2014年8月23日 星期六

2014-08-24 తెలుగు (India) ప్రపంచం

  తెలుగువన్   
ఆ యువతి పొట్ట.. ఏలిక పాముల పుట్ట  తెలుగువన్
ప్రపంచంలో ఇలాంటి తల్లిని ఇంతవరకూ ఎవరూ చూసి వుండరేమో. ఫ్లోరిడాలోని ఓ తల్లి తన కుమార్తె అందాల పోటీలో విజయం సాధించాలని, సన్నగా వుండాలని భావించింది. దానికోసం ఆమె అనుసరించిన మార్గం అత్యంత దారుణంగా వుంది. ఆ తల్లి కూతురి కడుపులో ఏకంగా ఏలికపాములు పెంచింది! ఏలిక పాముల గుడ్లు తన కూతురితో తినిపించడం ద్వారా ఈపని చేసింది.
అందంగా సన్నగా ఉండాలని ఏలికపాములు తినిపించిందట!   వెబ్ దునియా
అందం: కూతురు కడుపులో ఏలికపాములు పెంచింది!   Oneindia Telugu
కూతురి కడుపులో ఏలికపాములు పెంచింది!!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కెన్యాలో తెలుగు టెక్కీ మృతి: ఎబోలా కాదు న్యుమోనియా వల్లే..?  వెబ్ దునియా
ఆఫ్రికన్ దేశాలను ఎబోలా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎబోలా వైరస్ కారణంగా కెన్యాలోని ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించాడనీ, మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటుకురాళ్లు గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డి అని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎబోలా వ్యాధి వల్ల మరణించలేదనీ, న్యుమోనియా కారణంగా మృతి చెందినట్లు అక్కడి ...

కెన్యాలో చిత్తూరు వాసి మృతి   Andhrabhoomi
కెన్యా... ఎబోలా కాదు న్యుమోనియా   తెలుగువన్
ఎబోలా కాదు.. న్యుమోనియానే!!   సాక్షి
Oneindia Telugu   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
చిరంజీవి కొంపముంచిన వాస్తు: మెగాస్టార్.. మూగస్టార్‌గా...?  వెబ్ దునియా
ఒకప్పుడు అన్నయ్య అంటేనే పవర్.. మరి ఆ పవర్ ఇప్పుడేమైంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరంజీవికి ఆ పరమితి ఎందుకు దారుణంగా తగ్గిపోయింది. సినిమాల్లో మెగాస్టార్‌గా రాణించిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం మూగస్టార్‌గా మారిపోవడానికి కారణమేమిటని ఆరాతీస్తే.. అన్నయ్యకు చిరంజీవి రాజకీయాల్లో పరిపక్వత లేకపోవడం, ప్రజల నమ్మకాన్ని ...

వాస్తు లోపమే చిరంజీవి కొంపముంచిందా?   తెలుగువన్
రాజ్‌నాథ్ 'వాస్తు' ఆలోచన: చిరంజీవికి తాత్కాలిక ఊరట   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


అమెరికన్లకు ఎబోలా గురించి తెలియదు!!  సాక్షి
వాషింగ్టన్ : అమెరికన్లలో చాలామందికి అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్ గురించి అసలు ఏమాత్రం తెలియదట. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెచ్ఎస్ పీహెచ్) నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. అమెరికాలో కూడా ఎబోలా విపరీతంగా వ్యాపిస్తుందని 39 శాతం మంది అమెరికన్లు భావిస్తుంటే, తమ కుటుంబంలోనే ఎవరో ఒకరికి ఆ వ్యాధి వస్తుందని 26 శాతం ...


ఇంకా మరిన్ని »   


కాశ్మీర్ లో ఉగ్రవాదుల క్రీనీడ  10tv
జాతి విద్వేషంతో రగిలిపోతున్న మిలిటెంట్లు రక్తపాతం పారించటానికి సిద్ధమవుతున్నారు! ఇప్పటికే పశ్చిమాసియా దేశాల్లో ఏరులై పారుతున్న రక్తప్రవాహాలను ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరాక్, సిరియాలే కాదు, జాతి విద్వేష బీజం జమ్మూకాశ్మీర్‌లో పాతటానికి రెడీ అవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు తమ ఉనికిని ...

ఇరాక్‌లో 46మంది మృతి   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఏపీ పోలీస్: గ్రేహౌండ్స్‌ దళాలకు కోల్ట్‌ 7.62 అమెరికన్ గన్స్!  వెబ్ దునియా
శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే గ్రేహౌండ్స్ దళాల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశంలోనే బెస్ట్ పోలీస్‌గా పేరు వచ్చింది. గ్రేహౌండ్స్ దళాల వల్లే రాష్ట్రంలో మావోయిస్టులు పూర్తిగా అదుపులోకి వచ్చారు. ఇంతే కాదు దేశంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా ఏపీ గ్రేహౌండ్స్ దళాలు శిక్షణ ఇస్తున్నాయి. తాజాగా ...

ఆంధ్రా పోలీస్‌కు అమెరికా గన్స్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆత్మహత్య కోసం స్విట్జర్లాండ్ పయనం!!  సాక్షి
లండన్ : ఆత్మహత్య చేసుకోడానికి స్విట్జర్లాండ్ వెళ్లడం ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది. దీన్ని 'సూసైడ్ టూరిజం' అంటున్నారు. ఓ భారతీయుడు కూడా ఈమధ్య ఇలా ఆత్మహత్య చేసుకోడానికి స్విస్ వెళ్లినట్లు తాజాగా నిర్ధారణ అయ్యింది. ఇటీవలి కాలంలో ఈ వ్యవహారం బాగా ముదురుతోందని ఇంగ్లండ్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ...


ఇంకా మరిన్ని »   


ఎడారిలో జలవృక్షం..  సాక్షి
మండుటెండలకు తోడు మంచినీటికీ కరువును ఎదుర్కొనే ఆఫ్రికా, ఇతర ఎడారి ప్రాంత వాసుల కోసం చైనా డిజైనర్లు రూపొందించిన 'హోప్ ట్రీ' డిజైన్ ఇది. ఆరుబయట పెద్ద చెట్టు మాదిరిగా ఏర్పాటుచేసే హోప్ ట్రీ టవర్ పైభాగం గాలిలోని తేమను ఒడిసిపడుతుంది. తర్వాత తేమలోని నీటి అణువులు కాండంలోకి చేరతాయి. అక్కడ నీరు శుభ్రపడి స్వచ్ఛమైన తాగునీటిగా కిందికి ...


ఇంకా మరిన్ని »   


పాము 'తలే' ప్రాణం తీసింది!  సాక్షి
చైనా:పాము తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ మాంసాన్ని వంటకు సిద్ధం చేశాడు. అయితే ఆ వేరు చేసిన తల ప్రాణంతోనే ఉన్నదన్న సంగతి మరిచాడు. అలా చేయడమే అతని ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ తాజా నమ్మశక్యం కాని ఘటన చైనాలోని ఫోషన్ నగరంలోని కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఒక చెఫ్ త్రాచు పామును మాంసాహారంగా చేయడం కోసం ఒక కత్తితో ఆ పాము ...


ఇంకా మరిన్ని »   


మస్కట్ వెళుతున్న యువతుల అరెస్ట్  సాక్షి
హైదరాబాద్ : నకిలీ వీసాలతో విదేశాలకు వెళుతున్న నలుగురు యువతులను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విశాఖపట్నంకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ యువతులు మస్కట్ వెళ్లేందుకు రాగా వారి వీసాలను అధికారులు తనిఖీ చేయగా అవి నకిలీవని తేలింది. దాంతో వారిని అదుపులోకి తీసుకుని ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言