2014年8月19日 星期二

2014-08-20 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  తెలుగువన్   
సమగ్ర సర్వే... జూనియర్ ఎన్టీఆర్... లగడపాటి...  తెలుగువన్
సినీ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్ లో తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్ కు తమ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు అందచేశారు. జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి సోమవారం నాడే పేరు పెట్టారు. సర్వేలో జూనియర్ కుమారుడు అభయ్ రామ్ పేరు కూడా నమోదు చేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ...

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే: ఇంట్లో లేని లగడపాటి ఫ్యామిలీ!   వెబ్ దునియా
తెలంగాణ కుటుంబ సర్వే: ఇంట్లో లేని లగడపాటి   Oneindia Telugu
సర్వే పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
విజయవాడ తాత్కాలికం శాశ్వతం కాదు...  తెలుగువన్
విజయవాడ తాత్కాలిక రాజధాని అని, కొంతకాలం తర్వాత విజయవాడ పూర్తి స్థాయి రాజధాని అవ్వొచ్చు, కాకపోవచ్చని ఆంధ్రప్రదేశ్ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అక్కడ భూముల ధరలు పెరిగితే వేరే చోటుకు తరలిపోయే అవకాశం ఉందన్నారు. విజయవాడ చాలా ఇరుకైన నగరమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని తాను అనలేదని ...

రాజధాని మాకే కావాలి   Andhrabhoomi
తాత్కాలికం అంటే శాశ్వతమని కాదు: కేఈ   సాక్షి
విజయవాడపై విభేదాలు : కేఈ కృష్ణమూర్తి వర్సెస్ పి నారాయణ!   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
అసెంబ్లీలో జగన్‌ని రఫ్ఫాడేసిన మంత్రులు...  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై చర్చ జరపాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న జగన్ పార్టీపై అధికార పక్షం ఫైర్ అయ్యింది. శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఎందుకు లెక్కలేదని.. మనుషుల ప్రాణాలంటే అధికార పార్టీకి లెక్కలేదని వైకాపా చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ని ఏపీ మంత్రులు రఫ్పాడించేశారు.
అసెంబ్లీలో మాటల యుద్ధం... జగన్‌ని రఫ్ ఆడించేసిన మినిస్టర్స్...   వెబ్ దునియా
అసెంబ్లీలో గొడవ: జగన్‌ను ఏకిపారేసిన మంత్రులు   Oneindia Telugu
జగన్‌లో ఇంకా మార్పులేదట   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
సమగ్ర సర్వే సూపర్‌హిట్: కేసీఆర్  తెలుగువన్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్ అయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా సర్వే జరిగిందని భవిష్యత్తులో ఈ మార్గాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తాయని ఆయన అన్నారు. సర్వేని విజయవంతం చేసిన ఉద్యోగులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా ...

సమగ్ర సర్వే సూపర్ హిట్ : సీఎం   Namasthe Telangana
సర్వే వల్ల శుభం కలుగుతుంది - సీఎం కేసీఆర్...   10tv
సమగ్ర సర్వే హిట్టయ్యింది: తెలంగాణ సీఎం కేసీఆర్   వెబ్ దునియా
News Articles by KSR   
సాక్షి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 17 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
హైదరాబాద్ నిర్మానుష్యం  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వే ఎఫెక్ట్ రాజధాని హైదరాబాద్‌లో స్పష్టంగా కనిపించింది. మంగళవారం తెలంగాణవ్యాప్తంగా సర్వే నేపథ్యంలో భాగ్యనగరంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. నిత్యం రద్దీగా, వాహనాల రొదతో గజిబిజిగా ఉండే నగర రోడ్లన్నీ ఏడారిగా మారిపోయాయి. సర్వేకు హైదరాబాద్ నుంచి పెద్ద ...

బోసిపోయిన రహదారులు   సాక్షి
సమగ్ర సర్వేతో బోసిపోయిన హైదరాబాద్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
యువకుడి గొంతు కోసిన యువతి : మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ...  వెబ్ దునియా
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదనే కోపంతో జగ్గయ్యపేటకు చెందిన యువకుడి మెడపై ఓ యువతి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వరుసకు అన్నయ్య అయ్యే రాము అనే యువకుడిని యువతి రమణి ప్రేమించింది. ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే రాము ఇది తప్పంటూ ప్రేమను తిరస్కరించాడు. అతడికి ఈ నెల 14వ తేదీన తన ...

యువకుడి గొంతు కోసిన యువతి: ప్రేమించట్లేదని..   Oneindia Telugu
ప్రేమించలేదని గొంతుకోసింది..   తెలుగువన్
ప్రేమించట్లేదని.. యువకుడి గొంతుకోసిన యువతి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
పలు జిల్లాల్లో భూకంప వదంతులు  Namasthe Telangana
హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూకంప వదంతులు పుట్టుకొచ్చాయి. భూకంపం వస్తోందని పుకార్లు రావడంతో ఉలిక్కిపడ్డ జనాలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైనే ఉన్నారు. వరంగల్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భూకంప పుకార్లు షికారు చేశాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే బంధువులు, ఫోన్ల ద్వారా భూకంపం వస్తోందని ...

తెలంగాణ జిల్లాల్లో భూకంపం వదంతులు   తెలుగువన్

అన్ని 2 వార్తల కథనాలు »   


నేడు హస్తినకు గవర్నర్ నరసింహన్  Namasthe Telangana
న్యూఢిల్లీ/హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌లను కూడా కలుసుకునే అవకాశం ఉన్నది. దీనిపై ఎటువంటి ప్రకటన ...

నేడు ఢిల్లీకి గవర్నర్ నరసింహన్...   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
నిజమే... ఎల్లంగౌడ్ లొంగిపోయాడు...  తెలుగువన్
నకిలీ నోట్ల చెలామణీ ముఠా నాయకుడు, హైదరాబాద్‌ శివార్లలో ఒక కానిస్టేబుల్‌ని కాల్చిచంపిన ఎల్లంగౌడ్‌ని అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. అయితే ఎల్లంగౌడ్‌ని అరెస్టు చేయడంలో పోలీసుల ప్రతాపం ఏమీ లేదని, ఎల్లంగౌడ్‌ తానే లొంగిపోయాడని తెలుస్తోంది. ఎల్లంగౌడ్ హైదరాబాద్ శివార్లలో కానిస్టేబుల్‌ని కాల్చి చంపిన తర్వాత అతగాడిని పట్టుకోవడానికి ...

ఎల్లంగౌడ్‌ లొంగుబాటు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసుల అదుపులో ఎల్లంగౌడ్   Andhrabhoomi
'నకిలీ నోట్ల' ఎల్లంగౌడ్ లొంగుబాటు   సాక్షి
వెబ్ దునియా   
అన్ని 16 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఎంపీ కవిత లేకుండానే వివరాలు నమోదు  సాక్షి
నిజామాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరాలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. కవిత అత్తవారి ఊరు నవీపేట మండలం పొతంగల్‌లోని అత్తామామలు ఆమె వివరాలు నమోదు చేయించారు. ఎంపీ స్థానికంగా లేకపోయినప్పటికీ ఆమె వివరాలు కూడా నమోదు చేయించారని సమాచారం. విలేకరులు ఈ విషయాన్ని కలెక్టర్ రొనాల్డ్ రాస్ దృష్టికి ...

ఎన్యుమరేటర్‌గా ఎమ్మెల్యే: దత్తాత్రేయ వివరాల నమోదు   Oneindia Telugu
ఎన్యూమరేటర్లకు కుటుంబ వివరాలను అందజేసిన ఎంపీ గుత్తా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言