2014年8月14日 星期四

2014-08-15 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  Oneindia Telugu   
గ్యాస్ ట్యాంకర్ బోల్తా: డ్రైవర్ మృతి  సాక్షి
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారుల్లోని హయత్ నగర్ మండలం కొత్తగూడెం చౌరస్తాలో శుక్రవారం ఇండియన్ అయిల్ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ఘటనలో డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ...

గ్యాస్ ట్యాంకర్ లీక్‌తో మంటలు: డ్రైవర్ సజీవదహనం   Oneindia Telugu
గ్యాస్ ట్యాంకర్ బోల్తా: డ్రైవర్ సజీవదహనం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తెలంగాణ సర్వేకు హైకోర్టు ఓకే గానీ... ఒత్తిడి చేస్తే అంతేసంగతులు!  వెబ్ దునియా
ఈనెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న కుటుంబ సమగ్ర సర్వేకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపుతూనే కొన్ని ఆంక్షలను విధించింది. సమగ్ర సర్వే కోసం కావల్సిన వివరాల కోసం ప్రజలపై ఎలాంటి ఒత్తిడి తేవడానికి వీలులేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సర్వేకు అవసరమైన సమాచారం ప్రజలు ఇవ్వకుంటే వారిని బలవంతం చేయడానికి వీలులేదని తేల్చి ...

ఇష్టమైతేనే సమగ్ర సర్వేకు సమాచారం, ప్రజలను బలవంతంపెట్టి వివరాలు అడగవద్దు, సర్వేకు ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రజల ఇష్టం: టి సర్వేపై హైకోర్టు, ఇబ్బంది పెట్టొద్దని..   Oneindia Telugu
బలవంతంగా సర్వే చేయొద్దు.. ప్రజలకు ఇష్టముంటేనే సర్వే: హైకోర్టు   తెలుగువన్
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బందిపోటు రాణి పూలన్ దేవి హత్య : షేర్ సింగ్‌కు జీవిత శిక్ష!  వెబ్ దునియా
దేశాన్ని గడగడలాడించిన బందిపోటు రాణి పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన హంతకుడైన షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగారశిక్షతో పాటు.. లక్ష రూపాయల అపరాధం కూడా విధించింది. గత 13 యేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. ఈ నెల 8న కోర్టు షేర్ సింగ్ రాణాను దోషిగా నిర్ధారించింది.
ఫూలన్‌దేవి హంతకుడికి జీవిత ఖైదు   తెలుగువన్
పూలన్‌దేవి హంతకునికి జీవిత ఖైదు   Andhraprabha
'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదు   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ముఖ్యమంత్రులుగా కేసీఆర్ - చంద్రబాబు వేస్ట్ : సీపీఐ నేత చాడ!  వెబ్ దునియా
ముఖ్యమంత్రులుగా కె చంద్రశేఖర్ రావు, చంద్రబాబులు వేస్ట్ అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. అంటే వీరిద్దరు పరిపక్వత లేని పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ...

బాబు ఏం చేశాడు, ఆధిపత్య పోరు: హరీష్ రావు   Oneindia Telugu
పరిపక్వత లేని సీఎంలుగా కేసీఆర్, చంద్రబాబు వ్యవహరిస్తున్నారు : చాడ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వీరిద్దరిది పరిపక్వత లేని పాలన   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఉద్యోగుల విభజనను 8 నెలల్లో పూర్తి చేస్తాం!: కేంద్ర మంత్రి  వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల విభజనను త్వరలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చెప్పారు. గురువారం ఉదయం రాజ్యసభలో ఉద్యోగుల విభజనపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ.. ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రత్యూష్ కమిటీ నివేదిక సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం అఖిలభారత సర్వీసులకు చెందిన అధికారుల విభజన జరుగుతోందని ...

ఏకాభిప్రాయంతోనే అధికారుల విభజన: కేంద్ర మంత్రి   Oneindia Telugu
ఉద్యోగుల విభజనపై సందేహాలున్నాయి: రాపోలు   Namasthe Telangana

అన్ని 8 వార్తల కథనాలు »   


జగన్ దిగజారుడు ఆరోపణలు  Andhrabhoomi
కడప, ఆగస్టు 14: బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి ఆర్ కిషోర్‌బాబు, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి హితవు పలికారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై చౌకబారు ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని విరుచుకుపడ్డారు. ఇద్దరూ కలిసి ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
కుటుంబ సర్వేకు శిక్షణ (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రాష్టవ్య్రాప్తంగా ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు అందులో చెప్పారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని చెప్పారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు కచ్చితమైన ఆధారాలు ...

సమగ్ర కుటుంబ సర్వే నోటిఫికేషన్ జారీ...   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
తెలంగాణలో పేకాట క్లబ్‌లు ఉండకూడదు: కేసీఆర్  తెలుగువన్
తెలంగాణలో పేకాట క్లబ్ అనే మాటే వినపడకుండా తమ ప్రభుత్వం చేస్తుందని, ఈ విషయంలో పోలీసులు కూడా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పడాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖకు మూడు వందల బైక్‌లు వంద ఇన్నోవా ...

హైదరాబాద్‌లో పేకాట క్లబ్ మాట వినపడకూడదు : కేసీఆర్   వెబ్ దునియా
నేరం ఎక్కడ జరిగినా పోలీసులు స్పందించాలి శాంతిభద్రతలు బాగుంటే ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదు'   సాక్షి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   

  సాక్షి   
న్యాయ నియామకాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఆగస్టు 14: జాతీయ న్యాయ నియామకాల బిల్లు(నేషనల్‌ జ్యుడీషియల్‌ అపామెంట్స్‌ కమిషన్‌ బిల్లు)కు గురువారం రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. దీంతో 20 ఏళ్లుగా సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల్లో కీలకపాత్ర పోషిస్తున్న కొలీజియం స్థానంలో ఆరుగురు సభ్యుల జ్యుడీషియల్‌ సభ్యుల కమిషన్‌ అమల్లోకి వచ్చేందుకు మార్గం ...

'జడ్జీల బిల్లు'కు రాజ్యసభా ఓకే   సాక్షి
'కొలీజియం'లో మార్పుకు మో   10tv
కొలీజియానికి చెల్లుచీటీ   Andhrabhoomi

అన్ని 30 వార్తల కథనాలు »   

  News Articles by KSR   
నవ్వులపాలవుతున్న కాంగ్రెస్, టిడిపి  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 14: రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపి నాయకుల మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారని భారీనీటిపారుదల, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్, టిడిపి పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని, ఆరవై ఏళ్లలో వీళ్లు ...

చంద్రబాబు ఒక్కటైనా చేశారా!   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言