిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకే టిఆర్ఎస్లోకి చేరా: విజయారెడ్డి Andhrabhoomi
ఖైరతాబాద్, ఆగస్టు 20: తెలంగాణ పునఃనిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకే టీఆర్ఎస్లో చేరినట్టు పి.విజయారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరారు. బుధవారం ఉదయం ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో ఉన్న తన తండ్రి విగ్రహానికి పూల మాలలు వేసి, అనంతరం మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ...
కాంగ్రెస్, టీడీపీ కుంభకోణాలను బయటపెడ్తాంసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
ఖైరతాబాద్, ఆగస్టు 20: తెలంగాణ పునఃనిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకే టీఆర్ఎస్లో చేరినట్టు పి.విజయారెడ్డి తెలిపారు. బుధవారం ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్లో చేరారు. బుధవారం ఉదయం ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో ఉన్న తన తండ్రి విగ్రహానికి పూల మాలలు వేసి, అనంతరం మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భారీ ...
కాంగ్రెస్, టీడీపీ కుంభకోణాలను బయటపెడ్తాం
నారా లోకేష్ మధ్యవర్తిత్వం : టీడీపీలోకి ఆనం బ్రదర్స్ ఎంట్రీ ఖాయం! వెబ్ దునియా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆనం బ్రదర్స్ (ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)లు సొంత పార్టీకి గుడ్బై చెప్పి.. టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైందని చెప్పొచ్చు. టీడీపీ యువనేత నారా లోకేష్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వారు కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు ...
లోకేష్ నిర్ణయంపై ఆధారపడుంది!Kandireega
ఆనం బ్రదర్స్ బాధ్యత లోకేష్కు, సోమిరెడ్డిలో గుబులుOneindia Telugu
ఆనం బ్రదర్స్ భవిష్యత్తు -లోకేష్ చేతిలో!News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆనం బ్రదర్స్ (ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)లు సొంత పార్టీకి గుడ్బై చెప్పి.. టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైందని చెప్పొచ్చు. టీడీపీ యువనేత నారా లోకేష్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వారు కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు ...
లోకేష్ నిర్ణయంపై ఆధారపడుంది!
ఆనం బ్రదర్స్ బాధ్యత లోకేష్కు, సోమిరెడ్డిలో గుబులు
ఆనం బ్రదర్స్ భవిష్యత్తు -లోకేష్ చేతిలో!
沒有留言:
張貼留言