ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఆగష్టు 29 : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో చివరి సారిగా 2001లో ఖైరతాబాద్ వినియకుడిని కేసీఆర్ దర్శించుకున్నారు. తిరిగి ఇప్పుడు సీఎం హోదాలో ఆయన స్వామి దర్శనానికి వచ్చారు. కేసీఆర్తోపాటు హోంమంత్రి నాయిని ...
ఖైరతాబాద్ గణేశుడిపై పూలవర్షంసాక్షి
ఖైరతాబాద్ లో కెసిఆర్ పూజలుNews Articles by KSR
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ పూజలుతెలుగువన్
వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగష్టు 29 : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో చివరి సారిగా 2001లో ఖైరతాబాద్ వినియకుడిని కేసీఆర్ దర్శించుకున్నారు. తిరిగి ఇప్పుడు సీఎం హోదాలో ఆయన స్వామి దర్శనానికి వచ్చారు. కేసీఆర్తోపాటు హోంమంత్రి నాయిని ...
ఖైరతాబాద్ గణేశుడిపై పూలవర్షం
ఖైరతాబాద్ లో కెసిఆర్ పూజలు
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ పూజలు
విజయవాడ - గుంటూరుల మధ్య ప్రాంతానికే ప్రభుత్వం మొగ్గు! వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి అనేక సూచనలు చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విజయవాడ - గుంటూరుల మధ్య ఉండే ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపుతోంది. కానీ, శివరామకృష్ణన్ కమిటీ మాత్రం మార్టూరు - దొనకొండ మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని ...
విజయవాడ వైపే ప్రభుత్వం మొగ్గు?తెలుగువన్
శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ప్రకంపనలు10tv
ఏపి రాజధానిపై త్వరలోనే సిఫార్సుAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Kandireega
అన్ని 53 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి అనేక సూచనలు చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం విజయవాడ - గుంటూరుల మధ్య ఉండే ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపుతోంది. కానీ, శివరామకృష్ణన్ కమిటీ మాత్రం మార్టూరు - దొనకొండ మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే మంచిదని ...
విజయవాడ వైపే ప్రభుత్వం మొగ్గు?
శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ప్రకంపనలు
ఏపి రాజధానిపై త్వరలోనే సిఫార్సు
సమైక్యవాదికి టికెట్టా?: టీఆర్ఎస్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్/నర్సాపూర్, ఆగస్టు28 (ఆంధ్రజ్యోతి) : తొలినుంచీ సమైక్యవాదిగా ఉన్న జగ్గారెడ్డికి మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలా కల్పించారని బీజేపీని.. టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అలాంటి పార్టీకి.. తమ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి కేసీఆర్పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ...
జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారు?: కవితసాక్షి
పవన్ మైండ్ బ్లాకయిందిKandireega
జగ్గారెడ్డి బిజెపికి ఎన్ని కోట్లు ఇచ్చారో!News Articles by KSR
వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్/నర్సాపూర్, ఆగస్టు28 (ఆంధ్రజ్యోతి) : తొలినుంచీ సమైక్యవాదిగా ఉన్న జగ్గారెడ్డికి మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలా కల్పించారని బీజేపీని.. టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అలాంటి పార్టీకి.. తమ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి కేసీఆర్పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ...
జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారు?: కవిత
పవన్ మైండ్ బ్లాకయింది
జగ్గారెడ్డి బిజెపికి ఎన్ని కోట్లు ఇచ్చారో!
అద్వానీని గెంటేసి.. జగ్గారెడ్డిని ఆహ్వానించారు : హరీష్ రావు వెబ్ దునియా
అద్వానీ వంటి అగ్రనేతలను బయటకు పంపించి జగ్గారెడ్డి వారిని బీజేపీ నేతలు ఆహ్వానించారని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డిని పోటీకి దించడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. జగ్గారెడ్డిని అభ్యర్థిగా నిలపడాన్ని మెదక్ జిల్లాలో ఆ ...
అద్వానీ ఔట్.. జగ్గారెడ్డి ఇన్: హరీష్, అభ్యర్థి దొరకకనే..Oneindia Telugu
జగ్గారెడ్డికి ఈ రెండు పాయింట్లు మైనసే..News Articles by KSR
అన్యాయాలపై నోరుమెదపరేంAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
అద్వానీ వంటి అగ్రనేతలను బయటకు పంపించి జగ్గారెడ్డి వారిని బీజేపీ నేతలు ఆహ్వానించారని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డిని పోటీకి దించడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. జగ్గారెడ్డిని అభ్యర్థిగా నిలపడాన్ని మెదక్ జిల్లాలో ఆ ...
అద్వానీ ఔట్.. జగ్గారెడ్డి ఇన్: హరీష్, అభ్యర్థి దొరకకనే..
జగ్గారెడ్డికి ఈ రెండు పాయింట్లు మైనసే..
అన్యాయాలపై నోరుమెదపరేం
సభలో మాట్లాడేందుకు జగన్కు అనుమతి నిరాకరణ Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 27: బడ్జెట్లో కొన్ని కీలకాంశాలపై అరగంట సేపు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్ఆర్సిపి నేత జగన్మోహన్రెడ్డి బుధవారం నాడు శాసనసభలో ప్రకటించారు. బడ్జెట్పై తన ఉపన్యాసాన్ని కొనసాగించే అవకాశం కల్పించాలని ఆయన స్పీకర్ను కోరారు. కనీసం అర్ధగంట పాటు తమకు సమయం ఇవ్వాలని జగన్మోహన్రెడ్డి ...
అధ్యక్షా..! వాకౌట్ చేస్తున్నా!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మాట్లాడే అవకాశం ఇవ్వండి: వైఎస్ జగన్సాక్షి
బాబు రికార్డ్లని జగన్, పెరిగిన తీరు వేరేలా: యనమలOneindia Telugu
తెలుగువన్
వెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 27: బడ్జెట్లో కొన్ని కీలకాంశాలపై అరగంట సేపు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్ఆర్సిపి నేత జగన్మోహన్రెడ్డి బుధవారం నాడు శాసనసభలో ప్రకటించారు. బడ్జెట్పై తన ఉపన్యాసాన్ని కొనసాగించే అవకాశం కల్పించాలని ఆయన స్పీకర్ను కోరారు. కనీసం అర్ధగంట పాటు తమకు సమయం ఇవ్వాలని జగన్మోహన్రెడ్డి ...
అధ్యక్షా..! వాకౌట్ చేస్తున్నా!
మాట్లాడే అవకాశం ఇవ్వండి: వైఎస్ జగన్
బాబు రికార్డ్లని జగన్, పెరిగిన తీరు వేరేలా: యనమల
జగ్గారెడ్డికి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్ : రంగంలోకి వెంకయ్య - చంద్రబాబు! వెబ్ దునియా
కోటి ఆశలతో మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొండిచేయి చూపినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 13వ తేదీన మెదక్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ...
పవన్ మెదక్ రాకున్నా: బాబు షో, వెంకయ్య ప్రచారం?Oneindia Telugu
పవన్ కళ్యాణ్ కు వెన్నునొప్పా!News Articles by KSR
ప్రచారానికి వస్తే పవన్ కళ్యాణ్ను తరిమికొడతాంసాక్షి
తెలుగువన్
అన్ని 17 వార్తల కథనాలు »
కోటి ఆశలతో మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొండిచేయి చూపినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 13వ తేదీన మెదక్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ...
పవన్ మెదక్ రాకున్నా: బాబు షో, వెంకయ్య ప్రచారం?
పవన్ కళ్యాణ్ కు వెన్నునొప్పా!
ప్రచారానికి వస్తే పవన్ కళ్యాణ్ను తరిమికొడతాం
కెసిఆర్ దండం: తెరాసలోకి నరేంద్రనాథ్, ఫరీద్(పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: మెదక్ ఎంపి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల పోరును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయంపై ధీమాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమతి మెజారిటీని పెంచుకోవడంపై దృష్టిసారించింది. మంత్రులంతా జిల్లాలో ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సాగిస్తూనే ఇతర పార్టీల నాయకులను టిఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా ...
ఉప పోరుకు ఆకర్ష్ మంత్రంAndhrabhoomi
టిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రిNews Articles by KSR
టీఆర్ఎస్లో చేరిన ఫరీదుద్దీన్, నరేంద్రనాథ్Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెదక్ ఎంపి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల పోరును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయంపై ధీమాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమతి మెజారిటీని పెంచుకోవడంపై దృష్టిసారించింది. మంత్రులంతా జిల్లాలో ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సాగిస్తూనే ఇతర పార్టీల నాయకులను టిఆర్ఎస్లో చేర్చుకోవడం ద్వారా ...
ఉప పోరుకు ఆకర్ష్ మంత్రం
టిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి
టీఆర్ఎస్లో చేరిన ఫరీదుద్దీన్, నరేంద్రనాథ్
మరో బషీర్బాగ్ ఉద్యమం తప్పదు సాక్షి
సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ...
బషీర్బాగ్ కాల్పులు: టీలో జగన్, రోజా ఇలా..(పిక్చర్స్)Oneindia Telugu
బషీర్ బాగ్ దురాగతానికి 14ఏళ్లు..!10tv
విద్యుత్ విధానాలు మార్చుకోవాలి : వామపక్షాలుNamasthe Telangana
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ...
బషీర్బాగ్ కాల్పులు: టీలో జగన్, రోజా ఇలా..(పిక్చర్స్)
బషీర్ బాగ్ దురాగతానికి 14ఏళ్లు..!
విద్యుత్ విధానాలు మార్చుకోవాలి : వామపక్షాలు
'సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత' సాక్షి
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే తమ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. మెదక్ ఉప ఎన్నికలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని ...
కెసిఆర్కు జానా లేఖ: సునీతా లక్ష్మారెడ్డి ధీమాOneindia Telugu
మెదక్ ఉప ఎన్నికల హీట్: బీజేపీ, టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ!వెబ్ దునియా
మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తారు : పొన్నాలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Kandireega
అన్ని 19 వార్తల కథనాలు »
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే తమ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. మెదక్ ఉప ఎన్నికలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గురువారం గాంధీభవన్ లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని ...
కెసిఆర్కు జానా లేఖ: సునీతా లక్ష్మారెడ్డి ధీమా
మెదక్ ఉప ఎన్నికల హీట్: బీజేపీ, టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ!
మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు ఆదరిస్తారు : పొన్నాల
తెలంగాణలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్రంలో 60 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు పుణేకి చెందిన ఎన్రిచ్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో 'సోలార్ పార్క్ కానె్సప్ట్' కింద ఈ ప్రాజెక్టును నెలకొల్పేందుకు తమకు అనుమతి లభించిందని ఎన్రిచ్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో 60మెగావాట్ల సౌర ప్లాంట్!Namasthe Telangana
టిలో సౌర వెలుగులు: 60మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుOneindia Telugu
తెలంగాణలోనూ సౌరకాంతులు!!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్రంలో 60 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు పుణేకి చెందిన ఎన్రిచ్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో 'సోలార్ పార్క్ కానె్సప్ట్' కింద ఈ ప్రాజెక్టును నెలకొల్పేందుకు తమకు అనుమతి లభించిందని ఎన్రిచ్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో 60మెగావాట్ల సౌర ప్లాంట్!
టిలో సౌర వెలుగులు: 60మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు
తెలంగాణలోనూ సౌరకాంతులు!!
沒有留言:
張貼留言