యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్కత జాతికి అంకితం Andhrabhoomi
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతను శనివారం ముంబయి నేవల్ డాక్యార్డులో జాతికి అంకితం చేసిన అనంతరం, నౌకను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. Related Article. తెలంగాణకు తొలి చాన్స్ · 13న ఉప ఎన్నికలు · కమలానికి కొత్త టీం · మరింత విస్తృతంగా 'సంఘ్' కార్యక్రమాలు · ఉత్తరాఖండ్లో కొండచరియలు ...
మన బలమే.. మనకు రక్షఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐఎన్ఎస్ కోల్కతాను జాతికి అంకితం చేసిన పీఎం నరేంద్ర మోడీవెబ్ దునియా
ఐఎన్ఎస్ కోల్కతా జాతికి అంకితం: మోడీ(ఫొటో)Oneindia Telugu
సాక్షి
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్కతను శనివారం ముంబయి నేవల్ డాక్యార్డులో జాతికి అంకితం చేసిన అనంతరం, నౌకను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. Related Article. తెలంగాణకు తొలి చాన్స్ · 13న ఉప ఎన్నికలు · కమలానికి కొత్త టీం · మరింత విస్తృతంగా 'సంఘ్' కార్యక్రమాలు · ఉత్తరాఖండ్లో కొండచరియలు ...
మన బలమే.. మనకు రక్ష
ఐఎన్ఎస్ కోల్కతాను జాతికి అంకితం చేసిన పీఎం నరేంద్ర మోడీ
ఐఎన్ఎస్ కోల్కతా జాతికి అంకితం: మోడీ(ఫొటో)
తెలుగువారికి పెద్దపీట ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన జట్టులో తెలుగు వారికి పెద్దపీట వేశారు! ఏకంగా నలుగురికి కీలక పదవులు ఇచ్చి గౌరవించారు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఒక్కొక్కరికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వగా.. తెలంగాణకు ఉపాధ్యక్ష పదవిని.. ఆంధ్రప్రదేశ్కు అధికార ప్రతినిధి పదవిని ఇచ్చి పెద్దపీట వేశారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ...
అమిత్షా కొత్త బృందం!సాక్షి
బీజేపీ నూతన కార్యవర్గం: బండారుకు చోటు.. వరుణ్ గాంధీకి నో!వెబ్ దునియా
బిజెపి కార్యవర్గంలో ఎపి,టీఎస్లకు సమన్యాయంNews Articles by KSR
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన జట్టులో తెలుగు వారికి పెద్దపీట వేశారు! ఏకంగా నలుగురికి కీలక పదవులు ఇచ్చి గౌరవించారు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఒక్కొక్కరికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వగా.. తెలంగాణకు ఉపాధ్యక్ష పదవిని.. ఆంధ్రప్రదేశ్కు అధికార ప్రతినిధి పదవిని ఇచ్చి పెద్దపీట వేశారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ...
అమిత్షా కొత్త బృందం!
బీజేపీ నూతన కార్యవర్గం: బండారుకు చోటు.. వరుణ్ గాంధీకి నో!
బిజెపి కార్యవర్గంలో ఎపి,టీఎస్లకు సమన్యాయం
పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్పై బూటు విసిరిన నిరుద్యోగి! వెబ్ దునియా
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్పై ఓ నిరుద్యోగ యువకుడు తన బూటును విసిరాడు. ఈ ఘటన శుక్రవారం పంజాబ్లోని లూథియానాకు 50కి.మీల దూరంలోని ఇస్రూలోని నిర్వహించిన రాజకీయ సదస్సులో బాదల్ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. కాగా, యువకుడు విసిరిసన బూటు ఆయనకు కొద్ది దూరంలో పడింది. దీనికి కారణమైన యువకుడిని పోలీసులు ...
పంజాబ్ సీఎం బాదల్పైకి బూటుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పంజాబ్ సీఎంపై బూటు విసిరిన యువకుడుసాక్షి
ఆ ముఖ్యమంత్రిపై బూటు విసిరారుNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్పై ఓ నిరుద్యోగ యువకుడు తన బూటును విసిరాడు. ఈ ఘటన శుక్రవారం పంజాబ్లోని లూథియానాకు 50కి.మీల దూరంలోని ఇస్రూలోని నిర్వహించిన రాజకీయ సదస్సులో బాదల్ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. కాగా, యువకుడు విసిరిసన బూటు ఆయనకు కొద్ది దూరంలో పడింది. దీనికి కారణమైన యువకుడిని పోలీసులు ...
పంజాబ్ సీఎం బాదల్పైకి బూటు
పంజాబ్ సీఎంపై బూటు విసిరిన యువకుడు
ఆ ముఖ్యమంత్రిపై బూటు విసిరారు
బందిపోటు రాణి పూలన్ దేవి హత్య : షేర్ సింగ్కు జీవిత శిక్ష! వెబ్ దునియా
దేశాన్ని గడగడలాడించిన బందిపోటు రాణి పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన హంతకుడైన షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు.. లక్ష రూపాయల అపరాధం కూడా విధించింది. గత 13 యేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. ఈ నెల 8న కోర్టు షేర్ సింగ్ రాణాను దోషిగా నిర్ధారించింది.
ఫూలన్దేవి హంతకుడికి జీవిత ఖైదుతెలుగువన్
'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదుసాక్షి
పూలన్ దేవి హత్య: షేర్ సింగ్ రాణాకు జీవిత ఖైదుOneindia Telugu
Andhraprabha
అన్ని 9 వార్తల కథనాలు »
దేశాన్ని గడగడలాడించిన బందిపోటు రాణి పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన హంతకుడైన షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు.. లక్ష రూపాయల అపరాధం కూడా విధించింది. గత 13 యేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. ఈ నెల 8న కోర్టు షేర్ సింగ్ రాణాను దోషిగా నిర్ధారించింది.
ఫూలన్దేవి హంతకుడికి జీవిత ఖైదు
'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదు
పూలన్ దేవి హత్య: షేర్ సింగ్ రాణాకు జీవిత ఖైదు
భారీ వర్షాలకు 24 మంది మృతి: మోడీ సంతాపం సాక్షి
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు 24 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఈ ఘటనల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇళ్లు కూలి కొంతమంది చనిపోగా, కొండచరియలు విరిగిపడి మరికొంతమంది మరిణించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన పట్ల ...
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు: 17మంది మృతివెబ్ దునియా
ఉత్తరాఖండ్ అల్లకల్లోల్లంతెలుగువన్
చిగురుటాకుల వణుకుతున్న ఉత్తరాది10tv
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు 24 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఈ ఘటనల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇళ్లు కూలి కొంతమంది చనిపోగా, కొండచరియలు విరిగిపడి మరికొంతమంది మరిణించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన పట్ల ...
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు: 17మంది మృతి
ఉత్తరాఖండ్ అల్లకల్లోల్లం
చిగురుటాకుల వణుకుతున్న ఉత్తరాది
మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం: నవాజ్ షరీఫ్ స్పందన వెబ్ దునియా
భారత్, పాక్ల సంబంధాలకు కాశ్మీర్ అంశమే ప్రధాన అవరోధంగా నిలుస్తోందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దీనికి శాంతియుత పరిష్కారాన్ని అన్వేషిస్తే భారత్తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు కొత్త దారులు వెతకవచ్చని చెప్పారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఉద్రిక్తతలకు మూలం కాశ్మీరే!Andhrabhoomi
కశ్మీరే ప్రధాన అవరోధంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉద్రిక్తతకు కాశ్మీర్ సమస్యే కారణం:నవాజ్ షరీష్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
భారత్, పాక్ల సంబంధాలకు కాశ్మీర్ అంశమే ప్రధాన అవరోధంగా నిలుస్తోందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దీనికి శాంతియుత పరిష్కారాన్ని అన్వేషిస్తే భారత్తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు కొత్త దారులు వెతకవచ్చని చెప్పారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఉద్రిక్తతలకు మూలం కాశ్మీరే!
కశ్మీరే ప్రధాన అవరోధం
ఉద్రిక్తతకు కాశ్మీర్ సమస్యే కారణం:నవాజ్ షరీష్
ఉద్యోగుల విభజనను 8 నెలల్లో పూర్తి చేస్తాం!: కేంద్ర మంత్రి వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల విభజనను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చెప్పారు. గురువారం ఉదయం రాజ్యసభలో ఉద్యోగుల విభజనపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ.. ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రత్యూష్ కమిటీ నివేదిక సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం అఖిలభారత సర్వీసులకు చెందిన అధికారుల విభజన జరుగుతోందని ...
ఏకాభిప్రాయంతోనే అధికారుల విభజన: కేంద్ర మంత్రిOneindia Telugu
ఉద్యోగుల విభజన త్వరలో పూర్తి చేస్తాం ఏకాభిప్రాయంతోనే సీనియర్ల విభజన రాజ్యసభలో ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఉద్యోగుల విభజన త్వరగా పూర్తిచేస్తాం: కేంద్రమంత్రిNamasthe Telangana
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల విభజనను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చెప్పారు. గురువారం ఉదయం రాజ్యసభలో ఉద్యోగుల విభజనపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ.. ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రత్యూష్ కమిటీ నివేదిక సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం అఖిలభారత సర్వీసులకు చెందిన అధికారుల విభజన జరుగుతోందని ...
ఏకాభిప్రాయంతోనే అధికారుల విభజన: కేంద్ర మంత్రి
ఉద్యోగుల విభజన త్వరలో పూర్తి చేస్తాం ఏకాభిప్రాయంతోనే సీనియర్ల విభజన రాజ్యసభలో ...
ఉద్యోగుల విభజన త్వరగా పూర్తిచేస్తాం: కేంద్రమంత్రి
జెండా సాక్షిగా చెబుతున్నా.. జాతిని నిర్మిస్తా! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎర్రకోటపై మోదీ మాటల మంత్రం.. ఆర్థిక, అభివృద్ధి లక్ష్యాలపై ప్రకటన ప్రణాళిక సంఘానికి స్వస్తి.. త్వరలోనే కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యవస్థ ఎంపీలకు 'ఆదర్శ గ్రామాలు'.. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు కార్పొరేట్ కంపెనీలకు బాధ్యత.. 65 నిమిషాలపాటు అనర్గళ ప్రసంగం. ప్రణాళిక సంఘానికి స్వస్తి.. ఎన్డీఆర్సీ ఏర్పాటు.. పేదలకు 'జన ధన యోజన'... బ్యాంకు ఖాతా, లక్ష ...
ప్రధాన సేవకుడినేAndhrabhoomi
ఎర్రకోటపై మోడీ స్పీచ్ అదుర్స్: ప్రధాన సేవకుడిగా..వెబ్ దునియా
ప్రధాన మంత్రిని కాను..ప్రధాన సేవకుడినిAndhraprabha
అన్ని 11 వార్తల కథనాలు »
ఎర్రకోటపై మోదీ మాటల మంత్రం.. ఆర్థిక, అభివృద్ధి లక్ష్యాలపై ప్రకటన ప్రణాళిక సంఘానికి స్వస్తి.. త్వరలోనే కొత్త ఆలోచనలతో సరికొత్త వ్యవస్థ ఎంపీలకు 'ఆదర్శ గ్రామాలు'.. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు కార్పొరేట్ కంపెనీలకు బాధ్యత.. 65 నిమిషాలపాటు అనర్గళ ప్రసంగం. ప్రణాళిక సంఘానికి స్వస్తి.. ఎన్డీఆర్సీ ఏర్పాటు.. పేదలకు 'జన ధన యోజన'... బ్యాంకు ఖాతా, లక్ష ...
ప్రధాన సేవకుడినే
ఎర్రకోటపై మోడీ స్పీచ్ అదుర్స్: ప్రధాన సేవకుడిగా..
ప్రధాన మంత్రిని కాను..ప్రధాన సేవకుడిని
రాహుల్ నామ జపంలో కాంగ్రెస్ సీనియర్లు 10tv
హైదరాబాద్: ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా రాహుల్ దే అనే వారు కాంగ్రెస్ పరివారం. ఓడింది కాబట్టి మాత్రం సమిష్టి బాధ్యత అంటున్నారు హస్తం నేతలు. ఇన్నాళ్లు యువరాజు పట్టాభిషేకమంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు రాహుల్ను కాపాడుకునే పనిలో పడ్డారు. అమూల్ బేబీగా ముద్రపడ్డ యువరాజును రక్షించేందుకు ...
'మోదీ మాయే' ముంచేసింది!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదుAndhrabhoomi
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీసాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఎన్నికల్లో గెలిస్తే ఆ క్రెడిట్ అంతా రాహుల్ దే అనే వారు కాంగ్రెస్ పరివారం. ఓడింది కాబట్టి మాత్రం సమిష్టి బాధ్యత అంటున్నారు హస్తం నేతలు. ఇన్నాళ్లు యువరాజు పట్టాభిషేకమంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు రాహుల్ను కాపాడుకునే పనిలో పడ్డారు. అమూల్ బేబీగా ముద్రపడ్డ యువరాజును రక్షించేందుకు ...
'మోదీ మాయే' ముంచేసింది!
కాంగ్రెస్ ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ
నేను చేశా.. మీరూ చేయండి! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూయార్క్, ఆగస్టు 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (46) బుధవారం ఓ విచిత్రమైన సవాల్ను స్వీకరించారు. ఓ బకెట్ ఐస్ నీళ్లను తన తలపై కుమ్మరించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయోట్రోఫిక్ లేటరల్ సిరోసిస్ (ఏఎల్ఎస్) అనే నరాలు చచ్చుబడే వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆయన ఈ పని చేశారు. అమెరికాలో ఏటా ఐస్ బకెట్ ...
'ఐస్' సత్యం..సాక్షి
చాలెంజ్: సత్య నాదెళ్ల తలపై బకెట్ ఐస్ వాటర్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూయార్క్, ఆగస్టు 14 : ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (46) బుధవారం ఓ విచిత్రమైన సవాల్ను స్వీకరించారు. ఓ బకెట్ ఐస్ నీళ్లను తన తలపై కుమ్మరించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయోట్రోఫిక్ లేటరల్ సిరోసిస్ (ఏఎల్ఎస్) అనే నరాలు చచ్చుబడే వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆయన ఈ పని చేశారు. అమెరికాలో ఏటా ఐస్ బకెట్ ...
'ఐస్' సత్యం..
చాలెంజ్: సత్య నాదెళ్ల తలపై బకెట్ ఐస్ వాటర్
沒有留言:
張貼留言