బై పోల్ : లాలూ - నితీష్ లౌకిక కూటమి విన్ - మోడీ వ్యతిరేక శక్తులకు ఊతమా? వెబ్ దునియా
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి పార్టీలు విజయభేరీ మోగించాయి. ముఖ్యంగా.. బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ సారథ్యంలో ఏర్పాటైన లౌకిక కూటమి విజయభేరీ మోగించడం దేశంలో వ్యతిరేక శక్తుల ఏకీకరణకు మంచి ఊపునిస్తుందని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ...
లాలూ ప్రసాద్ యాదవ్కు అస్వస్థతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీహార్ ఎన్నికలలో లాలూ - నితిష్ కూటమి పైచేయితెలుగువన్
యెడ్డీ కుమారుడి గెలుపు, బీహార్లో లాలూ ఖుషీOneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి పార్టీలు విజయభేరీ మోగించాయి. ముఖ్యంగా.. బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ సారథ్యంలో ఏర్పాటైన లౌకిక కూటమి విజయభేరీ మోగించడం దేశంలో వ్యతిరేక శక్తుల ఏకీకరణకు మంచి ఊపునిస్తుందని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ...
లాలూ ప్రసాద్ యాదవ్కు అస్వస్థత
బీహార్ ఎన్నికలలో లాలూ - నితిష్ కూటమి పైచేయి
యెడ్డీ కుమారుడి గెలుపు, బీహార్లో లాలూ ఖుషీ
కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రిజైన్! : అదేం లేదంటున్న కేరళ రాజ్భవన్! వెబ్ దునియా
కేరళ గవర్నర్గా విధులు నిర్వహిస్తున్న షీలా దీక్షిత్ రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, కేరళ రాజ్భవన్ వర్గాలు మాత్రం అదేం లేదంటూ స్పష్టం చేస్తున్నాయి. గత యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లు వరుసగా ఇంటిదారి పడుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలైన కేరళ గవర్నర్ ...
రాజీనామా బాటలో షీలా దీక్షిత్?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు!సాక్షి
రాజీనామా బాటలో షీలాదీక్షిత్!Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
కేరళ గవర్నర్గా విధులు నిర్వహిస్తున్న షీలా దీక్షిత్ రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, కేరళ రాజ్భవన్ వర్గాలు మాత్రం అదేం లేదంటూ స్పష్టం చేస్తున్నాయి. గత యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లు వరుసగా ఇంటిదారి పడుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలైన కేరళ గవర్నర్ ...
రాజీనామా బాటలో షీలా దీక్షిత్?
నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు!
రాజీనామా బాటలో షీలాదీక్షిత్!
బొగ్గు కేటాయింపుల్లో ఎన్డీయే - యూపీఏలు దొందూదొందే: సుప్రీం వెబ్ దునియా
బొగ్గు గనుల కేటాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 1993 నుంచి 17 ఏళ్లపాటు అక్రమాలు చోటు చేసుకున్న 218 క్షేత్రాల కేటాయింపు చట్టవిరుద్ధమంటూ సోమవారం ఈ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచిత్రమేమిటంటే... ఈ బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేసిన 1983 నుంచి 2009 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే, ...
బొగ్గు మసి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేసాక్షి
బొగ్గు క్షేత్రాల కేటాయింపులు రద్దుKandireega
Andhraprabha
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
బొగ్గు గనుల కేటాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 1993 నుంచి 17 ఏళ్లపాటు అక్రమాలు చోటు చేసుకున్న 218 క్షేత్రాల కేటాయింపు చట్టవిరుద్ధమంటూ సోమవారం ఈ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచిత్రమేమిటంటే... ఈ బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేసిన 1983 నుంచి 2009 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే, ...
బొగ్గు మసి!
కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమే
బొగ్గు క్షేత్రాల కేటాయింపులు రద్దు
హస్తం వీడి కారెక్కనున్న సబితా ఇంద్రారెడ్డి-కార్తీక్? వెబ్ దునియా
సంయుక్తాంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మాజీ హోం మంత్రి, టీ కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ కారెక్కేందుకు అడుగులు వేస్తున్నట్టుగా ఉన్నారు. ఇందులోభాగంగానే ఆదివారం టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆమెతో పాటు.. ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు డుమ్మా కొట్టారు. వీరిద్దరితో పాటు ...
పార్టీ మారనున్న సబితా ఇంద్రారెడ్డి?తెలుగువన్
తెరాసలోకి కుమారుడితో సహా సబితా ఇంద్రారెడ్డి?Oneindia Telugu
పార్టీకి వీరిద్దరూ దూరమవుతున్నారా?Kandireega
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
సంయుక్తాంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మాజీ హోం మంత్రి, టీ కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ కారెక్కేందుకు అడుగులు వేస్తున్నట్టుగా ఉన్నారు. ఇందులోభాగంగానే ఆదివారం టీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్ కార్యాచరణ సదస్సుకు ఆమెతో పాటు.. ఆమె తనయుడు కార్తీక్ రెడ్డిలు డుమ్మా కొట్టారు. వీరిద్దరితో పాటు ...
పార్టీ మారనున్న సబితా ఇంద్రారెడ్డి?
తెరాసలోకి కుమారుడితో సహా సబితా ఇంద్రారెడ్డి?
పార్టీకి వీరిద్దరూ దూరమవుతున్నారా?
కామ్తానాథ్ గిరిప్రదక్షిణలో తొక్కిసలాట ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భోపాల్, ఆగస్టు 25: మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో సోమవారం ఘోరం జరిగింది. సత్నాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే చిత్రకూట్లోని కామ్తానాథ్ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో పది మంది భక్తులు మరణించారు. దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అధికారులు సహాయక ...
ఆలయంలో మృత్యుఘోష.సాక్షి
చిత్రకూట్ కంఠనాథ్ ఆలయ తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశం!వెబ్ దునియా
కంఠనాథ్ గుడిలో తొక్కిసలాట:10 మంది భక్తుల మృతిAndhraprabha
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
భోపాల్, ఆగస్టు 25: మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో సోమవారం ఘోరం జరిగింది. సత్నాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే చిత్రకూట్లోని కామ్తానాథ్ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో పది మంది భక్తులు మరణించారు. దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అధికారులు సహాయక ...
ఆలయంలో మృత్యుఘోష.
చిత్రకూట్ కంఠనాథ్ ఆలయ తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశం!
కంఠనాథ్ గుడిలో తొక్కిసలాట:10 మంది భక్తుల మృతి
ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, ఏడుగురికి గాయాలు Oneindia Telugu
బెర్లిన్: ఆకాశాలం విమానాలు గుద్దుకున్నాయి. స్విట్జర్లాండు గగనతంలో ఎగురుతున్న రెండు చార్టర్ ప్లైట్లు గాలిలో ఒకదానిని ఒకటి ఢీకొట్టాయి. దీంతో విమానంలో ఉన్న ఏడుగురు గాయపడ్డారు. ఆ రెండింటిలో ఒక విమానంలో సెయింట్ గాలెన్లోని కాంటన్ ప్రాంతంలో ఒక పొలంలో కూలిపోయింది. అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండో విమానం అక్కడకు ...
ఇంకా మరిన్ని »
బెర్లిన్: ఆకాశాలం విమానాలు గుద్దుకున్నాయి. స్విట్జర్లాండు గగనతంలో ఎగురుతున్న రెండు చార్టర్ ప్లైట్లు గాలిలో ఒకదానిని ఒకటి ఢీకొట్టాయి. దీంతో విమానంలో ఉన్న ఏడుగురు గాయపడ్డారు. ఆ రెండింటిలో ఒక విమానంలో సెయింట్ గాలెన్లోని కాంటన్ ప్రాంతంలో ఒక పొలంలో కూలిపోయింది. అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండో విమానం అక్కడకు ...
తగ్గుతున్న మోడీ ఇమేజ్: డిగ్గీ, నితీష్ ఘాటు వ్యాఖ్య Oneindia Telugu
న్యూఢిల్లీ/పాట్నా/హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ దిగజారుతోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాల ద్వారా మోడీ ఇమేజ్ తగ్గుతోందని అర్థమవుతోందన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే మంచి ఉదాహరణ అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయు సీనియర్ నేత నితీష్ కుమార్ ...
కంగుతిన్న కమలంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/పాట్నా/హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ దిగజారుతోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం అన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాల ద్వారా మోడీ ఇమేజ్ తగ్గుతోందని అర్థమవుతోందన్నారు. ఉప ఎన్నికల ఫలితాలే మంచి ఉదాహరణ అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జేడీయు సీనియర్ నేత నితీష్ కుమార్ ...
కంగుతిన్న కమలం
అమెరికా భూకంప నష్టం 6000 కోట్లు తెలుగువన్
అమెరికాలోని నాపా వ్యాలీ ప్రాంతంలో తీవ్ర భూకంపం వచ్చింది. ఆదివారం తెల్లవారు ఝామున వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలు మీద 6 పాయింట్లుగా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అనేక కట్టడాలు కూలిపోయాయి. ఈ భూకంపం కారణంగా అమెరికాకి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంతో ఇంత ...
అమెరికాలో భూకంపం: 6000 కోట్ల ఆస్తి నష్టం!వెబ్ దునియా
అమెరికాను కుదిపేసిన భూకంపంKandireega
భూకంప నష్టం.. 6వేల కోట్ల పైమాటే!!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
అమెరికాలోని నాపా వ్యాలీ ప్రాంతంలో తీవ్ర భూకంపం వచ్చింది. ఆదివారం తెల్లవారు ఝామున వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలు మీద 6 పాయింట్లుగా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అనేక కట్టడాలు కూలిపోయాయి. ఈ భూకంపం కారణంగా అమెరికాకి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంతో ఇంత ...
అమెరికాలో భూకంపం: 6000 కోట్ల ఆస్తి నష్టం!
అమెరికాను కుదిపేసిన భూకంపం
భూకంప నష్టం.. 6వేల కోట్ల పైమాటే!!
మాజీ మావోయిస్టు కొనపురి శంకర్పై కాల్పులు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వలిగొండ/ఉప్పల్, ఆగస్టు 25: మాజీ మావోయిస్టు కొనపురి శంకర్పై సోమవారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలోని తన వ్యవసాయ భూమి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షి జువ్వగాని నర్సింహ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. శంకర్ గ్రామానికి చెందిన నర్సింహతో కలిసి ...
గ్యాంగ్ వార్: కొనాపురి శంకర్పై కాల్పులుOneindia Telugu
నల్లగొండలో గ్యాంగ్ వార్, మాజీ మావోపై కాల్పులుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వలిగొండ/ఉప్పల్, ఆగస్టు 25: మాజీ మావోయిస్టు కొనపురి శంకర్పై సోమవారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలోని తన వ్యవసాయ భూమి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షి జువ్వగాని నర్సింహ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. శంకర్ గ్రామానికి చెందిన నర్సింహతో కలిసి ...
గ్యాంగ్ వార్: కొనాపురి శంకర్పై కాల్పులు
నల్లగొండలో గ్యాంగ్ వార్, మాజీ మావోపై కాల్పులు
నారా లోకేష్ : తుమ్మలకు బుజ్జగింపులు.. కారెక్కవద్దని.. వెబ్ దునియా
టీఆర్ఎస్లో చేరుతారని భావిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ బుజ్జగించే పనిలో పడ్డారు. అస్వస్థతతో తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ఆస్పత్రిలో చేరడంతో పాటు, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు టిఆర్ఎస్లో చేరుతారనే ...
నష్ట నివారణ: తుమ్మలకు నారా లోకేష్ బుజ్జగింపులుOneindia Telugu
టిడిపిలో లోకేష్ కీలకపాత్రసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
టీఆర్ఎస్లో చేరుతారని భావిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ బుజ్జగించే పనిలో పడ్డారు. అస్వస్థతతో తుమ్మల నాగేశ్వర రావు ఇటీవల ఆస్పత్రిలో చేరడంతో పాటు, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు టిఆర్ఎస్లో చేరుతారనే ...
నష్ట నివారణ: తుమ్మలకు నారా లోకేష్ బుజ్జగింపులు
టిడిపిలో లోకేష్ కీలకపాత్ర
沒有留言:
張貼留言