అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ తెలుగువన్
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారతీయ జనతాపార్టీ జాతీయ అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. షాను పవన్ బేగంపేటలోని టూరిజం హోటల్లో గురువారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసేన మధ్య రహస్యమైన అవగాహన కుదిరిందని తెలుస్తోంది. మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ...
రహస్య ప్రతిపాదన: అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీOneindia Telugu
సర్వే పై పవన్ కళ్యాణ్ వివరణNews Articles by KSR
అమిత్షాతో పవన్ భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారతీయ జనతాపార్టీ జాతీయ అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. షాను పవన్ బేగంపేటలోని టూరిజం హోటల్లో గురువారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసేన మధ్య రహస్యమైన అవగాహన కుదిరిందని తెలుస్తోంది. మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ...
రహస్య ప్రతిపాదన: అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ
సర్వే పై పవన్ కళ్యాణ్ వివరణ
అమిత్షాతో పవన్ భేటీ
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నిద్రిస్తే చనిపోతారనే ప్రచారం!! వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొనివుంది. మొన్నటికి మొన్న అనేక జిల్లాల్లో భూమి కంపిస్తుందనే పుకార్లు చెలరేగాయి. దీంతో అనేక జిల్లాల వాసులు రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు. తాజాగా అంటే బుధవారం దక్షిణ తెలంగాణలోని ప్రజలు పడుకుటే చనిపోతారనే వదంతులతో కాలక్షేపం చేశారు. చాలా ప్రాంతాల్లో జనాలు ఇళ్లలో ...
పడుకుంటే పరలోకానికే...!Andhrabhoomi
మొన్న భూకంపమని, నిన్న చనిపోతారని (ఫొటోలు)Oneindia Telugu
అబద్దానికి ఉన్న బలం అలాంటిదా!News Articles by KSR
తెలుగువన్
Namasthe Telangana
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొనివుంది. మొన్నటికి మొన్న అనేక జిల్లాల్లో భూమి కంపిస్తుందనే పుకార్లు చెలరేగాయి. దీంతో అనేక జిల్లాల వాసులు రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు. తాజాగా అంటే బుధవారం దక్షిణ తెలంగాణలోని ప్రజలు పడుకుటే చనిపోతారనే వదంతులతో కాలక్షేపం చేశారు. చాలా ప్రాంతాల్లో జనాలు ఇళ్లలో ...
పడుకుంటే పరలోకానికే...!
మొన్న భూకంపమని, నిన్న చనిపోతారని (ఫొటోలు)
అబద్దానికి ఉన్న బలం అలాంటిదా!
తెలంగాణే లక్ష్యం 2019లో అధికారమే మన టార్గెట్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
... - గడప గడపకూ పార్టీ వెళ్లాలి.. ప్రజల తరఫున పోరాడండి.. ఎన్నికల్లో 23ు ఓట్లు వచ్చాయి - కష్టపడితే మరింత పెరుగుతాయి.. మనం బలపడతాం... నాకు ఆ నమ్మకముంది! - రాష్ట్ర పథకాల అమలు తీరు చూడండి.. తప్పులు ఎండగట్టండి.. నేతలకు అమిత్ కర్తవ్యబోధ - అమిత్షాతో పవన్ చర్చలు.. భవిష్యత్ కార్యాచరణపైనే చర్చ.. నేడు బాబు-అమిత్ భేటీ? - బీజేపీలో టీఆర్ఎల్డీ విలీనం.. కాషాయ ...
నిలవాలి.. గెలవాలిసాక్షి
తెలంగాణ రాష్ట్రం న్యాయమైన ఆకాంక్ష.. అందుకే మద్దతు...తెలుగువన్
బిజెపి కూడా 2019 టార్గెట్ గా పెట్టుకుందా!News Articles by KSR
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
... - గడప గడపకూ పార్టీ వెళ్లాలి.. ప్రజల తరఫున పోరాడండి.. ఎన్నికల్లో 23ు ఓట్లు వచ్చాయి - కష్టపడితే మరింత పెరుగుతాయి.. మనం బలపడతాం... నాకు ఆ నమ్మకముంది! - రాష్ట్ర పథకాల అమలు తీరు చూడండి.. తప్పులు ఎండగట్టండి.. నేతలకు అమిత్ కర్తవ్యబోధ - అమిత్షాతో పవన్ చర్చలు.. భవిష్యత్ కార్యాచరణపైనే చర్చ.. నేడు బాబు-అమిత్ భేటీ? - బీజేపీలో టీఆర్ఎల్డీ విలీనం.. కాషాయ ...
నిలవాలి.. గెలవాలి
తెలంగాణ రాష్ట్రం న్యాయమైన ఆకాంక్ష.. అందుకే మద్దతు...
బిజెపి కూడా 2019 టార్గెట్ గా పెట్టుకుందా!
నారా లోకేష్ మధ్యవర్తిత్వం : టీడీపీలోకి ఆనం బ్రదర్స్ ఎంట్రీ ఖాయం! వెబ్ దునియా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆనం బ్రదర్స్ (ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)లు సొంత పార్టీకి గుడ్బై చెప్పి.. టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైందని చెప్పొచ్చు. టీడీపీ యువనేత నారా లోకేష్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వారు కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు ...
లోకేష్ నిర్ణయంపై ఆధారపడుంది!Kandireega
ఆనం బ్రదర్స్ బాధ్యత లోకేష్కు, సోమిరెడ్డిలో గుబులుOneindia Telugu
ఆనం బ్రదర్స్ భవిష్యత్తు -లోకేష్ చేతిలో!News Articles by KSR
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఆనం బ్రదర్స్ (ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)లు సొంత పార్టీకి గుడ్బై చెప్పి.. టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయమైందని చెప్పొచ్చు. టీడీపీ యువనేత నారా లోకేష్ మధ్యవర్తిత్వం ఫలించడంతో వారు కాంగ్రెస్కు గుడ్బై చెప్పేందుకు ...
లోకేష్ నిర్ణయంపై ఆధారపడుంది!
ఆనం బ్రదర్స్ బాధ్యత లోకేష్కు, సోమిరెడ్డిలో గుబులు
ఆనం బ్రదర్స్ భవిష్యత్తు -లోకేష్ చేతిలో!
జగ్గారెడ్డికే పగ్గాలు సాక్షి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎట్టకేలకు డీసీసీ అధ్యక్ష పదవి తూర్పు జగ్గారెడ్డినే వరించింది. మెతుకుసీమ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా తూర్పు జయప్రకాశ్రెడ్డి పేరును సూచిస్తూ టీపీసీసీ పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ...
మెదక్ లోక్సభ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గారెడ్డి?వెబ్ దునియా
మెదక్ లోక్సభ స్థానం నుంచి జగ్గారెడ్డి?తెలుగువన్
మెదక్ డిసిసి అధ్యక్షుడిగా జగ్గారెడ్డి: మెదక్ అభ్యర్థి?Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎట్టకేలకు డీసీసీ అధ్యక్ష పదవి తూర్పు జగ్గారెడ్డినే వరించింది. మెతుకుసీమ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా తూర్పు జయప్రకాశ్రెడ్డి పేరును సూచిస్తూ టీపీసీసీ పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ...
మెదక్ లోక్సభ బైపోల్ : కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గారెడ్డి?
మెదక్ లోక్సభ స్థానం నుంచి జగ్గారెడ్డి?
మెదక్ డిసిసి అధ్యక్షుడిగా జగ్గారెడ్డి: మెదక్ అభ్యర్థి?
విజయవాడలో నీలిచిత్రాల ముఠా గుట్టు రట్టు! వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడలో గురువారం నీలి చిత్రాల ముఠా గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు విజయవాడ నగరంలోని ఓ ఇంటిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుట్టు చప్పుడు కాకుండా నీలిచిత్రాల వ్యాపారం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ...
బ్లూ ఫిల్మ్స్ ముఠా: కృష్ణాలోకి యువకుడి తోసివేతOneindia Telugu
విజయవాడలో నీలిచిత్రాల ముఠా అరెస్ట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్లూ ఫిలిమ్స్ ముఠా అడ్డంగా దొరికిందితెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడలో గురువారం నీలి చిత్రాల ముఠా గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు విజయవాడ నగరంలోని ఓ ఇంటిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుట్టు చప్పుడు కాకుండా నీలిచిత్రాల వ్యాపారం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ...
బ్లూ ఫిల్మ్స్ ముఠా: కృష్ణాలోకి యువకుడి తోసివేత
విజయవాడలో నీలిచిత్రాల ముఠా అరెస్ట్
బ్లూ ఫిలిమ్స్ ముఠా అడ్డంగా దొరికింది
'అమితా'నందం! సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గ్రేటర్ ైెహ దరాబాద్లో పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. పార్టీ పగ్గాలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాకు గురువారం బీజేపీ నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో సన్మాన, అభినందన సభ ఘనంగా జరిగింది. సభా వేదికైన ...
తెలంగాణలో పాగాకు వ్యూహంAndhrabhoomi
టిపై అమిత్ షా, సెప్టెంబరు 17 టి. విమోచన దినంవెబ్ దునియా
గ్రేటర్: కేసీఆర్, అసద్లకు అమిత్ షా మరో షాకిచ్చేనా?Oneindia Telugu
తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గ్రేటర్ ైెహ దరాబాద్లో పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. పార్టీ పగ్గాలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షాకు గురువారం బీజేపీ నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో సన్మాన, అభినందన సభ ఘనంగా జరిగింది. సభా వేదికైన ...
తెలంగాణలో పాగాకు వ్యూహం
టిపై అమిత్ షా, సెప్టెంబరు 17 టి. విమోచన దినం
గ్రేటర్: కేసీఆర్, అసద్లకు అమిత్ షా మరో షాకిచ్చేనా?
సింగపూర్ సదస్సులో సిఎం కెసిఆర్ వెల్లడి Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తామని, ఇందుకోసం అవినీతి రహిత పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం సింగపూర్లో స్పష్టం చేశారు. కొత్తగా పరిశ్రమల స్థాపనకు తమ రాష్ట్రానికి వచ్చే వారికి సింగల్ విండో విధానంలో అన్ని అనుమతులు ఒకే చోట లభించే విధంగా ...
'తెలంగాణలో అవినీతిరహిత పారిశ్రామిక విధానం'Namasthe Telangana
అరుదైన కాన్క: ఎటు వైపు నుంచి చూసినా కెసిఆరేOneindia Telugu
సింగపూర్ పర్యటనలో కేసీఆర్కు అరుదైన కానుకఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుస్తామని, ఇందుకోసం అవినీతి రహిత పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం సింగపూర్లో స్పష్టం చేశారు. కొత్తగా పరిశ్రమల స్థాపనకు తమ రాష్ట్రానికి వచ్చే వారికి సింగల్ విండో విధానంలో అన్ని అనుమతులు ఒకే చోట లభించే విధంగా ...
'తెలంగాణలో అవినీతిరహిత పారిశ్రామిక విధానం'
అరుదైన కాన్క: ఎటు వైపు నుంచి చూసినా కెసిఆరే
సింగపూర్ పర్యటనలో కేసీఆర్కు అరుదైన కానుక
వేధింపులతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య సాక్షి
హైదరాబాద్ : భర్త వేధింపులు భరించలేక ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. తుకారంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ ఐ శ్యామ్ కథనం ప్రకారం... నిషా, కిషన్ అలియాస్ సమీర్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిషా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. వీరిద్దరూ అంబేద్కర్నగర్లో నివాసముంటున్నారు.
అనుమానంతో భర్త హింస: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్యOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్ : భర్త వేధింపులు భరించలేక ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. తుకారంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ ఐ శ్యామ్ కథనం ప్రకారం... నిషా, కిషన్ అలియాస్ సమీర్ ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిషా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. వీరిద్దరూ అంబేద్కర్నగర్లో నివాసముంటున్నారు.
అనుమానంతో భర్త హింస: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్ట్ను జాతీయ ప్రాజెక్ట్గా ... Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 21: దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్ట్ను జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ను జాతీయ ...
జగన్ డిమాండ్ నెరవేరుతుందా!News Articles by KSR
'దుమ్ముగూడెం'ను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 21: దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్ట్ను జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ను జాతీయ ...
జగన్ డిమాండ్ నెరవేరుతుందా!
'దుమ్ముగూడెం'ను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి
沒有留言:
張貼留言