కాశ్మీర్ భారత్లో భాగం కాదు: అస్లాం, తెగబడ్డ పాక్ Oneindia Telugu
ఇస్లామాబాద్: ఇన్నాళ్లుగా జమ్ము-కాశ్మీర్ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ వస్తున్న పాకిస్థాన్ మాట మార్చేసింది. కాశ్మీర్ భారత్లో భాగం కాదని తెగేసి చెప్పింది. కాశ్మీర్లోని హురియత్ నాయకులతో భారత్లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చర్చలు జరపడంతో ఆగ్రహించిన భారత్ ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది.
కశ్మీర్ భారత్లో భాగం కాదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే కాదుAndhrabhoomi
తాబేదార్లం కాదుసాక్షి
10tv
అన్ని 10 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: ఇన్నాళ్లుగా జమ్ము-కాశ్మీర్ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ వస్తున్న పాకిస్థాన్ మాట మార్చేసింది. కాశ్మీర్ భారత్లో భాగం కాదని తెగేసి చెప్పింది. కాశ్మీర్లోని హురియత్ నాయకులతో భారత్లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చర్చలు జరపడంతో ఆగ్రహించిన భారత్ ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది.
కశ్మీర్ భారత్లో భాగం కాదు
కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే కాదు
తాబేదార్లం కాదు
సమగ్ర సర్వే... జూనియర్ ఎన్టీఆర్... లగడపాటి... తెలుగువన్
సినీ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్ లో తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్ కు తమ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు అందచేశారు. జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి సోమవారం నాడే పేరు పెట్టారు. సర్వేలో జూనియర్ కుమారుడు అభయ్ రామ్ పేరు కూడా నమోదు చేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ...
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే: ఇంట్లో లేని లగడపాటి ఫ్యామిలీ!వెబ్ దునియా
తెలంగాణ కుటుంబ సర్వే: ఇంట్లో లేని లగడపాటిOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
సినీ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్ లో తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్ కు తమ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు అందచేశారు. జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి సోమవారం నాడే పేరు పెట్టారు. సర్వేలో జూనియర్ కుమారుడు అభయ్ రామ్ పేరు కూడా నమోదు చేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ...
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే: ఇంట్లో లేని లగడపాటి ఫ్యామిలీ!
తెలంగాణ కుటుంబ సర్వే: ఇంట్లో లేని లగడపాటి
విజయవాడ తాత్కాలికం శాశ్వతం కాదు... తెలుగువన్
విజయవాడ తాత్కాలిక రాజధాని అని, కొంతకాలం తర్వాత విజయవాడ పూర్తి స్థాయి రాజధాని అవ్వొచ్చు, కాకపోవచ్చని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అక్కడ భూముల ధరలు పెరిగితే వేరే చోటుకు తరలిపోయే అవకాశం ఉందన్నారు. విజయవాడ చాలా ఇరుకైన నగరమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని తాను అనలేదని ...
రాజధాని మాకే కావాలిAndhrabhoomi
తాత్కాలికం అంటే శాశ్వతమని కాదు: కేఈసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
విజయవాడ తాత్కాలిక రాజధాని అని, కొంతకాలం తర్వాత విజయవాడ పూర్తి స్థాయి రాజధాని అవ్వొచ్చు, కాకపోవచ్చని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అక్కడ భూముల ధరలు పెరిగితే వేరే చోటుకు తరలిపోయే అవకాశం ఉందన్నారు. విజయవాడ చాలా ఇరుకైన నగరమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని తాను అనలేదని ...
రాజధాని మాకే కావాలి
తాత్కాలికం అంటే శాశ్వతమని కాదు: కేఈ
సమగ్ర సర్వే సూపర్హిట్: కేసీఆర్ తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్ అయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా సర్వే జరిగిందని భవిష్యత్తులో ఈ మార్గాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తాయని ఆయన అన్నారు. సర్వేని విజయవంతం చేసిన ఉద్యోగులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా ...
సమగ్ర సర్వే సూపర్ హిట్ : సీఎంNamasthe Telangana
సర్వే వల్ల శుభం కలుగుతుంది - సీఎం కేసీఆర్...10tv
సమగ్ర సర్వే హిట్టయ్యింది: తెలంగాణ సీఎం కేసీఆర్వెబ్ దునియా
News Articles by KSR
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 17 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్ అయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా సర్వే జరిగిందని భవిష్యత్తులో ఈ మార్గాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తాయని ఆయన అన్నారు. సర్వేని విజయవంతం చేసిన ఉద్యోగులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా ...
సమగ్ర సర్వే సూపర్ హిట్ : సీఎం
సర్వే వల్ల శుభం కలుగుతుంది - సీఎం కేసీఆర్...
సమగ్ర సర్వే హిట్టయ్యింది: తెలంగాణ సీఎం కేసీఆర్
అసెంబ్లీలో జగన్ని రఫ్ఫాడేసిన మంత్రులు... తెలుగువన్
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలపై చర్చ జరపాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న జగన్ పార్టీపై అధికార పక్షం ఫైర్ అయ్యింది. శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఎందుకు లెక్కలేదని.. మనుషుల ప్రాణాలంటే అధికార పార్టీకి లెక్కలేదని వైకాపా చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ని ఏపీ మంత్రులు రఫ్పాడించేశారు.
అసెంబ్లీలో మాటల యుద్ధం... జగన్ని రఫ్ ఆడించేసిన మినిస్టర్స్...వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలపై చర్చ జరపాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న జగన్ పార్టీపై అధికార పక్షం ఫైర్ అయ్యింది. శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఎందుకు లెక్కలేదని.. మనుషుల ప్రాణాలంటే అధికార పార్టీకి లెక్కలేదని వైకాపా చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ని ఏపీ మంత్రులు రఫ్పాడించేశారు.
అసెంబ్లీలో మాటల యుద్ధం... జగన్ని రఫ్ ఆడించేసిన మినిస్టర్స్...
ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో నర్సుపై ఇద్దరు వ్యక్తుల గ్యాంగ్ రేప్! వెబ్ దునియా
ఒకవైపు దేశ రాజధానిలోని ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగుర వేస్తుండగా, మరోవైపు ఇదే ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఓ నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ గ్యాంగ్ రేప్ ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను చూసుకోవడానికి 27 ...
ఫైవ్ స్టార్ హోటల్లో నర్సుపై పలుమార్లు గ్యాంగ్ రేప్Oneindia Telugu
ఢిల్లీ ఫైవ్స్టార్ హోటల్లో నర్స్ మీద గ్యాంగ్ రేప్తెలుగువన్
ఢిల్లీ 5 స్టార్ హోటల్లో నర్సుపై గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఒకవైపు దేశ రాజధానిలోని ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగుర వేస్తుండగా, మరోవైపు ఇదే ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఓ నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ గ్యాంగ్ రేప్ ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను చూసుకోవడానికి 27 ...
ఫైవ్ స్టార్ హోటల్లో నర్సుపై పలుమార్లు గ్యాంగ్ రేప్
ఢిల్లీ ఫైవ్స్టార్ హోటల్లో నర్స్ మీద గ్యాంగ్ రేప్
ఢిల్లీ 5 స్టార్ హోటల్లో నర్సుపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్ నిర్మానుష్యం Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వే ఎఫెక్ట్ రాజధాని హైదరాబాద్లో స్పష్టంగా కనిపించింది. మంగళవారం తెలంగాణవ్యాప్తంగా సర్వే నేపథ్యంలో భాగ్యనగరంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. నిత్యం రద్దీగా, వాహనాల రొదతో గజిబిజిగా ఉండే నగర రోడ్లన్నీ ఏడారిగా మారిపోయాయి. సర్వేకు హైదరాబాద్ నుంచి పెద్ద ...
బోసిపోయిన రహదారులుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వే ఎఫెక్ట్ రాజధాని హైదరాబాద్లో స్పష్టంగా కనిపించింది. మంగళవారం తెలంగాణవ్యాప్తంగా సర్వే నేపథ్యంలో భాగ్యనగరంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. నిత్యం రద్దీగా, వాహనాల రొదతో గజిబిజిగా ఉండే నగర రోడ్లన్నీ ఏడారిగా మారిపోయాయి. సర్వేకు హైదరాబాద్ నుంచి పెద్ద ...
బోసిపోయిన రహదారులు
యువకుడి గొంతు కోసిన యువతి : మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... వెబ్ దునియా
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదనే కోపంతో జగ్గయ్యపేటకు చెందిన యువకుడి మెడపై ఓ యువతి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వరుసకు అన్నయ్య అయ్యే రాము అనే యువకుడిని యువతి రమణి ప్రేమించింది. ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే రాము ఇది తప్పంటూ ప్రేమను తిరస్కరించాడు. అతడికి ఈ నెల 14వ తేదీన తన ...
యువకుడి గొంతు కోసిన యువతి: ప్రేమించట్లేదని..Oneindia Telugu
ప్రేమించలేదని గొంతుకోసింది..తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదనే కోపంతో జగ్గయ్యపేటకు చెందిన యువకుడి మెడపై ఓ యువతి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వరుసకు అన్నయ్య అయ్యే రాము అనే యువకుడిని యువతి రమణి ప్రేమించింది. ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే రాము ఇది తప్పంటూ ప్రేమను తిరస్కరించాడు. అతడికి ఈ నెల 14వ తేదీన తన ...
యువకుడి గొంతు కోసిన యువతి: ప్రేమించట్లేదని..
ప్రేమించలేదని గొంతుకోసింది..
లక్ష కోట్ల తో నేడు ఏపీ బడ్జెట్ 10tv
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ లో నేడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సొంత రాజధాని లేని రాష్ట్రం... గాడిలో పడని పాలన.. నిండుకున్న ఖజానా.. ఇవీ నవ్యాంధ్ర ముందున్న సవాళ్లు. ఈ సవాళ్లను అధిగమించి లక్ష కోట్ల మార్క్ ను దాటించి బడ్జెట్ను తీసుకొస్తోంది కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం. ఇంతకూ తొలి పద్దులు ...
ఈసారీ ఏపీది జంబో బడ్జెట్టే!Andhrabhoomi
అందరి చూపూ మాఫీ పైనే..సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ లో నేడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సొంత రాజధాని లేని రాష్ట్రం... గాడిలో పడని పాలన.. నిండుకున్న ఖజానా.. ఇవీ నవ్యాంధ్ర ముందున్న సవాళ్లు. ఈ సవాళ్లను అధిగమించి లక్ష కోట్ల మార్క్ ను దాటించి బడ్జెట్ను తీసుకొస్తోంది కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం. ఇంతకూ తొలి పద్దులు ...
ఈసారీ ఏపీది జంబో బడ్జెట్టే!
అందరి చూపూ మాఫీ పైనే..
గర్భిణులు పొగతాగితే తరతరాలకూ ప్రమాదం.. తెలుగువన్
మహిళలు పొగతాగితే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. తాజాగా ఓ పరిశోధన గర్భిణులు పొగత్రాగితే వారికి పుట్టే పిల్లలతో పాటు, వారి పిల్లలకు పుట్టే పిల్లలకు కూడా హాని జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలు గర్భంలో ఉన్న సమయంలో పొగత్రాగితే కచ్చితంగా వారి మనవళ్ళు, మనవరాళ్ళ జీవితంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు ...
గర్భిణీ మహిళలు సిగరెట్లు తాగితే మనవళ్లపై..?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
మహిళలు పొగతాగితే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. తాజాగా ఓ పరిశోధన గర్భిణులు పొగత్రాగితే వారికి పుట్టే పిల్లలతో పాటు, వారి పిల్లలకు పుట్టే పిల్లలకు కూడా హాని జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలు గర్భంలో ఉన్న సమయంలో పొగత్రాగితే కచ్చితంగా వారి మనవళ్ళు, మనవరాళ్ళ జీవితంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు ...
గర్భిణీ మహిళలు సిగరెట్లు తాగితే మనవళ్లపై..?
沒有留言:
張貼留言