నట దిగ్గజం అక్కినేనికి అరుదైన గౌరవం: అమెరికా పోస్టల్ స్టాంపు! వెబ్ దునియా
తెలుగు నట దిగ్గజం, మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతుంది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా డల్లాస్లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ...
అరుదైన గౌరవం: అక్కినేని పేరిట యుఎస్ పోస్టల్స్టాంప్Oneindia Telugu
అక్కినేనికి అరుదైన గౌరవంNews Articles by KSR
అక్కినేని పేరిట అమెరికా పోస్టల్ స్టాంపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగు నట దిగ్గజం, మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతుంది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా డల్లాస్లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ...
అరుదైన గౌరవం: అక్కినేని పేరిట యుఎస్ పోస్టల్స్టాంప్
అక్కినేనికి అరుదైన గౌరవం
అక్కినేని పేరిట అమెరికా పోస్టల్ స్టాంపు
జపాన్ పర్యటనకు బయల్దేరిన మోడీ సాక్షి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు బయల్దేరారు. భారత ఉపఖండం వెలుపల ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే మొదటిది. ముందుగా ఆయన క్యోటో విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఆయనకు స్వాగతం పలుకుతారు. ప్రధాని మోడీ గౌరవార్థం అబె ఒక విందు కూడా శనివారమే ఏర్పాటుచేయనున్నారు. ఈ పర్యటనలో మోడీ వెంట ప్రముఖ ...
మోడీ జపాన్ పర్యటన: ద్వితీయ స్థానం రాజ్నాథ్దే!Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్ పర్యటనకు బయల్దేరారు. భారత ఉపఖండం వెలుపల ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే మొదటిది. ముందుగా ఆయన క్యోటో విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ జపాన్ ప్రధానమంత్రి షింజో అబె ఆయనకు స్వాగతం పలుకుతారు. ప్రధాని మోడీ గౌరవార్థం అబె ఒక విందు కూడా శనివారమే ఏర్పాటుచేయనున్నారు. ఈ పర్యటనలో మోడీ వెంట ప్రముఖ ...
మోడీ జపాన్ పర్యటన: ద్వితీయ స్థానం రాజ్నాథ్దే!
మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 28 : పాకిస్తాన్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ దేశ దళాలకు భారత్ సేనలు గట్టి జవాబు ఇచ్చాయి. గడిచిన రెండు వారాల్లో దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజాగా ప్లాగ్ మీట్ జరిగిన ప్రాంతంలోనే మూడు బీఎస్్ఎఫ్ స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం ...
పర్గ్వాల్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్!వెబ్ దునియా
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్సాక్షి
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులుNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 28 : పాకిస్తాన్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ దేశ దళాలకు భారత్ సేనలు గట్టి జవాబు ఇచ్చాయి. గడిచిన రెండు వారాల్లో దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజాగా ప్లాగ్ మీట్ జరిగిన ప్రాంతంలోనే మూడు బీఎస్్ఎఫ్ స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం ...
పర్గ్వాల్ సెక్టార్లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్!
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు
పాకిస్తాన్లో కొనసాగుతున్న సంక్షోభం రాజీనామాకు ససేమిరా అన్న నవాజ్ షరీఫ్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇస్తామాబాద్, ఆగస్టు 29 : పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒక మెట్టు దిగి వచ్చారు. హత్య కేసు ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో షరీష్తోపాటు పలువురు మంత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అయితే రాజీనామాకు మాత్రం షరీఫ్ ససేమిరా అన్నారు. దాంతో ఆందోళన విరమించేందుకు విపక్షాలు అంగీకరించలేదు. పాకిస్తాన్లో రాజకీయం ...
నవాజ్, సోదరుడిపై హత్య కేసు నమోదుAndhrabhoomi
హత్య కేసు ఎదుర్కొనేందుకు సిద్ధమే: పాక్ ప్రధాని షరీఫ్సాక్షి
పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : నవాజ్ షరీఫ్వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
ఇస్తామాబాద్, ఆగస్టు 29 : పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒక మెట్టు దిగి వచ్చారు. హత్య కేసు ఎదుర్కొనేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో షరీష్తోపాటు పలువురు మంత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అయితే రాజీనామాకు మాత్రం షరీఫ్ ససేమిరా అన్నారు. దాంతో ఆందోళన విరమించేందుకు విపక్షాలు అంగీకరించలేదు. పాకిస్తాన్లో రాజకీయం ...
నవాజ్, సోదరుడిపై హత్య కేసు నమోదు
హత్య కేసు ఎదుర్కొనేందుకు సిద్ధమే: పాక్ ప్రధాని షరీఫ్
పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : నవాజ్ షరీఫ్
కామెర్లను గుర్తించే ఆప్ సాక్షి
వాషింగ్టన్: ప్రస్తుతం శిశువులు పుట్టిన నాలుగైదు రోజుల్లోపు కామెర్ల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో వారిలో కామెర్ల వ్యాధిని సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడే 'బైలీక్యామ్' అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఆవిష్కరించారు. మామూలుగా అయితే పిల్లల చర్మం పసుపురంగులోకి మారడాన్ని ...
ఇంకా మరిన్ని »
వాషింగ్టన్: ప్రస్తుతం శిశువులు పుట్టిన నాలుగైదు రోజుల్లోపు కామెర్ల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో వారిలో కామెర్ల వ్యాధిని సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడే 'బైలీక్యామ్' అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఆవిష్కరించారు. మామూలుగా అయితే పిల్లల చర్మం పసుపురంగులోకి మారడాన్ని ...
అమెరికాను మించిపోయాం! సాక్షి
అమెరికాలో భారతీయులు, భారతీయ సంతతి వారు సాధించిన విజయాలు మనకు గర్వకారణంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ... తాజాగా భారతీయులు మరో ఘనత సాధించారు. ఇంటర్నెట్ వినియోగదారుల విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనం అమెరికాను మించిపోనున్నాం. ఇప్పటికే ఇందుకు తగిన తార్కాణాలు కనిపిస్తున్నాయి కూడా. కొన్ని వెబ్సైట్లకు అక్కడికంటే భారతీయ ...
ఇంకా మరిన్ని »
అమెరికాలో భారతీయులు, భారతీయ సంతతి వారు సాధించిన విజయాలు మనకు గర్వకారణంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ... తాజాగా భారతీయులు మరో ఘనత సాధించారు. ఇంటర్నెట్ వినియోగదారుల విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనం అమెరికాను మించిపోనున్నాం. ఇప్పటికే ఇందుకు తగిన తార్కాణాలు కనిపిస్తున్నాయి కూడా. కొన్ని వెబ్సైట్లకు అక్కడికంటే భారతీయ ...
40 కోట్లు ఇవ్వండి లేకుంటే మరో జర్నలిస్టును చంపేస్తాం: ఇసిస్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్/ముంబై/సిడ్నీ, ఆగస్టు 27: అమెరికన్ ఫొటో జర్నలిస్టు జేమ్స్ ఫోలీని ఇటీవల క్రూరంగా తల నరికి చం పిన ఇసిస్ ఉగ్రవాదులు తమ చెరలో ఉన్న 26 ఏళ్ల యువతిని అడ్డుపెట్టుకుని 6.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లు) డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయా న్ని ఆమె కుటుంబసభ్యులు నిర్ధారించారు. దీంతోపాటు అమెరికా జైల్లో ఉన్న ఆఫియా సిద్దిఖీ అనే ...
అమెరికా నిఘా?Kandireega
అన్ని 2 వార్తల కథనాలు »
వాషింగ్టన్/ముంబై/సిడ్నీ, ఆగస్టు 27: అమెరికన్ ఫొటో జర్నలిస్టు జేమ్స్ ఫోలీని ఇటీవల క్రూరంగా తల నరికి చం పిన ఇసిస్ ఉగ్రవాదులు తమ చెరలో ఉన్న 26 ఏళ్ల యువతిని అడ్డుపెట్టుకుని 6.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లు) డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయా న్ని ఆమె కుటుంబసభ్యులు నిర్ధారించారు. దీంతోపాటు అమెరికా జైల్లో ఉన్న ఆఫియా సిద్దిఖీ అనే ...
అమెరికా నిఘా?
ఇరాక్లో కీలకమైన ఎయిర్బేస్ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల స్వాధీనం! వెబ్ దునియా
ఇరాక్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఇరాక్ అంతటా విధ్వంసం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పక్కనే ఉన్న మరో ముస్లిం దేశం సిరియాపై పట్టుబిగిస్తున్నారు. సిరియాలోని సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్న మిలిటెంట్లు సైనికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ క్రమంలో కీలకమైన ఎయిర్ బేస్ ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వశమైంది.
సిరయాలోనూ ఐసిస్ ఉగ్రవాదుల పట్టు కీలక ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకున్న ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
ఇరాక్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఇరాక్ అంతటా విధ్వంసం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పక్కనే ఉన్న మరో ముస్లిం దేశం సిరియాపై పట్టుబిగిస్తున్నారు. సిరియాలోని సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్న మిలిటెంట్లు సైనికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ క్రమంలో కీలకమైన ఎయిర్ బేస్ ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వశమైంది.
సిరయాలోనూ ఐసిస్ ఉగ్రవాదుల పట్టు కీలక ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకున్న ...
沒有留言:
張貼留言