2జీ స్పెక్ట్రమ్ కేసులో దయాళు అమ్మాళ్కు విముక్తి కల్పించలేం! వెబ్ దునియా
2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మొదటి భార్య దయాళు అమ్మాళ్కు విముక్తి కల్పించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. అదేసమయంలో ఈ కేసు విచారణ సమయంలో ఆమెతో పాటు కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా, ఇతర నిందితులు స్వయంగా ...
కరుణానిధి భార్య, కుమార్తెకి బెయిలు మంజూరుతెలుగువన్
కరుణానిధి భార్య, కుమార్తెకు బెయిల్సాక్షి
2జీ: కనిమొళి, రాజాకు బెయిల్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మొదటి భార్య దయాళు అమ్మాళ్కు విముక్తి కల్పించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. అదేసమయంలో ఈ కేసు విచారణ సమయంలో ఆమెతో పాటు కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా, ఇతర నిందితులు స్వయంగా ...
కరుణానిధి భార్య, కుమార్తెకి బెయిలు మంజూరు
కరుణానిధి భార్య, కుమార్తెకు బెయిల్
2జీ: కనిమొళి, రాజాకు బెయిల్
కాంగ్రెస్ను కాపాడాలంటే మహిళా సునామీ తప్పదు : రాహుల్ వెబ్ దునియా
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించాలంటే మహిళా సునామీ (ప్రియాంకా గాంధీనా?)రావాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తన తండ్రి దివంగత రాజీవ్ గాంధీ 69వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడున్న ...
ఎవరా మహిళా సునామీ... ప్రియాంకే కదా!తెలుగువన్
కాంగ్రెస్కు మహిళా శక్తి సునామీ: రాహుల్, వేధించొద్దని..Oneindia Telugu
'కాంగ్రెస్ పార్టీకి మహిళా సునామీ కావాలి'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించాలంటే మహిళా సునామీ (ప్రియాంకా గాంధీనా?)రావాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తన తండ్రి దివంగత రాజీవ్ గాంధీ 69వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడున్న ...
ఎవరా మహిళా సునామీ... ప్రియాంకే కదా!
కాంగ్రెస్కు మహిళా శక్తి సునామీ: రాహుల్, వేధించొద్దని..
'కాంగ్రెస్ పార్టీకి మహిళా సునామీ కావాలి'
యోగా గురు అయ్యంగర్ అస్తమయం సాక్షి
పుణే: 'ఐయ్యంగార్ యోగా' వ్యవస్థాపకుడు , ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యోగా గురు బీకేఎస్ ఐయ్యంగార్ బుధవారం తెల్లవారుజామున అస్తమించారు. ఆయన వయస్సు 96 యేళ్లు. వయోభారంతోనే ఆయన చనిపోయినట్లు బంధువులు చెప్పారు. యోగాపై ఆయన పలు పుస్తకాలు రచించారు. యోగాకు చేసిన సేవలకు గాను 1991లో ఆయనను పద్మశ్రీ అవార్డు, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మ ...
ప్రఖ్యాత యోగా గురువు అయ్యంగార్ కన్నుమూతAndhrabhoomi
ప్రఖ్యాత యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ ఇకలేరు!వెబ్ దునియా
యోగా గురు బి.కె.ఎస్. అయ్యంగార్ కన్నుమూతNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
పుణే: 'ఐయ్యంగార్ యోగా' వ్యవస్థాపకుడు , ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యోగా గురు బీకేఎస్ ఐయ్యంగార్ బుధవారం తెల్లవారుజామున అస్తమించారు. ఆయన వయస్సు 96 యేళ్లు. వయోభారంతోనే ఆయన చనిపోయినట్లు బంధువులు చెప్పారు. యోగాపై ఆయన పలు పుస్తకాలు రచించారు. యోగాకు చేసిన సేవలకు గాను 1991లో ఆయనను పద్మశ్రీ అవార్డు, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మ ...
ప్రఖ్యాత యోగా గురువు అయ్యంగార్ కన్నుమూత
ప్రఖ్యాత యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ ఇకలేరు!
యోగా గురు బి.కె.ఎస్. అయ్యంగార్ కన్నుమూత
స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న షర్మిల ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంఫాల్, ఆగస్టు 20: హక్కుల ఉద్యమకారిణి.. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో 14 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ చాను షర్మిల (41) బుధవారం పోలీసు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. తన దీక్షను మాత్రం విరమించబోనని.. ఆ చట్టాన్ని రద్దు చేసేదాకా కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఉక్కు సంకల్పానికి మారుపేరు.. షర్మిలAndhrabhoomi
షర్మిల విడుదలసాక్షి
ఉక్కు మహిళ ఇరోమ్కు విముక్తిNamasthe Telangana
వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
ఇంఫాల్, ఆగస్టు 20: హక్కుల ఉద్యమకారిణి.. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో 14 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ చాను షర్మిల (41) బుధవారం పోలీసు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. తన దీక్షను మాత్రం విరమించబోనని.. ఆ చట్టాన్ని రద్దు చేసేదాకా కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.
ఉక్కు సంకల్పానికి మారుపేరు.. షర్మిల
షర్మిల విడుదల
ఉక్కు మహిళ ఇరోమ్కు విముక్తి
కాంగ్రెస్కు లోక్సభ ప్రతిపక్ష ఇచ్చే ప్రసక్తే లేదు: స్పీకర్ సుమిత్రా వెబ్ దునియా
లోక్సభలో ప్రతిపక్ష హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సున్నితంగా తిరస్కరించారు. సభ నియమాలను అధ్యయనం చేసిన తర్వాత ఆమె కాంగ్రెస్ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పీకర్ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక లేఖ అందింది. లోక్సభలో తమ పార్టీ నేత మల్లికార్జున్ ...
ప్రతిపక్ష హోదా ఇవ్వలేం: కాంగ్రెస్కు తేల్చేసిన స్పీకర్Oneindia Telugu
ప్రతిపక్ష హోదా ఇవ్వక పోవడంపై కాంగ్రెస్ ఫైర్Namasthe Telangana
ప్రతిపక్ష నేత హోదాకు నోసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
లోక్సభలో ప్రతిపక్ష హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సున్నితంగా తిరస్కరించారు. సభ నియమాలను అధ్యయనం చేసిన తర్వాత ఆమె కాంగ్రెస్ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పీకర్ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక లేఖ అందింది. లోక్సభలో తమ పార్టీ నేత మల్లికార్జున్ ...
ప్రతిపక్ష హోదా ఇవ్వలేం: కాంగ్రెస్కు తేల్చేసిన స్పీకర్
ప్రతిపక్ష హోదా ఇవ్వక పోవడంపై కాంగ్రెస్ ఫైర్
ప్రతిపక్ష నేత హోదాకు నో
న్యాయమూర్తి అయినా సరే... సాక్షి
ముంబై: న్యాయమూర్తి అయినా సరే సస్పెన్షన్ కు అతీతుడు కాదు. నేరం చేస్తే శిక్ష అనుభవించవలసిందే. మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న నేరారోపణలపై ఒక సెషన్స్ కోర్టు న్యాయమూర్తిని బాంబే హైకోర్టు సస్పెండ్ చేసింది. దక్షిణ ముంబైలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.టి. గైక్వాడ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒక మహిళా ...
అసభ్యంగా చూస్తూ.. వేధింపులు:జడ్జిపై సస్పెన్షన్ వేటుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ముంబై: న్యాయమూర్తి అయినా సరే సస్పెన్షన్ కు అతీతుడు కాదు. నేరం చేస్తే శిక్ష అనుభవించవలసిందే. మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న నేరారోపణలపై ఒక సెషన్స్ కోర్టు న్యాయమూర్తిని బాంబే హైకోర్టు సస్పెండ్ చేసింది. దక్షిణ ముంబైలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.టి. గైక్వాడ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒక మహిళా ...
అసభ్యంగా చూస్తూ.. వేధింపులు:జడ్జిపై సస్పెన్షన్ వేటు
చెన్నై ఘటన బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి: జగన్ వెబ్ దునియా
చెన్నైలో ఇటీవలి నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... భవనం కూలిన ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ భవన నిర్మాణ కార్మికుల మృతుల్లో అత్యధికులు ...
చెన్నై ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి: జగన్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
చెన్నైలో ఇటీవలి నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... భవనం కూలిన ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ భవన నిర్మాణ కార్మికుల మృతుల్లో అత్యధికులు ...
చెన్నై ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి: జగన్
స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో చుక్కెదురు Namasthe Telangana
ఢిల్లీ: 2010 సంవత్సరంలో నమోదైన రేప్ కేసులో స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో చెక్కెదురైంది. లైంగిక పటుత్వ పరీక్ష నుంచి మినహాయింపునివ్వాలన్న నిత్యానంద పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది. పిటిషన్ తిరస్కరణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. నిత్యానందకు లైంగిక పటుత్వ పరీక్షలు చేయాల్సిందే. నిందితులెవరూ లైంగిక పటుత్వ పరీక్షకు అతీతులు ...
స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!సాక్షి
పురుషత్వ పరీక్ష: కోర్టుకు నిత్యానంద స్వామి, 23న...Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఢిల్లీ: 2010 సంవత్సరంలో నమోదైన రేప్ కేసులో స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో చెక్కెదురైంది. లైంగిక పటుత్వ పరీక్ష నుంచి మినహాయింపునివ్వాలన్న నిత్యానంద పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది. పిటిషన్ తిరస్కరణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. నిత్యానందకు లైంగిక పటుత్వ పరీక్షలు చేయాల్సిందే. నిందితులెవరూ లైంగిక పటుత్వ పరీక్షకు అతీతులు ...
స్వామి నిత్యానందకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!
పురుషత్వ పరీక్ష: కోర్టుకు నిత్యానంద స్వామి, 23న...
ఇండిగో విమానంలో పొగలు ప్రయాణికులు క్షేమం Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ముంబయి-న్యూఢిల్లీ ఇండిగో ఎయిర్లైన్స్ విమానానికి బుధవారం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. 148 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ముంబయి నుంచి వచ్చిన విమానం బుధవారం మధ్యాహ్నం ఇక్కడి విమానాశ్రయంలో దిగినప్పుడు లాండింగ్ గేర్ సిస్టమ్ లోపం కారణంగా దట్టమైన పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ...
విమానంలో పొగలుసాక్షి
ముంబై నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో మంటలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 20: ముంబయి-న్యూఢిల్లీ ఇండిగో ఎయిర్లైన్స్ విమానానికి బుధవారం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. 148 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ముంబయి నుంచి వచ్చిన విమానం బుధవారం మధ్యాహ్నం ఇక్కడి విమానాశ్రయంలో దిగినప్పుడు లాండింగ్ గేర్ సిస్టమ్ లోపం కారణంగా దట్టమైన పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ...
విమానంలో పొగలు
ముంబై నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో మంటలు
వేర్పాటువాదులతో చర్చలు కొనసాగుతాయి Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాశ్మీర్ వేర్పాటువాదులతో తమ చర్చలు కొనసాగుతాయని పాకిస్తాన్ బుధవారం తెగేసి చెప్పింది. కాశ్మీర్ వివాదంపై సంబంధిత వర్గాలన్నింటినీ భాగస్వాములను చేయడమే భారత్-పాకిస్తాన్ చర్చల్లో ప్రధానమని అది వివరించింది. పాకిస్తాన్ భారత్కు అనుకూలంగా వ్యవహరించటానికో లేదా భారత్ ...
భారత్లో కాశ్మీర్ అంతర్భాగం కాదా?: పాక్ వాగుడు.. మోడీ ఏం చేస్తారో?వెబ్ దునియా
కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాదు.. పాకిస్థాన్ వాగుడు..తెలుగువన్
తాబేదార్లం కాదుసాక్షి
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాశ్మీర్ వేర్పాటువాదులతో తమ చర్చలు కొనసాగుతాయని పాకిస్తాన్ బుధవారం తెగేసి చెప్పింది. కాశ్మీర్ వివాదంపై సంబంధిత వర్గాలన్నింటినీ భాగస్వాములను చేయడమే భారత్-పాకిస్తాన్ చర్చల్లో ప్రధానమని అది వివరించింది. పాకిస్తాన్ భారత్కు అనుకూలంగా వ్యవహరించటానికో లేదా భారత్ ...
భారత్లో కాశ్మీర్ అంతర్భాగం కాదా?: పాక్ వాగుడు.. మోడీ ఏం చేస్తారో?
కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కాదు.. పాకిస్థాన్ వాగుడు..
తాబేదార్లం కాదు
沒有留言:
張貼留言