2014年8月22日 星期五

2014-08-23 తెలుగు (India) క్రీడలు

  వెబ్ దునియా   
రివార్డు కోసం కాదు.. అనారోగ్యంతోనే.?: మావో  వెబ్ దునియా
అనారోగ్యంతోనే ప్రభుత్వానికి లొంగిపోయామని మాజీ మావోయిస్టు రవీందర్ దంపతులు తెలిపారు. గతనెల రాష్ట్ర డిజిపి ఎదుట చంబాల రవీందర్ దంపతులు లొంగిపోయారు. రివార్డు కోసం లొంగిపోయారన్న వాదనలో నిజం. లేదని రవీందర్ దంపతులు మీడియాకు తెలిపారు. తన భార్య రణితకు టిబి, అల్సర్ వ్యాధులు ఉన్నాయని రవీందర్ చెప్పారు. ప్రస్తుతం ఉద్యమంలో ...

అనారోగ్యమే: మావోయిస్టు దంపతులు (పిక్చర్స్)   Oneindia Telugu
అనారోగ్యంతోనే లొంగిపోయాం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పొలార్డ్ అదుర్స్ : బంగ్లాదేశ్‌పై 3 వికెట్ల తేడాతో విండీస్ విన్!  వెబ్ దునియా
కీరన్ పొలార్డ్ విజృంభణ, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దనీష్ రాందీన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ వెస్టిండీస్‌కు బంగ్లాదేశ్‌పై మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాయి. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే క్రికెట్ సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని ఈ జట్టు 39.4 ఓవర్లలో ఏడు వికెట్లు ...

బంగ్లాపై విండీస్ విజయం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శాశ్వతనిద్రలోకి జారుకున్న పౌర హక్కుల నేత ఎంటీ ఖాన్!  వెబ్ దునియా
పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు, మహ్మద్ తాజుద్దీన్ ఖాన్ అలియాస్ ఎంటీ ఖాన్ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఎంటి ఖాన్‌గా ప్రసిద్ధుడైన ఆయన హైదరాబాదులోని చార్మినార్ పూరానాపూల్ దర్వాజాలోని తన ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయనకు వయస్సు 89 యేళ్లు. స్థానిక మూసాఖాద్రీ దర్గాలో బుధవారం రాత్రి ...

హక్కుల నేత ఎంటి ఖాన్‌కు తుది వీడ్కోలు (పిక్చర్స్)   Oneindia Telugu
హక్కుల నేత ఎంటీ ఖాన్ కన్నుమూత   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  thatsCricket Telugu   
అనుష్క, కోహ్లిల పెళ్లా ?  సాక్షి
ముంబై: తన సినిమాలు సూపర్ హిట్ అయినా ఎన్నడూ రానంత పేరు ఇప్పుడు కోహ్లి క్రికెట్ వైఫల్యంతో అనుష్క శర్మకు వచ్చేసింది... ఈ ఇద్దరి వ్యవహారంపై హల్‌చల్ చేస్తున్న జోక్‌లలో ఇదొకటి. ఇంగ్లండ్‌లో ఘోర పరాజయానికి ఆటకు సంబంధించి కారణాలను పక్కన పెడితే కోహ్లి-అనుష్క వివాదానికి సంబంధించి వివరణ ఇచ్చుకునేందుకే బీసీసీఐ ఆపసోపాలు పడుతోంది. తాజాగా ...

త్వరలో కోహ్లీ, అనుష్క శర్మల వివాహం : బీసీసీఐ   వెబ్ దునియా
అనుష్కతో విరాట్ కోహ్లీ పెళ్లి: బిసిసిఐ క్లియర్   thatsCricket Telugu
లవర్లకి, భార్యలకి 'టూర్'లలో నో ఎంట్రీ   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 12 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
సీఆర్‌పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్, ఆగష్టు 21 : జిల్లాలోని పుల్కల్ మండలం శివంపేట దగ్గర సీఆర్‌పీఎఫ్ జవాన్ల ఫైరింగ్ శిక్షణలో అపశృతి చోటు చేసుకుంది. శిక్షణలో భాగంగా బుల్లెట్ మిస్‌ఫైర్ అయి పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆమెను సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి బుల్లెట్‌ను తొలగించి అనంతరం మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడ ...

ఫైరింగ్ రేంజ్ ను ఎత్తివేయాలి..   10tv
మహిళ తలలోంచి బుల్లెట్....   తెలుగువన్
మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కెప్టెన్సీ టెస్టు స్థాయిలో లేదు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లండన్‌: భారత కెప్టెన్‌ ధోనీ కెప్టెన్సీ టెస్టు స్థాయికి తగినట్టుగా లేదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైక్‌ బ్రియర్లీ తీవ్ర విమర్శలు గుప్పించాడు. 'ఈ సిరీస్‌లో పిచ్‌లు ఇంగ్లండ్‌కు అనుకూలంగా సిద్ధం చేశారు. ఈ వికెట్లు భారత బ్యాట్స్‌మెన్‌కు అగ్ని పరీక్షగా నిలిచాయి. ధోనీ సారథ్యం, కీపింగ్‌ టెస్టు ప్రమాణాలకు ఏ మాత్రం తగిన విధంగా లేవు. టెస్టులకు జడేజా ...

భారత్-ఇంగ్లండ్ మహిళల తొలి వన్డే నేడు   Namasthe Telangana
జట్టు బాధ్యత నాదే!   సాక్షి
భారత్‌తో వన్డే సిరీస్ : ఇంగ్లండ్ జట్టులో   వెబ్ దునియా

అన్ని 21 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
క్రికెటర్లకు దేశభక్తి లేదు!  సాక్షి
దర్భాంగా(బీహార్): ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు భారత మాజీ క్రికెటర్లు టీమిండియా ఆటతీరుపై మండిపడుతుంటే తాజాగా ఆ జాబితాలో కీర్తి ఆజాద్ చేరిపోయారు. టీమిండియా ఆటగాళ్లలో నిబద్ధత లోపించడమే కాకుండా, వారిలో అసలు దేశభక్తి అనేది లేకుండా ...

ధోనీసేనకు సవాల్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
విశ్వాసం పెరిగేలా...  సాక్షి
వరుస ఓటములతో ఇంటా బయటా విమర్శల జడివానలో తడిసి ముద్దవుతున్న ధోని సేనకు కాస్త ఊరట.. విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూస్తున్న భారత ఆటగాళ్లకు కొంత ఉపశమనం.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం సన్నాహకంగా జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ సత్తా చూపింది. కీలకమైన పోరుకు ముందు ఈ మాత్రం ప్రదర్శనతో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.
కోహ్లీ, రాయుడు అర్ధ శతకాలు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


తొలి మ్యాచ్‌లో భారత మహిళల ఓటమి  Andhrabhoomi
స్కార్‌బరో, ఆగస్టు 21: ఐసిసి మహిళల చాంపి యన్‌షిప్‌లో భాగంగా గురువారం ఇంగ్లాండ్‌ను ఢీకొన్న భారత్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైం ది. వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్‌ని తొలుత 47 ఓవర్లకు కుదించారు. ఇంగ్లాం డ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తిరిగి ఆట నిలిచిపోగా, డక్‌వర్త్ లూయస్ విధానంలో ఇంగ్లాండ్‌ను గెలిచి నట్టు ప్రకటించారు. 2017 వరల్డ్ ...

అమ్మాయిల ఓటమి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత మహిళల ఓటమి   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
టెస్టు ర్యాంకింగ్స్ : ఐదో స్థానానికి దిగజారిన టీమిండియా  వెబ్ దునియా
ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో చేజార్చుకున్న భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం కిందికి దిగజారి ఐదో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన టెస్టులో భారత జట్టు కేవలం మూడు రోజులకే చతికిలబడి, ఇన్నింగ్స్ 244 పరుగుల భారీ తేడాతో గత నాలుగు ...

టెస్ట్ సిరీస్ ఓటమి: దిగజారిన భారత ర్యాంక్   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言