అసెంబ్లీకి ముస్తాబు Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ అసెంబ్లీ సమూలంగా మారుతోంది. అసెంబ్లీలో ప్రస్తుతం 300 సీట్లు ఉన్నాయి. వీటి స్థానంలో 160 సీట్లతో ఆధునీకరించనున్నారు. అదేవిధంగా చాంబర్ నుంచి సీట్లో కూర్చోవడానికి వచ్చే స్పీకర్ మార్గాన్ని వాస్తుకు అనుగుణంగా మార్చనున్నారు. ప్రస్తుతం అధికారులు కూర్చునే ఆఫీషియల్ చాంబర్ వైపునుంచి వచ్చే విధంగా ...
స్పీకర్తో కేసీఆర్ భేటీ: 58:42 నిష్పత్తి ఖర్చు, గవర్నర్తో..?వెబ్ దునియా
ఈశాన్యం నుంచి అసెంబ్లీలోకి వెళ్లేటట్టు చేయాలని వాస్తు సూచనలు ఇచ్చిన కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఛాంబర్లు చెరిసగం: కోడెల, మధుసూదనాచారి(పిక్చర్స్)Oneindia Telugu
Andhraprabha
తెలుగువన్
సాక్షి
అన్ని 24 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ అసెంబ్లీ సమూలంగా మారుతోంది. అసెంబ్లీలో ప్రస్తుతం 300 సీట్లు ఉన్నాయి. వీటి స్థానంలో 160 సీట్లతో ఆధునీకరించనున్నారు. అదేవిధంగా చాంబర్ నుంచి సీట్లో కూర్చోవడానికి వచ్చే స్పీకర్ మార్గాన్ని వాస్తుకు అనుగుణంగా మార్చనున్నారు. ప్రస్తుతం అధికారులు కూర్చునే ఆఫీషియల్ చాంబర్ వైపునుంచి వచ్చే విధంగా ...
స్పీకర్తో కేసీఆర్ భేటీ: 58:42 నిష్పత్తి ఖర్చు, గవర్నర్తో..?
ఈశాన్యం నుంచి అసెంబ్లీలోకి వెళ్లేటట్టు చేయాలని వాస్తు సూచనలు ఇచ్చిన కేసీఆర్
ఛాంబర్లు చెరిసగం: కోడెల, మధుసూదనాచారి(పిక్చర్స్)
జెండా పండుగ సాక్షిగా జగన్ పార్టీ మహిళా నేత చెప్పు దాడి! వెబ్ దునియా
జెండా పండుగ సాక్షిగా జగన్ పార్టీ మహిళా నేత చెప్పుతో దాడి చేసింది. కరీంనగర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు. జాతీయ గీతాలాపన పూర్తి కాగానే ఆ పార్టీ ...
కరీంనగర్ వైసీపీ లో భగ్గుమన్న విభేదాలు10tv
జగన్ పార్టీ: సింగిరెడ్డిపై మహిళా నేత చెప్పుతో దాడిOneindia Telugu
కరీంనగర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘర్షణ, జిల్లా అధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
జెండా పండుగ సాక్షిగా జగన్ పార్టీ మహిళా నేత చెప్పుతో దాడి చేసింది. కరీంనగర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా శుక్రవారం వైయస్సార్ కాంగ్రెసు కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు. జాతీయ గీతాలాపన పూర్తి కాగానే ఆ పార్టీ ...
కరీంనగర్ వైసీపీ లో భగ్గుమన్న విభేదాలు
జగన్ పార్టీ: సింగిరెడ్డిపై మహిళా నేత చెప్పుతో దాడి
కరీంనగర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘర్షణ, జిల్లా అధ్యక్షుడిని చెప్పుతో కొట్టిన ...
మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల Andhrabhoomi
సంగారెడ్డి, ఆగస్టు 16 : సిఎం కెసిఆర్ రాజీనామాతో ఖాళీ అయన మెదక్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఆయా పార్టీల నాయకులకు ఊరటనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఉప ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 13వ తేదీన మెదక్ పార్లమెంటు ...
తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్..10tv
మోగిన నగారాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
13న మెదక్ ఉప ఎన్నికసాక్షి
తెలుగువన్
అన్ని 14 వార్తల కథనాలు »
సంగారెడ్డి, ఆగస్టు 16 : సిఎం కెసిఆర్ రాజీనామాతో ఖాళీ అయన మెదక్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఆయా పార్టీల నాయకులకు ఊరటనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఉప ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 13వ తేదీన మెదక్ పార్లమెంటు ...
తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్..
మోగిన నగారా
13న మెదక్ ఉప ఎన్నిక
ఘరానా దొంగ.. శివ స్టైలే వేరు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బంజారాహిల్స్: ఘరానా దొంగ కొడవలూరి శివ అలియాస్ సాంబ శుక్రవారం అర్ధరాత్రి పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. నార్సింగిలోని శివ ఇంటిని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. రెండు వందలకు పైగా స్నాచింగ్లు చేసిన వ్యక్తి తమ మధ్య ఇంత అమాయకంగా ఎలా ఉండగలిగాడు అని స్థానికులు ఆశ్చర్యపోయారు. ఖరీదైన రెండు లగ్జరీ కార్లతో పాటు స్పోర్ట్స్ బైక్ ...
శివ..ఖతర్నాక్సాక్షి
ఠాణా వద్దే ఇల్లు..!Andhrabhoomi
గజదొంగ శివ లైఫ్ స్టైల్: ఖాకీలకే దిమ్మతిరిగింది!వెబ్ దునియా
Oneindia Telugu
10tv
Andhraprabha
అన్ని 30 వార్తల కథనాలు »
బంజారాహిల్స్: ఘరానా దొంగ కొడవలూరి శివ అలియాస్ సాంబ శుక్రవారం అర్ధరాత్రి పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. నార్సింగిలోని శివ ఇంటిని చూసిన పోలీసులు అవాక్కయ్యారు. రెండు వందలకు పైగా స్నాచింగ్లు చేసిన వ్యక్తి తమ మధ్య ఇంత అమాయకంగా ఎలా ఉండగలిగాడు అని స్థానికులు ఆశ్చర్యపోయారు. ఖరీదైన రెండు లగ్జరీ కార్లతో పాటు స్పోర్ట్స్ బైక్ ...
శివ..ఖతర్నాక్
ఠాణా వద్దే ఇల్లు..!
గజదొంగ శివ లైఫ్ స్టైల్: ఖాకీలకే దిమ్మతిరిగింది!
తెలంగాణ నుంచి రోస్టర్ సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వర్తించిన రాష్ర్టేతర కేడర్ల సివిల్ సర్వీసు అధికారుల పంపకంలో రోస్టర్ పాయింట్ను తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించనున్నారు. ఆయా అధికారుల పంపిణీ కోసం రోస్టర్ పాయింట్ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలన్నదానిపై శనివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ప్రత్యూష్సిన్హా కమిటీ ...
తెలంగాణకు తొలి చాన్స్Andhrabhoomi
ముగిసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ, క్యాడర్ విభజనలో లాటరీలో తెలంగాణ లక్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కొలిక్కి వచ్చిన సివిల్ సర్వీసెస్ విభజనతెలుగువన్
Namasthe Telangana
Andhraprabha
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వర్తించిన రాష్ర్టేతర కేడర్ల సివిల్ సర్వీసు అధికారుల పంపకంలో రోస్టర్ పాయింట్ను తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించనున్నారు. ఆయా అధికారుల పంపిణీ కోసం రోస్టర్ పాయింట్ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలన్నదానిపై శనివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ప్రత్యూష్సిన్హా కమిటీ ...
తెలంగాణకు తొలి చాన్స్
ముగిసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ, క్యాడర్ విభజనలో లాటరీలో తెలంగాణ లక్
కొలిక్కి వచ్చిన సివిల్ సర్వీసెస్ విభజన
విజయవాడ తాత్కాలిక కేపిటల్: కాంగ్రెస్ ఏమంటుంది? వెబ్ దునియా
విజయవాడ తాత్కాలిక కేపిటల్గా ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రభావం శివరామకృష్ణన్ కమిటీపై పడుతుందని, అందువల్ల ఆ కమిటీ సభ్యుల ఆ ప్రభావానికి లోనుకాకుండా తమ నివేదిక ఇవ్వాలని ఎపిసిసి అద్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ...
తాత్కాలిక రాజధానిపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్తెలుగువన్
మరో తాత్కాలిక రాజధాని ఎందుకు: రఘువీరాOneindia Telugu
తాత్కాలిక రాజధాని-కమిటీ పై ప్రభావంNews Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
విజయవాడ తాత్కాలిక కేపిటల్గా ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రభావం శివరామకృష్ణన్ కమిటీపై పడుతుందని, అందువల్ల ఆ కమిటీ సభ్యుల ఆ ప్రభావానికి లోనుకాకుండా తమ నివేదిక ఇవ్వాలని ఎపిసిసి అద్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ...
తాత్కాలిక రాజధానిపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్
మరో తాత్కాలిక రాజధాని ఎందుకు: రఘువీరా
తాత్కాలిక రాజధాని-కమిటీ పై ప్రభావం
జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల రెపరెపలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఓరుగల్లు, ఆంధ్రజ్యోతి : 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. భారత్ మాతాకి జై.. జైబోలో స్వతంత్ర భారత్కి.. జై తెలంగాణ.. నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ అనంతరం వరంగల్ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ...
ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుAndhrabhoomi
వైభవంగా స్వాతంత్య్ర వేడుకలుసాక్షి
స్వాతంత్ర దిన సందేశాలు - వాస్తవిక సంకేతాలు..10tv
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 55 వార్తల కథనాలు »
ఓరుగల్లు, ఆంధ్రజ్యోతి : 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. భారత్ మాతాకి జై.. జైబోలో స్వతంత్ర భారత్కి.. జై తెలంగాణ.. నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావ అనంతరం వరంగల్ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ...
ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు
స్వాతంత్ర దిన సందేశాలు - వాస్తవిక సంకేతాలు..
ముఖ్యమంత్రులుగా కేసీఆర్ - చంద్రబాబు వేస్ట్ : సీపీఐ నేత చాడ! వెబ్ దునియా
ముఖ్యమంత్రులుగా కె చంద్రశేఖర్ రావు, చంద్రబాబులు వేస్ట్ అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. అంటే వీరిద్దరు పరిపక్వత లేని పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ...
బాబు ఏం చేశాడు, ఆధిపత్య పోరు: హరీష్ రావుOneindia Telugu
పరిపక్వత లేని సీఎంలుగా కేసీఆర్, చంద్రబాబు వ్యవహరిస్తున్నారు : చాడఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వీరిద్దరిది పరిపక్వత లేని పాలనNews Articles by KSR
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ముఖ్యమంత్రులుగా కె చంద్రశేఖర్ రావు, చంద్రబాబులు వేస్ట్ అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. అంటే వీరిద్దరు పరిపక్వత లేని పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ...
బాబు ఏం చేశాడు, ఆధిపత్య పోరు: హరీష్ రావు
పరిపక్వత లేని సీఎంలుగా కేసీఆర్, చంద్రబాబు వ్యవహరిస్తున్నారు : చాడ
వీరిద్దరిది పరిపక్వత లేని పాలన
కాంగ్రెస్, టీడీపీలపై హరీష్ రావు ఫైర్: 60 రోజుల్లో ఎలా? వెబ్ దునియా
రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నాయకుల మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని భారీనీటిపారుదల, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్, టిడిపి పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని, ఆరవై ఏళ్లలో వీళ్లు సాధించలేని అభివృద్ధిని అరవై రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం సాధించలేదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఇంకా మరిన్ని »
రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నాయకుల మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని భారీనీటిపారుదల, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్, టిడిపి పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని, ఆరవై ఏళ్లలో వీళ్లు సాధించలేని అభివృద్ధిని అరవై రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం సాధించలేదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు.
రాహుల్ నామ జపంలో కాంగ్రెస్ సీనియర్లు 10tv
హైదరాబాద్: ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా రాహుల్ దే అనే వారు కాంగ్రెస్ పరివారం. ఓడింది కాబట్టి మాత్రం సమిష్టి బాధ్యత అంటున్నారు హస్తం నేతలు. ఇన్నాళ్లు యువరాజు పట్టాభిషేకమంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు రాహుల్ను కాపాడుకునే పనిలో పడ్డారు. అమూల్ బేబీగా ముద్రపడ్డ యువరాజును రక్షించేందుకు ...
'మోదీ మాయే' ముంచేసింది!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదుAndhrabhoomi
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీసాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా రాహుల్ దే అనే వారు కాంగ్రెస్ పరివారం. ఓడింది కాబట్టి మాత్రం సమిష్టి బాధ్యత అంటున్నారు హస్తం నేతలు. ఇన్నాళ్లు యువరాజు పట్టాభిషేకమంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు రాహుల్ను కాపాడుకునే పనిలో పడ్డారు. అమూల్ బేబీగా ముద్రపడ్డ యువరాజును రక్షించేందుకు ...
'మోదీ మాయే' ముంచేసింది!
కాంగ్రెస్ ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ
沒有留言:
張貼留言