ఉదయ్ కిరణ్ ఎలా మరణించాడంటే.. ఇదిగో ఫోరెన్సిక్ రిపోర్ట్... తెలుగువన్
సినీ కథానాయకుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న ఇంతకాలానికి ఆయన మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం స్పష్టంగా వున్నప్పటికీ, ఫోరెన్సిక్ నివేదిక అందేవరకూ 'ఆత్మహత్య'గా భావించని పోలీసులు ఉదయ్ కిరణ్ది అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ రిపోర్టు ...
ఉదయ్ కిరణ్ ఎలా మరణించాడంటే... ఫోరెన్సిక్ రిపోర్ట్ వివరం...వెబ్ దునియా
ఉదయ్ కిరణ్ మృతిపై మిస్టరీ వీడింది..Kandireega
మద్యం సేవించి ఆత్మహత్య: ఉదయ్ కిరణ్ మిస్టరీ వీడిందిOneindia Telugu
సాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
సినీ కథానాయకుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న ఇంతకాలానికి ఆయన మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం స్పష్టంగా వున్నప్పటికీ, ఫోరెన్సిక్ నివేదిక అందేవరకూ 'ఆత్మహత్య'గా భావించని పోలీసులు ఉదయ్ కిరణ్ది అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ రిపోర్టు ...
ఉదయ్ కిరణ్ ఎలా మరణించాడంటే... ఫోరెన్సిక్ రిపోర్ట్ వివరం...
ఉదయ్ కిరణ్ మృతిపై మిస్టరీ వీడింది..
మద్యం సేవించి ఆత్మహత్య: ఉదయ్ కిరణ్ మిస్టరీ వీడింది
'పీకే' కొత్త పోస్టర్... అమీర్ఖాన్ ఒంటిమీద బట్టలున్నాయ్... తెలుగువన్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన తాజా చిత్రం 'పీకే' పోస్టర్ని ఆమధ్య విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఒంటిమీద బట్టల్లేకుండా 'అక్కడ' కేవలం ఓ పాత టేప్ రికార్డర్ మాత్రమే పెట్టుకుని కనిపించి అల్లకల్లోలం చేశాడు. రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినా అమీర్ ఖాన్ ...
మిస్టర్ ఫర్ ఫెక్ట్ రూటే సపరేటు..10tv
అమీర్ఖాన్ 'పీకే' సెకండ్ పోస్టర్... నిండుగా బట్టలున్నాయ్...వెబ్ దునియా
అమీర్ ఖాన్ “పీకే” సెకండ్ లుక్ విడుదలKandireega
Oneindia Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన తాజా చిత్రం 'పీకే' పోస్టర్ని ఆమధ్య విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఒంటిమీద బట్టల్లేకుండా 'అక్కడ' కేవలం ఓ పాత టేప్ రికార్డర్ మాత్రమే పెట్టుకుని కనిపించి అల్లకల్లోలం చేశాడు. రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినా అమీర్ ఖాన్ ...
మిస్టర్ ఫర్ ఫెక్ట్ రూటే సపరేటు..
అమీర్ఖాన్ 'పీకే' సెకండ్ పోస్టర్... నిండుగా బట్టలున్నాయ్...
అమీర్ ఖాన్ “పీకే” సెకండ్ లుక్ విడుదల
తిరుమల : ఆన్లైన్లో రూ.300 దర్శన టిక్కెట్లు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, ఆగస్టు 20 : తిరుమల శ్రీవారి సులభ దర్శనం కోసం ఆన్లైన్లో రూ.300 టిక్కెట్ల జారీ ప్రక్రియ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభమైంది. ఈ టిక్కెట్ల జారీ, తదితర ఏర్పాట్లను మధ్యాహ్నం టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ పరిశీలించారు. తొలుత రూ.300 దర్శన భక్తుల ప్రవేశమార్గమైన టీబీసీ-129 వద్ద జరుగుతున్న ఏర్పాట్లను తనిఖీ చేశారు. స్కానింగ్ విధానాన్ని ...
క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయిసాక్షి
నేటి నుంచి ఆన్లైన్లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లుAndhrabhoomi
రేపటి నుంచి శ్రీవారి దర్శనం ఆన్లైన్ టికెట్లుNamasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
తిరుమల, ఆగస్టు 20 : తిరుమల శ్రీవారి సులభ దర్శనం కోసం ఆన్లైన్లో రూ.300 టిక్కెట్ల జారీ ప్రక్రియ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభమైంది. ఈ టిక్కెట్ల జారీ, తదితర ఏర్పాట్లను మధ్యాహ్నం టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ పరిశీలించారు. తొలుత రూ.300 దర్శన భక్తుల ప్రవేశమార్గమైన టీబీసీ-129 వద్ద జరుగుతున్న ఏర్పాట్లను తనిఖీ చేశారు. స్కానింగ్ విధానాన్ని ...
క్షణాల్లో వందల టికెట్లు అమ్ముడైపోయాయి
నేటి నుంచి ఆన్లైన్లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు
రేపటి నుంచి శ్రీవారి దర్శనం ఆన్లైన్ టికెట్లు
'ఆషికి-2' కంటే బాగా వచ్చింది సాక్షి
హిందీలో ఘనవిజయం సాధించిన 'ఆషికి 2' తెలుగులో 'నీ జతగా నేనుండాలి' పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్లో చేశారు. ఈ ఫీల్గుడ్ లవ్స్టోరీ హిందీలోకన్నా తెలుగులో బాగా వచ్చిందని ...
'నీ జతగా నేనుండాలి' ప్లాటినమ్ డిస్క్Andhrabhoomi
'నీ జతగా నేనుండాలి' ప్లాటినమ్ డిస్క్ (ఫోటోస్)Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
హిందీలో ఘనవిజయం సాధించిన 'ఆషికి 2' తెలుగులో 'నీ జతగా నేనుండాలి' పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. సచిన్ జోషి, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్లో చేశారు. ఈ ఫీల్గుడ్ లవ్స్టోరీ హిందీలోకన్నా తెలుగులో బాగా వచ్చిందని ...
'నీ జతగా నేనుండాలి' ప్లాటినమ్ డిస్క్
'నీ జతగా నేనుండాలి' ప్లాటినమ్ డిస్క్ (ఫోటోస్)
పవన్ సినిమాలో తెలుగమ్మాయి తెలుగువన్
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'గోపాల గోపాల'. లేటెస్ట్ గా ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర కోసం తెలుగమ్మాయి మధుశాలిని తీసుకున్నారు. ఈమె ఒక ముఖ్యమైన టీవీ రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వెర్షన్ 'ఓ మై గాడ్'లో నిధి చేసిన రోల్ను తెలుగులో మధు చేస్తుందన్నమాట. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ...
పవన్ కళ్యాణ్ సినిమాలో మధుశాలినిOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'గోపాల గోపాల'. లేటెస్ట్ గా ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర కోసం తెలుగమ్మాయి మధుశాలిని తీసుకున్నారు. ఈమె ఒక ముఖ్యమైన టీవీ రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వెర్షన్ 'ఓ మై గాడ్'లో నిధి చేసిన రోల్ను తెలుగులో మధు చేస్తుందన్నమాట. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ...
పవన్ కళ్యాణ్ సినిమాలో మధుశాలిని
'అనుక్షణం'.. భయం భయం! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంచు విష్ణు కథానాయకుడిగా రామ్గోపాల్ వర్మ రూపొందించిన 'అనుక్షణం' చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో విడుదల కానున్నది. ఎ.వి. పిక్చర్స్ పతాకంపై పార్థసారథి, గజేంద్రనాయుడు, విజయ్ నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ పనులు పూర్తయిన ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ లభించింది. ఈ సంగతిని నిర్మాతలు తెలియజేస్తూ ''ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కు విశేష ...
12న 'అనుక్షణం'Andhrabhoomi
పోలీస్ పవర్!సాక్షి
సెప్టెంబర్ 12న ఆర్జీవి-మంచు విష్ణుల 'అనుక్షణం'..!!వెబ్ దునియా
Andhraprabha
అన్ని 6 వార్తల కథనాలు »
మంచు విష్ణు కథానాయకుడిగా రామ్గోపాల్ వర్మ రూపొందించిన 'అనుక్షణం' చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో విడుదల కానున్నది. ఎ.వి. పిక్చర్స్ పతాకంపై పార్థసారథి, గజేంద్రనాయుడు, విజయ్ నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ పనులు పూర్తయిన ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ లభించింది. ఈ సంగతిని నిర్మాతలు తెలియజేస్తూ ''ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కు విశేష ...
12న 'అనుక్షణం'
పోలీస్ పవర్!
సెప్టెంబర్ 12న ఆర్జీవి-మంచు విష్ణుల 'అనుక్షణం'..!!
లండన్ లో ఏం జరిగిందంటే..!? సాక్షి
''తెలుగు సినీ కళాకారులకు మరింత ఉపాధి దొరకాలంటే... చిన్న సినిమాలు విజయం సాధించాలి. తెలుగు సినిమా కళకళలాడేది అప్పుడే'' అని మురళీమోహన్ అన్నారు. పృధ్వీరాజ్, ప్రతాప్పోతన్, ఆండ్రియా, నందిత ప్రధాన పాత్రధారులుగా అనిల్ సి.మీనన్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం 'లండన్ బ్రిడ్జ్'. ఈ చిత్రం 'లవ్ ఇన్ లండన్'గా తెలుగులో విడుదల కానుంది.
ఆడియోలో 'లవ్ ఇన్ లండన్'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిన్న చిత్రాలతోనే పరిశ్రమ ప్రగతిAndhrabhoomi
చిన్నచిత్రాలతోనే పరిశ్రమ కళకళ... మురళీమోహన్వెబ్ దునియా
FilmyBuzz
అన్ని 6 వార్తల కథనాలు »
''తెలుగు సినీ కళాకారులకు మరింత ఉపాధి దొరకాలంటే... చిన్న సినిమాలు విజయం సాధించాలి. తెలుగు సినిమా కళకళలాడేది అప్పుడే'' అని మురళీమోహన్ అన్నారు. పృధ్వీరాజ్, ప్రతాప్పోతన్, ఆండ్రియా, నందిత ప్రధాన పాత్రధారులుగా అనిల్ సి.మీనన్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం 'లండన్ బ్రిడ్జ్'. ఈ చిత్రం 'లవ్ ఇన్ లండన్'గా తెలుగులో విడుదల కానుంది.
ఆడియోలో 'లవ్ ఇన్ లండన్'
చిన్న చిత్రాలతోనే పరిశ్రమ ప్రగతి
చిన్నచిత్రాలతోనే పరిశ్రమ కళకళ... మురళీమోహన్
సునీల్ సినిమా షురూ! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సునీల్ హీరోగా వాసువర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. దిల్రాజు నిర్మాత. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కీరవాణి స్విచ్ఛాన్ చేశారు. శ్యామ్ప్రసాద్రెడ్డి క్లాప్నిచ్చారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ మాట్లాడుతూ ''ఎన్ని ...
పెద్ద హీరో కోసం రాసిన కథను నాతో తీస్తున్నారు : సునీల్సాక్షి
సునీల్ చిత్రం మొదలైంది...Andhrabhoomi
స్టార్ హీరో స్థానంలో సునీల్, దిల్ రాజు ప్లాన్ (ఫోటోలు)Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
సునీల్ హీరోగా వాసువర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. దిల్రాజు నిర్మాత. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కీరవాణి స్విచ్ఛాన్ చేశారు. శ్యామ్ప్రసాద్రెడ్డి క్లాప్నిచ్చారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ మాట్లాడుతూ ''ఎన్ని ...
పెద్ద హీరో కోసం రాసిన కథను నాతో తీస్తున్నారు : సునీల్
సునీల్ చిత్రం మొదలైంది...
స్టార్ హీరో స్థానంలో సునీల్, దిల్ రాజు ప్లాన్ (ఫోటోలు)
పక్కా మాస్ లుక్తో ఎన్టీఆర్ రభస ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రభస' ఈ నెల 29న విడుదల కానుంది. బెల్లంకొండ సురేష్ సమర్పిస్తున్నారు. బెల్లంకొండ గణేష్బాబు నిర్మాత. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ- ''ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఇందులో ఎన్టీఆర్ ...
29న ఎన్టిఆర్ 'రభస'Andhrabhoomi
ఎన్టీఆర్ 'రభస'Andhraprabha
'రభస'మీద రభస జరుగుతోందిOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ఎన్టీఆర్ కథానాయకుడిగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రభస' ఈ నెల 29న విడుదల కానుంది. బెల్లంకొండ సురేష్ సమర్పిస్తున్నారు. బెల్లంకొండ గణేష్బాబు నిర్మాత. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ- ''ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఇందులో ఎన్టీఆర్ ...
29న ఎన్టిఆర్ 'రభస'
ఎన్టీఆర్ 'రభస'
'రభస'మీద రభస జరుగుతోంది
డ్రంక్ అండ్ డ్రైవ్... తాగలేదు మొర్రో అంటున్న అల్లు అర్జున్ వెబ్ దునియా
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షకు నిరాకరించడమే కాకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా చూపిస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ ప్రచారం అవుతుండటంపై బన్నీ అల్లు అర్జున్ స్పందించాడు. ఆరోజు అర్థరాత్రి పోలీసులు నా కారును ఆపినమాట నిజమే, ఐతే అప్పుడు ఏం జరిగిందంటే, పోలీసులు నాకు బ్రీత్ అనలైజర్ పరీక్ష ...
డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పందించిన అల్లు అర్జున్తెలుగువన్
డ్రంక్-అండ్-డ్రైవ్ వివాదంలో అల్లు అర్జున్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తప్పుడు ప్రచారం అంటూ అల్లు అర్జున్ ఆవేదనOneindia Telugu
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షకు నిరాకరించడమే కాకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా చూపిస్తున్న వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ ప్రచారం అవుతుండటంపై బన్నీ అల్లు అర్జున్ స్పందించాడు. ఆరోజు అర్థరాత్రి పోలీసులు నా కారును ఆపినమాట నిజమే, ఐతే అప్పుడు ఏం జరిగిందంటే, పోలీసులు నాకు బ్రీత్ అనలైజర్ పరీక్ష ...
డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పందించిన అల్లు అర్జున్
డ్రంక్-అండ్-డ్రైవ్ వివాదంలో అల్లు అర్జున్
తప్పుడు ప్రచారం అంటూ అల్లు అర్జున్ ఆవేదన
沒有留言:
張貼留言