కలుద్దాం మళ్లీ మళ్లీ..! Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 17: నిప్పా ఉప్పా అన్న చందంగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సిఎంల భేటీకి ఆదివారం రాజ్భవన్ వేదికైంది. ఉద్యోగుల విభజన, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు భవనాల పంపకం, ఎమ్సెట్ కౌన్సిలింగ్, విద్యుత్ తదితర 12 అంశాల వరకు ఆంధ్ర రాష్ట్ర సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు మధ్య జరిగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి ...
ఇది తొలి అడుగేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఓ అభిప్రాయానికి వచ్చాం: సీఎం కేసీఆర్సాక్షి
A News WebsiteNews Articles by KSR
Namasthe Telangana
10tv
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 17: నిప్పా ఉప్పా అన్న చందంగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సిఎంల భేటీకి ఆదివారం రాజ్భవన్ వేదికైంది. ఉద్యోగుల విభజన, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు భవనాల పంపకం, ఎమ్సెట్ కౌన్సిలింగ్, విద్యుత్ తదితర 12 అంశాల వరకు ఆంధ్ర రాష్ట్ర సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కె చంద్రశేఖరరావు మధ్య జరిగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి ...
ఇది తొలి అడుగే
ఓ అభిప్రాయానికి వచ్చాం: సీఎం కేసీఆర్
A News Website
మాఫీపై స్పష్టత లేదు, నందిగామలో పోటీ చేద్దాం: జగన్ Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు చెప్పారని అంటున్నారు. పార్టీ తరఫున ఈసారి అభ్యర్థిని బరిలోకి దింపాల్సిందేనని, ఇటీవల గొట్టిముక్కలలో పార్టీ కార్యకర్త ...
సౌమ్యకే సీటివ్వాలిAndhrabhoomi
నందిగామ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ సమావేశాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోగిన 'ఉప' నగరాసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు చెప్పారని అంటున్నారు. పార్టీ తరఫున ఈసారి అభ్యర్థిని బరిలోకి దింపాల్సిందేనని, ఇటీవల గొట్టిముక్కలలో పార్టీ కార్యకర్త ...
సౌమ్యకే సీటివ్వాలి
నందిగామ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పోటాపోటీ సమావేశాలు
మోగిన 'ఉప' నగరా
నేడు ఎపి తొలి బడ్జెట్ సమావేశాలు 10tv
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సర్వ సన్నద్దమైంది. వచ్చే నెల 12 వరకు జరగాల్సిన ఈ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ ఏడో తేదితోనే ముగించనున్నారు. ఉదయం 8గంటలకు బీఏసీ సమావేశంలో ఎజెండాను నిర్ణయించనున్నారు. బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గైర్హాజరు కావాలని ...
ఆరునే అసెంబ్లీ ముగింపుAndhrabhoomi
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలుసాక్షి
బడ్జెట్ సమావేశాలపై సర్కార్ కసరత్తుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సర్వ సన్నద్దమైంది. వచ్చే నెల 12 వరకు జరగాల్సిన ఈ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ ఏడో తేదితోనే ముగించనున్నారు. ఉదయం 8గంటలకు బీఏసీ సమావేశంలో ఎజెండాను నిర్ణయించనున్నారు. బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గైర్హాజరు కావాలని ...
ఆరునే అసెంబ్లీ ముగింపు
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
బడ్జెట్ సమావేశాలపై సర్కార్ కసరత్తు
జగన్ సమావేశానికి 20 మంది ఎమ్మెల్యేలు డుమ్మా Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి హైదరాబాదులోని లోటస్పాండ్లో గల తన నివాసంలో ఆదివారం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అధికార ...
జగన్ సమావేశానికి 20 మంది వైకాపా ఎమ్మెల్యేల డుమ్మా!?వెబ్ దునియా
జగన్ నివాసంలో వైసీపీఎల్పీ సమావేశం, 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి హైదరాబాదులోని లోటస్పాండ్లో గల తన నివాసంలో ఆదివారం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అధికార ...
జగన్ సమావేశానికి 20 మంది వైకాపా ఎమ్మెల్యేల డుమ్మా!?
జగన్ నివాసంలో వైసీపీఎల్పీ సమావేశం, 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు
జాతిని కాపాడేది భాషే Andhrabhoomi
విజయవాడ, ఆగస్టు 17: ఒక జాతిని కాపాడగల్గేది ఒక భాష మాత్రమే.. అందుకే హిందీ భాషకు ఏర్పాటు చేసిన విధంగా జాతీయస్థాయిలో తెలుగు భాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కేంద్రంతో చర్చించనున్నామని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు భాష ఉన్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంకుచిత భావాలను ప్రతి ఒక్కరూ విడనాడాలని కోరారు.
రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
విజయవాడ, ఆగస్టు 17: ఒక జాతిని కాపాడగల్గేది ఒక భాష మాత్రమే.. అందుకే హిందీ భాషకు ఏర్పాటు చేసిన విధంగా జాతీయస్థాయిలో తెలుగు భాషకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కేంద్రంతో చర్చించనున్నామని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు భాష ఉన్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంకుచిత భావాలను ప్రతి ఒక్కరూ విడనాడాలని కోరారు.
రాజకీయం రాష్ట్రాన్ని ముక్కలు చేసింది
జడ్పీ స్థాయి సంఘాల కమిటీల ఏర్పాటు Andhrabhoomi
ఏలూరు, ఆగస్టు 17 : జిల్లా పరిషత్ స్థాయి సంఘాల కమిటీలు ఏర్పాటయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థాయి సంఘాలకు అధ్యక్షులు, సభ్యుల ఎంపిక జరిగింది. ఒకటవ స్థాయి సంఘం అయిన ఆర్ధిక, ప్రణాళికా స్థాయి కమిటీకి అధ్యక్షునిగా జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ...
జెడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక ఏకగ్రీవంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఏలూరు, ఆగస్టు 17 : జిల్లా పరిషత్ స్థాయి సంఘాల కమిటీలు ఏర్పాటయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థాయి సంఘాలకు అధ్యక్షులు, సభ్యుల ఎంపిక జరిగింది. ఒకటవ స్థాయి సంఘం అయిన ఆర్ధిక, ప్రణాళికా స్థాయి కమిటీకి అధ్యక్షునిగా జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ...
జెడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక ఏకగ్రీవం
కెసిఆర్తో చర్చలు భేష్, సాయం తీసుకుంటా: బాబు Oneindia Telugu
హైదరాబాద్: రెండు రాష్ట్రాల మద్య ఇంకా చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సి ఉందని, ఆ దిశగా ముందుకు పోవడానికి ఆదివారం రాజ్భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జరిగిన సమావేశం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కెసిఆర్తో జరిపిన చర్చలపై ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
మంచి వాతావరణంలో చర్చలు జరిగాయి, విభజనలో కొన్ని సమస్యలు వచ్చాయి, తెలుగు జాతి ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: రెండు రాష్ట్రాల మద్య ఇంకా చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సి ఉందని, ఆ దిశగా ముందుకు పోవడానికి ఆదివారం రాజ్భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జరిగిన సమావేశం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కెసిఆర్తో జరిపిన చర్చలపై ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
మంచి వాతావరణంలో చర్చలు జరిగాయి, విభజనలో కొన్ని సమస్యలు వచ్చాయి, తెలుగు జాతి ...
కష్టసాధ్యంగా ఏపీఎస్ ఆర్టీసీ మనుగడ : మంత్రి రాఘవరావు వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మనుగడ కష్టసాధ్యంగా మారిందని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు 2.70 కోట్ల రూపాయల నష్టం వస్తోందన్నారు. ఆర్టీసీలో నష్టాలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆర్టీసీలో ఇంధన పొదుపుపై దృష్టి ...
'జిల్లా అభివృద్ది చేస్తానని బాబు హామీ ఇచ్చారు'సాక్షి
ప్రణాళికాబద్ధంగా ప్రగతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మనుగడ కష్టసాధ్యంగా మారిందని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు 2.70 కోట్ల రూపాయల నష్టం వస్తోందన్నారు. ఆర్టీసీలో నష్టాలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆర్టీసీలో ఇంధన పొదుపుపై దృష్టి ...
'జిల్లా అభివృద్ది చేస్తానని బాబు హామీ ఇచ్చారు'
ప్రణాళికాబద్ధంగా ప్రగతి
జూ.ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవం సాక్షి
హైదరాబాద్: నందమూరి వంశంలో మరో వారసుడికి ఈరోజే పేరుపెట్టారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవం ఈరోజు జరిగింది. అభయ్ రామ్ అని పేరుపెట్టారు. ఈ రోజు తన కుమారుడికి నామకరణ మహోత్సవం జరిగినట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తనకు చాలా ఆనందంగా ఉందని కూడా తారక్ తెలిపారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి జూలై 22న ...
జూనియర్ ఎన్టీఆర్ కుమారుడి పేరు అభయ్ రామ్!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్: నందమూరి వంశంలో మరో వారసుడికి ఈరోజే పేరుపెట్టారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవం ఈరోజు జరిగింది. అభయ్ రామ్ అని పేరుపెట్టారు. ఈ రోజు తన కుమారుడికి నామకరణ మహోత్సవం జరిగినట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తనకు చాలా ఆనందంగా ఉందని కూడా తారక్ తెలిపారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి జూలై 22న ...
జూనియర్ ఎన్టీఆర్ కుమారుడి పేరు అభయ్ రామ్!
తిరుపతిలో రాజధాని ఉంటే బాగుంటుంది.. కానీ: బాబు News Articles by KSR
ఆంధ్రప్రదేశ్లోని వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన పరిణామాలపై ఆదివారం రోజు ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. విభజన తీరు పట్ల నాటి యూపీఏ సర్కార్పై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. విభజన అనంతరం తలెత్తే పరిస్థితులను యూపీఏ సర్కార్ ఏమాత్రం ...
రాష్ట్రాన్ని విభజించినప్పుడు చేయాల్సిన హోంవర్క్ చేయలేదు, విభజన నష్టాలపై ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువారి ఐక్యతను దెబ్బతీసిన కాంగ్రెస్ : చంద్రబాబువెబ్ దునియా
రూ.5 లక్షల కోట్లు అవసరం: చంద్రబాబుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్లోని వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన పరిణామాలపై ఆదివారం రోజు ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. విభజన తీరు పట్ల నాటి యూపీఏ సర్కార్పై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. విభజన అనంతరం తలెత్తే పరిస్థితులను యూపీఏ సర్కార్ ఏమాత్రం ...
రాష్ట్రాన్ని విభజించినప్పుడు చేయాల్సిన హోంవర్క్ చేయలేదు, విభజన నష్టాలపై ...
తెలుగువారి ఐక్యతను దెబ్బతీసిన కాంగ్రెస్ : చంద్రబాబు
రూ.5 లక్షల కోట్లు అవసరం: చంద్రబాబు
沒有留言:
張貼留言