దొంగనోట్ల ఎల్లంగౌడ్ అరెస్ట్ తెలుగువన్
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్ అరెస్టయ్యాడు. ఎల్లంగౌడ్ని ఎస్ఓటీ పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఈ నెల నాలుగో తేదీన హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేట ప్రాంతంలో ఎల్లంగౌడ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అప్పుడు ఎల్లంగౌడ్ పోలీసుల మీద జరిపిన కాల్పుల్లో ఒక ...
నకిలీ నోట్ల సూత్రధారి ఎల్లంగౌడ్ అరెస్టుసాక్షి
నకిలీ నోట్ల పంపిణీ ముఠా నేత ఎల్లంగౌడ్ అరెస్టుOneindia Telugu
ఎల్లంగౌడ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్ అరెస్టయ్యాడు. ఎల్లంగౌడ్ని ఎస్ఓటీ పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. ఈ నెల నాలుగో తేదీన హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేట ప్రాంతంలో ఎల్లంగౌడ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అప్పుడు ఎల్లంగౌడ్ పోలీసుల మీద జరిపిన కాల్పుల్లో ఒక ...
నకిలీ నోట్ల సూత్రధారి ఎల్లంగౌడ్ అరెస్టు
నకిలీ నోట్ల పంపిణీ ముఠా నేత ఎల్లంగౌడ్ అరెస్టు
ఎల్లంగౌడ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మూడుసార్లు వెల్లోకి వైసీపీ తెలుగువన్
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశం మీద చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు మూడుసార్లు వెల్లోకి దూసుకు వెళ్ళడంతో అసెంబ్లీ మూడుసార్లు వాయిదా పడింది. రెండుసార్లు కొద్ది సమయం వాయిదా పడిన అసెంబ్లీ మూడోసారి మాత్రం ఏకంగా మంగళవారానికి వాయిదా పడింది. దాంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటిరోజు ఎలాంటి చర్చా ...
వెల్లోకి వైకాపాAndhrabhoomi
దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీసాక్షి
జగన్ పార్టీ హడావుడి : మంగళవారానికి సభ వాయిదా!వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhraprabha
అన్ని 23 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశం మీద చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు మూడుసార్లు వెల్లోకి దూసుకు వెళ్ళడంతో అసెంబ్లీ మూడుసార్లు వాయిదా పడింది. రెండుసార్లు కొద్ది సమయం వాయిదా పడిన అసెంబ్లీ మూడోసారి మాత్రం ఏకంగా మంగళవారానికి వాయిదా పడింది. దాంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటిరోజు ఎలాంటి చర్చా ...
వెల్లోకి వైకాపా
దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ
జగన్ పార్టీ హడావుడి : మంగళవారానికి సభ వాయిదా!
తెలంగాణలో కుటుంబ సర్వేకు హైకోర్టు గ్రీన్సిగ్నల్! వెబ్ దునియా
తెలంగాణలో కుటుంబ సర్వేకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడే సర్వేను ఆపలేమని కోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ మంగళవారంనాడు జరప తలపెట్టిన సమగ్ర సర్వేకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. సర్వే చట్ట విరుద్ధమంటూ సుప్రీం కోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు ...
తెలంగాణలో కుటుంబ సర్వేకు హైకోర్టు పచ్చజెండాOneindia Telugu
సమగ్ర సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్సాక్షి
సమగ్ర కుటుంబ సర్వే చేయొచ్చు: హైకోర్టుతెలుగువన్
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
తెలంగాణలో కుటుంబ సర్వేకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడే సర్వేను ఆపలేమని కోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ మంగళవారంనాడు జరప తలపెట్టిన సమగ్ర సర్వేకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. సర్వే చట్ట విరుద్ధమంటూ సుప్రీం కోర్టు న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు ...
తెలంగాణలో కుటుంబ సర్వేకు హైకోర్టు పచ్చజెండా
సమగ్ర సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సమగ్ర కుటుంబ సర్వే చేయొచ్చు: హైకోర్టు
నేడే సమగ్ర కుటుంబ సర్వే తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టన సమగ్ర కుటుంబ సర్వే ఈరోజు జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి సర్వే ప్రారంభమవుతుందని, ఎన్యుమరేటర్లు వచ్చి మీ ఇంటి తలుపు తడతారని అధికారులు తెలిపారు. సర్వే పూర్తయ్యే వరకూ ఎన్యుమరేటర్లు కార్యాలయాలకు తిరిగి వెళ్ళరు. హైదరాబాద్లోని 18 సర్కిళ్లు, 150 వార్డుల్లోని 20 ...
సమగ్ర సర్వే..సాక్షి
జిహెచ్ ఎంసి లో సర్వే పై నీలి నీడలు...10tv
రేపటి సర్వే సజావుగా సాగుతది:సోమేష్ కుమార్Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టన సమగ్ర కుటుంబ సర్వే ఈరోజు జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి సర్వే ప్రారంభమవుతుందని, ఎన్యుమరేటర్లు వచ్చి మీ ఇంటి తలుపు తడతారని అధికారులు తెలిపారు. సర్వే పూర్తయ్యే వరకూ ఎన్యుమరేటర్లు కార్యాలయాలకు తిరిగి వెళ్ళరు. హైదరాబాద్లోని 18 సర్కిళ్లు, 150 వార్డుల్లోని 20 ...
సమగ్ర సర్వే..
జిహెచ్ ఎంసి లో సర్వే పై నీలి నీడలు...
రేపటి సర్వే సజావుగా సాగుతది:సోమేష్ కుమార్
అసెంబ్లీకి ఊతకర్రతో వచ్చిన బాలకృష్ణ సాక్షి
సాక్షి, హైదరాబాద్: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఊతకర్ర సాయంతో సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. తొలి రోజు సమావేశాలు ముగిసే వరకూ ఆయన సభలో ఉన్నారు. ఇటీవల ఒక సినిమా షూటింగ్లో బాలకృష్ణ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రతి సిని మాకు తనకు గాయం గుర్తుంటుందన్నారు.
వైకాపాపై బాలకృష్ణ అసహనం : శ్రీకాంత్ రెడ్డి బస్తీమే సవాల్!వెబ్ దునియా
జగన్ పార్టీపై బాలకృష్ణ అసహనం, శ్రీకాంత్ రెడ్డి సవాల్Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఊతకర్ర సాయంతో సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. తొలి రోజు సమావేశాలు ముగిసే వరకూ ఆయన సభలో ఉన్నారు. ఇటీవల ఒక సినిమా షూటింగ్లో బాలకృష్ణ గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రతి సిని మాకు తనకు గాయం గుర్తుంటుందన్నారు.
వైకాపాపై బాలకృష్ణ అసహనం : శ్రీకాంత్ రెడ్డి బస్తీమే సవాల్!
జగన్ పార్టీపై బాలకృష్ణ అసహనం, శ్రీకాంత్ రెడ్డి సవాల్
'లైన్' దాటితే మనిషి రాక్షసుడే! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మనం మనుషులమా? రాక్షసులమా!? ఒక చిన్న లైన్ ఉంటుంది. మనిషి రాక్షసుడు కావడానికి! ఆ లైన్ దాటిన తర్వాత మనిషి రాక్షసుడు అవుతాడు. మనిషికి మనస్సాక్షి ఉంటుంది. కాన్షియస్ అనేది చనిపోతే మనిషి రాక్షసుడు అవుతాడు. అదే పరిస్థితిలో ఉన్నాం'' అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అవన్నీ సర్కారీ హత్యలే!సాక్షి
అర్థం లేని ఆరోపణలపై పరువునష్టం దావాAndhraprabha
పదే పదే అర్థం లేని ఆరోపణలు చేస్తే దావా వేస్తా!: జగన్ వార్నింగ్వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మనం మనుషులమా? రాక్షసులమా!? ఒక చిన్న లైన్ ఉంటుంది. మనిషి రాక్షసుడు కావడానికి! ఆ లైన్ దాటిన తర్వాత మనిషి రాక్షసుడు అవుతాడు. మనిషికి మనస్సాక్షి ఉంటుంది. కాన్షియస్ అనేది చనిపోతే మనిషి రాక్షసుడు అవుతాడు. అదే పరిస్థితిలో ఉన్నాం'' అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అవన్నీ సర్కారీ హత్యలే!
అర్థం లేని ఆరోపణలపై పరువునష్టం దావా
పదే పదే అర్థం లేని ఆరోపణలు చేస్తే దావా వేస్తా!: జగన్ వార్నింగ్
మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కోదండరాం? తెలుగువన్
మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నారా? ఈ ఆలోచన కోదండరాంకి వుందోలేదో గానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిశీలిస్తోంది. సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు ఆర్సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి ...
టీ- కాంగ్రెస్ సదస్సుపై రగడఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెదక్ అభ్యర్థిగా కోదండరాం!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నారా? ఈ ఆలోచన కోదండరాంకి వుందోలేదో గానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిశీలిస్తోంది. సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు ఆర్సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి ...
టీ- కాంగ్రెస్ సదస్సుపై రగడ
మెదక్ అభ్యర్థిగా కోదండరాం!
జగన్ బంపర్ ఆఫర్... లక్షకోట్లలో పదిశాతం తీసుకోండి నాయనలారా... వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపి) అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి మెగా ఆఫర్ ఇచ్చేశారు. టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నట్లు తన వద్ద లక్ష కోట్లు ఉంటే పది శాతం మాత్రం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చని ఆఫర్ చేశారు. పరిటాల రవి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని ...
జగన్ బంపర్ ఆఫర్... లక్షకోట్లలో పదిశాతం...తెలుగువన్
లక్షకోట్లు: టీడీపీకి జగన్ ఆఫర్, పరిటాల రవి హత్యపై...Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపి) అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి మెగా ఆఫర్ ఇచ్చేశారు. టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నట్లు తన వద్ద లక్ష కోట్లు ఉంటే పది శాతం మాత్రం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చని ఆఫర్ చేశారు. పరిటాల రవి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని ...
జగన్ బంపర్ ఆఫర్... లక్షకోట్లలో పదిశాతం...
లక్షకోట్లు: టీడీపీకి జగన్ ఆఫర్, పరిటాల రవి హత్యపై...
కృష్ణా జిల్లా నందిగామ బైపోల్ : టీడీపీ అభ్యర్థిగా సౌమ్య వెబ్ దునియా
కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మరణంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడటంతో వచ్చే నెలలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సౌమ్యను రంగంలోకి దించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు.. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసినప్పటికీ ...
నందిగామ బరిలో టీడీపీ అభ్యర్థి సౌమ్యతెలుగువన్
జగన్ చెప్పినా నందిగామ, ఆళ్లగడ్డపై సస్పెన్స్, సౌమ్యకి..Oneindia Telugu
సౌమ్యకే సీటివ్వాలిAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మరణంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడటంతో వచ్చే నెలలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సౌమ్యను రంగంలోకి దించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు.. ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసినప్పటికీ ...
నందిగామ బరిలో టీడీపీ అభ్యర్థి సౌమ్య
జగన్ చెప్పినా నందిగామ, ఆళ్లగడ్డపై సస్పెన్స్, సౌమ్యకి..
సౌమ్యకే సీటివ్వాలి
సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారు.... తెలుగువన్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ సమగ్ర సర్వేపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడమే ఈ సర్వే ఉద్దేశమని రాజయ్య స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకే సమగ్ర కుటుంబ సర్వే ...
సర్వేపై దుష్ప్రచారం తగదుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ సమగ్ర సర్వేపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడమే ఈ సర్వే ఉద్దేశమని రాజయ్య స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకే సమగ్ర కుటుంబ సర్వే ...
సర్వేపై దుష్ప్రచారం తగదు
沒有留言:
張貼留言